ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కే!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్ర విభజన హామీకి కేంద్ర ప్రభుత్వం నీళ్లు వదిలేసింది! ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై నర్మగర్భంగానే అయినా తేల్చి చెప్పేసింది! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని లోక్సభలో మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ స్పష్టం చేశారు. దీని నిర్థారణకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులే ప్రామాణికమని, వాటి ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా అవకాశం లేదని ...
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేAndhrabhoomi
ఆంధ్రాకు ప్రత్యేక హోదాతో కేంద్ర ఆదాయం తగ్గుతుందా..? అందుకే ఎగ్గొట్టారా..!వెబ్ దునియా
ప్రత్యేక హోదాపై నీళ్లు?సాక్షి
10tv
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 30 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్ర విభజన హామీకి కేంద్ర ప్రభుత్వం నీళ్లు వదిలేసింది! ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై నర్మగర్భంగానే అయినా తేల్చి చెప్పేసింది! ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని లోక్సభలో మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ స్పష్టం చేశారు. దీని నిర్థారణకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులే ప్రామాణికమని, వాటి ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా అవకాశం లేదని ...
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఆంధ్రాకు ప్రత్యేక హోదాతో కేంద్ర ఆదాయం తగ్గుతుందా..? అందుకే ఎగ్గొట్టారా..!
ప్రత్యేక హోదాపై నీళ్లు?
సాక్షి
టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన
సాక్షి
హైదరాబాద్: తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి నివాసాల వద్ద ధర్నాలు నిర్వహించాలని భావించిన టీడీపీ నేతలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి నిర్వహిస్తున్న ప్లీనరీ రోజే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు జరపాలని ...
టీఆర్ఎస్లోకి జంపైన నేతల ఇళ్ల ముందు టీడీపీ ధర్నాTV5
పార్టీ మారిన ఎమ్మెల్యేల నివాసాల వద్ద తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన మంచిరెడ్డిAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి నివాసాల వద్ద ధర్నాలు నిర్వహించాలని భావించిన టీడీపీ నేతలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి నిర్వహిస్తున్న ప్లీనరీ రోజే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు జరపాలని ...
టీఆర్ఎస్లోకి జంపైన నేతల ఇళ్ల ముందు టీడీపీ ధర్నా
పార్టీ మారిన ఎమ్మెల్యేల నివాసాల వద్ద తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాలు
కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన మంచిరెడ్డి
Oneindia Telugu
మహానాడుకు రమ్మని పవన్కు టిడిపి ఆహ్వానం
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 24: ఒక పక్క టిడిపి నేతల తీరుతోనూ, మరో పక్క బిజెపి అగ్ర నాయకత్వంపై అలక వహించిన జనసేన నేత పవన్కళ్యాణ్ను మహానాడుకు హాజరుకావల్సిందిగా టిడిపి నేతలు ఆహ్వానించారు. టిడిపి ప్రతినిధి బృందం వెళ్లి ఇప్పటికే పవన్కళ్యాణ్ను కలిసి ప్రత్యేక అతిథిగా మహానాడులో పాల్గొనాలని కోరినట్టు సమాచారం. వచ్చే నెల 27 నుండి 29వ తేదీ వరకూ ...
పిలుపు వచ్చిందిKandireega
టీడీపీ మహానాడుకు ఆహ్వానం.. పవన్ కల్యాణ్కు పిలుపు అందిందా?వెబ్ దునియా
మహానాడు: నిలదీస్తున్న పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందిందా?Oneindia Telugu
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 24: ఒక పక్క టిడిపి నేతల తీరుతోనూ, మరో పక్క బిజెపి అగ్ర నాయకత్వంపై అలక వహించిన జనసేన నేత పవన్కళ్యాణ్ను మహానాడుకు హాజరుకావల్సిందిగా టిడిపి నేతలు ఆహ్వానించారు. టిడిపి ప్రతినిధి బృందం వెళ్లి ఇప్పటికే పవన్కళ్యాణ్ను కలిసి ప్రత్యేక అతిథిగా మహానాడులో పాల్గొనాలని కోరినట్టు సమాచారం. వచ్చే నెల 27 నుండి 29వ తేదీ వరకూ ...
పిలుపు వచ్చింది
టీడీపీ మహానాడుకు ఆహ్వానం.. పవన్ కల్యాణ్కు పిలుపు అందిందా?
మహానాడు: నిలదీస్తున్న పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందిందా?
సాక్షి
కేసీఆర్ రూపంలో నిజాం బతికొచ్చినట్టున్నాడు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు కేసీఆర్ రూపంలో బతికొచ్చినట్టున్నాడని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన కేసీఆర్ అదే తరహాలో దళితులు, ఇతర వర్గాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో శుక్రవారం ...
కెసిఆర్ -నిజాం- మోత్కుపల్లిNews Articles by KSR
తెలంగాణ సీఎం కేసీఆర్పై టీటీడీపీ నేతల ఆగ్రహం కేసీఆర్ రూపంలో నిజాం బతికేఉన్నారు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిజాం ఆలోచనా విధానమే కేసీఆర్ నైజం : మోత్కుపల్లిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు కేసీఆర్ రూపంలో బతికొచ్చినట్టున్నాడని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన కేసీఆర్ అదే తరహాలో దళితులు, ఇతర వర్గాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో శుక్రవారం ...
కెసిఆర్ -నిజాం- మోత్కుపల్లి
తెలంగాణ సీఎం కేసీఆర్పై టీటీడీపీ నేతల ఆగ్రహం కేసీఆర్ రూపంలో నిజాం బతికేఉన్నారు ...
నిజాం ఆలోచనా విధానమే కేసీఆర్ నైజం : మోత్కుపల్లి
సాక్షి
జోహార్ శోభమ్మ
సాక్షి
జ్ఞాపకాల జడిలో తడిసి ముద్దయ్యారు. కరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. ఏడాది గడిచినా చెరగని అభిమానం.. తరగని అనురాగం ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. పిలిస్తే పలికే నేతగా.. ఆపదలో నేనున్నాననే భరోసానిచ్చే ఇంటి మనిషిగా.. తలలో నాలుకగా మెలిగిన శోభమ్మ ప్రథమ వర్ధంతిన ఆళ్లగడ్డ జనసంద్రమైంది. ఆమె నిలువెత్తు విగ్రహాలను చూసి.
శోభానాగిరెడ్డికి నివాళిAndhrabhoomi
షర్మిల చెల్లెలైతే.. శోభమ్మ అక్కన్న జగన్: భార్యే కాదు మంచి ఫ్రెండన్న నాగిరెడ్డి!వెబ్ దునియా
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
జ్ఞాపకాల జడిలో తడిసి ముద్దయ్యారు. కరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. ఏడాది గడిచినా చెరగని అభిమానం.. తరగని అనురాగం ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. పిలిస్తే పలికే నేతగా.. ఆపదలో నేనున్నాననే భరోసానిచ్చే ఇంటి మనిషిగా.. తలలో నాలుకగా మెలిగిన శోభమ్మ ప్రథమ వర్ధంతిన ఆళ్లగడ్డ జనసంద్రమైంది. ఆమె నిలువెత్తు విగ్రహాలను చూసి.
శోభానాగిరెడ్డికి నివాళి
షర్మిల చెల్లెలైతే.. శోభమ్మ అక్కన్న జగన్: భార్యే కాదు మంచి ఫ్రెండన్న నాగిరెడ్డి!
సాక్షి
'కేసీఆర్ మాదిరే.. ఈటెల సన్నగానే ఉంటారు'
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లాగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా సన్నగా ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ.. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా పాఠశాలల్లో సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని అందించలేదని చెప్పారు. తాను హాస్టల్ లో ...
కేసీఆర్ లాగానే ఈటెల కూడా సన్నగా ఉంటారు.. సన్నబియ్యం అందుకే?వెబ్ దునియా
తెలంగాణ వంటకాల రుచి చూసిన కెసిఆర్: నాలాగే ఈటెల సన్నగా...Oneindia Telugu
హాస్టళ్లకు సన్నబియ్యం ఘనత ఈటెలదే: సీఎంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లాగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా సన్నగా ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ.. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా పాఠశాలల్లో సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని అందించలేదని చెప్పారు. తాను హాస్టల్ లో ...
కేసీఆర్ లాగానే ఈటెల కూడా సన్నగా ఉంటారు.. సన్నబియ్యం అందుకే?
తెలంగాణ వంటకాల రుచి చూసిన కెసిఆర్: నాలాగే ఈటెల సన్నగా...
హాస్టళ్లకు సన్నబియ్యం ఘనత ఈటెలదే: సీఎం
సాక్షి
'టీ' వాహనాల నుంచి రూ.1.30 కోట్ల పన్ను వసూలు
సాక్షి
జగ్గయ్యపేట, తిరువూరు: తెలంగాణ వాహనాలపై పన్ను రవాణా పన్ను అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తొలిరోజు స్వల్ప వ్యవధిలోనే మంచి ఆదాయం సమకూరింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 200 వాహనాల నుంచి రూ.1.30కోట్ల రూపాయల పన్ను వసూలు చేశారు. వీటిలో 95 బస్సులు కాగా, ...
తెలుగురాష్ట్రాల మధ్య రవాణా రగడ...10tv
టి.వాహనాలకు ఏపీ పన్నుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
జగ్గయ్యపేట, తిరువూరు: తెలంగాణ వాహనాలపై పన్ను రవాణా పన్ను అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తొలిరోజు స్వల్ప వ్యవధిలోనే మంచి ఆదాయం సమకూరింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 200 వాహనాల నుంచి రూ.1.30కోట్ల రూపాయల పన్ను వసూలు చేశారు. వీటిలో 95 బస్సులు కాగా, ...
తెలుగురాష్ట్రాల మధ్య రవాణా రగడ...
టి.వాహనాలకు ఏపీ పన్ను
10tv
భాగ్యనగరంలో 'గులాబీల' గుబాళింపు
10tv
హైదరాబాద్: రెపరెపలాడిన జెండాలు... తళతళలాడిన తోరణాలు... భాగ్యనగరం గులాబీమయమైంది. గులాబీలతో గుబాళించిపోయింది. టీఆర్ఎస్ ప్లీనరీ కన్నుల పండువగా సాగింది. పార్టీ శ్రేణుల కోలాహలం మధ్య గులాబీ సేన సమావేశాలు ఉత్సాహభరితంగా సాగాయి. టీఆర్ ఎస్ దళపతిగా కేసీఆర్ ఎన్నిక ఎనిమిదోసారి ఏకగ్రీవంగా దళపతిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. కొండంత రాగం తీసి ఏదో ...
విజయంతంగా ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ రైతులను అన్నివిధాలా ఆదుకుంటాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతంNamasthe Telangana
టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలుసాక్షి
అన్ని 34 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: రెపరెపలాడిన జెండాలు... తళతళలాడిన తోరణాలు... భాగ్యనగరం గులాబీమయమైంది. గులాబీలతో గుబాళించిపోయింది. టీఆర్ఎస్ ప్లీనరీ కన్నుల పండువగా సాగింది. పార్టీ శ్రేణుల కోలాహలం మధ్య గులాబీ సేన సమావేశాలు ఉత్సాహభరితంగా సాగాయి. టీఆర్ ఎస్ దళపతిగా కేసీఆర్ ఎన్నిక ఎనిమిదోసారి ఏకగ్రీవంగా దళపతిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. కొండంత రాగం తీసి ఏదో ...
విజయంతంగా ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం
టీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతం
టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు
వెబ్ దునియా
తెలుగు విద్యార్థినికి అరుదైన శస్త్రచికిత్స: మెదడులో పిండం తొలగింపు!
వెబ్ దునియా
అమెరికాలో తెలుగు విద్యార్థినికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. యామిని అనే తెలుగు స్టూడెంట్కు మెదడులో చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఎదిగీ ఎదగని అరుదైన పిండస్థ కవలం ఆమె మెదడులో ఉండిపోగా, లాస్ ఏంజిల్స్లోని స్కల్ బేస్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. గడిచిన 17 సంవత్సరాలుగా అమె మెదడులో ఈ పిండం ఉందని, దీనికి ఎముకలు ...
షాక్: హైదరాబాద్ యువతి మెదడులో పిండస్థ కవలOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో తెలుగు విద్యార్థినికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. యామిని అనే తెలుగు స్టూడెంట్కు మెదడులో చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఎదిగీ ఎదగని అరుదైన పిండస్థ కవలం ఆమె మెదడులో ఉండిపోగా, లాస్ ఏంజిల్స్లోని స్కల్ బేస్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. గడిచిన 17 సంవత్సరాలుగా అమె మెదడులో ఈ పిండం ఉందని, దీనికి ఎముకలు ...
షాక్: హైదరాబాద్ యువతి మెదడులో పిండస్థ కవల
వెబ్ దునియా
చికెన్ తినండి.. బర్డ్ ఫ్లూ రాదంటే రాదు.. డోంట్ వర్రీ: ఈటెల రాజేందర్
వెబ్ దునియా
తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, మంత్రి టి. పద్మారావుతో పాటు పలువురు నేతలు సికింద్రాబాద్ లోని చిలకలగూడలో వెన్కాబ్ చికెన్ సంస్థ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. బర్డ్ ఫ్లూ భయమొద్దన్నారు. చికెన్ తింటే ఎలాంటి వ్యాధులూ రావని, ...
చికెన్ తినండి.. తెలంగాణ మంత్రులుతెలుగువన్
చికెన్ తినండి, బర్డ్ ప్లూ రాదు: మంత్రులు (ఫోటోలు)Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, మంత్రి టి. పద్మారావుతో పాటు పలువురు నేతలు సికింద్రాబాద్ లోని చిలకలగూడలో వెన్కాబ్ చికెన్ సంస్థ సహకారంతో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. బర్డ్ ఫ్లూ భయమొద్దన్నారు. చికెన్ తింటే ఎలాంటి వ్యాధులూ రావని, ...
చికెన్ తినండి.. తెలంగాణ మంత్రులు
చికెన్ తినండి, బర్డ్ ప్లూ రాదు: మంత్రులు (ఫోటోలు)
沒有留言:
張貼留言