2015年4月19日 星期日

2015-04-20 తెలుగు (India) ఇండియా


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
దళపతి ఏచూరి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీపీఎం సారథిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశ ప్రజలు వామపక్షాల విలీనాన్ని కోరుకుంటున్నారని, అది త్వరలోనే జరిగి తీరుతుందని ఏచూరి స్పష్టం చేశారు. మోదీ సర్కార్‌ పేద రైతుల భూములు లాక్కుని విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి రైతులే భరతవాక్యం పలుకుతారని జోస్యం ...

సారథి ఏచూరి   Andhrabhoomi
22వ ఏట నుంచే 'ఎర్ర'కోటలోకి!   సాక్షి
సీపీఎం-సీపిఐ జాతీయ కార్యదర్శులు ఇద్దరూ తెలుగువారే   10tv
News Articles by KSR   
TV5   
వెబ్ దునియా   
అన్ని 39 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మధ్యదరాలో భారీ బోటు బోల్తా.. 700 మంది గల్లంతు   
వెబ్ దునియా
బతుకుతెరువుకోసం దేశం కాని దేశం వెళ్లుతున్న వారు ప్రమాదానికి లోనయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 700 మందితో వెళ్ళుతున్న భారీ బోటు మధ్యదరా సముద్రంలో బోల్తా పడింది. వారిలో చాలా మంది గల్లంతయ్యారు. పక్కనే వెళ్ళుతున్న భారీ వాణిజ్య పడవను చూసే క్రమంలో వీరంతా ప్రమాదానికి గురయ్యారు. లిబియాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 700 మంది మృతి?   సాక్షి
మధ్యధరాలో మహా విషాదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పడవ మునిగి 700 మంది గల్లంతు   News Articles by KSR
Oneindia Telugu   
అన్ని 17 వార్తల కథనాలు »   


Vaartha
   
ఎపి నుంచి తమిళనాడు యథావిధిగా బస్సు సర్వీసులు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఎపి బస్సులను తమిళనాడుకు రాకుండా అక్కడి సంఘాలు అడ్డుకోవడంతో బస్సులా ఆపేసిన విషయం తెలిసిందే. అదే విధంగా తమిళనాడు బస్సులను చిత్తూరు ప్రజలు అడ్డుకున్నారు. దాంతో రెండు ...

తమిళనాడు: ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి, తిరిగి ప్రారంభమైన బస్సులు   Oneindia Telugu
ఏపీ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
తమిళనాడులో రోడ్డు ప్రమాదం : 7గురు మృతి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, ఏప్రిల్‌ 19 : తమిళనాడులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై - కృష్ణగిరి సమీపంలో ఊట్టంకరై వద్ద వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం చెందారు తిరుపత్తూరు నుంచి తిరుమణ్ణామలైకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కృష్ణగిరి జిల్లా ఓంకుప్పం ...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి   TV5
చెట్టును ఢీకొన్న కారు.. ఏడుగురు దుర్మరణం..!   వెబ్ దునియా
రోడ్డుప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
పారదర్శక ఎన్నికలే ఈసీ ధ్యేయం: జైదీ   
సాక్షి
న్యూఢిల్లీ: ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించడమే ఎన్నికల సంఘం ధ్యేయమని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ అన్నారు. 20వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తప్పుల్లేని ఓటర్ల జాబితా ద్వారా శాయశక్తులా కృషిచేసి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడమే ఈసీ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ...

స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం   Andhrabhoomi
సీఈసీగా నసీం జైదీ బాధ్యతల స్వీకరణ   Namasthe Telangana
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన నసీం జైదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
భారత్‌లో పెట్టుబడులకు వివిధ దేశాల ఆసక్తి పేదలను ధనికులుగా మార్చడమే మా లక్ష్యం ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 : అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో మనదైన ముద్ర వేశామని, పార్లమెంట్‌లో బలమైన శక్తిగా ఉంటే బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ ఎంపీల వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంక్షేమ పథకాలపై ఎంపీలకు వివరించారు. మనపై ప్రజలకు ...

మోడీ అవినీతిని నిర్మూలిస్తారా   News Articles by KSR
'అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తాం'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం   
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం మంగోళ్‌పూరి ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండేండ్ల పాపతోపాటు ఓ మహిళ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఈ భవనంలో నివసిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు ఇండ్లకు ...

ఢిల్లీ శివారులో అగ్నిప్రమాదం: ఇద్దరి మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


హత్య చేశారని ఇద్దరు పోలీసులు అరెస్టు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : జమ్మూకాశ్మీర్‌ పోలీసుల ఇద్దరు పోలీసులను అరెస్టు చేశారు. ఉద్రిక్త పరిస్థితిని నివారించేందుకు, ఒకరి మృతికి కారణమయ్యారనే పేరిట అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు అసిస్టెంట్‌ ఎస్‌ఐ కాగా మరొకరు కానిస్టేబుల్‌. మస్రత్‌ ఆలం అరెస్టుకు నిరసనగా హింసాత్మక ఘటనలు జరగడంతో పోలీసులు కాల్పులు జరపగా ఒక యువకుడు, మరో ఇద్దరు ...

చంపేశారని ఇద్దరు పోలీసుల అరెస్టు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


బెంగళూరులో బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ఐపిఎల్‌ సీజన్‌-8లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌పై బెట్టింగ్‌కు పాల్పడిన 5గురిని అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ...

బెంగళూరులో బెట్టింగ్‌ముఠా అరెస్ట్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


ఒబామా నుంచి మలాలా దాకా..   
సాక్షి
'భారతదేశపు సంస్కరణల సారథి'గా ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మందిలో ఒకరిగా 'టైమ్ మేగజీన్'లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాసం రాయటం.. భారత ప్రధానికి దక్కిన అరుదైన గౌరవంగా పరిగణిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నుంచి ప్రచురితమవుతున్న ప్రఖ్యాత అంతర్జాతీయ వారపత్రిక టైమ్ మేగజీన్. 1923 లో మొదలైన ఈ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言