2015年4月14日 星期二

2015-04-15 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఏపీ వాహనాల పన్నుపై చర్చించాలి   
సాక్షి
తెలంగాణ ప్రభుత్వం విధించిన ప్రవేశ పన్నుకు నిరసనగా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల లారీ, టాక్సీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు చెందిన యజమానులు, డ్రైవర్‌లు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ...

సరిహద్దులో పన్ను గోల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్ర వాహనాలకు పన్ను బ్రేకులు   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హైదరాబాద్ పరిసరాల్లో బర్డ్సూ కలకలం.. వేలాది కోళ్ళను పూడ్చిపెట్టిన అధికారులు   
వెబ్ దునియా
హైదరాబాద్ నగర పరిసరాల్లో బర్డ్సూ వ్యాధి సోకిన కోళ్ళు ఉన్నాయనే అనుమానం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా ఉలుక్కుపడ్డ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. వాటికి వైద్య పరీక్షలు చేసి అక్కడికక్కడే పూడ్చి పెట్టారు. మరోవైపు కోళ్ల ఫారాల రైతులు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని లబోదిబోమని వాపోతున్నారు. వివరాలిలా ...

హైదరాబాద్‌ శివార్లలో బర్డ్‌ఫ్లూ కలకలం   10tv
రంగారెడ్డి శివార్లలో బర్డ్ఫ్లూ కలకలం   Andhrabhoomi
బర్డ్‌ఫ్లూ భయం లేదు   సాక్షి
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..!   
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా పలు కార్ల చోరీ కేసుల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కార్ల చోరీ కేసులో నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రూమీనాథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత శుక్రవారం గౌహతి హైకోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు ...

కార్ల చోరీ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్   Namasthe Telangana
కార్ల చోరి కేసులో మహిళా ఎమ్మెల్యే!   News Articles by KSR
కరుడుగట్టిన కారు దొంగల ముఠాతో సంబంధాలు: లేడీ ఎమ్మెల్యే అరెస్ట్   Oneindia Telugu
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రపంచ అత్యంత ప్రభావితుల సరసన మోడీ, కేజ్రీవాల్   
వెబ్ దునియా
జనాన్ని సమ్మోహన పరిచే వివిధ రంగాలకు చెందిన అత్యంత ప్రభావశీలత కనబరిచే ప్రపంచ స్థాయి వ్యక్తుల సరసన ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేశారు. వంద మందిలో స్థానం సంపాదించారు. రాజకీయ, వినోద, ఇతర రంగాలలో జనాన్ని సమ్మోహన పరిచే వారి జాబితాను టైమ్ మాగజైన్ సిద్ధం చేసింది. అందులో మన నాయకులకు వంద జాబితాలో ఉన్నారు.
టైమ్ టాప్-100లో మోదీ, కేజ్రివాల్   Andhrabhoomi
అత్యంత ప్రభావశీలురు మోదీ, కేజ్రీవాల్   సాక్షి
'టైమ్స్' జాబితాలో మోదీ, కేజ్రీవాల్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
సామాన్యులకు నిజాయితీగా సేవలందించడమే అంబేద్కర్‌కు నివాళి   
Andhrabhoomi
తిరుపతి, ఏప్రిల్ 14: ఎలాంటి ప్రత్యేక వసతులు లేని సామాన్యులకు ఉత్తమ సేవలు అందించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు ఉద్బోధించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని మంగళవారం ఉదయం టిటిడి పరిపాలనాభవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఇఓ సాంబశివరావు ప్రసంగిస్తూ ...

లండన్‌లో అంబేద్కర్, పూలే జయంతి వేడుకలు   Namasthe Telangana
అంబేద్కర్‌కు ప్రముఖుల నివాళి   ప్రజాశక్తి
ఆర్టీసీ కళాభవన్‌లో అంబేద్కర్‌ జయంతి వేడుకలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 30 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
తాళి తీసేసిన 25 మంది మహిళలు   
Namasthe Telangana
చెన్నై, ఏప్రిల్ 14: తాళి బానిసత్వానికి చిహ్నమని, దాన్ని తొలగించాలని అంటున్న తమిళనాడుకు చెందిన హేతువాత సంస్థ ద్రవిడర్ కళగం (డీకే) అనుకున్నట్లుగానే మంగళవారం ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం 6.45 గంటలకే ప్రారంభమైన తాళి తొలగింపు కార్యక్రమంలో 25 మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని తమ మెడలోని మంగళసూత్రాలను తీసివేశారు. వాటికి ...

బానిసత్వ చిహ్నాలంటూ తాళి తెంచేసిన తమిళ మహిళలు   Teluguwishesh
హిందూ మహిళల మెడలో తాళి బానిసత్వమా   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నా వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్: చైనాలో బాబు   
Oneindia Telugu
బీజింగ్: తన పని తీరు వల్లే తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చైనాలో వ్యాపారవ్తేతల సమావేశంలో అన్నారు. చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు మూడోరోజు అయిన మంగళవారం బిజీబిజీగా గడిపారు. ఉదయం బీజింగ్‌లో వ్యాపారులతో రౌండ్ టేబుల్ సమావేశం ...

పారిశ్రామిక పరుగు   Andhrabhoomi
చైనా పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం   TV5
అమరావతి రండి: బాబు   Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   


TV5
   
ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి   
TV5
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తెనాలి నుంచి వల్లభాపురం వెళుతున్న షేర్ ఆటో రాంగ్‌రూట్‌లో వెళుతూ ఎదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ లారీని ఢీకొట్టింది. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన ...

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి   Andhrabhoomi

అన్ని 13 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
బస్సు నడిపిన బాలకృష్ణ   
తెలుగువన్
'లారీ డ్రైవర్' బాలకృష్ణ బస్సు నడిపారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు తన హిందూపూర్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం ఆర్టీసీ డిపో పరిధిలో ఆయన 12 కొత్త బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు బస్సు నడిపారు. అలాగే 50 లక్షల ...

హిందూపురంలో 40లక్షల వ్యయంతో అంబేద్కర్ భవనం   TV5
అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేయని బాలయ్య.. దళితుల ఆందోళన..!   వెబ్ దునియా
బాలకృష్ణపై దళితుల నిరసనలు   Vaartha
Oneindia Telugu   
Teluguwishesh   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిజాలు బహిర్గతం కావాల్సిందే... మోడీని కలిసిన నేతాజీ మనవడు   
వెబ్ దునియా
నేతాజీ మరణంపైనే రక రకాల అనుమానాలున్నాయి. ఇక అప్పట్లో మా కుటుంబంపై జరిగిన రహస్య నిఘా వివరాలను, ఆ రహస్య పత్రాలను ప్రపంచానికి బహిర్గతం చేయాలని నేతాజీ మనవడు సూర్య కుమార్ బోస్ కోరారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాని మోడీని కలిశారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయనను సూర్య కుమార్ కోరారు. ఈ మేరకు తనకు మోడీ నుంచి హామీ లభించిందని వెల్లడించారు.
నేతాజీ అదృశ్యంపై అనుమానాలు నివృత్తిచేస్తాం   Andhrabhoomi
నేతాజీ అదృశ్యంపై నిజాలు తేలాలి   Namasthe Telangana
నిజాలు తెలియాల్సిందే నేతాజీ రహస్య పత్రాలపై మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言