2015年4月23日 星期四

2015-04-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కిలాడీ లేడీ..! ఆమె వలలో పడ్డారో.. బతుకు బ్లూ ఫిలిమే..!!   
వెబ్ దునియా
అమ్మాయి నగ్నచిత్రాలను, లేదా విడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేసే కేటుగాళ్లను చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్... రిచ్ పర్సనాలిటీలను తన అందంతో టచ్ లోకి తీసుకుని వారి నగ్న, అశ్లీల చేష్టలను కెమెరాలో బంధించే ఓ కిలాడీ లేడీ ఉదంతం బయటపడింది. ఆపై బ్లాక్ మెయిల్ చేసి లక్షలకు లక్షలు గుంజేస్తుంది. ఉదయపూర్ లో కిలాడీ లేడీ బారిన పడి లబోదిబో మంటున్న ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
శంషాబాద్‌లో పట్టుబడిన ఏడు కిలోల బంగారం   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 23: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం దుబాయి నుంచి హైదరాబాద్ చేరిన ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఇద్దరు మహిళల వద్ద ఏడు కిలోల బంగారం బయటపడింది. విమానాశ్రయ కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. ముంబయికి చెందిన సింధియా, సమీరాలు గురువారం తెల్లవారుజామున ఐదు ...

పట్టుబడ్డ బంగారం ఎక్కడ నుంచి వస్తోంది...?   వెబ్ దునియా
ఏడు కిలోల బంగారం పట్టివేత   సాక్షి
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 7.10కిలోల బంగారం పట్టివేత   Namasthe Telangana

అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తలసాని సవాల్: రాజకీయ సన్యాసం తీసుకుంటా? ఎర్రబెల్లి బ్లాక్ మెయిల్..?   
వెబ్ దునియా
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకరరావు బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని తలసాని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికోసమే టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తలసాని వెల్లడించారు. తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబు వద్ద సొమ్ములు తీసుకుని ...

చంద్రబాబును బ్లాక్‌మెయిల్‌చేసి పబ్బంగడుపుకున్నారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న ఎర్రబెల్లి : తలసాని   Andhrabhoomi
2019లో మేమే: బాబు, ఎన్టీఆర్‌పై పోటీ అని టీడీపీలోకి: ఏకేసిన తలసాని   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎయిర్ హోస్టెస్ హత్య: పరారీలో భర్త ఫ్యామిలీ, టెక్కీపై కేసు(పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు ఉప్పల్ హత్య కేసులో మిస్టరీ వీడింది. భర్త సచిన్ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య చేసిన సచిన్‌ను, హత్యా నేరాన్ని దాచినందుకు అతడి స్నేహితుడు రాకేష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవిచందన్ రెడ్డి, ...

రీతూను చంపింది భర్తే   సాక్షి

అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సూసైడ్ నోట్ గజేంద్ర రాసింది కాదు: ఆప్ ప్రోద్భలమే.. పోలీసుల ఎఫ్ఐఆర్!   
వెబ్ దునియా
రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ జరుగుతుండగా, ఈ రాజస్థాన్ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను టీవీ చానళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఈ క్రమంలో గజేంద్ర సూసైడ్ నోట్ అంటూ ఓ లేఖను కూడా క్లిప్పింగ్స్ ...

ఆ సూసైడ్ నోట్ రాసిందెవరు?   సాక్షి
అది గజేంద్రుడి చేతిరాత కాదు.. సూసైడ్ నోట్ పై అనుమానాలు..   Teluguwishesh

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
వాచీ వంటి ఫోన్‌తో హైటెక్‌ కాపీయింగ్‌   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: చేతి గడియారం రూపంలో ఉన్న సెల్‌ఫోన్‌తో హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఓ విద్యార్థి ఇన్విజిలేటర్‌కు చిక్కిపోయాడు. అనంతపురం జిఆ్ల ఓడిచెరువు మండలం గౌనిపల్లెకి చెందిన ఇలియాజ్‌ అనే విద్యార్థి కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ రోజు మొదటి సంవత్సరం పరీక్షలో హైటెక్‌ పద్ధతిలో కాపీ కొడుతూ ఇన్విజిలేటర్‌కి దొరికిపోయాడు.
రిస్ట్ వాచ్‌లాంటి సెల్‌ఫోన్‌తో హైటెక్ కాపీయింగ్: విద్యార్థి డీబార్!   వెబ్ దునియా
రిస్ట్ వాచ్‌ను సెల్ ఫోన్‌గా ఉపయోగించి హైటెక్ కాపీయింగ్: డిబారైన విద్యార్ధి   Oneindia Telugu
వాచీ లాంటి ఫోన్ తో హైటెక్ కాపీయింగ్   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మూలపాడు వద్ద బస్సు దగ్ధం: మండుతున్న ఎండలే కారణం!   
వెబ్ దునియా
మండుతున్న ఎండలతో మూలపాడు వద్ద బస్సు దగ్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో ప్రయాణీకులు ఎవరూ లేరు. బస్సును మరమ్మతులు చేయడం కోసం రోడ్డు పక్కన ...

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మంటలు   TV5
ప్రైవేటు వోల్వో బస్సు దగ్ధం: అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆత్మహత్యపై చర్చకు విపక్షం పట్టు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: రాజస్థాన్‌కు చెందిన రైతు గజేంద్రసింగ్ ఢిల్లీలో ఉరివేసుకుని మరణించటంపై పార్లమెంటు ఉభయ సభలు, ముఖ్యంగా లోక్‌సభలో పెద్దఎత్తున గొడవ జరిగింది. రైతు ఆత్మహత్యపై చర్చించేందుకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ తదితర పార్టీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అయితే స్పీకర్ సుమిత్రా ...

ఆత్మహత్యలను అడ్డుకుందాం!   సాక్షి
రైతు ప్రాణం కన్నా విలువైనది లేదు: మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్లింటన్ కే తలపాగా చుట్టిన గజేంద్రుడు!   
సాక్షి
దౌసా : న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకున్న రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. దీంతో గజేంద్ర సింగ్ ఎవరు? నిజంగా రైతేనా, అకాలవర్షాల కారణంగా ఆయన పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడా? అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇంకా ఏమైనా ...

కన్నీటితో గజేంద్రసింగ్‌ అంతిమయాత్ర   TV5
నాడు క్లింటన్‌కు తలపాగా చుట్టాడు.. నేడు ఆత్మహత్య చేసుకున్నాడు!   వెబ్ దునియా
గజేంద్రసింగ్ ఆత్మహత్య- రాజ్ నాద్ వివరణ   News Articles by KSR
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
వికార్ ఎన్‌కౌంటర్‌పై నివేదికలివ్వండి   
సాక్షి
హైదరాబాద్: వికారుద్దీన్ ముఠా ఎన్‌కౌంటర్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ, పోస్ట్‌మార్టమ్, ఫోరెన్సిక్ నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ర్ట డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్ సందర్భంగా పోలీసులకూ గాయాలయ్యాయని చెబుతున్నందున, దానికి సంబంధించిన నివేదికను కూడా అందజేయాలని కమిషన్ చైర్మన్ ...

ప్రతీకారంగానే కాల్చి చంపారా?   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言