సాక్షి
ఐఎస్ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ మృతి!
సాక్షి
టెహ్రాన్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా దాడుల్లో అయిన గాయాల వల్ల మృతిచెందాడని ఇరాన్ ప్రభుత్వ రేడియో సోమవారం వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని ఐఎస్ఐఎస్పై దాడులు చేస్తున్న అమెరికా సహా పలు దేశాలు ధ్రువీకరించలేదు. గత నెల ఇరాక్లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో బాగ్దాదీ ...
యుఎస్ దాడుల్లో గాయపడ్డ ఐఎస్ చీఫ్ బాగ్దాదీ మృతిAndhrabhoomi
ఐసిస్ స్థాపకుడు ఆల్ బాగ్దాదీ హతం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మిస్టరీగా అబూబాకర్ డెత్ మిస్టరీTV5
వెబ్ దునియా
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
టెహ్రాన్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా దాడుల్లో అయిన గాయాల వల్ల మృతిచెందాడని ఇరాన్ ప్రభుత్వ రేడియో సోమవారం వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని ఐఎస్ఐఎస్పై దాడులు చేస్తున్న అమెరికా సహా పలు దేశాలు ధ్రువీకరించలేదు. గత నెల ఇరాక్లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో బాగ్దాదీ ...
యుఎస్ దాడుల్లో గాయపడ్డ ఐఎస్ చీఫ్ బాగ్దాదీ మృతి
ఐసిస్ స్థాపకుడు ఆల్ బాగ్దాదీ హతం!
మిస్టరీగా అబూబాకర్ డెత్ మిస్టరీ
వెబ్ దునియా
అమ్మో అంత మందా..! 4 వేలు దాటిని నేపాల్ మృతులు
వెబ్ దునియా
నేపాల్ లో జరిగిన భూకంప విళయతాండం... అమ్మో దాని పేరు వింటే వళ్ళు వణికు పుడుతుంది. అక్కడ చనిపోయిన వారికి సంఖ్య 4 వేలు దాటిపోయింది. శిథిలాల కింద మరోకొంత మంది మరణించి ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మృతులు 5 వేలకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఇక క్షతగాత్రుల సంఖ్య అయితే దాదాపు ఇంతకు రెండింతలయి ఏడు వేలకు ...
భూకంప మృతులు 4 వేలుసాక్షి
3700కు చేరిన నేపాల్ భూకంప మృతులుVaartha
సహాయం ముమ్మరంప్రజాశక్తి
Andhrabhoomi
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేపాల్ లో జరిగిన భూకంప విళయతాండం... అమ్మో దాని పేరు వింటే వళ్ళు వణికు పుడుతుంది. అక్కడ చనిపోయిన వారికి సంఖ్య 4 వేలు దాటిపోయింది. శిథిలాల కింద మరోకొంత మంది మరణించి ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మృతులు 5 వేలకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఇక క్షతగాత్రుల సంఖ్య అయితే దాదాపు ఇంతకు రెండింతలయి ఏడు వేలకు ...
భూకంప మృతులు 4 వేలు
3700కు చేరిన నేపాల్ భూకంప మృతులు
సహాయం ముమ్మరం
వెబ్ దునియా
నేపాల్ మృతుల్లో ఇద్దరు తెలంగాణ వాసులు
Namasthe Telangana
హైదరాబాద్: నేపాల్లో సంభవించిన భూకంపంలో ఇద్దరు కరీంనగర్ జిల్లా వాసులు మృతిచెందినట్టు సమాచారం. రామడుగు మండలం గోపాల్పూర్పేటకు చెందిన తూర్పాటి అంజయ్య, నవ్యల నాలుగు నెలల పసికూన అన్విక, తిమ్మాపూర్ మండలంకు చెందిన రామకృష్ణా కాలనీకి చెందిన కిన్నెర స్వామి భవన శిథిలాల కిందపడి మృతిచెందినట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ...
ఖాట్మండులో ఇద్దరు తెలంగాణ వాసుల మృతి...వెబ్ దునియా
నేపాల్ భూకంపం: ఇద్దరు తెలంగాణ, 7గురు ఒరిస్సా వాసుల మృతిOneindia Telugu
ఖాట్మాండులో ఇద్దరు తెలంగాణవాసులు మృతిAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: నేపాల్లో సంభవించిన భూకంపంలో ఇద్దరు కరీంనగర్ జిల్లా వాసులు మృతిచెందినట్టు సమాచారం. రామడుగు మండలం గోపాల్పూర్పేటకు చెందిన తూర్పాటి అంజయ్య, నవ్యల నాలుగు నెలల పసికూన అన్విక, తిమ్మాపూర్ మండలంకు చెందిన రామకృష్ణా కాలనీకి చెందిన కిన్నెర స్వామి భవన శిథిలాల కిందపడి మృతిచెందినట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ...
ఖాట్మండులో ఇద్దరు తెలంగాణ వాసుల మృతి...
నేపాల్ భూకంపం: ఇద్దరు తెలంగాణ, 7గురు ఒరిస్సా వాసుల మృతి
ఖాట్మాండులో ఇద్దరు తెలంగాణవాసులు మృతి
సాక్షి
పర్వతారోహణకు వెళ్లిన నీలిమ క్షేమం!
సాక్షి
కఠ్మండు: ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లి.. ఆపై ఆచూకీ గల్లంతైన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 21 మంది బృందంతో కలిసి ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ ఆచూకీ లభించినట్లు సమాచారం. నీలిమ తన మిత్రుల ద్వారా కుటుంబ సభ్యులకు క్షేమ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని ...
పర్వతారోహణకు వెళ్ళిన హైదరాబాదీ వనిత క్షేమంNamasthe Telangana
ఎవరెస్ట్ 4600 మీ. ఎత్తు నుంచి నీలిమ మాట్లాడింది... ఆ తర్వాత కనెక్ట్ కావడం లేదు...వెబ్ దునియా
ఎవరెస్ట్ శిఖరాధిరోహణకు వెళ్లిన నీలిమ నీలిమ చాలా ధైర్యవంతురాలు : నిరీక్షిస్తున్న ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మండు: ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లి.. ఆపై ఆచూకీ గల్లంతైన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 21 మంది బృందంతో కలిసి ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ ఆచూకీ లభించినట్లు సమాచారం. నీలిమ తన మిత్రుల ద్వారా కుటుంబ సభ్యులకు క్షేమ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని ...
పర్వతారోహణకు వెళ్ళిన హైదరాబాదీ వనిత క్షేమం
ఎవరెస్ట్ 4600 మీ. ఎత్తు నుంచి నీలిమ మాట్లాడింది... ఆ తర్వాత కనెక్ట్ కావడం లేదు...
ఎవరెస్ట్ శిఖరాధిరోహణకు వెళ్లిన నీలిమ నీలిమ చాలా ధైర్యవంతురాలు : నిరీక్షిస్తున్న ...
Namasthe Telangana
ఐఎస్ఐఎస్లో బొకో హరామ్ విలీనం
Namasthe Telangana
నైజీరియా: ఇరాన్, సిరియాలలో మారణ హోమం సృష్టిస్తున్న ఐసిస్లో నైజీరియాలో రక్తపుటేరులు పారిస్తున్న బొకో హరామ్ ఉగ్రవాద సంస్థ విలీనమైంది. అయితే ఈ విలీనాన్ని బొకో హరామ్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇకనుంచి బొకో హరామ్ తన పేరును ఇస్వాప్(ఇస్లామిక్ స్టేట్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా)గా మార్చుకుంది. గత నెలలో బొకో హరామ్ చీఫ్ అబూ బకర్ షీకూ ఐసిస్ ...
బోకో హరామ్... ఇకపై 'ఇస్లామిక్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా (ఇస్వాప్)వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
నైజీరియా: ఇరాన్, సిరియాలలో మారణ హోమం సృష్టిస్తున్న ఐసిస్లో నైజీరియాలో రక్తపుటేరులు పారిస్తున్న బొకో హరామ్ ఉగ్రవాద సంస్థ విలీనమైంది. అయితే ఈ విలీనాన్ని బొకో హరామ్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇకనుంచి బొకో హరామ్ తన పేరును ఇస్వాప్(ఇస్లామిక్ స్టేట్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా)గా మార్చుకుంది. గత నెలలో బొకో హరామ్ చీఫ్ అబూ బకర్ షీకూ ఐసిస్ ...
బోకో హరామ్... ఇకపై 'ఇస్లామిక్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా (ఇస్వాప్)
సాక్షి
నాకంటే ముందే ఆయన స్పందించారు..
సాక్షి
న్యూఢిల్లీ: నేపాల్ దేశంతో పాటు ఉత్తర, ఈశాన్య భారతావనిని వణికించిన భూకంపంపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. వార్త తెలిసిన ఐదు నిమిషాల్లోనే ప్రధాని మోదీ తనను అప్రమత్తం చేశారన్నారు. తనకంటే ముందే విషయం తెలుసుకున్న ప్రధాని తక్షణమే రంగంలోకి దిగడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. దాదాపు 12 ...
నాకంటే ముందే మోడీ స్పందించారు: నేపాల్ భూకంపంపై రాజ్Oneindia Telugu
భూకంపం.. 72 మంది మృతి.. నేపాల్కు సాయం: రాజ్ నాథ్ సింగ్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: నేపాల్ దేశంతో పాటు ఉత్తర, ఈశాన్య భారతావనిని వణికించిన భూకంపంపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. వార్త తెలిసిన ఐదు నిమిషాల్లోనే ప్రధాని మోదీ తనను అప్రమత్తం చేశారన్నారు. తనకంటే ముందే విషయం తెలుసుకున్న ప్రధాని తక్షణమే రంగంలోకి దిగడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. దాదాపు 12 ...
నాకంటే ముందే మోడీ స్పందించారు: నేపాల్ భూకంపంపై రాజ్
భూకంపం.. 72 మంది మృతి.. నేపాల్కు సాయం: రాజ్ నాథ్ సింగ్
వెబ్ దునియా
పాకిస్తాన్ లో తుపాను బీభత్సం.. 45 మంది మృతి
వెబ్ దునియా
భారత్ ను వణికించిన అకాల వర్షాలు, తుఫాను బీభత్సం పాకిస్తాన్ పై విరుచుకు పడ్డాయి. బీకర వర్షాలు, గాలులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇండ్లు నేల మట్టం అయ్యాయి. కొన్ని వేల మంది నిరాశ్రయుల అయ్యారు. ఇప్పటి వరకూ తేలిన లెక్కల ప్రకారం 45 మంది మరణించారు. ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. వాయవ్య పాకిస్తాన్లో తుపాను, భారీ వర్షాల ...
పాక్లో తుపాను; 45 మంది మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్ ను వణికించిన అకాల వర్షాలు, తుఫాను బీభత్సం పాకిస్తాన్ పై విరుచుకు పడ్డాయి. బీకర వర్షాలు, గాలులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇండ్లు నేల మట్టం అయ్యాయి. కొన్ని వేల మంది నిరాశ్రయుల అయ్యారు. ఇప్పటి వరకూ తేలిన లెక్కల ప్రకారం 45 మంది మరణించారు. ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. వాయవ్య పాకిస్తాన్లో తుపాను, భారీ వర్షాల ...
పాక్లో తుపాను; 45 మంది మృతి
వెబ్ దునియా
భూకంప ప్రభావం వల్ల 72 మంది చనిపోయారు : రాజ్నాథ్ సింగ్
వెబ్ దునియా
నేపాల్ దేశంతో పాటు ఉత్తర, ఈశాన్య భారతావనిని వణికించిన భూకంపంపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. వార్త తెలిసిన ఐదు నిమిషాల్లోనే ప్రధాని మోడీ తనను అప్రమత్తం చేశారన్నారు. తనకంటే ముందే విషయం తెలుసుకున్న ప్రధాని తక్షణమే రంగంలోకి దిగడం సంతోషం కలిగించిందన్నారు. అలాగే, ఈ భూకంపం తాకిడి వల్ల దేశంలో 72 ...
నేపాల్ భూకంపం: ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్కు మోడీ ప్రశంసలు, టికెట్ ధర తగ్గించిన ఎయిరిండియాOneindia Telugu
నేపాల్ కన్నీళ్లు తుడుస్తాంసాక్షి
నేపాల్ ప్రజల కన్నీళ్లు తుడుస్తాంAndhrabhoomi
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నేపాల్ దేశంతో పాటు ఉత్తర, ఈశాన్య భారతావనిని వణికించిన భూకంపంపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. వార్త తెలిసిన ఐదు నిమిషాల్లోనే ప్రధాని మోడీ తనను అప్రమత్తం చేశారన్నారు. తనకంటే ముందే విషయం తెలుసుకున్న ప్రధాని తక్షణమే రంగంలోకి దిగడం సంతోషం కలిగించిందన్నారు. అలాగే, ఈ భూకంపం తాకిడి వల్ల దేశంలో 72 ...
నేపాల్ భూకంపం: ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్కు మోడీ ప్రశంసలు, టికెట్ ధర తగ్గించిన ఎయిరిండియా
నేపాల్ కన్నీళ్లు తుడుస్తాం
నేపాల్ ప్రజల కన్నీళ్లు తుడుస్తాం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తానా పునాదులు బలోపేతమయ్యేందుకు కృషి ఏ పార్టీ అయినా అందరితో సఖ్యంగా ఉంటా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, ఏప్రిల్ 27 : తానా రాజ్యాంగంలో పెద్దలు చెప్పిన వాటిని అనుసరించి మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని తానా కార్యనిర్వహక ఉపాధ్యక్షుడు సతీష్ వేమన అన్నారు. తానా కార్యనిర్వహక ఉపాధ్యక్ష ఎన్నికల్లో సతీష్ వేమన భారీ వెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యమిస్తూ సంస్థ ...
సతీష్ వేమనకే తానా అధ్యక్ష పీఠంOneindia Telugu
తానా అధ్యక్షుడి గా సతీష్ వేమన.. విజేతలు వీరేTeluguwishesh
తానా ఎన్నికలలో వేమన సతీష్ గెలుపుNews Articles by KSR
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, ఏప్రిల్ 27 : తానా రాజ్యాంగంలో పెద్దలు చెప్పిన వాటిని అనుసరించి మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని తానా కార్యనిర్వహక ఉపాధ్యక్షుడు సతీష్ వేమన అన్నారు. తానా కార్యనిర్వహక ఉపాధ్యక్ష ఎన్నికల్లో సతీష్ వేమన భారీ వెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యమిస్తూ సంస్థ ...
సతీష్ వేమనకే తానా అధ్యక్ష పీఠం
తానా అధ్యక్షుడి గా సతీష్ వేమన.. విజేతలు వీరే
తానా ఎన్నికలలో వేమన సతీష్ గెలుపు
సాక్షి
20 అణు బాంబుల శక్తి
సాక్షి
కఠ్మాండు: నేపాల్కు తీరని విషాదం మిగిల్చిన శనివారం నాటి భూకంపం అంచనాలకు మించిన శక్తితో ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం తీవ్రత ఏకంగా 20 హైడ్రోజన్ బాంబుల విస్ఫోటం వల్ల వెలువడే శక్తికి సమానమని నిపుణులు అంచనా వేశారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్లోని హిరోషిమా నగరాన్ని తుడిచిపెట్టేసిన అణుబాంబు కన్నా అనేక రెట్లు ...
నేపాల్ భూకంపం 20 అణు బాంబులతో సమానంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మాండు: నేపాల్కు తీరని విషాదం మిగిల్చిన శనివారం నాటి భూకంపం అంచనాలకు మించిన శక్తితో ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం తీవ్రత ఏకంగా 20 హైడ్రోజన్ బాంబుల విస్ఫోటం వల్ల వెలువడే శక్తికి సమానమని నిపుణులు అంచనా వేశారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్లోని హిరోషిమా నగరాన్ని తుడిచిపెట్టేసిన అణుబాంబు కన్నా అనేక రెట్లు ...
నేపాల్ భూకంపం 20 అణు బాంబులతో సమానం
沒有留言:
張貼留言