Vaartha
బ్యాడ్మింటన్లో సైనా మళ్లీ నెంబర్ వన్
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో స్వర్ణం సాధించడం ద్వారా సైనా మొదటి స్థానం సాధించింది. అనంతరం జరిగిన మలేసియన్ ఓపెన్ సెమీస్లో చైనా క్రీడాకారిణి లీజుర§్ు చేతిలో ఓటమి పాలై కొద్ది రోజుల్లోనే ప్రథమ స్థానం కోల్పోయింది. ఇటీవల ...
మళ్లీ వరల్డ్ నెంబర్ 1 స్థానం దక్కించుకున్న సైనా..!వెబ్ దునియా
మళ్లీ నెం.1కు సైనాప్రజాశక్తి
సైనాకు మళ్లీ నెంబర్ వన్ కిరీటంసాక్షి
Andhrabhoomi
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో స్వర్ణం సాధించడం ద్వారా సైనా మొదటి స్థానం సాధించింది. అనంతరం జరిగిన మలేసియన్ ఓపెన్ సెమీస్లో చైనా క్రీడాకారిణి లీజుర§్ు చేతిలో ఓటమి పాలై కొద్ది రోజుల్లోనే ప్రథమ స్థానం కోల్పోయింది. ఇటీవల ...
మళ్లీ వరల్డ్ నెంబర్ 1 స్థానం దక్కించుకున్న సైనా..!
మళ్లీ నెం.1కు సైనా
సైనాకు మళ్లీ నెంబర్ వన్ కిరీటం
సాక్షి
ఎవరికిస్తారు పగ్గాలు?
సాక్షి
ముంబై : భారత క్రికెట్ కోచ్ పగ్గాలు చేపట్టబోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ ఇది. డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగియడంతో రాబోయే సీజన్కు కొత్త కోచ్ను నియమించాలి. ఈ పదవి కోసం అందరికంటే ఎక్కువగా గంగూలీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ద్రవిడ్ను కోచ్ను చేయాలని బీసీసీఐలోని పెద్దలు కొందరు భావిస్తున్నారు. ఇలాంటి పెద్ద ...
కోచ్ పదవిపై గంగూలీ వౌనం!Andhrabhoomi
కోచ్ రేసులో గంగూలీ?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీమిండియా కోచ్గా సౌరవ్ గంగూలీ: దాల్మియా భజన ఫలించేనా?వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై : భారత క్రికెట్ కోచ్ పగ్గాలు చేపట్టబోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ ఇది. డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగియడంతో రాబోయే సీజన్కు కొత్త కోచ్ను నియమించాలి. ఈ పదవి కోసం అందరికంటే ఎక్కువగా గంగూలీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ద్రవిడ్ను కోచ్ను చేయాలని బీసీసీఐలోని పెద్దలు కొందరు భావిస్తున్నారు. ఇలాంటి పెద్ద ...
కోచ్ పదవిపై గంగూలీ వౌనం!
కోచ్ రేసులో గంగూలీ?
టీమిండియా కోచ్గా సౌరవ్ గంగూలీ: దాల్మియా భజన ఫలించేనా?
సాక్షి
ఉత్కంఠ పోరు: రాయల్స్ విజయం
సాక్షి
విశాఖపట్నం: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో గురువారం ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ నే విజయం వరించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుని తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచింది... సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలుస్తానంటోంది...వెబ్ దునియా
ఐపీఎల్ 2015 డైలీ గైడ్: మ్యాచ్ 11 - సన్ రైజర్స్ హైదరాబాద్ Vs రాజస్ధాన్ రాయల్స్Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో గురువారం ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ నే విజయం వరించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుని తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచింది... సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలుస్తానంటోంది...
ఐపీఎల్ 2015 డైలీ గైడ్: మ్యాచ్ 11 - సన్ రైజర్స్ హైదరాబాద్ Vs రాజస్ధాన్ రాయల్స్
Oneindia Telugu
గీతా రాణి డోపియే: సుదీర్ఘ నిషేధం, కెరీర్ ముగిసినట్లేనా?
Oneindia Telugu
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్వో స్వర్ణ పతక విజేత గీతా రాణి డోపీయేనని తేలింది. ఆమె నుంచి సేకరించిన బి-నమూనా పరీక్షలోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు బయటపడింది. ఈ పరిణామంతో గీతారాణి కెరీర్ ఆగమ్యగోచరంగా మారింది. ఫిబ్రవరిలో జరిగిన జాతీయ క్రీడల సందర్భంలో గీతారాణి నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు ఇటీవలే చేసిన ...
గీతా రాణిపై సుదీర్ఘ కాలం నిషేధం!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్వో స్వర్ణ పతక విజేత గీతా రాణి డోపీయేనని తేలింది. ఆమె నుంచి సేకరించిన బి-నమూనా పరీక్షలోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు బయటపడింది. ఈ పరిణామంతో గీతారాణి కెరీర్ ఆగమ్యగోచరంగా మారింది. ఫిబ్రవరిలో జరిగిన జాతీయ క్రీడల సందర్భంలో గీతారాణి నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు ఇటీవలే చేసిన ...
గీతా రాణిపై సుదీర్ఘ కాలం నిషేధం!
Oneindia Telugu
బ్యాంకాక్లో భారత మహిళా షూటర్లకు అవమానం: ఆయుధాలున్నాయనే అనుమానంతో...
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్లు హీనా సిద్ధూ, అంజలి భగవత్లకు బ్యాంకాక్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ ప్రపంచకప్ ముగించుకుని బ్యాంకాక్ నుంచి ముంబై బయలుదేరిన వీరిద్దరికీ ఆయుధాలు కలిగి ఉన్నారని విమానం ఎక్కేందుకు జెట్ ఎయిర్వేస్ అధికారులు అనుమతిని నిరాకరించారు. ఆయుధాలకు సంబంధించి పౌర విమానయాన డైరెక్టర్ ...
భారత షూటర్లకు అవమానంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్లు హీనా సిద్ధూ, అంజలి భగవత్లకు బ్యాంకాక్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ ప్రపంచకప్ ముగించుకుని బ్యాంకాక్ నుంచి ముంబై బయలుదేరిన వీరిద్దరికీ ఆయుధాలు కలిగి ఉన్నారని విమానం ఎక్కేందుకు జెట్ ఎయిర్వేస్ అధికారులు అనుమతిని నిరాకరించారు. ఆయుధాలకు సంబంధించి పౌర విమానయాన డైరెక్టర్ ...
భారత షూటర్లకు అవమానం
సాక్షి
వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి: షబ్బీర్ అలీ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరవు పరిస్థితులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం జరి గినందుకు వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎం.కోదండ రెడ్డితో కలసి గాంధీభవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు వడగండ్ల వానతో వరి, ...
వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి : షబ్బీర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అకాల వర్షాలపై స్పందించని ప్రభుత్వం : షబ్బీర్ అలీAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరవు పరిస్థితులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం జరి గినందుకు వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎం.కోదండ రెడ్డితో కలసి గాంధీభవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు వడగండ్ల వానతో వరి, ...
వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి : షబ్బీర్
అకాల వర్షాలపై స్పందించని ప్రభుత్వం : షబ్బీర్ అలీ
Andhrabhoomi
జూ.మాలిక్ వస్తున్నాడు!
Andhrabhoomi
కరాచీ, ఏప్రిల్ 16: భారత టెన్నిస్ స్టార్, మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ను అందుకున్న హైదరాబాదీ సానియా మీర్జా తల్లికాబోతున్నదా? ఈ అనుమానానికి ఆమె భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తెరతీశాడు. త్వరలోనే జూనియర్ మాలిక్ రాబోతున్నాడని అతను ట్వీట్ చేశాడు.
త్వరలో చిన్నారి మాలిక్Vaartha
సానియాకు అమ్మాయి పుడితే మిరిల్లా లేదా రీమ్ అనే పేరు పెడతా: మాలిక్వెబ్ దునియా
సానియా మీర్జా సంతోషం: డ్యాన్స్ చేశా.. భర్త మాలిక్ సమాధానాలు ఇలాOneindia Telugu
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరాచీ, ఏప్రిల్ 16: భారత టెన్నిస్ స్టార్, మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ను అందుకున్న హైదరాబాదీ సానియా మీర్జా తల్లికాబోతున్నదా? ఈ అనుమానానికి ఆమె భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తెరతీశాడు. త్వరలోనే జూనియర్ మాలిక్ రాబోతున్నాడని అతను ట్వీట్ చేశాడు.
త్వరలో చిన్నారి మాలిక్
సానియాకు అమ్మాయి పుడితే మిరిల్లా లేదా రీమ్ అనే పేరు పెడతా: మాలిక్
సానియా మీర్జా సంతోషం: డ్యాన్స్ చేశా.. భర్త మాలిక్ సమాధానాలు ఇలా
షమీ, ఫించ్ అవుట్
సాక్షి
న్యూఢిల్లీ : మోకాలి గాయంతో బాధపడుతున్న ఢిల్లీ డేర్డెవిల్స్ పేసర్ మొహమ్మద్ షమీ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. అతను ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 'షమీ ఈ టోర్నీకి దూరమవుతున్నాడు. అతనికి శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. కోలుకునేందుకు రెండు నెలల సమయం పడుతుంది' అని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ముంబై ఇండియన్స్ ...
ఫించ్ అవుట్Andhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : మోకాలి గాయంతో బాధపడుతున్న ఢిల్లీ డేర్డెవిల్స్ పేసర్ మొహమ్మద్ షమీ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. అతను ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 'షమీ ఈ టోర్నీకి దూరమవుతున్నాడు. అతనికి శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. కోలుకునేందుకు రెండు నెలల సమయం పడుతుంది' అని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ముంబై ఇండియన్స్ ...
ఫించ్ అవుట్
వెబ్ దునియా
సచిన్కు అరుదైన గౌరవం: లారెస్ అకాడమీలో చోటు!
వెబ్ దునియా
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక లారెస్ ప్రపంచ క్రీడా అకాడమీలో మాస్టర్కు చోటు లభించింది. సచిన్తో పాటు చైనా బాస్కెట్ బాల్ స్టార్ యావో మింగ్, జిమ్నాస్ట్ షియాపింగ్, స్కేటర్ యాంగ్ యాంగ్, కెన్యా మారథాన్ రన్నర్ టెగ్లా లోరోప్లను కూడా ఈ జాబితాలో స్ధానం లభించింది. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో ...
జొకోవిచ్కు 'లారెస్' పురస్కారంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక లారెస్ ప్రపంచ క్రీడా అకాడమీలో మాస్టర్కు చోటు లభించింది. సచిన్తో పాటు చైనా బాస్కెట్ బాల్ స్టార్ యావో మింగ్, జిమ్నాస్ట్ షియాపింగ్, స్కేటర్ యాంగ్ యాంగ్, కెన్యా మారథాన్ రన్నర్ టెగ్లా లోరోప్లను కూడా ఈ జాబితాలో స్ధానం లభించింది. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో ...
జొకోవిచ్కు 'లారెస్' పురస్కారం
TV5
ధర్మపురిలో విషాదం...స్నానానికి వెళ్లి
TV5
కరీంనగర్ జిల్లా ధర్మపురిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన అక్కాచెల్లెళ్లు ప్రమాదవశాత్తు మృతిచెందారు. కొత్తపల్లికి చెందిన సౌమ్య, సారికలు తల్లితోపాటు గోదావరి స్నానానికి వచ్చారు. ప్రమాదవశాత్తు సత్యవతి గుండంలో కాలుజారిపడి మృతిచెందారు. కళ్లముందే ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఆ తల్లీ కన్నీరుమున్నీరుగా ...
అక్కాచెల్లెళ్లు చనిపోయారుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
TV5
కరీంనగర్ జిల్లా ధర్మపురిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన అక్కాచెల్లెళ్లు ప్రమాదవశాత్తు మృతిచెందారు. కొత్తపల్లికి చెందిన సౌమ్య, సారికలు తల్లితోపాటు గోదావరి స్నానానికి వచ్చారు. ప్రమాదవశాత్తు సత్యవతి గుండంలో కాలుజారిపడి మృతిచెందారు. కళ్లముందే ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఆ తల్లీ కన్నీరుమున్నీరుగా ...
అక్కాచెల్లెళ్లు చనిపోయారు
沒有留言:
張貼留言