వెబ్ దునియా
తెలంగాణలో నువ్వా... నేనా.. తలపడుతున్న పొన్నం, మంత్రి జగదీష్
వెబ్ దునియా
తెలంగాణాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మరోమారు తలపడ్డాయి. ఇదే అసెంబ్లీలో జరిగిన వ్యవహారం కాదు. బహిరంగంగా సవాళ్ళు ప్రతిసవాళ్ళు విసురుకుంటూ వాతావరణాన్ని వేడెక్కించారు. మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ల మధ్య పరువునష్టం కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు హాజరుకావడానికి సూర్యాపేట ...
పొన్నం డిఫెన్స్ లో పడ్డారా!News Articles by KSR
పొన్నం వర్సెస్ జగదీశ్ రెడ్డిసాక్షి
పుట్టగతులుండవనే అసత్య ఆరోపణలుNamasthe Telangana
Andhrabhoomi
TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మరోమారు తలపడ్డాయి. ఇదే అసెంబ్లీలో జరిగిన వ్యవహారం కాదు. బహిరంగంగా సవాళ్ళు ప్రతిసవాళ్ళు విసురుకుంటూ వాతావరణాన్ని వేడెక్కించారు. మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ల మధ్య పరువునష్టం కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు హాజరుకావడానికి సూర్యాపేట ...
పొన్నం డిఫెన్స్ లో పడ్డారా!
పొన్నం వర్సెస్ జగదీశ్ రెడ్డి
పుట్టగతులుండవనే అసత్య ఆరోపణలు
10tv
గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్..ఉత్కం
10tv
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ ఆలస్యంపై హైకోర్టు మరోసారి ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఎన్నికలను మీరు నిర్వహిస్తారా..? లేక మమ్మల్నే జోక్యం చేసుకొమ్మంటారా..? అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సోమవారంలోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ను కోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్పై వీడని ఉత్కంఠ.. గ్రేటర్ ...
మీరు నిర్వహిస్తారా...మేం జోక్యం చేసుకోవాలా..? జీహెచ్ఎంసీ ఎన్నికల జాప్యంపై ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో జాప్యం : హైకోర్టు ఫైర్వెబ్ దునియా
ఎన్నికలు మీరు పెడతారా.. మేం పెట్టాలా?సాక్షి
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ ఆలస్యంపై హైకోర్టు మరోసారి ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఎన్నికలను మీరు నిర్వహిస్తారా..? లేక మమ్మల్నే జోక్యం చేసుకొమ్మంటారా..? అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సోమవారంలోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ను కోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్పై వీడని ఉత్కంఠ.. గ్రేటర్ ...
మీరు నిర్వహిస్తారా...మేం జోక్యం చేసుకోవాలా..? జీహెచ్ఎంసీ ఎన్నికల జాప్యంపై ...
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో జాప్యం : హైకోర్టు ఫైర్
ఎన్నికలు మీరు పెడతారా.. మేం పెట్టాలా?
10tv
డిజిటల్ తెలంగాణ మార్చేందుకు ప్రణాళికలు - కేటీఆర్..
10tv
హైదరాబాద్ : బండ్కు వెళ్లే వారికి.. చల్లగాలితోపాటు మరో బోనస్ లభించనుంది. నెక్లెస్ రోడ్ లో షికారు చేసే యూత్ని సరదాతోపాటు, అదనపు హ్యాపీనెస్ పలకరించనుంది. అయితే..ఈ స్పెషల్ ఆఫర్, జేబులో స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తుంది.రాజధాని హైదరాబాద్ను వైఫై నగరంగా మారుస్తామని ప్రకటించిన ...
ఇక వైఫైకి సైసైAndhrabhoomi
సాగర్ చుట్టూ వైఫైఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇక నగరంలో ఉచిత వైఫైసాక్షి
TV5
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 26 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్ : బండ్కు వెళ్లే వారికి.. చల్లగాలితోపాటు మరో బోనస్ లభించనుంది. నెక్లెస్ రోడ్ లో షికారు చేసే యూత్ని సరదాతోపాటు, అదనపు హ్యాపీనెస్ పలకరించనుంది. అయితే..ఈ స్పెషల్ ఆఫర్, జేబులో స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తుంది.రాజధాని హైదరాబాద్ను వైఫై నగరంగా మారుస్తామని ప్రకటించిన ...
ఇక వైఫైకి సైసై
సాగర్ చుట్టూ వైఫై
ఇక నగరంలో ఉచిత వైఫై
వెబ్ దునియా
ఉత్సాహంగా ట్రాక్టర్లు నడుపుతున్న ఏపీ మంత్రులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, ఏప్రిల్ 16 : ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఉత్సాహంగా ట్రాక్టర్లను నడుపుతున్నారు. నిన్న ద్వారకా తిరుమలలో మంత్రి పీతల సుజాత సరదాగా ట్రాక్టర్ నడిపేందుకు ప్రయత్నించగా అది అదుపుతప్పి కార్యకర్తలపైకి దూసుకెళ్లింది. ఈరోజు రాజధాని భూముల్లో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటా పుల్లారావు స్వయంగా ట్రాక్టర్లు నడుపుతూ భూమిని చదును ...
అదుపు తప్పిన మంత్రి నడుపుతున్న ట్రాక్టర్Vaartha
పీతల సుజాత ట్రాక్టర్ నడిపారు.. కార్యకర్తలు పారిపోయారు!వెబ్ దునియా
షో చేయబోయిన మంత్రులకు ప్రమాదంNews Articles by KSR
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, ఏప్రిల్ 16 : ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఉత్సాహంగా ట్రాక్టర్లను నడుపుతున్నారు. నిన్న ద్వారకా తిరుమలలో మంత్రి పీతల సుజాత సరదాగా ట్రాక్టర్ నడిపేందుకు ప్రయత్నించగా అది అదుపుతప్పి కార్యకర్తలపైకి దూసుకెళ్లింది. ఈరోజు రాజధాని భూముల్లో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటా పుల్లారావు స్వయంగా ట్రాక్టర్లు నడుపుతూ భూమిని చదును ...
అదుపు తప్పిన మంత్రి నడుపుతున్న ట్రాక్టర్
పీతల సుజాత ట్రాక్టర్ నడిపారు.. కార్యకర్తలు పారిపోయారు!
షో చేయబోయిన మంత్రులకు ప్రమాదం
సాక్షి
సీఆర్డీఏ చట్టబద్ధతపై స్పందించిన హైకోర్టు
సాక్షి
హైదరాబాద్: రాష్ట్రపతి ఆమోద ముద్ర లేని సీఆర్డీఏ చట్టాన్ని రాజ్యాం గ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖ లైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులైన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్లు ...
ఏపీ భూసమీకరణపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజధాని రైతులకు ఊరట.. భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు : హైకోర్టువెబ్ దునియా
ఎపి రాజధాని భూములపై హైకోర్టు ఆదేశంNews Articles by KSR
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రాష్ట్రపతి ఆమోద ముద్ర లేని సీఆర్డీఏ చట్టాన్ని రాజ్యాం గ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖ లైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులైన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్లు ...
ఏపీ భూసమీకరణపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
రాజధాని రైతులకు ఊరట.. భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు : హైకోర్టు
ఎపి రాజధాని భూములపై హైకోర్టు ఆదేశం
వెబ్ దునియా
పట్టిసీమలో బాబుకు 300 కోట్లు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ప్రాజెక్టు పేరు చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.300 కోట్ల ముడుపులు దండుకున్నారని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. పట్టిసీమలో డబ్బు మిగుల్చుకునేందుకే టెండర్లలో తనవారైన ఇద్దరే బిడ్లు దాఖలుచేసేలా చూశారని, ప్రాజెక్ట్ అంచనా వ్యయంకంటే 21.9 శాతం ఎక్కువకు కోట్ చేసినా వారికే ...
ముడుపుల కోసమే పట్టిసీమAndhrabhoomi
పట్టిసీమతో బాబుకు 300 కోట్ల ముడుపులుNamasthe Telangana
సీమపై బాబు మొసలి కన్నీరుప్రజాశక్తి
వెబ్ దునియా
సాక్షి
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ప్రాజెక్టు పేరు చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.300 కోట్ల ముడుపులు దండుకున్నారని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. పట్టిసీమలో డబ్బు మిగుల్చుకునేందుకే టెండర్లలో తనవారైన ఇద్దరే బిడ్లు దాఖలుచేసేలా చూశారని, ప్రాజెక్ట్ అంచనా వ్యయంకంటే 21.9 శాతం ఎక్కువకు కోట్ చేసినా వారికే ...
ముడుపుల కోసమే పట్టిసీమ
పట్టిసీమతో బాబుకు 300 కోట్ల ముడుపులు
సీమపై బాబు మొసలి కన్నీరు
సాక్షి
విజయవాడలోనూ 'సిమి' కీటకాలు?
సాక్షి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో కూడా ఉగ్రవాద సంస్థ 'సిమి' తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులలో ఇద్దరు ఇటీవలే నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. (సంగారెడ్డిలో సిమి జాడలు) తాజాగా విజయవాడలో ఐదు రోజుల క్రితం 15 ...
విజయవాడ కేంద్రంగా సిమి: 15మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏOneindia Telugu
'సిమి' లక్ష్యం గుంటూరు, విజయవాడ?Andhrabhoomi
గుంటూరు, విజయవాడ, నల్గొండ ప్రాంతాలే సిమీ ఉగ్రవాదుల లక్ష్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో కూడా ఉగ్రవాద సంస్థ 'సిమి' తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులలో ఇద్దరు ఇటీవలే నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. (సంగారెడ్డిలో సిమి జాడలు) తాజాగా విజయవాడలో ఐదు రోజుల క్రితం 15 ...
విజయవాడ కేంద్రంగా సిమి: 15మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
'సిమి' లక్ష్యం గుంటూరు, విజయవాడ?
గుంటూరు, విజయవాడ, నల్గొండ ప్రాంతాలే సిమీ ఉగ్రవాదుల లక్ష్యం
Namasthe Telangana
'రైల్ మ్యూజియం' ఆరంభం
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 16: ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న రైల్వే శాఖ పుట్టుపూర్వోత్తరాలు, అంచెలంచెలుగా సాధించి ప్రగతి పట్ల ప్రజల్లో అవగాహనను కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నడుం భిగించారు. ఈ మేరకు చారిత్రక కట్టడమైన కాచిగూడ రైల్వే స్టేషన్లో 'రైల్ మ్యూజియం' పేరిట ఏర్పాటు చేసిన ...
కాచిగూడలో రైల్ మ్యూజియం ప్రారంభంNamasthe Telangana
కాచిగూడలో రైల్వే మ్యూజియంసాక్షి
కాచిగూడలో రైల్వే మ్యూజియం.. మీరూ చూడండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 16: ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న రైల్వే శాఖ పుట్టుపూర్వోత్తరాలు, అంచెలంచెలుగా సాధించి ప్రగతి పట్ల ప్రజల్లో అవగాహనను కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నడుం భిగించారు. ఈ మేరకు చారిత్రక కట్టడమైన కాచిగూడ రైల్వే స్టేషన్లో 'రైల్ మ్యూజియం' పేరిట ఏర్పాటు చేసిన ...
కాచిగూడలో రైల్ మ్యూజియం ప్రారంభం
కాచిగూడలో రైల్వే మ్యూజియం
కాచిగూడలో రైల్వే మ్యూజియం.. మీరూ చూడండి
సాక్షి
ఏపీలో భారీ 'భూ' బ్యాంక్ : చంద్రబాబు
సాక్షి
చైనా: చైనా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెంగ్డూలో చైనా పారిశ్రామికవేత్తలతో గురువారం సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి చంద్రబాబు బృందంతో పాటు పలవురు చైనా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో భారీ ల్యాండ్ బ్యాంక్ ఉందని, దాంతో భూ ...
వస్తే ఏపీకే వస్తానని 'చైనా' గవర్నర్, బాబు హ్యాపీ: ఢిల్లీకి మెట్రో అప్పగింతOneindia Telugu
చైనా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ10tv
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
చైనా: చైనా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెంగ్డూలో చైనా పారిశ్రామికవేత్తలతో గురువారం సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి చంద్రబాబు బృందంతో పాటు పలవురు చైనా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో భారీ ల్యాండ్ బ్యాంక్ ఉందని, దాంతో భూ ...
వస్తే ఏపీకే వస్తానని 'చైనా' గవర్నర్, బాబు హ్యాపీ: ఢిల్లీకి మెట్రో అప్పగింత
చైనా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ
Namasthe Telangana
తెలంగాణ ఐటీని అగ్రగామిగా నిలపాలి
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ర్టాన్ని సమాచార సాంకేతిక రంగం(ఐటీ)లో అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేయాలని ఐటీశాఖ అధికారులకు ఆ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలకు, ప్రజలకు ఉత్తమ సేవలందించాలని కోరారు. రాష్ట్రంలోని వ్యాపారావకాశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. టీఎస్అపార్డ్లో ఐటీశాఖ ...
ఐటి అగ్రగామిగా తెలంగాణ- ఐటి మంత్రి కె.తారక రామారావుPalli Batani
'ఐటీలో తెలంగాణ అగ్రగామిగా నిలపండి'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ర్టాన్ని సమాచార సాంకేతిక రంగం(ఐటీ)లో అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేయాలని ఐటీశాఖ అధికారులకు ఆ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలకు, ప్రజలకు ఉత్తమ సేవలందించాలని కోరారు. రాష్ట్రంలోని వ్యాపారావకాశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. టీఎస్అపార్డ్లో ఐటీశాఖ ...
ఐటి అగ్రగామిగా తెలంగాణ- ఐటి మంత్రి కె.తారక రామారావు
'ఐటీలో తెలంగాణ అగ్రగామిగా నిలపండి'
沒有留言:
張貼留言