2015年4月15日 星期三

2015-04-16 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
కాశ్మీర్ లో పాక్ జెండాలు రెప రెప... భారీ ర్యాలీ   
వెబ్ దునియా
కాశ్మీర్ లో బుధవారం పాకిస్తాన్ జాతీయ జెండాలు రెప రెపలాడాయి. ఓ భారీ ర్యాలీ నిర్వహించిన వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలం భట్ ఈ వివాదాస్పద చర్యకు పాల్పడ్డాడు. ఇటీవలే ఆయనను కాశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసింది. అదే ఆలస్యంగా ఆయన ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ జెండాతోపాటు, ఆ దేశ అనుకూల వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది మరోమారు ...

సీఎం ముఫ్తీపై ప్రతిపక్షాల ఆగ్రహం, ఆలంపై నిఘా పెట్టిన ఐబీ   TV5
పాక్ జెండాను ప్రదర్శించిన మసరత్ ఆలం   Namasthe Telangana
మనదేశంలో పాక్ జెండాను ప్రదర్శిస్తారా?   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మళ్ళీ జీవం పోసుకున్న జనతా పరివార్.. నేతగా ములాయం   
వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే యూపిఏను తామందరమూ నట్టేట మునిగిపోతామని చాలా పార్టీ ప్రత్యామ్నయం గురించి ఆలోచించాయి. అందులోంచి పుట్టిందే జనతా పరివార్. దేశంలోని ప్రముఖ ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకే వేదిక మీదకు వచ్చారు. ఈ పార్టీలన్నీ కలిపి జనతా పరివార్ కు తిరిగి జీవం పోశాయి.
జనతా పరివార్ విలీనం   సాక్షి
ఏకమైన జనతా పరివార్‌ సమాజ్‌వాదీ జనతా పార్టీ   ప్రజాశక్తి
జాతీయ రాజకీయాల్లో మరో పెద్ద పార్టీ 'జనతాపరివార్'   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Vaartha   
Oneindia Telugu   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముస్లింలకు కు.ని తప్పనిసరి చేయాలి : శివసేన సలహా   
వెబ్ దునియా
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ముస్లింలు, క్రైస్తవులకు తప్పనిసరి చేయాలని శివసేన పేర్కొంది. ముస్లింలు, క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపించుకోవడం తప్పనిసరి చేయాలని శివసేన పేర్కొంది. జనాభాను పెంచుకుంటే సరిపోదని, కుటుంబానికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం గురించి కూడా ఆలోచించాలని శివసేన తెలిపింది.
శివసేన తాజా వాగుడు   తెలుగువన్
ముస్లిం, క్రైస్తవులకు నిర్బంధ కు.ని. తప్పనిసరి   Namasthe Telangana
ముస్లింలు, క్రిస్టియన్లకు ఫ్యామిలీ ప్లానింగ్ తప్పనిసరి: శివసేన   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జల్సా పూజారికి అమెరికాలో 27 యేళ్ళ జైలు   
వెబ్ దునియా
ఇటు భక్తులను, అటు బ్యాంకును, ఆలయ కమిటీని మోసం చేసిన ఓ పూజారి కటకటాల్లో ఊసలెక్కెడుతున్నారు. తన జల్సాల కోసం ఆలయ సొమ్మును స్వాహా చేసిన కేసులో ఆయనకు ఏకంగా 27 యేళ్ళు జైలు శిక్ష పడింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. న్యూయార్క్‌లో ఓ భారతీయ పూజారికి 27 యేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు ...

అమెరికాలో భారత పూజారికి 27 ఏండ్ల జైలుశిక్ష   Namasthe Telangana
భారత సంతతి పూజారికి 27 ఏళ్ల జైలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్‌ పూజారికి 27 ఏళ్ల జైలు   Vaartha
Oneindia Telugu   
News Articles by KSR   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీ నడి రోడ్డులో మహిళా జర్నలిస్టుపై దాడి   
వెబ్ దునియా
ఢిల్లీలో ధౌర్జన్యకాండ రోజు రోజకు మితిమీరుతూనే ఉంది. ఒకవైపు మహిళలపై అత్యాచారాలు కొనసాగుతుండగానే మరోవైపు మహిళా జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. కేవలం ఓవర్ టేక్ చేసిన పాపానికి ఆమెపై దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి. మయూర్‌ విహార్‌ ప్రాంతంలో ఈ జర్నలిస్టు నైట్‌షిప్ట్‌ ముగించుకుని మారుతి ఆల్టో కారులో ఇంటికివెళుతూ ఓ ...

మహిళా జర్నలిస్టుపై దాడి   Vaartha
రోడ్డుపై మహిళా జర్నలిస్ట్‌ను, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టారు   Oneindia Telugu
ఢిల్లీలో మహిళా జర్నలిస్టుపై దాడి...   TV5
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పక్షం విజయం సాధించింది. మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఖాళీలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. మహారాష్టల్రోని బంద్రా తూర్పు నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థి తృప్తి సావంత్ గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి ...

మాజీ సిఎం పరాజయం   Vaartha
మహారాష్ట్ర ఉపఎన్నికల్లో మాజీ సీఎం ఓటమి   TV5
మాజీ సీఎం ఘోర పరాజయం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
18న రానున్న మస్తాన్ బాబు మృతదేహం   
Andhrabhoomi
ఆత్మకూరు, ఏప్రిల్ 15: పర్వతారోహణలో అసువులు బాసిన మల్లి మస్తాన్‌బాబు మృతదేహం మరో నాలుగు రోజుల్లో ఆయన స్వగ్రామానికి చేరనుంది. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘం గ్రామానికి చెందిన మల్లి మస్తాన్‌బాబు గత నెల చివరి వారంలో చిలీ దేశం వద్ద ఆండిస్ పర్వతశ్రేణులను అధిరోహిస్తుండగా ఎదురైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు అతని ...

మస్తాన్ జీవితం స్ఫూర్తిదాయకం.. స్మారక స్తూపం నిర్మించాలి.. జగన్ ట్వీట్..!   వెబ్ దునియా
'మస్తాన్ బాబు జీవితం స్ఫూర్తిదాయకం'   సాక్షి
మస్తాన్‌బాబు కుటుంబానికి జగన్ పరామర్శ(పిక్చర్స్)   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తమిళనాడుకు ఆర్టీసీ బస్సులు నడుపుదామా.. వద్దా..   
వెబ్ దునియా
అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కొత్త కష్టం వచ్చి పడింది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ఆంధ్ర ప్రభుత్వంపై ఉన్న అక్కసు తమినాడు వాసులు ఆర్టీసీ బస్సులపై తీర్చుకుంటున్నారు. శేషాచలం ఎన్ కౌంటర్ ప్రభావం ఆర్టీసీ మీద తీవ్రంగా ఉంది. దానిని నుంచి బయట పడడానికి ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాట ఉన్న పరిస్థితులను ...

'రక్షణ ఇస్తేనే బస్సులు తిప్పుతాం'   సాక్షి
తమిళనాడు వైపు ఇంకా తిరగని ఆర్టిసి బస్ లు   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
కట్నం అడిగినందుకు 75 పైసల జరిమానా   
Namasthe Telangana
ఫతేహబాద్: కట్నం అడిగినందుకు 75 పైసల జరిమానా విధించిన ఘటన హర్యానాలో జరిగింది. గ్రామ పంచాయితీ పెద్దలు ఇటువంటి తీర్పిచ్చారు. హర్యానాలోని గ్రామ పంచాయతీ వ్యవస్థల వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన ఆ రాష్ట్రంలోని ఫతేహబాద్‌లో జరిగింది. పెళ్ళికి ముందే కారు కొనివ్వాలని వరుడు తరుపు వారు కోరడంతో అందుకు వధువు తరుపు ...

కట్నం కోరిన వరుడు.. 75 పైసలు జరిమానా విధించిన పంచాయతీ...!   వెబ్ దునియా
కట్నం కేసు: 75 పైసలు జరిమానా విధించి ఈజీగా సెటిల్ చేసిన పంచాయత్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియానే బెస్ట్ : షీలా దీక్షిత్   
వెబ్ దునియా
కాంగ్రెస అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే ఉండాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభిప్రాయపడ్డారు. సోనియాపై దేశ ప్రజలకు మంచి నమ్మకం ఉందని, ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వవైభవం వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు దీర్ఘకాలిక సెలవుపై అజ్ఞాతవాసంలోకి వెళ్లిన కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ బుధవారం ...

ఢిల్లీకి రానున్న కాంగ్రెస్‌ యువ నేత రాహుల్‌ గాంధీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాహుల్‌ నాయకత్వంపై సీనియర్ల అనుమానాలు   10tv
రాహుల్‌ చురుకైన పాత్ర పోషించాలి   Namasthe Telangana
Andhrabhoomi   
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 21 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言