వెబ్ దునియా
ప్రధాని ఇంటిపై పడిన కెమెరా డ్రోన్.. అయినా ప్రమాదం కాదు..!
వెబ్ దునియా
జపాన్ ప్రధాని షింజో అబె అధికారిక నివాసంపై కెమెరాతో కూడిన ఒక డ్రోన్ పడింది. అయితే ఎటువంటి పేలుడు ప్రమాదం సంభవించలేదు. అయినా ప్రధాని భద్రత గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చిందన్న విషయం తెలియరాలేదు. సుమారు 50 సెంటీమీటర్ల వింగ్ స్పాన్ ఉన్న ఈ డ్రోన్ ప్రధాని ఇంటిపై పడిపోవడాన్ని ...
ప్రధాని ఇంటిపై కెమెరా డ్రోన్!!సాక్షి
జపాన్ ప్రధాని ఆఫీస్ పై డ్రోన్ కలకలంTV5
జపాన్ ప్రధానికే భద్రత కరువు: ఇంటి మీద డ్రోన్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జపాన్ ప్రధాని షింజో అబె అధికారిక నివాసంపై కెమెరాతో కూడిన ఒక డ్రోన్ పడింది. అయితే ఎటువంటి పేలుడు ప్రమాదం సంభవించలేదు. అయినా ప్రధాని భద్రత గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చిందన్న విషయం తెలియరాలేదు. సుమారు 50 సెంటీమీటర్ల వింగ్ స్పాన్ ఉన్న ఈ డ్రోన్ ప్రధాని ఇంటిపై పడిపోవడాన్ని ...
ప్రధాని ఇంటిపై కెమెరా డ్రోన్!!
జపాన్ ప్రధాని ఆఫీస్ పై డ్రోన్ కలకలం
జపాన్ ప్రధానికే భద్రత కరువు: ఇంటి మీద డ్రోన్
సాక్షి
17 మంది భారతీయుల మృతి
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్లో జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది భారత యాత్రికులు మృతిచెందగా, మరో 28 మంది గాయపడ్డారు. బుధవారం 45 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు దాండింగ్ జిల్లాలోని జాతీయ రహదారిపై నౌబిసే గ్రామం వద్ద 100 మీటర్లలోతు లోయలో పడిపోయింది. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. గుజరాత్కు చెందిన ఈ ...
నేపాల్లో బస్సు ప్రమాదం..17 మంది మృతిTV5
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి, 27 మందికి గాయాలు!వెబ్ దునియా
నేపాల్లో భారత యాత్రికుల దుర్మరణంNamasthe Telangana
Vaartha
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్లో జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది భారత యాత్రికులు మృతిచెందగా, మరో 28 మంది గాయపడ్డారు. బుధవారం 45 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు దాండింగ్ జిల్లాలోని జాతీయ రహదారిపై నౌబిసే గ్రామం వద్ద 100 మీటర్లలోతు లోయలో పడిపోయింది. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. గుజరాత్కు చెందిన ఈ ...
నేపాల్లో బస్సు ప్రమాదం..17 మంది మృతి
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి, 27 మందికి గాయాలు!
నేపాల్లో భారత యాత్రికుల దుర్మరణం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైల్వే ట్రాక్పై కొత్త రికార్డులు సృష్టించిన... జపాన్కు చెందిన మాగ్నెటిక్ లెవిటేషన్ ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టోక్యో, ఏప్రిల్ 22 : జపాన్ రైలు రికార్డు సృష్టించింది. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి పాత రికార్డును తుడిచిపెట్టింది. ఆ పాత రికార్డులు సృష్టించింది కూడా ఆ రైలే కావడం విశేషం. జపనీస్ శాస్త్రవేత్తలు సృష్టించిన అత్యాధునిక సాంకేతిక అద్భుతం మాగ్నెటిక్ రైలు. ప్రస్తుతం ఈ రైలు ప్రపంచ రికార్డు సృష్టించింది. కళ్లు మూసి తెరిచేలోగా ...
గంటకు 603 కిమీ వేగంతో నడిచే రైలుVaartha
గంటకు 603 కిమీ రికార్డు వేగం సరే.. ఆ రైలు ఎలా ప్రయాణిస్తుంది?వెబ్ దునియా
గంటకు 603 కిలోమీటర్ల వేగంతో రికార్డ్ బ్రేక్TV5
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టోక్యో, ఏప్రిల్ 22 : జపాన్ రైలు రికార్డు సృష్టించింది. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి పాత రికార్డును తుడిచిపెట్టింది. ఆ పాత రికార్డులు సృష్టించింది కూడా ఆ రైలే కావడం విశేషం. జపనీస్ శాస్త్రవేత్తలు సృష్టించిన అత్యాధునిక సాంకేతిక అద్భుతం మాగ్నెటిక్ రైలు. ప్రస్తుతం ఈ రైలు ప్రపంచ రికార్డు సృష్టించింది. కళ్లు మూసి తెరిచేలోగా ...
గంటకు 603 కిమీ వేగంతో నడిచే రైలు
గంటకు 603 కిమీ రికార్డు వేగం సరే.. ఆ రైలు ఎలా ప్రయాణిస్తుంది?
గంటకు 603 కిలోమీటర్ల వేగంతో రికార్డ్ బ్రేక్
వెబ్ దునియా
రెండు వారాల్లో బుధగ్రహంపై కూలిపోనున్న 'మెసెంజర్'.. నాసా వెల్లడి..!
వెబ్ దునియా
2004లో కేప్ కెనవరాల్ ప్రయోగ కేంద్రం నుంచి రోదసిలోకి పంపిన మెసెంజర్ అనే వ్యోమనౌక మరో రెండు వారాల్లో బుధగ్రహంపై కూలిపోనుంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. ఈ విషయంపై నాసా శాస్త్రవేత్తలు ఒక ప్రకటనను వెల్లడించారు. ప్రస్తుతం రోదసిలో ఉన్న మెసెంజర్ వ్యోమనౌకలో ఇంధనం అయిపోవచ్చిందని తెలిపారు. ఏప్రిల్ ...
బుధగ్రహంపై కూలిపోనున్న నాసా వ్యోమనౌక మెసెంజర్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2004లో కేప్ కెనవరాల్ ప్రయోగ కేంద్రం నుంచి రోదసిలోకి పంపిన మెసెంజర్ అనే వ్యోమనౌక మరో రెండు వారాల్లో బుధగ్రహంపై కూలిపోనుంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. ఈ విషయంపై నాసా శాస్త్రవేత్తలు ఒక ప్రకటనను వెల్లడించారు. ప్రస్తుతం రోదసిలో ఉన్న మెసెంజర్ వ్యోమనౌకలో ఇంధనం అయిపోవచ్చిందని తెలిపారు. ఏప్రిల్ ...
బుధగ్రహంపై కూలిపోనున్న నాసా వ్యోమనౌక మెసెంజర్
వెబ్ దునియా
పోలీసుల అదుపులో తమిళ మాజీ మంత్రి?
సాక్షి
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లపై చిత్తూరు జిల్లా పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన బడా స్మగ్లర్ శరవణన్ను అరెస్టుచేసి పలు డంప్లలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. తాజాగా తమిళనాడులో డీఎంకే పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ...
ఎర్రచందనం స్మగ్లింగ్: మాజీ మంత్రికి నోటీసులు, నటులు ఉన్నారా?Oneindia Telugu
ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ సర్కార10tv
తమిళనాడులో చిత్తూరు పోలీసులు దాడులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లపై చిత్తూరు జిల్లా పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన బడా స్మగ్లర్ శరవణన్ను అరెస్టుచేసి పలు డంప్లలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. తాజాగా తమిళనాడులో డీఎంకే పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ...
ఎర్రచందనం స్మగ్లింగ్: మాజీ మంత్రికి నోటీసులు, నటులు ఉన్నారా?
ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ సర్కార
తమిళనాడులో చిత్తూరు పోలీసులు దాడులు
రష్యా సైన్యానికి భంగపాటు
సాక్షి
మాస్కో: రష్యా సైన్యానికి భంగపాటు జరిగింది. ఆ దేశ సైనిక అధికారులు పరీక్షించిన క్షిపణి ఒకటి ప్రమాదానికి గురైంది. పరీక్షించిన కొద్ది సేపటికే కుప్పకూలి పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మిలటరీ అధికారులు అవాక్కయ్యారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల ఆంతే క్షిపణి-2500ను ప్లీసెస్క్ మిలటరీ కాస్మోడ్రోమ్ వద్ద పరీక్షించగా అది విఫలమైంది.
ఇంకా మరిన్ని »
సాక్షి
మాస్కో: రష్యా సైన్యానికి భంగపాటు జరిగింది. ఆ దేశ సైనిక అధికారులు పరీక్షించిన క్షిపణి ఒకటి ప్రమాదానికి గురైంది. పరీక్షించిన కొద్ది సేపటికే కుప్పకూలి పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మిలటరీ అధికారులు అవాక్కయ్యారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల ఆంతే క్షిపణి-2500ను ప్లీసెస్క్ మిలటరీ కాస్మోడ్రోమ్ వద్ద పరీక్షించగా అది విఫలమైంది.
Oneindia Telugu
అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, అసభ్య చిత్రాలు
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఓల్డ్ లేక్ హైలాండ్స్లోని హిందూ దేవాలయంపై కొంతమంది దుండగులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దుండగులు హిందూ దేవాలయంపై దాడి చేయడమే కాకుండా అసభ్యకరమైన చిత్రాలను అంటించారు. దీనిపై దేవాలయ బోర్డులో పని చేస్తున్న కృష్ణ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఓల్డ్ లేక్ హైలాండ్స్లోని హిందూ దేవాలయంపై కొంతమంది దుండగులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దుండగులు హిందూ దేవాలయంపై దాడి చేయడమే కాకుండా అసభ్యకరమైన చిత్రాలను అంటించారు. దీనిపై దేవాలయ బోర్డులో పని చేస్తున్న కృష్ణ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి
వెబ్ దునియా
బాబూ విదేశీ టూర్లు ఆపండి.. అప్పుడే ప్రజా సమస్యలు?: రోజా
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైకాపా మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. నిత్యం సింగపూర్, మలేషియా టూర్లంటూ తిరిగే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల సమస్యలు ఎలా అర్థమవుతాయని ఆమె మండిపడ్డారు. విశాఖలో రోజా మీడియాతో మాట్లాడుతూ.. అసలు సింగపూర్, మలేషియా, చైనాల్లో చంద్రబాబు ఎందుకు ...
మలేషియా, సింగపూర్, చైనా టూర్లు ఎందుకో?సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైకాపా మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. నిత్యం సింగపూర్, మలేషియా టూర్లంటూ తిరిగే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల సమస్యలు ఎలా అర్థమవుతాయని ఆమె మండిపడ్డారు. విశాఖలో రోజా మీడియాతో మాట్లాడుతూ.. అసలు సింగపూర్, మలేషియా, చైనాల్లో చంద్రబాబు ఎందుకు ...
మలేషియా, సింగపూర్, చైనా టూర్లు ఎందుకో?
వెబ్ దునియా
28 మంది ఇథియోపియన్ క్రైస్తవుల హతం: వైట్ హౌస్ ఖండన!
వెబ్ దునియా
ఐసిస్ ఉగ్రవాదులు ఇటీవలే లిబియాలో 28 మంది ఇథియోపియన్ క్రైస్తవులను చంపుతున్న వీడియోలను విడుదల చేసింది. బందీలుగా పట్టుకున్న రెండు బృందాల్లోని వారి ప్రాణాలు తీస్తుండగా తీసిన 29 నిమిషాల నిడివి గల వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు. క్రైస్తవులు ముస్లీంలను మతమార్పిడి చేసుకోవాలని ముసుగు ధరించిన సాయుధ ఉగ్రవాది హెచ్చరిస్తున్న ...
30 మంది క్రైస్తవులను చంపిన ఉగ్రవాదులుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐసిస్ ఉగ్రవాదులు ఇటీవలే లిబియాలో 28 మంది ఇథియోపియన్ క్రైస్తవులను చంపుతున్న వీడియోలను విడుదల చేసింది. బందీలుగా పట్టుకున్న రెండు బృందాల్లోని వారి ప్రాణాలు తీస్తుండగా తీసిన 29 నిమిషాల నిడివి గల వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు. క్రైస్తవులు ముస్లీంలను మతమార్పిడి చేసుకోవాలని ముసుగు ధరించిన సాయుధ ఉగ్రవాది హెచ్చరిస్తున్న ...
30 మంది క్రైస్తవులను చంపిన ఉగ్రవాదులు
Oneindia Telugu
అమెరికా దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్కి తీవ్రగాయాలు: ఆధారాల్లేవన్న పెంటగాన్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్ధ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో గాయపడ్డాడని గార్డియన్ పత్రికలో వార్తా కథనం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐసీస్ అధినేత బకర్ అల్ బాగ్దాదీ గాయపడ్డాడని చెప్పడానికి తమవద్ద ఎలాంటి ఆధారాల్లేవని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ...
అమెరికా సైనిక దాడులు: ఐఎస్ఐఎస్ చీఫ్ బకర్కు తీవ్రగాయాలు!వెబ్ దునియా
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ అధినేతకు గాయాలుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్ధ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో గాయపడ్డాడని గార్డియన్ పత్రికలో వార్తా కథనం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐసీస్ అధినేత బకర్ అల్ బాగ్దాదీ గాయపడ్డాడని చెప్పడానికి తమవద్ద ఎలాంటి ఆధారాల్లేవని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ...
అమెరికా సైనిక దాడులు: ఐఎస్ఐఎస్ చీఫ్ బకర్కు తీవ్రగాయాలు!
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ అధినేతకు గాయాలు
沒有留言:
張貼留言