2015年4月15日 星期三

2015-04-16 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
అమ్మేసింది మళ్ళీ పెట్టడానికి కాదంటున్న నాగార్జున   
వెబ్ దునియా
'మా'టీవీ అమ్మేసి మరో కొత్త ఛానల్‌ పెట్టడానికి కాదంటూ హీరో నాగార్జున అంటున్నారు. మాటీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడతో హైప్‌ తెచ్చాక.. ఆ ఛానల్‌కు వచ్చిన రేటింగ్‌తో ఎక్కువ రేటుకు పెట్టిన కొన్న స్టార్‌ ఛానల్‌కు పోటీగా తాను మరో ఛానల్‌ పెడతానన్న వార్తలో నిజంలేదని అంటున్నాడు. అయితే ఇండస్ట్రీ మాత్రం వైజాగ్‌లో కూడా వుండాలన్నది తన అభిమతం కూడా ...

నాగార్జున ఆ ఛానల్ పెట్టడం లేదంటహో....   Teluguwishesh
'మనం' కొత్త టీవీ ఛానల్, స్పందించిన నాగార్జున   FIlmiBeat Telugu
కొత్త చానల్ ఆలోచన లేదు: నాగార్జున   సాక్షి
Kandireega   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సైబర్ హ్యాకర్ల దాడి.. ఆన్‌లైన్‌లో హాలీవుడ్ నటి నగ్న చిత్రాలు హల్‌చల్..!   
వెబ్ దునియా
సినీ స్టార్స్, మోడల్స్ ఫోటోలు హ్యాకర్లు తస్కరించి వాటిని సోషల్ నెటవర్కింగ్ సైట్స్‌లో పోస్ట్ చేయడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది తారలు ఈ హ్యాకర్ల బారినపడ్డారు. తాజాగా పిరానా 3 డి నటి మోడల్ కెల్లీ బ్రూక్ కూడా ఈ హ్యాకర్ల బారినపడింది. అయితే ఇది రెండో సారి కావడం విశేషం. గతంలో కూడా ఒకటి రెండు కెల్లీ బ్రూక్ చిత్రాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ ...

హీరోయిన్ నగ్న ఫొటోలు లీక్   తెలుగువన్
సైబర్ హ్యాకర్స్: నెట్ లో హాలివుడ్ నటి కెల్లీ బ్రూక్ నగ్న పోటోలు   Oneindia Telugu
కెల్లీ బ్రూక్ నగ్న ఫొటోలు హ్యాక్   Namasthe Telangana
Vaartha   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దగ్ధమైన బోగీ: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారమా?   
Oneindia Telugu
నెల్లూరు: ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై-గూడురు ప్యాసింజర్ రైలు బోగీకి నిప్పు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం సాయంత్రం 14 బోగీలతో గూడురుకు బయలుదేరిన రైలులోని ఓ బోగీకి మంటలు అంటుకున్నాయి. ఈ బోగీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ...

ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి కృషి   Andhrabhoomi
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌లో...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై- గూడూరు ప్యాసింజర్ రైలులో మంటలు   సాక్షి
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


TV5
   
హీరోయిన్ శివరాజ్ క్యాన్సర్ వ్యాధితో మృతి   
TV5
కార్తి హీరోగా నటించిన బిర్యానీ తమిళ సినిమా సూపర్ హిట్టైంది. ఈ సినిమాలో కార్తి సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించారు. వారిలో ఒక హీరోయిన్ హనీ శివరాజ్ అంజనా సోమవారం రాత్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృత్యువాత పడ్డారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శివరాజ్ అంజనా వ్యాధి తీవ్రం కావడంతో... ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ...

క్యాన్సర్ వ్యాధితో కార్తీ హీరోయిన్ కన్నుమూత..!   వెబ్ దునియా
తమిళ నటి కన్నుమూత   Kandireega
కేన్సర్‌తో బిర్యానీ హీరోయిన్‌ మృతి   Vaartha
FIlmiBeat Telugu   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
'డేటింగ్ వద్దన్నా వినరే'   
Namasthe Telangana
లండన్: డేటింగ్ వద్దని చెప్పినా తన కూతుళ్ళు వినలేదని అంటున్నాడు ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్. డేటింగ్‌కు ఒప్పుకోవద్దని చెప్పినా పెడచెవిన పెట్టారని వాపోతున్నాడు. 40 ఏళ్ళు వచ్చే వరకు డేటింగ్ జోలికి వెళ్ళొద్దని చెప్పినా అంతా కలిసి తనతో వాగ్వివాదానికి దిగారన్నాడు. స్టాలోన్‌కు సోఫియా(18), సిస్టీన్(16), స్కార్లెట్(13) అను ముగ్గురు ...

40 యేళ్ళ వరకూ డేటింగ్ వద్దని చెప్పా.. నా కూతుళ్లు వినలేదు.. సిల్వెస్టర్ స్టాలోన్   వెబ్ దునియా
డేటింగ్ చేయవద్దంటూ కూతుర్లపై... స్టార్ హీరో ఆంక్షలు   FIlmiBeat Telugu
డేటింగ్ వద్దని చెప్పినా.. నా కుతుర్లు వినలేదు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విక్టరీ వెంకటేష్ మరో మల్టీ స్టారర్... బాబాయ్‌తో అబ్బాయ్ కొత్త చిత్రం..!   
వెబ్ దునియా
టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ ట్రెండ్‌ను ప్రారంభించిన విక్టరీ వెంకటేష్ మరో మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్‌తో నటించే మరో హీరో ఎవరనుకుంటున్నారా.. స్వయానా ఆయన అన్న కొడుకు, యంగ్ హీరో రానా. ఆ మధ్య అక్కినేని కుటుంబం కలిసి నటించిన మనం అద్భుతమైన విజయం సాధించింది. మనం సినిమా పూర్తి చేసిన తర్వాతే ...

దగ్గుబాటి ఫ్యామిలీ మల్టీస్టారర్‌   Vaartha
వెంకటేష్ మరొక మల్టీ స్టారర్ లో   Neti Cinema
మనం బాటలోనే   Andhrabhoomi
Palli Batani   
FIlmiBeat Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'రణం 2'   
వెబ్ దునియా
విఐపి (విక్టరీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌) సమర్పణలో శ్రీవెంకటేశ్వర మూవీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాత గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ నిర్మిస్తున్న చిత్రం 'రణం 2'. ఈ చిత్రానికి హీరో మరియు దర్శకుడు అమ్మ రాజశేఖర్‌. ఆర్తీ అగర్వాల్‌, నిధిలు హీరోయిన్‌లుగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర ...


ఇంకా మరిన్ని »   


TV5
   
భార్య పోస్ట్ నుంచి తల్లి పోస్ట్ కి....   
TV5
మనసున ఉన్నదీ చెప్పాలని ఉన్నదీ... అంటూ తెలుగు వారి మనసును దోచుకున్న హీరోయిన్ స్నేహ. అచ్చతెలుగు భామలా కనిపించే స్నేహ 2012 లో తమిళ నటుడు ప్రసన్న ని ప్రేమించి ఇల్లాలైంది. పెళ్లి చేసుకున్నా తెలుగు, తమిళ భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది. ఇటీవలే తెలుగులో విడుదలైన సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర భార్య గా నటించింది. కాగా స్నేహ ...

తల్లి కాబోతున్నస్నేహ... ట్విట్టర్లో భర్త ప్రసన్న ఆనందోత్సాహాలు   Palli Batani
స్నేహ తల్లి కాబోతుందట   Kandireega
స్నేహ అభిమానులకు శుభవార్త.. ప్రసన్న ట్వీట్..!   వెబ్ దునియా
తెలుగువన్   
అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
థాయ్‌లాండ్‌లో రామ్ చరణ్ కష్టాలు..!!   
తెలుగువన్
'గోవిందుడు అందరివాడేలే' చిత్రం తర్వాత చాలా రోజులు విరామం తీసుకొన్న మెగాపవర్ స్టార్, ఇప్పుడు థాయ్‌లాండ్‌లో తెగ కష్టపడుతున్నాడు. శ్రీనువైట్ల సినిమాతో ఎలాగైన బ్లాక్ బ్లాస్టర్ కొట్టాలన్న కసితో వున్న రామ్ చరణ్, ఈ చిత్రం సక్సెస్ కోసం ఫుల్ గా హార్డ్ వర్క్ చేస్తున్నాడట. చిత్రంలో స్టంట్ మాస్టర్ రోల్ పోషిస్తున్న చెర్రీ దాని కోసం థాయ్ లాండ్ లో ...

రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీ స్టోరీలైన్ అదే అంటున్నారు?   FIlmiBeat Telugu
స్టంట్స్‌ చేస్తున్న రామ్‌చరణ్‌!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Kandireega
   
సంపూ ఫాన్స్ కి ఇక పండగే   
Kandireega
kobbari-matta-movie-kobbari-aaku సంపూర్నేష్ బాబు గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. హృదయ కాలేయం చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన సంపూ ఆ చిత్రం కలెక్షన్స్ ఒక రెండు హిట్లు ఇచ్చిన హీరోతో సమానం. ప్రస్తుతం 'కొబ్బరి మట్ట' అనే చిత్రంలో నటిస్తున్న సంపూ తన మేకింగ్ సాంగ్ వీడియో విడుదల చేసారు. ఈ వీడియో పెట్టిన 5 నిమిషాలకే యుట్యుబ్ లో ...

సంపూ 'కొబ్బరి మట్ట'... స్వాతంత్రదినోత్సవం సందర్భంగా నేడే ఆడియో..!   వెబ్ దునియా
నీకేమైనా పిచ్చెక్కిందా సంపూ..? 'కొబ్బరిమట్ట' వేషాలేంటి?   FIlmiBeat Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言