2015年4月14日 星期二

2015-04-15 తెలుగు (India) క్రీడలు


TV5
   
ముంబయిపై రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో గెలుపు   
TV5
ఐపీఎల్‌-8లో రాజస్థాన్‌, ముంబయి లు హ్యాట్రిక్‌ కొట్టాయి...కానీ రాజస్థాన్‌ రాయల్స్ ముచ్చటగా మూడో విజయం సాధిస్తే... ముంబయి ఇండియన్స్ వరుసగా మూడో పరాజయాన్ని మూట గట్టుకుని హ్యాట్రిక్‌ చేసింది. ముంబయి ఇండియన్స్ చివరి వరకూ విజయం కోసం పోరాడినా చివరికి విజయం రాజస్థాన్‌నే వరించింది. స్మిత్‌, రహానె పట్టుదల ముందు పొలార్డ్‌, అండర్సన్‌ ...

ఒకే మ్యాచ్.. రెండు 'హ్యాట్రిక్'లు!   Andhrabhoomi
స్మిత్ హాఫ్ సెంచరీ.. రాజస్థాన్ 141/3   సాక్షి
ఐపీఎల్: రాజస్ధాన్‌పై ముంబై జట్టే అత్యధిక మ్యాచ్‌లు గెలిచింది, 8-5 లీడ్, ఒకటి రద్దు   Oneindia Telugu

అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాయల్స్ జైత్రయాత్ర: ముంబై మూడో వరుస ఓటమి   
Oneindia Telugu
అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జైత్ర యాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన రాజస్థాన్‌ మూడో మ్యాచ్‌లోనూ విజయ బావుటా ఎగురవేసింది. కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 79 నాటౌట్‌) చెలరేగడంతో మొతేరా మైదానంలో మంగళవారం జరిగిన పోరులో ముంబైపై ఏడు వికెట్ల తేడాతో సునాయసమైన విజయం సాధించింది.
రాయల్స్ 'హ్యాట్రిక్'   సాక్షి
రాయల్స్‌ సవారీ.. ముంబై మూడోసారీ.!.   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మ‌ట్టి‌క‌రించిన బెంగ‌ళూర్‌   
ప్రజాశక్తి
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ బోణీ కొట్టింది. హైదరాబాద్‌ మెరుపు వీరులు డేవిడ్‌వార్నర్‌ , శిఖర్‌ ధావన్‌లు చిన్నస్వామి స్టేడియంలో చెలరేగటంతో కోహ్లి జట్టుకు ఓటమి తప్పలేదు. రాయల్‌ ఛాలెంజర్స్‌పై ఏకపక్ష విజయం సాధించిన సన్‌రైజర్స్‌ సొంత మైదానంలో సవాల్‌కు సిద్ధం కానుంది. బెంగళూర్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో తొలి విజయాన్ని నమోదు చేసింది.
చెలరేగిన సన్‌ రైజర్స్‌   Vaartha
కష్టంకాదు, నా ప్రయత్నం చేశా: భజ్జీ, ఫస్ట్ ఆలౌట్ బెంగళూరుదే   Oneindia Telugu
సన్ రైజర్స్ షైన్   సాక్షి
Andhrabhoomi   
అన్ని 23 వార్తల కథనాలు »   


భారత్‌కు క్లిష్టమైన 'డ్రా'   
సాక్షి
న్యూఢిల్లీ: మరో మూడేళ్లలో రష్యాలో జరిగే 2018 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు సంబంధించి ఆసియా జోన్ క్వాలిఫయింగ్ 'డ్రా' విడుదలైంది. మలేసియాలోని కౌలాలంపూర్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రెండో దశ 'డ్రా'ను తీశారు. గ్రూప్ 'డి'లో పటిష్ట జట్లయిన ఇరాన్, ఒమన్, గ్వామ్, తుర్క్‌మెనిస్థాన్‌ల సరసన భారత్‌కు చోటు దక్కింది. ఈ నాలుగు జట్లతో భారత్ ...

'ఫఫా' వరల్డ్ కప్ క్వాలిఫయర్స్.. రెండో రౌండ్‌లో భారత్‌కు కఠిన పరీక్ష   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కువైట్ వెళ్లేందుకు డబ్బుల్లేని ఐస్ హాకీ టీం: గంభీర్ ఔదార్యం   
Oneindia Telugu
కోల్‌కతా: ఐపీఎల్ 8 కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఔదార్యం ప్రదర్శించాడు. కువైట్‌లో ఈ నెలాఖరులో జరగనున్న ఐస్ హాకీ ఆసియా ఛాలెంజ్ కప్‌కు వెళ్లేందుకు డబ్బుల్లేక అవస్థలు పడుతున్న భారత ఐస్ హాకీ జట్టుకు అతడు బాసటగా నిలిచాడు. కువైట్ పర్యటనకు సంబంధించి ఐస్ హాకీ జట్టుకు నాలుగు లక్షల రూపాయలను అందజేశాడు. కువైట్ ఛాలెంజ్ కప్‌కు ...

ఐస్ హాకీ జట్టుకు గంభీర్ చేయూత   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


TV5
   
రోహిత్ శర్మ డకౌట్   
సాక్షి
అహ్మదాబాద్: ఐపీఎల్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ డకౌటయ్యాడు. స్టువర్ట్ బిన్నీ బౌలింగ్ లో స్మిత్ కు దొరికిపోయాడు. అంతకుముందు ముంబై 26 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ పార్దీవ్ పటేల్(16) పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో ...

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్...రోహిత్ డకౌట్   TV5

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
డోపింగ్‌లో పట్టుబడ్డ హసన్   
సాక్షి
కరాచీ: పాకిస్తాన్ యువ స్పిన్నర్ రెజా హసన్ డోపింగ్‌లో పట్టుబడ్డాడు. జనవరిలో జరిగిన ఓ టోర్నీ సందర్భంగా జరిపిన డోప్ పరీక్షలో హసన్ కోకైన్ తీసుకున్నట్లు తేలింది. భారత్‌లోని 'వాడా' ల్యాబోరేటరీలో క్రికెటర్ యూరిన్ (శాంపిల్-ఎ)ను పరీక్షించిన నిపుణులు మాదక ద్రవ్యం తీసుకున్నట్లు తేల్చారు. టాగ్లు: స్పిన్నర్ రెజా హసన్, Spinner Reza Hasan, వాడా, Wada ...

డోపింగ్ పరీక్షల్లో దోషిగా తేలిన పాక్ స్పిన్నర్!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఉత్పాదక భవిత భారత్‌దే   
Andhrabhoomi
బెర్లిన్, ఏప్రిల్ 14: భారతదేశ ఆర్థిక అభివృద్ధిని ఆత్మాభిమానంతో ప్రధాని నరేంద్ర మోదీ సరిపోల్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉత్పాదక కేంద్రంగా రూపొందే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయన్నారు. భారత్, జర్మనీల మధ్య వారధిగా పనిచేయాలని ఇక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు అన్ని రకాల వస్తువులను భారత్ దిగుమతి ...

భాష మూలంగా భారత లౌకికవాదం నాశనం కాదు: బెర్లిన్‌లో మోడీ(ఫోటోలు)   Oneindia Telugu
భారతదేశ లౌకికవాదం బలహీనమైంది కాదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
గిరిజన పిల్లల బడిబాటకు కసరత్తు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బడి మానేస్తున్న, చదువుకు దూరమవుతున్న గిరిజన పిల్లల పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వివిధ రూపాల్లో చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో కొత్త విద్యార్థులను చేర్చుకునేందుకు జూన్ 15-20 తేదీల్లో 'కొమురం భీం ఎడ్యుకేషన్ ఫెస్టివల్'ను ...


ఇంకా మరిన్ని »   


శేషాచలంలో కూంబింగ్   
సాక్షి
సాక్షి, తిరుమల : శేషాచలం అడవుల్లో కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈనెల 7వ తేదీన శేషాచల పరిధిలోని శ్రీవారిమెట్టు ప్రాంతంలో టాస్క్‌ఫోర్సు కాల్పుల్లో 20 మంది కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది కూలీలు తప్పించుకుని పారిపోయినట్టు టాస్క్‌ఫోర్సు దళాలు చెబుతున్నాయి. అంతకుముందే 2 వేల మంది దాకా ఎర్రచందనం చెట్లను ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言