వెబ్ దునియా
శంషాబాద్లో పట్టుబడిన ఏడు కిలోల బంగారం
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 23: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం దుబాయి నుంచి హైదరాబాద్ చేరిన ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఇద్దరు మహిళల వద్ద ఏడు కిలోల బంగారం బయటపడింది. విమానాశ్రయ కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. ముంబయికి చెందిన సింధియా, సమీరాలు గురువారం తెల్లవారుజామున ఐదు ...
పట్టుబడ్డ బంగారం ఎక్కడ నుంచి వస్తోంది...?వెబ్ దునియా
ఏడు కిలోల బంగారం పట్టివేతసాక్షి
శంషాబాద్ ఎయిర్పోర్టులో 7.10కిలోల బంగారం పట్టివేతNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
అన్ని 18 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 23: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం దుబాయి నుంచి హైదరాబాద్ చేరిన ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఇద్దరు మహిళల వద్ద ఏడు కిలోల బంగారం బయటపడింది. విమానాశ్రయ కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. ముంబయికి చెందిన సింధియా, సమీరాలు గురువారం తెల్లవారుజామున ఐదు ...
పట్టుబడ్డ బంగారం ఎక్కడ నుంచి వస్తోంది...?
ఏడు కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్పోర్టులో 7.10కిలోల బంగారం పట్టివేత
వెబ్ దునియా
తలసాని సవాల్: రాజకీయ సన్యాసం తీసుకుంటా? ఎర్రబెల్లి బ్లాక్ మెయిల్..?
వెబ్ దునియా
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకరరావు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తలసాని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికోసమే టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరుతున్నారని తలసాని వెల్లడించారు. తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబు వద్ద సొమ్ములు తీసుకుని ...
చంద్రబాబును బ్లాక్మెయిల్చేసి పబ్బంగడుపుకున్నారుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: తలసానిVaartha
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న ఎర్రబెల్లి : తలసానిAndhrabhoomi
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకరరావు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తలసాని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికోసమే టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరుతున్నారని తలసాని వెల్లడించారు. తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబు వద్ద సొమ్ములు తీసుకుని ...
చంద్రబాబును బ్లాక్మెయిల్చేసి పబ్బంగడుపుకున్నారు
ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: తలసాని
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న ఎర్రబెల్లి : తలసాని
Vaartha
వాచీ వంటి ఫోన్తో హైటెక్ కాపీయింగ్
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: చేతి గడియారం రూపంలో ఉన్న సెల్ఫోన్తో హైటెక్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఓ విద్యార్థి ఇన్విజిలేటర్కు చిక్కిపోయాడు. అనంతపురం జిఆ్ల ఓడిచెరువు మండలం గౌనిపల్లెకి చెందిన ఇలియాజ్ అనే విద్యార్థి కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు మొదటి సంవత్సరం పరీక్షలో హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతూ ఇన్విజిలేటర్కి దొరికిపోయాడు.
రిస్ట్ వాచ్లాంటి సెల్ఫోన్తో హైటెక్ కాపీయింగ్: విద్యార్థి డీబార్!వెబ్ దునియా
రిస్ట్ వాచ్ను సెల్ ఫోన్గా ఉపయోగించి హైటెక్ కాపీయింగ్: డిబారైన విద్యార్ధిOneindia Telugu
వాచీ లాంటి ఫోన్ తో హైటెక్ కాపీయింగ్సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: చేతి గడియారం రూపంలో ఉన్న సెల్ఫోన్తో హైటెక్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఓ విద్యార్థి ఇన్విజిలేటర్కు చిక్కిపోయాడు. అనంతపురం జిఆ్ల ఓడిచెరువు మండలం గౌనిపల్లెకి చెందిన ఇలియాజ్ అనే విద్యార్థి కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు మొదటి సంవత్సరం పరీక్షలో హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతూ ఇన్విజిలేటర్కి దొరికిపోయాడు.
రిస్ట్ వాచ్లాంటి సెల్ఫోన్తో హైటెక్ కాపీయింగ్: విద్యార్థి డీబార్!
రిస్ట్ వాచ్ను సెల్ ఫోన్గా ఉపయోగించి హైటెక్ కాపీయింగ్: డిబారైన విద్యార్ధి
వాచీ లాంటి ఫోన్ తో హైటెక్ కాపీయింగ్
వెబ్ దునియా
మూలపాడు వద్ద బస్సు దగ్ధం: మండుతున్న ఎండలే కారణం!
వెబ్ దునియా
మండుతున్న ఎండలతో మూలపాడు వద్ద బస్సు దగ్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో ప్రయాణీకులు ఎవరూ లేరు. బస్సును మరమ్మతులు చేయడం కోసం రోడ్డు పక్కన ...
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలుTV5
ప్రైవేటు వోల్వో బస్సు దగ్ధం: అద్దాలు పగలగొట్టి బయటపడ్డారుOneindia Telugu
మూలపాడు వద్ద బస్సు దగ్ధంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మండుతున్న ఎండలతో మూలపాడు వద్ద బస్సు దగ్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో ప్రయాణీకులు ఎవరూ లేరు. బస్సును మరమ్మతులు చేయడం కోసం రోడ్డు పక్కన ...
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు
ప్రైవేటు వోల్వో బస్సు దగ్ధం: అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు
మూలపాడు వద్ద బస్సు దగ్ధం
Oneindia Telugu
ఎయిర్ హోస్టెస్ హత్య: పరారీలో భర్త ఫ్యామిలీ, టెక్కీపై కేసు(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు ఉప్పల్ హత్య కేసులో మిస్టరీ వీడింది. భర్త సచిన్ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య చేసిన సచిన్ను, హత్యా నేరాన్ని దాచినందుకు అతడి స్నేహితుడు రాకేష్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఉప్పల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవిచందన్ రెడ్డి, ...
రీతూను చంపింది భర్తేసాక్షి
రీతూది హత్యే.. ముఖంపై దిండు అదిమిపెట్టి హతమార్చిన భర్త! అసలేం జరిగింది?వెబ్ దునియా
అవమానించిందనే రీతూను హతమార్చాVaartha
TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు ఉప్పల్ హత్య కేసులో మిస్టరీ వీడింది. భర్త సచిన్ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య చేసిన సచిన్ను, హత్యా నేరాన్ని దాచినందుకు అతడి స్నేహితుడు రాకేష్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఉప్పల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవిచందన్ రెడ్డి, ...
రీతూను చంపింది భర్తే
రీతూది హత్యే.. ముఖంపై దిండు అదిమిపెట్టి హతమార్చిన భర్త! అసలేం జరిగింది?
అవమానించిందనే రీతూను హతమార్చా
సాక్షి
వికార్ ఎన్కౌంటర్పై నివేదికలివ్వండి
సాక్షి
హైదరాబాద్: వికారుద్దీన్ ముఠా ఎన్కౌంటర్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ, పోస్ట్మార్టమ్, ఫోరెన్సిక్ నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ర్ట డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసులకూ గాయాలయ్యాయని చెబుతున్నందున, దానికి సంబంధించిన నివేదికను కూడా అందజేయాలని కమిషన్ చైర్మన్ ...
ప్రతీకారంగానే కాల్చి చంపారా?Andhrabhoomi
వికారుద్దీన్ ఎన్కౌంటర్పై ముగిసిన విచారణNamasthe Telangana
వికారుద్దీన్ ఎన్కౌంటర్పై ముగిసిన విచారణ(పిక్చర్స్)Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: వికారుద్దీన్ ముఠా ఎన్కౌంటర్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ, పోస్ట్మార్టమ్, ఫోరెన్సిక్ నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ర్ట డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసులకూ గాయాలయ్యాయని చెబుతున్నందున, దానికి సంబంధించిన నివేదికను కూడా అందజేయాలని కమిషన్ చైర్మన్ ...
ప్రతీకారంగానే కాల్చి చంపారా?
వికారుద్దీన్ ఎన్కౌంటర్పై ముగిసిన విచారణ
వికారుద్దీన్ ఎన్కౌంటర్పై ముగిసిన విచారణ(పిక్చర్స్)
Namasthe Telangana
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు:మంత్రి ఈటెల
Namasthe Telangana
హైదరాబాద్: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇవాళ సికింద్రాబాద్లో జరిగిన చికెన్ మేళాలో మంత్రులు ఈటల రాజేందర్, పద్మారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ పై ఎలాంటి ఆందోళన పడవద్దని.. నిరభ్యంతరంగా అందరూ చికెన్, గుడ్లను తినవచ్చని తెలిపారు. Key Tags. Eetala Rajender,Minister,Bird flu,Chicken mela, ...
చికెన్ లాగించి.. బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిన తెలంగాణ మంత్రులువెబ్ దునియా
చికెన్ తిని చూపించిన మంత్రులుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇవాళ సికింద్రాబాద్లో జరిగిన చికెన్ మేళాలో మంత్రులు ఈటల రాజేందర్, పద్మారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ పై ఎలాంటి ఆందోళన పడవద్దని.. నిరభ్యంతరంగా అందరూ చికెన్, గుడ్లను తినవచ్చని తెలిపారు. Key Tags. Eetala Rajender,Minister,Bird flu,Chicken mela, ...
చికెన్ లాగించి.. బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిన తెలంగాణ మంత్రులు
చికెన్ తిని చూపించిన మంత్రులు
సాక్షి
న్యాయ విచారణ ఎందుకు జరపలేదు
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 23: శేషాచలం అడవుల్లో 20మంది ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ విచారణలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్కౌంటర్ జరిగి రెండు వారాలు పూర్తయినా ఇప్పటివరకు న్యాయ విచారణ ఎందుకు చేపట్టలేదని నిలదీసింది. దేశంలో ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగితే న్యాయ విచారణ ...
ఘటనలో పాల్గొన్న పోలీసులు, అటవీ అధికారుల వివరాలెందుకు ఇవ్వలేదని నిలదీతసాక్షి
శేషాచలం ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ విచారణTV5
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 23: శేషాచలం అడవుల్లో 20మంది ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ విచారణలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్కౌంటర్ జరిగి రెండు వారాలు పూర్తయినా ఇప్పటివరకు న్యాయ విచారణ ఎందుకు చేపట్టలేదని నిలదీసింది. దేశంలో ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగితే న్యాయ విచారణ ...
ఘటనలో పాల్గొన్న పోలీసులు, అటవీ అధికారుల వివరాలెందుకు ఇవ్వలేదని నిలదీత
శేషాచలం ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ విచారణ
సాక్షి
పార్టీలకు నాయకులు కరువు
సాక్షి
మహబూబ్నగర్: సొంతంగా నాయకులను తయారు చేసుకోలేక టీడీపీ నేతలను ఇతర పార్టీలు అరువు తెచ్చుకుంటున్నాయని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఒక్కరు పోతే వంద మంది నాయకులను తయారు చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి ...
ఎపి పార్టీ అంటే సహించంAndhrabhoomi
టిడిపి వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
మహబూబ్నగర్: సొంతంగా నాయకులను తయారు చేసుకోలేక టీడీపీ నేతలను ఇతర పార్టీలు అరువు తెచ్చుకుంటున్నాయని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఒక్కరు పోతే వంద మంది నాయకులను తయారు చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి ...
ఎపి పార్టీ అంటే సహించం
టిడిపి వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్
వెబ్ దునియా
ఆడబిడ్డల కంట కన్నీరు కలచివేస్తోంది: జగన్ కామెంట్
వెబ్ దునియా
ఆడబిడ్డల కంట కన్నీరు కలచివేస్తోందని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలు కన్నీరు పెడితే మంచిది కాదని జగన్ వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం అనంతపురం జిల్లా కదిరిలో పలువురు అంగన్ వాడీ కార్యకర్తలు జగన్ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. వారిని ఓదార్చిన జగన్, ఇప్పటికే శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశామని ...
ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిది కాదు: జగన్Oneindia Telugu
ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిదికాదు: వైఎస్ జగన్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆడబిడ్డల కంట కన్నీరు కలచివేస్తోందని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలు కన్నీరు పెడితే మంచిది కాదని జగన్ వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం అనంతపురం జిల్లా కదిరిలో పలువురు అంగన్ వాడీ కార్యకర్తలు జగన్ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. వారిని ఓదార్చిన జగన్, ఇప్పటికే శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశామని ...
ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిది కాదు: జగన్
ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిదికాదు: వైఎస్ జగన్
沒有留言:
張貼留言