వెబ్ దునియా
కాశ్మీర్ లో ఉద్రిక్తత ఆలం అరెస్టు.. గృహ నిర్బంధంలో గిలానీ
వెబ్ దునియా
కాశ్మీర్లో వేర్పాటువాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఎక్కడో ఒక చోట రగడి సృష్టిస్తూనే ఉన్నారు. శుక్రవారం జరిగిన ర్యాలీలో జాతీయ జెండాకు నిప్పుపెట్టారు. బుధవారం జరిగిన ర్యాలీలో పాకిస్తాన్ జెండా ఎగురవేయడంతోపాటు అనుకూల నినాదాలు చేసి రభస చేశారు. ఈ రెండు ఘటనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఆలం భట్ అరెస్టు చేసింది. అంతకు ముందే ...
పేట్రేగిన హింసAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాశ్మీర్లో వేర్పాటువాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఎక్కడో ఒక చోట రగడి సృష్టిస్తూనే ఉన్నారు. శుక్రవారం జరిగిన ర్యాలీలో జాతీయ జెండాకు నిప్పుపెట్టారు. బుధవారం జరిగిన ర్యాలీలో పాకిస్తాన్ జెండా ఎగురవేయడంతోపాటు అనుకూల నినాదాలు చేసి రభస చేశారు. ఈ రెండు ఘటనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఆలం భట్ అరెస్టు చేసింది. అంతకు ముందే ...
పేట్రేగిన హింస
వెబ్ దునియా
సుప్రీం కోర్టు నుంచి జయలలితకు ఊరట
వెబ్ దునియా
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పీకల్లోతుకు కూరుకుపోయి ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించింది. తన బెయిలును మే 12 వరకూ పొడిగించింది. దీంతో ఆమెకు ఊరట లభించింది. కేసులో జయ అప్పీలుపై కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించే వరకు ఈ బెయిల్ను పొడిగిస్తున్నట్లు ...
సుప్రీంలో జయకు ఊరటసాక్షి
జయకు స్వల్ప ఊరటAndhrabhoomi
జయకు బెయిల్ పొడిగింపుNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
TV5
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పీకల్లోతుకు కూరుకుపోయి ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించింది. తన బెయిలును మే 12 వరకూ పొడిగించింది. దీంతో ఆమెకు ఊరట లభించింది. కేసులో జయ అప్పీలుపై కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించే వరకు ఈ బెయిల్ను పొడిగిస్తున్నట్లు ...
సుప్రీంలో జయకు ఊరట
జయకు స్వల్ప ఊరట
జయకు బెయిల్ పొడిగింపు
వెబ్ దునియా
జైలులోనే యువతిపై పోలీసు మృగాల గ్యాంగ్ రేప్!
వెబ్ దునియా
రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆమె పాలిట యముళ్ళయ్యారు. జైలులో ఉన్న యువతిపై ఎనిమిది మంది పోలీసులు మృగాలు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అరాచకాల ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం వెలుగు చూసింది. పని చేస్తున్న ఇంట్లో దొంగతనం ఆరోపణలపై అరెస్టై కటకటాల్లో ఉన్న ఓ యువతిపై ఎనిమిది మంది పోలీస్ మృగాలు సామూహిక అత్యాచారానికి ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆమె పాలిట యముళ్ళయ్యారు. జైలులో ఉన్న యువతిపై ఎనిమిది మంది పోలీసులు మృగాలు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అరాచకాల ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం వెలుగు చూసింది. పని చేస్తున్న ఇంట్లో దొంగతనం ఆరోపణలపై అరెస్టై కటకటాల్లో ఉన్న ఓ యువతిపై ఎనిమిది మంది పోలీస్ మృగాలు సామూహిక అత్యాచారానికి ...
TV5
గే వివాహంలో ఒకటైన సందీప్, కార్తీక్
TV5
ఇద్దరు అబ్బాయిల వింత పెళ్లి. వరూవరుళ్లు సందీప్, కార్తీక్. భారతీయ సంతతికి చెందిన వీరు స్వలింగ సంపర్కులు. వీరిది ఆషామాషీ పెళ్లికాదు. బోలెడంత ప్రత్యేకత ఉంది. తిరువనంతపురంలో పుట్టి అమెరికాలో సెటిలైన సందీప్కు అమెరికాలో పుట్టిన కార్తీక్తో 2012లో ఓ డేటింగ్ వెబ్సైట్లో పరిచయం ఏర్పాడింది. ప్రేమపక్షులుగా ఒకరికొకరు తెగ నచ్చేశారు. పరిచయం ...
కార్తీక్ వెడ్స్ సందీప్.. హిందూ సంప్రదాయంతో ఏకమైన ఎన్ఆర్ఐ 'గే'లు..!వెబ్ దునియా
సందీప్ వెడ్స్ కార్తీక్: ఏకమైన భారతీయ అమెరికన్ గేలు(పిక్చర్స్)Oneindia Telugu
కార్తీక్ weds సందీప్!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
TV5
ఇద్దరు అబ్బాయిల వింత పెళ్లి. వరూవరుళ్లు సందీప్, కార్తీక్. భారతీయ సంతతికి చెందిన వీరు స్వలింగ సంపర్కులు. వీరిది ఆషామాషీ పెళ్లికాదు. బోలెడంత ప్రత్యేకత ఉంది. తిరువనంతపురంలో పుట్టి అమెరికాలో సెటిలైన సందీప్కు అమెరికాలో పుట్టిన కార్తీక్తో 2012లో ఓ డేటింగ్ వెబ్సైట్లో పరిచయం ఏర్పాడింది. ప్రేమపక్షులుగా ఒకరికొకరు తెగ నచ్చేశారు. పరిచయం ...
కార్తీక్ వెడ్స్ సందీప్.. హిందూ సంప్రదాయంతో ఏకమైన ఎన్ఆర్ఐ 'గే'లు..!
సందీప్ వెడ్స్ కార్తీక్: ఏకమైన భారతీయ అమెరికన్ గేలు(పిక్చర్స్)
కార్తీక్ weds సందీప్!
వెబ్ దునియా
న్యూయార్క్ సిటీ క్రిమినల్ కోర్టు జడ్జీగా ప్రవాస భారతీయ మహిళ
వెబ్ దునియా
ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు పదహారేళ్ల పాటు తన సేవలను అమెరికాకు అందించారు. అందుకు గుర్తింపు లభించింది. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి ప్రవాస భారతీయ మహిళాగా ముద్ర వేసుకున్నారు. చెన్నయ్ కు చెందిన రాజరాజేశ్వరి న్యూయార్కు సిటీ క్రైం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
'న్యూయార్క్' జడ్జిగా భారత సంతతి మహిళసాక్షి
న్యూయార్క్ న్యాయమూర్తిగా మన రాజరాజేశ్వరి!Andhrabhoomi
అమెరికాలోమన జడ్జి...Namasthe Telangana
TV5
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు పదహారేళ్ల పాటు తన సేవలను అమెరికాకు అందించారు. అందుకు గుర్తింపు లభించింది. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి ప్రవాస భారతీయ మహిళాగా ముద్ర వేసుకున్నారు. చెన్నయ్ కు చెందిన రాజరాజేశ్వరి న్యూయార్కు సిటీ క్రైం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
'న్యూయార్క్' జడ్జిగా భారత సంతతి మహిళ
న్యూయార్క్ న్యాయమూర్తిగా మన రాజరాజేశ్వరి!
అమెరికాలోమన జడ్జి...
వెబ్ దునియా
కలిసిన 'దళా'లు
సాక్షి
ఏదీ కారణం లేకుండా జరగదు. రాజకీయ పార్టీలు ఆవిర్భవించడానికైనా, విడిపోవడానికైనా, కలవడానికైనా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం సహేతుకమా, కాదా అనేది వేరే చర్చ. గతంలో జనతాదళ్గా ఉండి అనంతరకాలంలో ఆరు పార్టీలుగా విడిపోయిన పార్టీలన్నీ న్యూఢిల్లీలో బుధవారం మంచి ముహూర్తం చూసుకుని విలీనమయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని ...
మోదీ వైఫల్యాలను ఎండగట్టడానికే!Andhrabhoomi
జనతా పరివార్ పార్టీ ఆవిర్భావంVaartha
జనతాపరివార్ అధ్యక్షుడిగా ములాయం సింగ్Palli Batani
వెబ్ దునియా
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 32 వార్తల కథనాలు »
సాక్షి
ఏదీ కారణం లేకుండా జరగదు. రాజకీయ పార్టీలు ఆవిర్భవించడానికైనా, విడిపోవడానికైనా, కలవడానికైనా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం సహేతుకమా, కాదా అనేది వేరే చర్చ. గతంలో జనతాదళ్గా ఉండి అనంతరకాలంలో ఆరు పార్టీలుగా విడిపోయిన పార్టీలన్నీ న్యూఢిల్లీలో బుధవారం మంచి ముహూర్తం చూసుకుని విలీనమయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని ...
మోదీ వైఫల్యాలను ఎండగట్టడానికే!
జనతా పరివార్ పార్టీ ఆవిర్భావం
జనతాపరివార్ అధ్యక్షుడిగా ములాయం సింగ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'చాంపియన్ ఆఫ్ చేంజ్' సత్య నాదెళ్ల
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్లకు అరుదైన గౌరవం దక్కనుంది. ఆయనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 'చాంపియన్ ఆఫ్ చేంజ్' అవార్డుతో సత్కరించనున్నారు. మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్న కుటుంబాలకు మద్దతుగా కంపెనీలో చేపట్టిన సంస్కరణలకు గుర్తింపుగా ఈ అవార్డుతో అభినందించాలని ఒబామా నిర్ణయించారు. మైక్రోసాఫ్ట్ సరికొత్త విధానం ...
మార్పు: సత్య నాదెళ్లను అవార్డుతో సత్కరించనున్న ఒబామాOneindia Telugu
సత్య నాదెళ్లకు ఒబామా సత్కారంసాక్షి
సత్య నాదెళ్లకు మరో విశిష్ట గౌరవంAndhrabhoomi
వెబ్ దునియా
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్లకు అరుదైన గౌరవం దక్కనుంది. ఆయనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 'చాంపియన్ ఆఫ్ చేంజ్' అవార్డుతో సత్కరించనున్నారు. మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్న కుటుంబాలకు మద్దతుగా కంపెనీలో చేపట్టిన సంస్కరణలకు గుర్తింపుగా ఈ అవార్డుతో అభినందించాలని ఒబామా నిర్ణయించారు. మైక్రోసాఫ్ట్ సరికొత్త విధానం ...
మార్పు: సత్య నాదెళ్లను అవార్డుతో సత్కరించనున్న ఒబామా
సత్య నాదెళ్లకు ఒబామా సత్కారం
సత్య నాదెళ్లకు మరో విశిష్ట గౌరవం
Oneindia Telugu
కోర్టు సమీపంలో న్యాయవాది హత్య
సాక్షి
కేసులో ఒక వ్యక్తి అరెస్ట్.. మరో ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు సాక్షి, న్యూఢిల్లీ: తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ వెనుకభాగంలో ఓ న్యాయవాది వృతదేహం శుక్రవారం రక్తం మడుగులో లభించింది. తమ సహచరుడు కోర్టు ఆవరణలోనే హత్యకు గురికావడం న్యాయవాదులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. న్యాయవాది హత్యకు నిరసనగా వారు పనులు నిలిపివేసి ధర్నా ...
ఢిల్లీ కోర్టు సమీపంలో బండరాయితో కొట్టి న్యాయవాది దారుణ హత్య...!వెబ్ దునియా
కోర్టు ఆవరణలో న్యాయవాది మృతదేహంAndhrabhoomi
కోర్టు ఆవరణలో న్యాయవాది దారుణ హత్యOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కేసులో ఒక వ్యక్తి అరెస్ట్.. మరో ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు సాక్షి, న్యూఢిల్లీ: తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ వెనుకభాగంలో ఓ న్యాయవాది వృతదేహం శుక్రవారం రక్తం మడుగులో లభించింది. తమ సహచరుడు కోర్టు ఆవరణలోనే హత్యకు గురికావడం న్యాయవాదులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. న్యాయవాది హత్యకు నిరసనగా వారు పనులు నిలిపివేసి ధర్నా ...
ఢిల్లీ కోర్టు సమీపంలో బండరాయితో కొట్టి న్యాయవాది దారుణ హత్య...!
కోర్టు ఆవరణలో న్యాయవాది మృతదేహం
కోర్టు ఆవరణలో న్యాయవాది దారుణ హత్య
10tv
జమ్మూకాశ్మీర్ లో టెన్షన్..టెన్షన్..
10tv
జమ్మూ కాశ్మీర్ : వేర్పాటు వాదులు రెచ్చిపోతున్నారు. మస్రత్ ఆలం అరెస్టు చేయడంతో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. దీనితో పోలీసులు జరిపిన లాఠీఛార్జి..బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో 14 మంది గాయపడ్డారు. ఉగ్రవాద కార్యకలాపాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా మారుతున్న జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఏం జరుగుతుందోననే టెన్షన్ మొదలైంది.
ఆలం అరెస్ట్.. అట్టుడికిన కశ్మీర్సాక్షి
మస్రత్ ఆలం అరెస్టుకు నిరసనTV5
శ్రీనగర్లో వేర్పాటువాదుల ఆందోళనNamasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
Vaartha
అన్ని 24 వార్తల కథనాలు »
10tv
జమ్మూ కాశ్మీర్ : వేర్పాటు వాదులు రెచ్చిపోతున్నారు. మస్రత్ ఆలం అరెస్టు చేయడంతో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. దీనితో పోలీసులు జరిపిన లాఠీఛార్జి..బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో 14 మంది గాయపడ్డారు. ఉగ్రవాద కార్యకలాపాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా మారుతున్న జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఏం జరుగుతుందోననే టెన్షన్ మొదలైంది.
ఆలం అరెస్ట్.. అట్టుడికిన కశ్మీర్
మస్రత్ ఆలం అరెస్టుకు నిరసన
శ్రీనగర్లో వేర్పాటువాదుల ఆందోళన
సాక్షి
కెనడా పర్యటన చరిత్రాత్మకం
సాక్షి
వాంకోవర్/న్యూఢిల్లీ: కెనడాలో తన పర్యటన చరిత్రాత్మకమైనదని భారత ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ఈ పర్యటనతో ద్వెపాక్షిక సహకారంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. 'ఒక పర్యటన ప్రాముఖ్యత అది ఎంతకాలం సాగిందనేదానిపై కాకుండా అది సాధించిన లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటన చరిత్రాత్మకం. 42 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కెనడా ...
విదేశీ పర్యటన దిగ్విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వదేశానికి మోదీAndhrabhoomi
నేడు భారత్కు తిరిగి రానున్న ప్రధానిNamasthe Telangana
TV5
వెబ్ దునియా
Vaartha
అన్ని 34 వార్తల కథనాలు »
సాక్షి
వాంకోవర్/న్యూఢిల్లీ: కెనడాలో తన పర్యటన చరిత్రాత్మకమైనదని భారత ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ఈ పర్యటనతో ద్వెపాక్షిక సహకారంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. 'ఒక పర్యటన ప్రాముఖ్యత అది ఎంతకాలం సాగిందనేదానిపై కాకుండా అది సాధించిన లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటన చరిత్రాత్మకం. 42 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కెనడా ...
విదేశీ పర్యటన దిగ్విజయం
స్వదేశానికి మోదీ
నేడు భారత్కు తిరిగి రానున్న ప్రధాని
沒有留言:
張貼留言