2015年4月20日 星期一

2015-04-21 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
తమిళనాడులో ఆంధ్ర బస్సులపై దాడి.. అద్దాలు ధ్వంసం   
వెబ్ దునియా
శేషాచల ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్న రగడ ఇంకా చల్లారినట్లు లేదు. పదిరోజులుగా డిపోలకే పరిమితమైన బస్సులు తిరిగి ప్రారంభమైన రోజే వాటిపై తమిళనాడులో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ వర్షం కురిపించారు. సోమవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. శేషాచలం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ...

చిత్తూరు - తమిళనాడు సరిహద్దులో టెన్షన్..   10tv
ఏపీ, తమిళనాడు సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త   TV5
నాలుగు బస్సులపై తమిళ తంబీల దాడి   సాక్షి
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
సూటూ బూటోళ్ల సర్కారిది!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సుదీర్ఘ సెలవు తర్వాత... తిరిగి వచ్చిన రాహుల్‌ గాంధీ పార్లమెంటులో చెలరేగిపోయారు. రైతు సమస్యలపై సోమవారం లోక్‌సభలో ప్రసంగించారు. మోదీ సర్కారు సూటుబూటోళ్లదేనని.. అచ్ఛేదిన్‌తో రైతులకు అసలుకే మోసమని ధ్వజమెత్తారు. కార్పొరేట్లతో దోస్తీతో ముప్పు తప్పదని బీజేపీని హెచ్చరించారు. న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: ''ప్రధానికి నాదో సలహా. జనాభాలో రైతులు 67 ...

ఇది సూటు, బూటు ప్రభుత్వం   సాక్షి
సెహభాష్...రాహుల్   Andhrabhoomi
రాహుల్‌ ఆవేశ పూరిత ప్రసంగం.. పొంగిపోయిన సోనియా!   వెబ్ దునియా
Vaartha   
Namasthe Telangana   
TV5   
అన్ని 35 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోదీని కలవనున్న నేతాజీ కుటుంబ సభ్యులు   
సాక్షి
కోల్ కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు మే 17న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలు బయటపెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం మోదీని కోరినట్టు నేతాజీ మునిమేనల్లుడు చంద్రకుమార్ బోస్ ...

మోడీని కలువనున్న నేతాజీ కుటుంబ వారసులు   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


10tv
   
ఒడిశా మాజీ సీఎం పట్నాయక్ ఇకలేరు..   
10tv
తిరుపతి : కాంగ్రెస్ కురువృద్ధ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జానకీ వల్లభ పట్నాయక్ కన్నుమూశారు. తిరుపతిలోని స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. తిరుపతిలోని రాష్ట్రీయ విద్యాపీఠ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్నాయక్ ఒడిశా నుండి తిరుపతి వచ్చారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కానీ అర్ధరాత్రి పట్నాయక్ ...

ఒడిశా మాజీ సీఎం పట్నాయక్ కన్నుమూత   Namasthe Telangana
తిరుపతిలో ఒడిషా మాజీ సిఎం పట్నాయక్ కన్నుమూత   Oneindia Telugu
అసోం మాజీ గవర్నర్ జేబీ పట్నాయక్ కన్నుమూత   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సోనియా జీ...మాఫ్ కీజియే..! : బీజేపీ ఎంపి క్షమాపణలు   
వెబ్ దునియా
తెల్లతోలుతోనే అధ్యక్ష పదవి అంటూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పారు. మనసు నొప్పించి ఉంటే క్షమించాలంటూ పార్లమెంటు సమావేశాలలో సోమవారం ఉదయం అన్నారు. మలివిడత సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం సభ మొదలవగానే ఈ అంశంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్ ...

సోనియాకు గిరిరాజ్ క్షమాపణ   Andhrabhoomi
క్షమాపణలు చెప్పిన గిరిరాజ్ సింగ్   సాక్షి
లోక్‌సభలో గిరిరాజ్‌ వ్యాఖ్యల కలకలం క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
Oneindia Telugu   
Teluguwishesh   
అన్ని 17 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు విద్యార్థులు మృతి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీహార్‌, ఏప్రిల్‌ 20 : బీహార్‌లోని శివాన్‌ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను మినీ బస్సు ఢీకనడంతో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అయితే గాయపడిన వారికి చికిత్స అందించడంతో నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ ఒక ఆస్పత్రి ఎదుట జనం విధ్వంసం సృష్టించారు. రెండు ఆంబులెన్స్‌లను ...

ఆటోను ఢీకొన్న మినీ బస్సు... ఆరుగురు విద్యార్థులు మృతి..!   వెబ్ దునియా
బీహార్‌లో పాఠశాల బస్సు బోల్తా:ఆరుగురు విద్యార్థులు మృతి   Andhrabhoomi
స్కూల్ బస్సు ప్రమాదంలో నలుగురు మృతి   Namasthe Telangana
News Articles by KSR   
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యెమెన్‌లో భారత రాయబార కార్యాలయం మూసివేత!   
వెబ్ దునియా
యెమెన్‌లో భారత రాయబార కార్యాలయం మూసివేశారు. యెమెన్‌ దేశంతో పాటు.. ఆ దేశ రాజధాని సనా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్నాయి. దీంతో, పలు దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి తరలించాయి. భారత్ కూడా యెమెన్ నుంచి వేలాది మందిని స్వదేశానికి రప్పించింది. తాజాగా, యెమెన్‌లోని భారత ఎంబసీని దిజ్బౌటీకి తరలించారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల ...

ల్యాండ్ బిల్లుపై రగడ.. సభ వాయిదా   సాక్షి
లోక్‌సభలో భూసేకరణ బిల్లు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎయిమ్స్ డాక్టర్‌కు జ్యుడీషియల్ కస్టడీ   
సాక్షి
న్యూఢిల్లీ: వైద్యురాలైన తన భార్య మృతికి కారణమైన ఎయిమ్స్ వైద్యుడు కమల్ వేది(34)కి స్థానిక కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చర్మవ్యాధి నిపుణుడిగా పనిచేస్తున్న కమల్ స్వలింగ సంపర్కుడు. ఎయిమ్స్‌లోనే అనస్తీషియా వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియ(31)ను ఐదేళ్ల కిందట వివాహమాడారు. ఇటీవల గొడవలు పెరిగాయి. భర్త అసహజ ...

'గే' అని తెలిసినా భరించాను..   Namasthe Telangana
ఎయిమ్స్ వైద్యురాలు ఆత్మహత్య   Andhrabhoomi
ఎయిమ్స్ డాక్టర్ నపుంసకుడు... భార్య సూసైడ్ నోట్‌లో వెల్లడి..!   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పత్రాలు చోరీ చేసి ఇచ్చేటందుకు నెలకు రూ. 2 లక్షల జీతం   
వెబ్ దునియా
వారు చేసేందంతా కొన్ని పత్రాలను జిరాక్సు తీసి లేదా ప్రింటు తీసి కొన్ని సంస్థలకు అందజేయడమే. అదీ రోజు ఏమి కాదు. మూడ నెలలకో.. నాలుగు నెలలకో ఒక్కమారు. కానీ వారు నెల నెల అందుకునే జీతం ఎంతో తెలుసా.. అక్షరాలా రూ. 2 లక్షలు ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ నిజం. మరీ వారు అందించే పత్రాలు ఏమైనా సామాన్యమైనవా.. ప్రభుత్వ నిర్ణయాలు అందుకే అంత ఖరీదైన ...

డాక్యుమెంట్ల దొంగలకు నెలవారీ వేతనం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
లోక్‌సభ మలివిడత సమావేశాలు ప్రారంభం   
Namasthe Telangana
హైదరాబాద్: లోక్‌సభ మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలైంది. సభ ప్రారంభం కాగానే ఇద్దరు దివంగత రాజ్యసభ సభ్యుల మృతిపట్ల స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాపం తెలుపుతూ తీర్మానం చదివి వినిపించారు. ఇద్దరు దివంగత సభ్యులకు, సింగపూర్ మాజీ ప్రధాని లీ కువాన్ మృతికి లోక్‌సభ నివాళులర్పించింది. ఇవాళ్టి సభలో ...

లోక్‌సభ సమావేశాలు ప్రారంభం   సాక్షి
లోక్ సభ సమావేశాలు ప్రారంభం.. విపక్షాల నినాదాలతో వాయిదా..!   వెబ్ దునియా
నేటి నుంచి లోక్‌సభ   తెలుగువన్
10tv   
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言