2015年4月30日 星期四

2015-05-01 తెలుగు (India) ఇండియా


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పెట్రో ధరల మోత   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: పెట్రోల్‌ ధర పేరు చెబితేనే భగ్గుమనే రోజులు మళ్లీ వచ్చాయా? ఇకపై తగ్గడం కంటే పెరగడమే ఎక్కువగా ఉంటుందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.96, డీజిల్‌పై రూ.2.37 చొప్పున ధరలు పెంచుతున్నట్లు గురువారం ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రల్‌ ధర రూ.59.20 నుంచి రూ.
భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు   తెలుగువన్
పెట్రో మోత   Andhrabhoomi
భగ్గుమన్న పెట్రోల్ , డీజిల్ ధరలు   News Articles by KSR
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాందేవ్ బాబా ఔషధంపై రాజ్యసభలో రగడ   
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మగ పిల్లలకు హామీనిస్తూ యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన దివ్య ఫార్మసీ తయారుచేసిన ఔషధంపై నిషేధం విధించాలని రాజ్యసభలో విపక్ష సభ్యులు డిమాండ్‌చేశారు.ఇటువంటి ఉత్పత్తులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గురువారం సభ ప్రారంభమైన వెంటనే జేడీయూ సభ్యుడు కేసీ త్యాగి.. దివ్య ఫార్మసీ ...

అబ్బాయి కావాలా... రాందేవ్ బాబా మెడిసిన్ వాడితే పుట్టేస్తాడు మరి..   వెబ్ దునియా
అబ్బాయి పుట్టాలా నాయనా.. బాబా గారి మెడిసిన్ వాడండి..   Palli Batani
రాందేవ్‌ మెడిసిన్‌పై రాజ్యసభలో గొడవ   Vaartha
Teluguwishesh   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారయత్నం బస్సులోంచి తల్లీకూతుళ్లను తోసేసిన ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పంజాబ్‌, ఏప్రిల్‌ 30 : ఈ దేశంలో స్ర్తీగా పుట్టడం నేరమా? వాళ్లు ఉన్నది మగవాళ్లు ఆటాడుకోడానికేనా? వాళ్ల శరీరాన్ని మగవాడు బలవంతంగా ఇష్టమొచ్చినట్లు అనుభవించడానికేనా? వాళ్లు విలపించినా, వేడుకున్నా, చేతులెత్తి మొక్కినా రాక్షసుల మనసు ఎందుకు చలించదు? దేశంలో ప్రతిరోజూ, ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట స్ర్తీలపై దాడులు, అణచివేత, అత్యాచారాలు.
ఆ బస్సు మాదే.. అయినా నిందితులను కఠినంగా శిక్షిస్తాం... పంజాబ్ సీఎం ప్రకాష్ హామీ..!   వెబ్ దునియా
పంజాబ్ లో మరో నిర్భయ   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
కదులుతున్న బస్సులో నుంచి ఓ తల్లీ, కూతురు..   TV5
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


TV5
   
ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ: అమిత్ షా   
TV5
భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించిందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. పదిన్నర కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని ఆయన ప్రకటించారు. తమ పార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారంతో ముగిసిందని తెలిపారు. ప్రత్యక్షంగా, మొబైల్ ఫోన్ల ద్వారా ఆధునిక పద్ధతుల్లోనూ ...

వరల్డ్‌లో నెం.1 స్థానంలో బిజెపి   Vaartha
బీజేపీ వరల్డ్ రికార్డు: అత్యధిక సభ్యత్వాలతో నెం.1 పార్టీగా అవతరింపు!   వెబ్ దునియా
ప్రపంచంలో నెం.1 స్థానానికి ఎదిగిన బీజేపీ!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాబోయే భర్త తాగాడని పెళ్లి వద్దన్న పెళ్లికూతురు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలోని అజ్నార్‌ అనే గ్రామంలో దేవకి అనే అమ్మాయికి అరవింద్‌ అనే అబ్బాయికి వివాహం కుదిరింది. కాగా కల్యాణమండపానికి ఫుల్‌గా తాగొచ్చి నానా గొడవ చేసాడు. దీంతో ఆ యువతి తన పెళ్లిని రద్దు చేసుకుని తన వారితో ఆ మండపం నుంచి వెళ్లిపోయింది.
పెళ్లికొడుకు తాగొచ్చాడు.. పెళ్లాగిపోయింది   సాక్షి
ఫుల్లుగా తాగొచ్చిన వరుడు: ఛీ కొట్టిన వధువు, ఆగిన పెళ్లి   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆ బస్సు మా కంపెనీదే : పంజాబ్ సీఎం   
Namasthe Telangana
చంఢీగఢ్: అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడి బస్సులోంచి తోసేసిన ఘటనపై పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ బాధితురాలిని తోసేసిన బస్సు తమ కంపెనీకి చెందిన బస్సేనని తెలిపారు. ఘటనకు పాల్పడింది ఎవరైనా సరే అదుపులోకి తీసుకుని కఠినమైన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. మోగా జిల్లాలోని ...

ఆ బస్సు మా కంపెనీదే: తల్లీకూతుళ్లపై లైంగిక దాడి చేసి, తోసేసిన ఘటనపై సిఎం   Oneindia Telugu
సారీ.. ఆమెను తోసేసిన బస్సు మాదే!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


10tv
   
కష్టజీవుల పండుగ..మేడే..   
10tv
హైదరాబాద్ : నేడు మేడే. పెట్టుబడిదారీ వర్గ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గం నినదించిన రోజు. శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. సమాజగతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గం. ఆ శ్రమే బండచాకిరీగా మారినపుడు ఏమవుతుంది..? శ్రామికుడు దారుణంగా దోపిడీకి గురైనపుడు ఏం జరుగుతుంది.
రక్తాక్షరాలతో లిఖించిన రోజు   ప్రజాశక్తి
కార్మికుల కల సాకారమైన రోజు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
లారీనీ ఢీకొన్న పెళ్లి వ్యాన్.. 11 మంది మృతి   
TV5
ఛత్తీస్ ఘడ్‌ బాలోద్ జిల్లాలో ఓ లారీని పెళ్లి బృందం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెంగారు. వీరిలో పది మంది మహిళలు ఉన్నారు. 20 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. క్షత్రగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Read Also. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ...

పెళ్లి వ్యాన్, ట్రక్కు ఢీకొని 11మంది మహిళలు దుర్మరణం   Andhrabhoomi
ఘోర ప్రమాదం: పెళ్లికెళ్తున్న 10మంది మహిళలు మృతి, 27మందికి గాయాలు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అస్సాంలో కాంగ్రెస్ మాజీ మంత్రికి జైలు   
వెబ్ దునియా
అసలే మూలుగుతున్న నక్కపై తాటిదెబ్బ పడ్డ చందంగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. నానా రకాల ఇబ్బందులతో ఎదురీత మొదలు పెట్టుంటే అస్సాం నుంచి తాజా తలనొప్పి వచ్చి పడింది. ఓ మాజీ మంత్రికి జైలు శిక్ష విధించింది కోర్టు. ఎన్ని మార్లు చెప్పినా కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఆయనకు జైలు శిక్ష విధించారు. వివరాలిలా ఉన్నాయి. 2011లో ఒక దాడి ...

కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రికి జైలు శిక్ష!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
విదర్భ ప్రాంతంలో పాదయాత్రగా రాహుల్‌ పర్యటన   
TV5
కూల్‌... కూల్‌గా ఉండే రాహుల్‌ ఇప్పుడు కిసాన్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారారు. రెండు నెలల బ్రేక్‌ తర్వాత గేరు మార్చారు. ఇన్నాళ్లు నిర్లిప్తంగా కనిపించిన ఆయన ఇప్పుడు ఎనర్జిటిక్‌గా దూసుకెళుతున్నారు. వీఐపీ చట్రం నుంచి బయటపడి సాధారణ పౌరుడుగా మారారు. రైతు సమస్యలే ఎజండాగా రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు. రైతు పక్షపాతిగా మారి ప్రభుత్వాన్ని ...

పాదయాత్ర ప్రారంభం   ప్రజాశక్తి
విదర్భలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాహుల్ తెలంగాణ పాదయాత్ర : 20వేల మంది రైతులతో.. రోజుకు 25 కిలోమీటర్లు..   వెబ్ దునియా
Vaartha   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 36 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言