2015年4月22日 星期三

2015-04-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


10tv
   
ఎపి కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు   
10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా ఏపీ కేబినెట్‌ సమావేశం సాగింది. ఎర్రచందన స్మగ్లింగ్‌ నివారణపై హాట్‌హాట్ చర్చ జరిగింది. అటవీశాఖలో ఉన్న చట్టాలను కఠినతరం చేసి... ఎర్రచందన అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని బాబు టీమ్ భావించింది. దీంతో అటవీచట్ట సవరణకు ఏపీ మంత్రివర్గం ...

భోగాపురం రైతులతో ఎందుకు మాట్లాడలేదు ?.. మంత్రులపై సిఎం ఫైర్   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీహార్ ను కుదిపేసిన వరదలు.. 42 మంది మృతి, 80 మందికి గాయాలు   
వెబ్ దునియా
అకాల వర్షాలు.. వరదలు దేశంలో పలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి దాకా రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో అకాల వర్షాలు తీవ్రమైన పంట నష్టాన్ని కలిగించాయి. తాజాగా మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారు జామున సంభవించిన తుపాను ధాటికి బీహార్ అతలాకుతలం అయ్యింది. ఈ సంఘటనలో 42 మంది మరణించగా, 80 మంది గాయాల పాలయ్యారు.
బిహార్‌లో తుపాను బీభత్సం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
వెయిట్రెస్‌ జట్టు లాగిన ప్రధాని   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా చిన్న చిన్న తప్పులు చేసి పప్పులో కాలేస్తారు కొందరు నేతలు. న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి విషయంలో సరిగా ఇదే జరిగింది. వెయిట్రస్‌ వేసుకున్న పోనీ టెయిల్‌ పట్టుకుని లాగడంతో ఆమె దాన్ని వేధింపులుగా భావించింది. దీంతో ప్రధాని జాన్‌కి క్షమాపణ చెప్పారు.
పిల్ల జుట్టు లాగిన న్యూజీలాండ్ ప్రధాని.. బహిరంగ క్షమాపణ..!   వెబ్ దునియా
ప్రధాని చిలిపి చేష్ట..ఆపై క్షమాపణలు   Namasthe Telangana
వద్దని చెప్పినా: వెయిట్రెస్ పోనీటేల్ లాగిన ప్రధాని, క్షమాపణ   Oneindia Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాల్ డ్రాప్ సమస్యపై త్వరలో టెలికాం సంస్థలతో సమావేశం: రవిశంకర్ ప్రసాద్   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందేలా చూస్తామని, ముఖ్యంగా ఇటీవలికాలంలో తరచూ వినియోగదారులను వేధిస్తున్న కాల్ డ్రాప్ సమస్యపై త్వరలోనే టెలికాం శాఖ అన్ని టెలికాం కంపెనీలతో సమావేశం జరపనుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిటిఐకి తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ కొందరు ...

నెట్ న్యూట్రాలిటీ చట్టం తీసుకురావాలి.. తలొగ్గవద్దని రాహుల్ గాంధీ సూచన!   వెబ్ దునియా
లోక్ సభలో ఇంటర్ నెట్ దుమారం   సాక్షి
నెట్ న్యూట్రాలిటీపై దద్దరిల్లిన లోక్ సభ   TV5
Teluguwishesh   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోతీనగర్‌లో భవనం కూలి ఒకరు మృతి 11 మందికి గాయాలు   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: మూడంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఉన్న సదర్శన్‌పార్క్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. గాయపడినవారిని భవనం శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూడటం కోసం అనేక గంటల పాటు ...

గ్యాస్ సిలిండర్ పేలి కూలిన మూడంతస్థుల భవనం! యువకుడు దుర్మరణం..!   వెబ్ దునియా
ఢిల్లీ మోతీనగర్‌లో కుప్పకూలిన భవనం   TV5
ఢిల్లీ మోతీనగర్‌లో కూలిన భవనం   Andhrabhoomi

అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేజ్రీ సాక్షిగా రైతు ఆత్మహత్య: ప్రధాని విచారం, మృతిపై ఫ్యామిలీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో రైతు ఆత్మహత్య చేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. రైతు బలవన్మరణం విచారకరమని, ఇది తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఏకాకులమైనట్లుగా ఏ దశలోను రైతులు భావించవద్దని విజ్ఞప్తి చేశారు. దేశ రైతులకు మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఉందని చెప్పారు.
మీదే బాధ్యత.. కాదు మీదే!   సాక్షి
'ఆమ్‌ ఆద్మీ' సాక్షిగా రైతు ఆత్మహత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 21 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
వాళ్లు వేసిన శంకుస్థాపన రాళ్లతో ప్రాజెక్టు పూర్తయ్యేది   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉద్యమంలోనే ఈ మాట చెప్పా.. జరిగిన అన్యాయానికి గీతారెడ్డి మాటలే నిదర్శనం; 'మహీంద్రా' కార్యక్రమంలో కేసీఆర్‌ చురక.. విస్తరణ యూనిట్‌ ప్రారంభించిన కేసీఆర్‌. హైదరాబాద్‌ / సంగారెడ్డి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): సందర్భం... మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ సమీపంలోని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ ప్లాంట్‌ విస్తరణ యూనిట్‌ ప్రారంభోత్సవం! ఇందులో ...

తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం..   10tv

అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలుగు తమ్ముడిపై నిర్భయ కేసు   
వెబ్ దునియా
ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్ళి ఓ మహిళపై అత్యాచారం చేయబోయాడో తెలుగు తమ్ముడు. ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో బలాత్కారం చేయబోయాడు. మాట వినలేదని హెచ్చరించాడు. బెదిరించాడు. చివరకు ఆ మహిళ తీవ్ర స్థాయి తిరుగుబాటు చేసి అక్కడ నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. అనంతపురం జిల్లాలలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం ...

టిడిపి నేతపై నిర్భయ కేసు   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాబుకు భూముల పిచ్చి పట్టుకుంది   
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో/ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారం దక్కగానే భూముల పిచ్చి పట్టుకుందని, దానికి రైతులను బలిచేయడమే కాకుండా ప్రభుత్వ భూములను సైతం ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురంలో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ...

చంద్రబాబుకు భూమి పిచ్చి   Andhrabhoomi
చంద్రబాబు కు భూములు పిచ్చి పట్టుకుంది   News Articles by KSR

అన్ని 13 వార్తల కథనాలు »   


ఎయిర్‌పోర్టుకు 15వేల ఎకరాలా?   
Andhrabhoomi
విజయనగరం, ఏప్రిల్ 22: విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాల భూములు ఎందుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఇక్కడ విజయనగరంలోని జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ రైతులను రోడ్డున పడవేసే దిక్కుమాలిన ఆలోచనలు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言