2015年4月25日 星期六

2015-04-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఒక్క గరికపాడు చెక్‌పోస్టు నుంచే రూ.1.30 కోట్లు !   
సాక్షి
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ వాహనాలకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రవేశ పన్ను విధించడంతో తొలి రోజు ఆదాయం రూ.1.50 కోట్లకు చేరింది. ఇందులో కృష్ణా జిల్లా సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు ఆదాయం రూ.1.30 కోట్ల వరకు ఉంది. త్రైమాసిక పన్ను కింద వంద ప్రైవేటు బస్సులు ట్యాక్స్ చెల్లించడంతో ఈ ఆదాయం రూ.1.20 కోట్ల వరకు ఉందని ...

ఏపీ వెళ్లాలన్న ఏంట్రీ ట్యాక్సే.. తెలంగాణ బాటలో బాబు సర్కార్   Palli Batani
తెలంగాణా వాహనాలకు ఏపీ ఎంట్రీ ట్యాక్స్ : గరికపాడులో రూ.1.30 కోట్లు వసూలు!   వెబ్ దునియా
'టీ వాహనాల నుంచి రూ.1.30 కోట్ల పన్ను వసూలు   Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Kandireega   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణాలో మరో నిజాం నవాబు కేసీఆర్ : మోత్కుపల్లి   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోమారు విరుచుకపడ్డారు. నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు ఇపుడు కేసీఆర్ రూపంలో తెలంగాణా రాష్ట్రంలో బతికొచ్చినట్టున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన ఘనత ఒక్క కేసీఆర్‌దేనని, ఇపుడు కేసీఆర్ కూడా ...

నిజాం నవాబు మళ్లీ పుట్టాడు   తెలుగువన్
కేసీఆర్ రూపంలో నిజాం బతికొచ్చినట్టున్నాడు   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రేమజంట ఆత్మహత్య   
సాక్షి
మాచర్ల (గుంటూరు) : వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొన్న సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. మాచర్లకు చెందిన మక్కెన శ్రీనివాసరావు(30) అనే వ్యక్తి బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈయన వినుకొండలోని కొండ్రముట్ల గ్రామానికి చెందిన ...

ప్రేమజంట ఆత్మహత్య... కారణం అదే...   వెబ్ దునియా
ఇద్దరు ప్రేమికులు బలవన్మరణం   TV5
పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య   Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'ప్రత్యేక' పోరాటం   
సాక్షి
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినదించాయి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరువిప్పాలని డిమాండ్ చేశాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ సారధ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఎల్లమ్మతోట పార్టీ ...

ప్రత్యేక హోదా హుళక్కేనా!   Andhrabhoomi
ఆంధ్రాకు ప్రత్యేక హోదాతో కేంద్ర ఆదాయం తగ్గుతుందా..? అందుకే ఎగ్గొట్టారా..!   వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టతనివ్వాలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
Oneindia Telugu   
Teluguwishesh   
అన్ని 34 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తలసాని సవాల్: రాజకీయ సన్యాసం తీసుకుంటా? ఎర్రబెల్లి బ్లాక్ మెయిల్..?   
వెబ్ దునియా
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకరరావు బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని తలసాని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికోసమే టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తలసాని వెల్లడించారు. తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబు వద్ద సొమ్ములు తీసుకుని ...

ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: తలసాని   Vaartha
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న ఎర్రబెల్లి : తలసాని   Andhrabhoomi
సొంత పార్టీ ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర బాబుది: తలసాని   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
రేపు టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ఆవిర్భావదినాన్ని పురస్కరించుకొని సోమవారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఆ పార్టీ అధినాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ముందుస్తుగా శుక్రవారం నిర్వహించిన ఒక రోజు ప్లీనరీ (ప్రతినిధుల సభ) ముగియటంతో గులాబీ దళం తాజాగా బహిరంగ సభ ఏర్పాట్లలో ...

టీఆర్‌ఎస్‌ బహిరంగసభకు భారీ ఏర్పాట్లు   10tv
బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలి   Andhrabhoomi
సభకు 10 లక్షల మంది   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహానాడుకు రమ్మని పవన్‌కు టిడిపి ఆహ్వానం   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 24: ఒక పక్క టిడిపి నేతల తీరుతోనూ, మరో పక్క బిజెపి అగ్ర నాయకత్వంపై అలక వహించిన జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ను మహానాడుకు హాజరుకావల్సిందిగా టిడిపి నేతలు ఆహ్వానించారు. టిడిపి ప్రతినిధి బృందం వెళ్లి ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌ను కలిసి ప్రత్యేక అతిథిగా మహానాడులో పాల్గొనాలని కోరినట్టు సమాచారం. వచ్చే నెల 27 నుండి 29వ తేదీ వరకూ ...

టీడీపీ మహానాడుకు ఆహ్వానం.. పవన్ కల్యాణ్‌కు పిలుపు అందిందా?   వెబ్ దునియా
మహానాడు: నిలదీస్తున్న పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందిందా?   Oneindia Telugu
పవన్ కళ్యాణ్ టిడిపి మహానాడుకు వెళ్తారా!   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రిస్ట్ వాచ్‌తో హైటెక్ కాపీయింగ్: విద్యార్థి డీబార్!   
వెబ్ దునియా
రిస్ట్ వాచ్ లాంటి సెల్ ఫోన్‌తో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థి డీబార్ అయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఇలియాజ్ అనే విద్యార్థి రెండో సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నాడు. చేతికి ఉన్న గడియారం పదేపదే చూస్తూ పరీక్ష రాయడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ శ్రవణ్ ...


ఇంకా మరిన్ని »   


తెలుగువన్
   
'చికెన్, ఎగ్ తింటే ప్రమాదం లేదు'   
Namasthe Telangana
కరీంనగర్: చికెన్, ఎగ్‌లు తినడంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడానికి స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ ఇతర నేతలు రంగంలోకి దిగారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చికెన్, ఎగ్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చికెన్, ఎగ్ తినడం వల్ల ఎలాంటి నష్టంగానీ, ప్రమాదం గానీ ...

చికెన్ తినండి.. బర్డ్ ఫ్లూ రాదంటే రాదు.. డోంట్ వర్రీ: ఈటెల రాజేందర్   వెబ్ దునియా
చికెన్ తినండి.. తెలంగాణ మంత్రులు   తెలుగువన్
చికెన్ తినండి, బర్డ్ ప్లూ రాదు: మంత్రులు (ఫోటోలు)   Oneindia Telugu
Teluguwishesh   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టిఆర్ఎస్‌లో కలవరం: హరీష్ రావు బ్యాక్ బెంచ్   
Oneindia Telugu
హైదరాబాద్: హంగూ ఆర్భాటాలతో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్లీనరీ సమావేశానికి సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు వెనక బెంచీ అంటూ వచ్చిన వార్తాకథనాలు టిఆర్ఎస్ కార్యకర్తలను కలవరానికి గురి చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మేనల్లుడు, రాష్ట్ర మంత్రి టి. హరీశ్‌రావు వెనుక ...

దమ్మున్న దళమిది!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హరీష్ రావ్ కథ ముగిసిందా..?   Teluguwishesh
హరీశ్ ఏడీ .. ఎక్కడ ?   Telangana99

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言