వెబ్ దునియా
ముంబై ఖాతాలో నాలుగో ఓటమి : చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు!
వెబ్ దునియా
ఐపీఎల్ 8లో భాగంగా ముంబై ఇండియన్స్ తన ఖాతాలో నాలుగో ఓటమిని నమోదు చేసుకుంది. విండీస్ బ్యాట్స్ మన్ డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 62; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కలసి ముంబై వాంఖడే స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ...
చెన్నై ఆధిపత్యం: ముంబైకి నాలుగో పరాజయంOneindia Telugu
కొట్టు.. చితగ్గొట్టు!Namasthe Telangana
బాబోయ్..ఇదేం బాదుడు!సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
అన్ని 24 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్ 8లో భాగంగా ముంబై ఇండియన్స్ తన ఖాతాలో నాలుగో ఓటమిని నమోదు చేసుకుంది. విండీస్ బ్యాట్స్ మన్ డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 62; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కలసి ముంబై వాంఖడే స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ...
చెన్నై ఆధిపత్యం: ముంబైకి నాలుగో పరాజయం
కొట్టు.. చితగ్గొట్టు!
బాబోయ్..ఇదేం బాదుడు!
వెబ్ దునియా
మళ్లీ నెం.1 స్థానానికి సైనా నెహ్వాల్: 12వ స్థానంలో పీవీ సింధు!
వెబ్ దునియా
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మళ్లీ నెం.1 స్థానానికి చేరుకుంది. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ స్థానానికి చేరుకుంది. చైనా క్రీడాకారిణి లీ జురుయ్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకోవడంతో సైనాకు ఈ ర్యాంక్ ఖరారైంది. ఇండియా ఓపెన్లో విజేతగా నిలిచిన తర్వాత నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకున్న హైదరాబాద్ అమ్మాయి ...
సైనాకు మళ్లీ నెంబర్ వన్ కిరీటంసాక్షి
బ్యాడ్మింటన్లో సైనా మళ్లీ నెంబర్ వన్Vaartha
బ్యాడ్మింటన్లో సైనా మళ్లీ నంబర్.1Andhrabhoomi
ప్రజాశక్తి
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మళ్లీ నెం.1 స్థానానికి చేరుకుంది. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ స్థానానికి చేరుకుంది. చైనా క్రీడాకారిణి లీ జురుయ్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకోవడంతో సైనాకు ఈ ర్యాంక్ ఖరారైంది. ఇండియా ఓపెన్లో విజేతగా నిలిచిన తర్వాత నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకున్న హైదరాబాద్ అమ్మాయి ...
సైనాకు మళ్లీ నెంబర్ వన్ కిరీటం
బ్యాడ్మింటన్లో సైనా మళ్లీ నెంబర్ వన్
బ్యాడ్మింటన్లో సైనా మళ్లీ నంబర్.1
Vaartha
ఊహాగానాలను కట్టిపెట్టండి: దాదా
Vaartha
న్యూఢిల్లీ: టీమిండియా తదుపరి కోచ్గా పని చేసేందుకు తాను ఆసక్తి చూపుతున్నానంటూ వచ్చిన వార్తలపై మాజీ కెప్టెన్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా మీరు కోచ్ రేసులో ఉన్నారా? లేరా ? అని అడుగగా ఈ విషయాన్ని నేను తొలిసారి వింటున్నా అని పేర్కొన్నాడు దాదా. దానిపై ఏమి మాట్లాడను, ఊహాగానాలను కట్టిపెట్టండి. ఏ విధమైన ప్రచారం చేయవద్దని, ...
టీమిండియా కొత్త కోచ్... అవన్నీ ఒట్టి పుకార్లే.. కొట్టిపారేసిన గంగూలీ..!వెబ్ దునియా
టీమిండియా కొత్త కోచ్: ఇప్పుడే వింటున్నానన్న గంగూలీOneindia Telugu
కోచ్ పదవి ఖాయం!Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ: టీమిండియా తదుపరి కోచ్గా పని చేసేందుకు తాను ఆసక్తి చూపుతున్నానంటూ వచ్చిన వార్తలపై మాజీ కెప్టెన్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా మీరు కోచ్ రేసులో ఉన్నారా? లేరా ? అని అడుగగా ఈ విషయాన్ని నేను తొలిసారి వింటున్నా అని పేర్కొన్నాడు దాదా. దానిపై ఏమి మాట్లాడను, ఊహాగానాలను కట్టిపెట్టండి. ఏ విధమైన ప్రచారం చేయవద్దని, ...
టీమిండియా కొత్త కోచ్... అవన్నీ ఒట్టి పుకార్లే.. కొట్టిపారేసిన గంగూలీ..!
టీమిండియా కొత్త కోచ్: ఇప్పుడే వింటున్నానన్న గంగూలీ
కోచ్ పదవి ఖాయం!
సాక్షి
ఆరు మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి
Andhrabhoomi
చిత్తూరు, ఏప్రిల్ 18: ఈ నెల 7న అంధ్రప్రదేశ్లోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆరుగురు ఎర్రచందనం కూలీల మృతదేహాలకు డాక్టర్ల బృందం ఒకటి శనివారం రీపోస్టుమార్టం నిర్వహించింది. రీ పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన వైద్యబృందం ఒకటి మృతదేహాలకు పోస్టుమార్టం ...
రీ పోస్టు రీ పోస్టుమార్టంసాక్షి
6 మృతదేహాలకు రీ-పోస్టుమార్టం పూర్తిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శేషాచలం ఘటనలో ఆరు మృతదేహాలకు రీ పోస్టుమార్టంNamasthe Telangana
10tv
వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
చిత్తూరు, ఏప్రిల్ 18: ఈ నెల 7న అంధ్రప్రదేశ్లోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆరుగురు ఎర్రచందనం కూలీల మృతదేహాలకు డాక్టర్ల బృందం ఒకటి శనివారం రీపోస్టుమార్టం నిర్వహించింది. రీ పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన వైద్యబృందం ఒకటి మృతదేహాలకు పోస్టుమార్టం ...
రీ పోస్టు రీ పోస్టుమార్టం
6 మృతదేహాలకు రీ-పోస్టుమార్టం పూర్తి
శేషాచలం ఘటనలో ఆరు మృతదేహాలకు రీ పోస్టుమార్టం
వెబ్ దునియా
ఐపీఎల్-8 : హైదరాబాద్ ఓటమి.. రాజస్థాన్ రాయల్స్ గెలుపు!
వెబ్ దునియా
ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో గురువారం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుని తన ఖాతాలో మరో గెలుపును నమోదు చేసుకుంది. రాజస్థాన్ ...
సన్రైజర్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయంTV5
స్టీవ్ స్మిత్ అవుట్సాక్షి
ఐపీఎల్ 2015 డైలీ గైడ్: మ్యాచ్ 11 - సన్ రైజర్స్ హైదరాబాద్ Vs రాజస్ధాన్ రాయల్స్Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో గురువారం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుని తన ఖాతాలో మరో గెలుపును నమోదు చేసుకుంది. రాజస్థాన్ ...
సన్రైజర్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం
స్టీవ్ స్మిత్ అవుట్
ఐపీఎల్ 2015 డైలీ గైడ్: మ్యాచ్ 11 - సన్ రైజర్స్ హైదరాబాద్ Vs రాజస్ధాన్ రాయల్స్
TV5
డేర్డెవిల్స్ చేతిలో అస్తమించిన సన్రైజర్స్
TV5
ఐపీఎల్-8లో భాగంగా విశాఖపట్నంలో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. స్వల్ప లక్ష్యం 168 పరుగులతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ చివరి వరకు ఉత్కఠంగా ఆడారు. సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ముచ్చటగా ...
హైదరాబాద్పై ఢిల్లీ డేర్డెవిల్స్ విజయంNamasthe Telangana
బ్యాట్స్మెన్దే భారంసాక్షి
నేడు ఢిల్లీతో సన్రైజర్స్ ఢీప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
TV5
ఐపీఎల్-8లో భాగంగా విశాఖపట్నంలో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. స్వల్ప లక్ష్యం 168 పరుగులతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ చివరి వరకు ఉత్కఠంగా ఆడారు. సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ముచ్చటగా ...
హైదరాబాద్పై ఢిల్లీ డేర్డెవిల్స్ విజయం
బ్యాట్స్మెన్దే భారం
నేడు ఢిల్లీతో సన్రైజర్స్ ఢీ
Oneindia Telugu
గీతా రాణి డోపియే: సుదీర్ఘ నిషేధం, కెరీర్ ముగిసినట్లేనా?
Oneindia Telugu
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్వో స్వర్ణ పతక విజేత గీతా రాణి డోపీయేనని తేలింది. ఆమె నుంచి సేకరించిన బి-నమూనా పరీక్షలోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు బయటపడింది. ఈ పరిణామంతో గీతారాణి కెరీర్ ఆగమ్యగోచరంగా మారింది. ఫిబ్రవరిలో జరిగిన జాతీయ క్రీడల సందర్భంలో గీతారాణి నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు ఇటీవలే చేసిన ...
గీతా రాణిపై సుదీర్ఘ కాలం నిషేధం!సాక్షి
బి శాంపిల్ పాజిటివ్గా తేలింది: గీతారాణి డోపింగ్ దొంగ!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్వో స్వర్ణ పతక విజేత గీతా రాణి డోపీయేనని తేలింది. ఆమె నుంచి సేకరించిన బి-నమూనా పరీక్షలోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు బయటపడింది. ఈ పరిణామంతో గీతారాణి కెరీర్ ఆగమ్యగోచరంగా మారింది. ఫిబ్రవరిలో జరిగిన జాతీయ క్రీడల సందర్భంలో గీతారాణి నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు ఇటీవలే చేసిన ...
గీతా రాణిపై సుదీర్ఘ కాలం నిషేధం!
బి శాంపిల్ పాజిటివ్గా తేలింది: గీతారాణి డోపింగ్ దొంగ!
వెబ్ దునియా
భారత షూటర్లకు చేదు అనుభవం : విమానాశ్రయంలో.. ఆయుధాలుండటంతో..!
వెబ్ దునియా
భారత షూటర్లు అంజలీ భగవత్, హీనా సిద్ధూలకు బ్యాంకాక్ విమానాశ్రంలో చేదు అనుభవం ఎదురైంది. వారి లగేజీలో ఆయుధాలు ఉండడంతో బ్యాంకాక్ నుంచి ముంబై తిరుగు ప్రయాణంలో జెట్ ఎయిర్వేస్ విమానం ఎక్కేందుకు వారికి అనుమతి లభించలేదు. దీంతో ఎయిర్పోర్టులోనే నిద్రలేని రాత్రి గడపాల్సి వచ్చింది. అంజలీ, హీనాలు కొరియాలో జరిగిన ప్రపంచకప్ ...
బ్యాంకాక్లో భారత మహిళా షూటర్లకు అవమానం: ఆయుధాలున్నాయనే అనుమానంతో...Oneindia Telugu
భారత షూటర్లకు అవమానంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత షూటర్లు అంజలీ భగవత్, హీనా సిద్ధూలకు బ్యాంకాక్ విమానాశ్రంలో చేదు అనుభవం ఎదురైంది. వారి లగేజీలో ఆయుధాలు ఉండడంతో బ్యాంకాక్ నుంచి ముంబై తిరుగు ప్రయాణంలో జెట్ ఎయిర్వేస్ విమానం ఎక్కేందుకు వారికి అనుమతి లభించలేదు. దీంతో ఎయిర్పోర్టులోనే నిద్రలేని రాత్రి గడపాల్సి వచ్చింది. అంజలీ, హీనాలు కొరియాలో జరిగిన ప్రపంచకప్ ...
బ్యాంకాక్లో భారత మహిళా షూటర్లకు అవమానం: ఆయుధాలున్నాయనే అనుమానంతో...
భారత షూటర్లకు అవమానం
Oneindia Telugu
పిడుగుపడి నలుగురు రైతుల మృతి
సాక్షి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కె. కోటపాడు మండలం లక్కవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం పిడుగుపడి నలుగురు రైతులు మరణించారు. ప్రాజెక్టుల బస్సు యాత్రలో ఉన్న స్థానిక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ఈ వార్త తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు. టాగ్లు: 4 farmers die, lightning, పిడుగుపాటు, ...
ఏపీలో భారీ వర్షాలు.. విశాఖలో పిడుగుపాటుకు నలుగురి మృతి!వెబ్ దునియా
ఏపీలో భారీ వర్షాలు: పిడుగుపాటుకు నలుగురి మృతిOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కె. కోటపాడు మండలం లక్కవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం పిడుగుపడి నలుగురు రైతులు మరణించారు. ప్రాజెక్టుల బస్సు యాత్రలో ఉన్న స్థానిక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ఈ వార్త తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు. టాగ్లు: 4 farmers die, lightning, పిడుగుపాటు, ...
ఏపీలో భారీ వర్షాలు.. విశాఖలో పిడుగుపాటుకు నలుగురి మృతి!
ఏపీలో భారీ వర్షాలు: పిడుగుపాటుకు నలుగురి మృతి
Oneindia Telugu
లక్ష్యం చిన్నదే: ఉత్కంఠ మ్యాచులో రాయల్స్కు చివరి బంతి విజయం
Oneindia Telugu
విశాఖపట్నం: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ విజయ పరంపర కొనసాగుతోంది. గురువారమిక్కడ ఉత్కంఠభరితంగా సాగిన తమ నాలుగో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన రాజస్థాన్ 6 వికెట్లతో గెలుపొందింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ చివరి బంతికి గానీ రాయల్స్కు విజయం దక్కలేదు. 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ ...
సునాయాస చేజింగ్ ఆయాసంగాNamasthe Telangana
రాయల్స్ దెబ్బసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖపట్నం: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ విజయ పరంపర కొనసాగుతోంది. గురువారమిక్కడ ఉత్కంఠభరితంగా సాగిన తమ నాలుగో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన రాజస్థాన్ 6 వికెట్లతో గెలుపొందింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ చివరి బంతికి గానీ రాయల్స్కు విజయం దక్కలేదు. 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ ...
సునాయాస చేజింగ్ ఆయాసంగా
రాయల్స్ దెబ్బ
沒有留言:
張貼留言