2015年4月19日 星期日

2015-04-20 తెలుగు (India) వినోదం


Kandireega
   
శ్రీ మృతి పై జగన్ సంతాపం   
సాక్షి
హైదరాబాద్: సంగీత దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంగీత దర్శకుడు శ్రీ శనివారం సాయంత్రం కొండాపూర్ లోని స్వగృహంలో కన్నుమూశారు. శ్రీనివాస చక్రవర్తి, ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత ...

సంగీత దర్శకుడు శ్రీ ఇక లేరు   Kandireega
సంగీత దర్శకుడు 'శ్రీ' అంత్యక్రియలు పూర్తి   FIlmiBeat Telugu
సంగీత దర్శకుడు 'శ్రీ' కన్నుమూత.. నేడు అంత్యక్రియలు..!   వెబ్ దునియా
Teluguwishesh   
TV5   
అన్ని 16 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
శృతిహాసన్‌ను వేధించేందుకే అలా చేశారట!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 17: నటి శృతిహాసన్‌పై పిక్చర్‌హౌస్‌ మీడియా సంస్థ వేసిన పిటిషన్‌పై సిటీ సివిల్‌ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. శ్రుతిహాసన్ నిబంధనలు ఉల్లంఘించారని పిక్చర్‌హౌస్‌ మీడియా సంస్థ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఇందుకు కొత్త సినిమాలు ఒప్పుకోవద్దని శృతికి గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా విధితమే. అయితే ఈ ...

శృతి హాసన్ తప్పు లేదట   Kandireega
శ్రుతి హాసన్‌ కేసు ఈ నెల 20కి వాయిదా!! : కాల్షీట్లతో తలనొప్పి!   వెబ్ దునియా
'వేధించడానికే శృతిహాసన్‌ పై కేసు '   Namasthe Telangana
FIlmiBeat Telugu   
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Vaartha
   
భీమవరం టాకీస్‌   
Vaartha
'ఓకె ఓకె' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్‌-నయనానందకర తార నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం 'ఇదు కదిర్‌వేలన్‌ కాదల్‌'. తమిళంలో దాదాపు 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఘన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని 'శీనుగాడి లవ్‌స్టోరి పేరుతో తెలుగు ...

శీను ప్రేయసిగా...   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
''మా'' గెలుపులో మీడియాదే ప్రధాన పాత్ర: శివాజీ   
వెబ్ దునియా
''మా'' గెలుపు మీడియాతో ప్రధాన పాత్ర అని నటుడు శివాజీ రాజా అన్నారు. మా కార్యదర్శిగా శివాజీరాజా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా సహకారం మరవలేనిదని చెప్పారు. గెలిచిన వారందరికీ శివాజీ అభినందనలు తెలియజేశారు. తమ ప్యానల్‌లో నలుగురూ గెలిచారన్నారు. ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని శివాజీరాజా స్పష్టం చేశారు.
మా గెలుపులో మీడియాదే ప్రధాన పాత్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మా \' ఎన్నికలలో వేవ్ వచ్చిందా!   News Articles by KSR
అలీపై శివాజీరాజా గెలుపు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మా ఎన్నికల ఫలితాలు.. వారికి గుణపాఠం : రోజా స్పందన   
వెబ్ దునియా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు రాజేంద్రప్రసాద్ ఎన్నిక కావడంపై సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. రాజేంద్రుడి విజయం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దలకు ఓ గుణపాఠమని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలపై ఆమె స్పందిస్తూ పేదకళాకారుడు ...

రోజా కోపం ఎవరిపైన   News Articles by KSR
తిరగబడితే ఇలాగే: రాజేంద్రప్రసాద్ గెలుపుపై రోజా, మురళీ మోహన్‌కేనా   Oneindia Telugu
కొందరు పెద్దలకు ఇదో గుణపాఠం: రోజా   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మే 2న 'ఆంధ్రాపోరి' ఆడియో విడుదల   
వెబ్ దునియా
ప్రసాద్ ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న నూత‌న చిత్రం 'ఆంధ్రాపోరి'. ర‌మేష్ ప్రసాద్ నిర్మాత‌. రాజ్ మాదిరాజు ద‌ర్శకుడు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. డాక్టర్ జోశ్యభట్ల సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో మే 2న విడుదల చేయాలని ...

'ఆంధ్రాపోరి' ఆడియో రిలీజ్ డేట్   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అభిమన్యుడిలా అంతం చేద్దామనుకున్నారు.. అర్జునుడిలా గెలిచా!   
వెబ్ దునియా
తనను అభిమన్యుడిలా అంతం చేద్దామనుకున్నారని, కానీ తాను నటకిరీటిని కాబట్టి అర్జునుడిలా విజయం సాధించానని ''మా'' అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖ హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాము పంచపాండవుల్లా ఐదుగురిమే బరిలోకి దిగామని, వాళ్లు మాత్రం కౌరవుల్లా వచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నో పరీక్షలు దాటుకుని ఈ ఎన్నికల్లో విజయం ...

అభిమన్యుడిననుకున్నారు.. అర్జునుడిలా గెలిచా.. రాజేంద్రప్రసాద్   Palli Batani
'అభిమన్యుడిని కాదు..అర్జునుడిని'   సాక్షి
అభిమన్యుడిని కాదు..అర్జునుడిని-రాజేంద్రప్రసాద్   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
500 థియేటర్లలో 25న 'తిమ్మిరి'   
Vaartha
'మన్మథ', 'వల్లభ' వంటి హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కథానాయకుడు శింబు ఇప్ఞడు 'తిమ్మిరి' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. బాలాజీ రియల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై రమేష్‌ తాండ్ర, గ్రిహీత్‌ తాండ్ర నిర్మించిన ఈ చిత్రానికి పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 'బంగారం చిత్ర దర్శకుడు ఎస్‌.ధరణి దర్శకత్వం వహించారు.
తిమ్మిరి తిమ్మిరిగా..   Andhrabhoomi
శింబు, రిచా తిమ్మిరి ఎక్కించేందుకు డేట్ ఫిక్స్   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   


Kandireega
   
త్రిష ఇల్లన్నా నయనతార టీజర్ విడుదల   
Kandireega
trisha-illana-nayanthara-officia యువ సంగీత దర్శకుడు, నటుడు జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా,కయల్ ఫేమ్ నందిని హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం త్రిష ఇల్లన్నా నయనతార. ఈ చిత్రానికి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం నిర్వహించారు. నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో తమిళ ...

'త్రిష ఇలియానా నయనతార' ముగ్గురుతోనూ.. (వీడియో)   FIlmiBeat Telugu
త్రిష ఇల్లన్నా నయనతార ట్రీజర్ ఆవిష్కరణ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
యాదగిరిగుట్ట అభివృద్ధి భూసేకరణకు కమిటీ   
Namasthe Telangana
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్ట అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గుట్ట అభివృద్ధి భూసేకరణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులుగా స్థానిక ఆర్డీవో, తహసీల్దార్ ఉన్నారు. గుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఉద్ఘాటించిన ...

లాడ్జీలపై దాడులు: పోలీసుల ఆదుపులో 11 జంటలు   సాక్షి
గుట్టపై వ్యభిచారం: అదుపులో 11 జంటలు, అభివృద్ధికి భూసేకరణకు కమిటీ   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言