2015年4月28日 星期二

2015-04-29 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
రాత్రయ్యింది...! అలా తూలుదామని అనుకున్నారో... గ్యాంగ్ రేప్ !!   
వెబ్ దునియా
రాత్రయ్యింది... అలసిపోయాం. కాసేపు తూలుదామని అనుకున్నారో.. ఇక అంతే మానభంగమే... ఆ గ్రామంలో ఆటవిక రాజ్యం సాగుతోంది. ఏ క్షణంలో ఎక్కడ నుంచి బందిపోట్లు వచ్చిపడతారో.. ఏ మహిళను తీసుకెళ్ళాతారో తెలియదు. మహిళలు అక్కడ భయకంపితులయిపోతున్నారు... సామూహిక అత్యాచారాల దెబ్బకు వణికిపోతున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న బందిపోట్ల తాజా ...

ఇద్దరు మహిళలపై బందిపోట్లు గ్యాంగ్ రేప్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
భూకంపానికి కారణం రాహుల్‌ గాంధీనే   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధిష్టానం ఆదేశాలను భేఖాతరు చేస్తూ బిజెపి ఎంపి సాక్షి మహారాజ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ బీఫ్‌ (ఆవుమాంసం) తినే అలవాటున్న రాహుల్‌గాంధీ తనను తాను శుద్ధి చేసుకోకుండా కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. రాహుల్‌ ఇంతటి ఘోర అపచారానికి పాల్పడినందువల్లే ...

రాహుల్ మాంసం తిని కేదార్‌నాథ్ వెళ్లడం వల్లే భూకంపం: సాక్షి మహారాజ్   వెబ్ దునియా
'భూకంపానికి కారణం రాహుల్ గాంధీనే'   సాక్షి
రాహుల్ వల్ల భూకంపమట- సాక్షి రాజ్ పిచ్చి   News Articles by KSR
తెలుగువన్   
Oneindia Telugu   
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
తోమర్ లా డిగ్రీ నకిలీది   
సాక్షి
న్యూఢిల్లీ: రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య వ్యవహారంలో ఇబ్బంది ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు మరో సంకటం. కేజ్రీవాల్ మంత్రివర్గంలోని న్యాయ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన విద్యార్హత సర్టిఫికెట్ నకిలీదనే విషయం దుమారం రేపుతోంది. తోమర్ తాను బిహార్‌లోని తిల్కమాంఝి భాగల్పూర్ వర్సిటీ నుంచి ...

ఢిల్లీ: నకిలీ ఎల్ఎల్బి సర్టిఫికెట్ల కుంభకోణంలోఆప్ మంత్రి జితేందర్ సింగ్ తోమర్   TV5
కేజ్రీవాల్ జీ యే క్యా హై...   Palli Batani
కేజ్రీవాల్ ఏ క్యా హై... ఢిల్లీ న్యాయ మంత్రి తోమర్‌ సర్టిఫికేట్లన్నీ నకిలీవట?   వెబ్ దునియా
Namasthe Telangana   
Oneindia Telugu   
Teluguwishesh   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్థానిక ఎన్నికల్లో తృణమూల్ జయభేరీ   
సాక్షి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెమీఫైనల్‌గా భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)ను కైవసం చేసుకుంది. మొత్తం 144 వార్డులకు గాను 114 వార్డుల్లో జెండా ...

మున్సిపోల్స్‌లో తృణమూల్ జయకేతనం   Namasthe Telangana
బెంగాల్‌లో తృణమూల్‌ పైచేయి   ప్రజాశక్తి
బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ హవా   TV5
వెబ్ దునియా   
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   


TV5
   
పంజాబ్‌ పర్యటనలో రాహుల్‌ గాంధీ   
TV5
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాలీడే తర్వాత ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. వచ్చీరాగానే కిసాన్‌ ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌... ఆ తర్వాత భూసేకరణ బిల్లు వల్ల రైతులకు కలిగే నష్టంపై పార్లమెంట్‌లో గళం విప్పారు. ఇప్పుడు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా వారి వద్దకే వెళ్లాలని నిర్ణయించిన రాహుల్‌... పంజాబ్‌ పర్యటన చేపట్టారు.
రైల్లో రాహుల్...   10tv
'మీకోసం నేను పోరాడతా'   సాక్షి
పంజాబ్‌కు బయలుదేరిన రాహుల్‌గాంధీ   Vaartha
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
న్యూయార్క్ కోర్టు జడ్జిగా రాజరాజేశ్వరి   
సాక్షి
న్యూయార్క్: న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా భారతీయ సంతతికి చెందిన రాజరాజేశ్వరి(43) నియమితులయ్యారు. అమెరికాలో న్యాయమూర్తిగా గౌరవం అందుకున్న తొలి భారతీయ మహిళ రాజరాజేశ్వరి. నగర మేయర్ బిల్ డే బ్లాసియో ఆమె చేత ప్రమాణం చేయించారు. గత 16 సంవత్సరాలుగా రాజరాజేశ్వరి వివిధ న్యాయ విభాగాల్లో పనిచేశారు. రిచ్‌మండ్ కంట్రీ ...

న్యూయార్క్‌లో న్యాయమూర్తిగా రాజరాజేశ్వరి   Namasthe Telangana
న్యూయార్క్ జడ్జిగా రాజేశ్వరి   Andhrabhoomi
న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తిగా ఎన్.ఆర్.ఐ రాజరాజేశ్వరి ప్రమాణం!   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేరళ త్రిస్సూర్ ఉత్సవాలు.. ఏనుగులు వద్దంటూ హాలీవుడ్ నటి ఈమెయిల్!   
వెబ్ దునియా
కేరళీయుల సాంప్రదాయ పండుగల్లో ఒకటైన త్రిస్సూర్‌ పూరమ్‌ ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించవద్దంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ప్రముఖ హాలీవుడ్ నటి పమేనా ఆండర్సన్ ఓ ఈ మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి రాసిన ఈమెయిల్‌లో ఉత్సవాల్లో ఉపయోగించే ఏనుగులను భారత జంతు రక్షణ సంస్థ (ఏడబ్ల్యూబీఐ)లో నమోదు ...

త్రిస్సూర్ పూర్ణమ్ ఉత్సవాలపై కేరళ సీఎం కు పమేలా లేఖ   TV5
కేరళ సీఎంకు హాలీవుడ్ నటి ఈ మెయిల్   సాక్షి
సీఎంకి హాలీవుడ్ నటి ఈ-మెయిల్   తెలుగువన్
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీలో డ్రోన్ దాడులు:నిఘా హెచ్చరికలు   
Andhrabhoomi
ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీపై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. లష్కరేతోయిబా, జైష్‌మహమ్మద్ సంస్థలు డ్రోన్లతో దాడులు చేయవచ్చని పేర్కొంది. Related Article. శోభాడే హక్కుల ఉల్లంఘన నోటీసుపై సుప్రీం స్టే · మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ విజయకేతనం · నేపాల్‌ భూకంప మృతుల సంఖ్య 4,310 · 'పద్మ' అవార్డుల జాబితా నుంచి ...

ఢిల్లీపై ఉగ్రవాదుల కన్ను: డ్రోన్లతో దాడులు.. పక్కా ప్రణాళికలు!   వెబ్ దునియా
ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం: ఐబీ   Namasthe Telangana
ఢిల్లీపై ఉగ్రవాదుల కన్ను   News Articles by KSR
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జ్యుడీషియల్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జ్యుడీషియల్ అథారిటీ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అనేక బార్ కౌన్సిల్ మండలులు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశాయి. జాతీయ జ్యుడీషియల్ అథారిటీ ప్యానల్‌కు ఇద్దరు సభ్యులను ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన సమావేశానికి ప్రధాన ...

'రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఎన్‌జేఏసీ!'   సాక్షి
రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తున్న ఎన్ జాక్   Namasthe Telangana
రాలేను: ప్రధాని మోడీకి సుప్రీం చీఫ్ జస్టిస్ ఝలక్   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్విట్టర్: అగ్ర దేశాధ్యక్షులను వెనక్కినెట్టారు, ఒబామా, పోప్ తర్వాత మోడీనే   
Oneindia Telugu
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హావా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌‌ని సమర్ధవంతంగా వినియోగించుకున్న దేశాధినేతల్లో ప్రధాని నరేంద్రమోడీ అగ్రస్ధానం దిశగా దూసుకుపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌ను వినియోగిస్తోన్న దేశాధినేతల్లో 5,69,33,515 మంది ఫాలోయర్లతో అమెరికా ...

నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా : 1,09,02510 ఫాలోయర్లతో థర్ల్ ప్లేస్...   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言