2015年4月22日 星期三

2015-04-23 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
ధోనీ సేన చేతిలో కోహ్లీ సేనకు షాక్: మెరిసిన రైనా, నెహ్రా   
Oneindia Telugu
బెంగళూరు: సొంత గడ్డ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతులెత్తేసింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 27 పరుగుల తేడాతో కోహ్లీ సేన ఓడిపోయింది. రైనా (32 బంతుల్లో 62) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు నెహ్రా (4/10) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విజృంభించారు. చెన్నై నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు ఓవర్లన్నీ ఆడి ఎనిమిది వికెట్లకు 154 పరుగులు ...

చెన్నై చేతిలో బెంగళూరు చిత్తు   Andhrabhoomi
రైనా బ్యాట్‌తో.. నెహ్రా బంతితో..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరుపై చెన్నై గెలుపు   సాక్షి

అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆసక్తిగా హైదరాబాద్ మ్యాచ్   
సాక్షి
విశాఖపట్నం: కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. యూసుఫ్, మనీష్ పాండే బ్యాటింగ్ చేస్తున్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయూస్ పద్ధతి ప్రకారం కోల్ కతా ...

సన్ రైజర్స్-కోల్ కతా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి: కేకేఆర్ టార్గెట్ 178 రన్స్!   వెబ్ దునియా
గెలుపు వేటలో సన్ రైజర్స్   TV5
హైదరాబాద్‌కు గెలుపు ఊరట: కోల్‌కతా ఓటమి   Oneindia Telugu

అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
వార్నర్... వాన... విజయం   
సాక్షి
వార్నర్ వీ'రన్'గంతో సన్‌రైజర్స్‌కు భారీ స్కోరు... అంతలోనే భారీ వర్షం... మ్యాచ్ జరుగుతుందో లేదో అనే ఆందోళన... చెలరేగిపోతున్న కోల్‌కతా బ్యాట్స్‌మెన్... చేతుల్లో పడ్డ క్యాచ్‌లను వదిలేస్తున్న హైదరాబాద్ ఫీల్డర్లు... అంతా నాట కీయం. కానీ అంతిమంగా ఫలితం మాత్రం అనుకూలం. వార్నర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తోడు బంతితో భువనేశ్వర్ మ్యాజిక్ చేయడంతో.
సన్‌ రైజ్‌.. రైజ్‌   ప్రజాశక్తి
సెంచరీకి చేరువులో వార్నర్‌ అవుట్‌   Vaartha
కోల్ కతా విజయలక్ష్యం 178 పరుగులు   TV5

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గల్లా జయదేవ్ - సీఎం రమేష్‌లకు క్లాస్ పీకిన చంద్రబాబు!   
వెబ్ దునియా
ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవి కోసం పోటీ పడి పార్టీ పరువును బజారుకీడ్చిన సొంత పార్టీ ఎంపీలైన గల్లా జయదేవ్, సీఎం రమేష్‌లకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవి పోటీ నుంచి ఇద్దరూ తప్పుకుని పార్టీకి చెందిన మరో నేతకు అప్పగించాలని కోరారు. అంతేకాకుండా ఆ నేతను కూడా ఇద్దరూ ...

గల్లా, రమేష్‌కు బాబు క్లాస్: 'పదవులు వదులుకోండి'   Oneindia Telugu
ఏపీ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో కొత్త ట్విస్ట్...   TV5

అన్ని 3 వార్తల కథనాలు »   


కోలుకుంటున్న రాహుల్   
Andhrabhoomi
కోల్‌కతా, ఏప్రిల్ 22: లోకల్ మ్యాచ్ ఆడుతూ గాయపడి, ఆసుపత్రిలో చేరిన క్రికెటర్ రాహుల్ ఘోష్ కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ముందు జాగ్రత్త చర్యగా అతనిని ఐసియులోనే ఉంచామని వైద్యులు తెలిపారు. అతను మాట్లాడుతున్నాడని, బిపి కూడా సాధారణంగానే ఉందని పేర్కొన్నారు. సిటి స్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షల్లోనూ ఎలాంటి సమస్యలు లేవన్నారు.
నిలడకగా రాహుల్ ఘోష్ ఆరోగ్యం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పరుగుల వేటలో నైట్ రైడర్స్ విఫలం   
Andhrabhoomi
విశాఖపట్నం , ఏప్రిల్ 22: వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడడంతో డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని అమలు చేసిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ పరాజయాన్ని ఎదుర్కొంది. డేవిడ్ వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో మెరుగైన స్కోరును నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 పరుగులతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో నాలుగు ...

ఓపెనర్లు అవుట్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


పత్తిలారీ దగ్ధం :తప్పిన ప్రాణ నష్టం   
Andhrabhoomi
హనుమాన్‌జంక్షన్:చెన్నై-కోల్‌కతా రహదారిపై కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద పత్తిలారీ దగ్ధమైంది. సమీపంలోని ఓ స్పిన్నింగ్ మిల్లుకు పత్తిలోడుతో వెళుతున్న లారీకి వేలాడుతున్న విద్యుత్తు తీగలు తాకటంతో మంటలు అంటుకున్నాయి. స్థానికులు డ్రైవర్‌ను హెచ్చరించటంతో ప్రాణ నష్టం తగ్గింది.
పత్తి లారీ దగ్ధం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
ఏపీలో వర్షం...ఐపీఎల్ మ్యాచ్‌కి అంతరాయం   
TV5
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లెలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గాలుల ధాటికి వందలాది అరటి, మామిడి చెట్లు నేలకొరిగాయి. విజయనగరంలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. విశాఖపట్నంలోనూ వర్షం కురుస్తోంది. అక్కడ జరుగుతున్న ఐపీఎల్ ...

విశాఖలో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం   Vaartha

అన్ని 2 వార్తల కథనాలు »   


ఇంటి దొంగలపై కన్ను   
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శేషాచలంలో ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్.. తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిణామాలతో స్మగ్లర్ల మూలాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జిల్లాకు చెందిన 150 మంది అధికారుల పాత్ర ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు, అటవీ, మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ కోణంలో విచారణ ...


ఇంకా మరిన్ని »   


ఇదేం తీరు..!   
సాక్షి
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కలెక్టర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ ప్రజా ప్రతినిధుల హక్కులకు భంగం కలిగిస్తున్నారు. సమస్యలపై ప్రశ్నించిన ప్రజా ప్రతినిధులకు సమాధానం ఇవ్వకపోగా మైండ్‌గేమ్ ఆడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కడప: కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుతెన్నులను ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言