2015年4月16日 星期四

2015-04-17 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
న్యూయార్క్ సిటీ క్రిమినల్ కోర్టు జడ్జీగా ప్రవాస భారతీయ మహిళ   
వెబ్ దునియా
ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు పదహారేళ్ల పాటు తన సేవలను అమెరికాకు అందించారు. అందుకు గుర్తింపు లభించింది. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి ప్రవాస భారతీయ మహిళాగా ముద్ర వేసుకున్నారు. చెన్నయ్ కు చెందిన రాజరాజేశ్వరి న్యూయార్కు సిటీ క్రైం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
'న్యూయార్క్' జడ్జిగా భారత సంతతి మహిళ   సాక్షి
న్యూయార్క్ న్యాయమూర్తిగా మన రాజరాజేశ్వరి!   Andhrabhoomi
అమెరికాలోమన జడ్జి...   Namasthe Telangana
TV5   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒంగోలు క్రైం, ఏప్రిల్‌ 16: అమెరికా టెక్సా్‌సలో బెమౌట్‌లో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన శైలేష్‌ హర్ష (23) దుర్మరణం చెందగా, పామూరుకు చెందిన దీపక్‌ గాయపడ్డాడు. వీరిద్దరు లామార్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నారు. వీరు కారులో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం ...

అమెరికా రోడ్డు ప్రమాదంలో మృత్ చెందిన తెలుగు విద్యార్థి!   వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి మృతి   TV5
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి: ప్రకాశం జిల్లావాసి   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
సత్య నాదెళ్లకు ఒబామా సత్కారం   
సాక్షి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను 'చాంపియన్ ఆఫ్ చేంజ్' అవార్డుతో సత్కరించనున్నారు. కంపెనీలో మార్పు తీసుకురావడం, ఉద్యోగులకు ఉపయుక్తమైన పలు చర్యలను చేపట్టడం, ఉద్యోగులందరికీ సమాన వేతన చెల్లింపు, ఉద్యోగుల మధ్య వివక్ష లేకుండా అందరికీ సమాన గుర్తింపు ఇవ్వటం వంటి తదితర అంశాలకు ...

సత్య నాదెళ్లకు మరో విశిష్ట గౌరవం   Andhrabhoomi
మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.525 కోట్లు!   వెబ్ దునియా
సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్   Oneindia Telugu
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డోనట్స్ రెస్టారెంట్‌లో భార్యను చంపేసిన ఎన్నారై..? తీవ్రంగా కొట్టి..   
వెబ్ దునియా
అమెరికాలోని మేరీల్యాండ్‌లోని బాల్టీమోర్ భారత సంతతకి చెందిన వ్యక్తి డున్‌కిన్ డోనట్స్ రెస్టారెంట్‌లో భార్యను హతమార్చి పారిపోయినట్టు తెలిసింది. తాజాగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన భారత జంట చేతన్ భాయ్ పటేల్, పాలక్ పటేల్‌లు అమెరికా, మేరీలాండ్‌లోని డంకెన్ డోనట్స్ రెస్టారెంట్ కిచెన్‌లో పని ...

రెస్టారెంట్‌లోనే భార్యను చంపేశాడు   Palli Batani
భార్యను చంపేసిన ఎన్నారై?   సాక్షి
రెస్టారెంట్‌ లో భార్యను చంపిన ఎన్నారై   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
TV5   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐసిస్ కామక్రీడ : లాటరీ వేసి రేప్ చేశారు... వేలంలో అమ్మేశారు.   
వెబ్ దునియా
ఒంటరిగా దొరికిన బాలికలను ఎత్తుకొచ్చారు. అందరూ 14 యేళ్ళ లోపు వయస్సున పిల్లలే. వారిపై కామ పిశాచాల్లా విరుచుకుపడ్డారు. ముందుగా తమ కామవాంఛను తీర్చుకోవడానికి లాటరీ పద్దతిని అనుసరించారు. అవసరమనుకుంటే మార్చి మార్చి అత్యాచారం చేశారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చేసిన ఘాతుకాలను భరించడం మినహా మరే విధంగా ఆ బాలికలు ప్రతిఘటించలేకపోయారు.
లాటరీల పద్ధతిలో రేప్‌లు చేశారు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Vaartha
   
నేపాల్‌ మాజీ ప్రధాని మృతి   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌ మాజీ ప్రధాని సూర్య బహదూర్‌ తపా (87) మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ రోజు గుర్గావ్‌లోని మెదాంతాలోని మెడిసిటీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఐదుసార్లు ప్రధానిగా పనిచేసిన ఆయన గత మార్చి 29 నుంచి ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సూర్యబహదూర్‌ మృతి పట్ల ...

నేపాల్ మాజీ ప్రధాని కన్నుమూత   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
'డి విటమిన్‌ లోపం వల్ల కేన్సర్‌   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీలో వచ్చిన మార్పుల వల్ల మానవ జీవనశైలి మారిపోయింది. బయట సరదాగా ఆడుకునే పిల్లలు కంప్యూటర్లను పట్టుకుని ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. ఇక ఉద్యోగస్థులకు పగలనకా, రాత్రినకా పనులు చేస్తున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 'డి విటమిన్‌ లోపంతో కేన్సర్‌, గుండె జబ్బులు, షుగర్‌, మానసిక ...

డీ విటమిన్ లోపంతో క్యాన్సర్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రిఫార్మర్ ఇన్ చీఫ్... మోడీకి ఒబామా కితాబు   
వెబ్ దునియా
'పేదరికం నుంచి ప్రధానమంత్రి వరకు' అంటూ నరేంద్ర మోడీ జీవన ప్రస్థానాన్ని ఆయన రచించారు. అంతే కాదు, సంస్కరణలు తీసుకురావడంతో రిఫార్మర్ ఇన్ చీఫ్ అంటూ కితాబిచ్చారు. ఇలా కితాబిచ్చింది తన వ్యాసంలో స్ఫూర్తివంతంగా వివరించింది ఎవరో కాదు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. బరాక్ ఒబామాకు టైమ్ మేగజైన్‌లో మోడీ ప్రొఫైల్ రాశారు. ఒబామా ...

ఓహో.. మోదీ!   సాక్షి
బాలుడిగా మోడీ తండ్రికి సాయంగా టీ అమ్మారు: టైమ్ మ్యాగజైన్‌లో ఒబామా   Oneindia Telugu
'టైమ్'లో మోదీపై ఒబామా వ్యాసం   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పడవ బోల్తా.. 400 మంది మృతి.. 150 మందిని రక్షించిన..   
వెబ్ దునియా
భారీ నౌక ఒకటి మధ్యదరా సముద్రంలో ముక్కలై మునిగిపోయింది. లిబియా నుంచి వలసవాదులతో ఇటలీకి వెళుతున్న ఈ నౌకలో ప్రయాణిస్తున్న నాలుగు వందల మంది సముద్రంలో గల్లంతయ్యారు. వారంతా మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని సేవ్ ది చిల్డ్రన్ అనే సంస్థ తెలిపింది. ఈ నౌకలో దాదాపు 550 మంది ప్రయాణిస్తున్నారు. లిబియా నుండి ...

లిబియా సముద్రంలో పడవ బోల్తా, 400 మంది మృతి   TV5
పడవ బోల్తా.. 400 మంది మృతి   తెలుగువన్
సముద్రంలో ముక్కలైన నౌక: 400 మంది మృతి!   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేతాజీ ఫైళ్ల బహిర్గతంపై కమిటీ!   
సాక్షి
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి రహస్య పత్రాలను బయటపెట్టాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. ఆర్టీఐ, అధికార రహస్యాల చట్టాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నేతాజీ మనవడు సూర్యకుమార్‌బోస్ జర్మనీలో ప్రధాని మోదీని కలిసి నేతాజీ విషయంపై విజ్ఞప్తి చేసిన మరునాడే కేంద్రం ఈ ...

నేతాజీ రహస్య ఫైళ్లపై కమిటీ   Andhrabhoomi
నేతాజీ రహస్యాలు మరిన్ని వెలుగులోకి..?   Namasthe Telangana
నేతాజీ ఫైళ్లపై త్రిసభ్య కమిటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha   
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 21 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言