10tv
'మా' ఎన్నికల ఫలితాలకు కోర్టు గ్రీన్సిగ్నల్
10tv
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసొసియేషన్ ఎన్నికల ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. ఎన్నికలపై ఓ.కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ను సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అధికారి ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. అయితే శుక్రవారం లేదా శనివారం ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల ...
మా ఎన్నికల ఫలితాల వెల్లడికి కోర్టు గ్రీన్ సిగ్నల్Namasthe Telangana
'మా' ఫలితాలకు లైన్ క్లియర్Andhrabhoomi
'మా' ఉత్కంఠకు తెర..శుక్రవారం ఫలితాలుతెలుగువన్
Vaartha
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 31 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసొసియేషన్ ఎన్నికల ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. ఎన్నికలపై ఓ.కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ను సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అధికారి ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. అయితే శుక్రవారం లేదా శనివారం ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల ...
మా ఎన్నికల ఫలితాల వెల్లడికి కోర్టు గ్రీన్ సిగ్నల్
'మా' ఫలితాలకు లైన్ క్లియర్
'మా' ఉత్కంఠకు తెర..శుక్రవారం ఫలితాలు
వెబ్ దునియా
డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి ఉమ్మడి హైకోర్టు షాక్!
వెబ్ దునియా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. భరతసింహా రెడ్డి నిర్వహిస్తున్న క్వారీల్లో పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు, రూ.33 కోట్ల మేర భారీ జరిమానాను విధించింది. అంతేకాక భరతసింహారెడ్డి నుంచి జరిమానాను మీరు ...
డీకే కుటుంబానికి రూ.33 కోట్ల జరిమానాNamasthe Telangana
భరతసింహారెడ్డి క్వారీలపై స్టే విధించిన హైకోర్టుTV5
డీకే ఆరుణ భర్త భరతసింహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు మహబూబ్నగర్లో క్వారీలపై ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
Oneindia Telugu
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. భరతసింహా రెడ్డి నిర్వహిస్తున్న క్వారీల్లో పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు, రూ.33 కోట్ల మేర భారీ జరిమానాను విధించింది. అంతేకాక భరతసింహారెడ్డి నుంచి జరిమానాను మీరు ...
డీకే కుటుంబానికి రూ.33 కోట్ల జరిమానా
భరతసింహారెడ్డి క్వారీలపై స్టే విధించిన హైకోర్టు
డీకే ఆరుణ భర్త భరతసింహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు మహబూబ్నగర్లో క్వారీలపై ...
వెబ్ దునియా
జెరూసలేం వెళ్లేందుకు జగన్కు కోర్టు గ్రీన్ సిగ్నల్: హ్యాపీ హ్యాపీ
వెబ్ దునియా
జెరూసలేం వెళ్లేందుకు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్, జులై మాసాల్లో జెరూసలేం వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గతంలో జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. జగన్ పర్యటనకు సీబీఐ అధికారులు అభ్యంతరం ...
జెరూసలేం వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగన్ జెరూసలెం పర్యటనకు ఓకేAndhrabhoomi
జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్సాక్షి
News Articles by KSR
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జెరూసలేం వెళ్లేందుకు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్, జులై మాసాల్లో జెరూసలేం వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గతంలో జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. జగన్ పర్యటనకు సీబీఐ అధికారులు అభ్యంతరం ...
జెరూసలేం వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతి
జగన్ జెరూసలెం పర్యటనకు ఓకే
జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్
సాక్షి
పట్టిసీమను అడ్డుకుంటాం
Andhrabhoomi
పోలవరం, ఏప్రిల్ 15: రైతులకు అండగా ఉంటూ వారి పోరాటానికి మద్దతిచ్చి, పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని అడ్డుకుని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా కృషిచేస్తానని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన ఆయనకు ఇఇ పుల్లారావు ప్రాజెక్టు వివరాలు తెలిపారు.
నేడు వైఎస్ జగన్ ప్రకాశం బ్యారేజీ సందర్శనసాక్షి
పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన జగన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాబు ఊదరగొట్టారు: బస్సు యాత్రలో జగన్ ఫైర్ (పిక్చర్స్)Oneindia Telugu
News Articles by KSR
వెబ్ దునియా
TV5
అన్ని 41 వార్తల కథనాలు »
Andhrabhoomi
పోలవరం, ఏప్రిల్ 15: రైతులకు అండగా ఉంటూ వారి పోరాటానికి మద్దతిచ్చి, పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని అడ్డుకుని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా కృషిచేస్తానని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన ఆయనకు ఇఇ పుల్లారావు ప్రాజెక్టు వివరాలు తెలిపారు.
నేడు వైఎస్ జగన్ ప్రకాశం బ్యారేజీ సందర్శన
పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన జగన్
బాబు ఊదరగొట్టారు: బస్సు యాత్రలో జగన్ ఫైర్ (పిక్చర్స్)
వెబ్ దునియా
కుక్కలను కాల్చి చంపండి: మంత్రి పత్తిపాటి పుల్లారావు
వెబ్ దునియా
గుంటూరు జిల్లా కాకుమానులో ఆరేళ్ళ బాలికపై దాడి చేసిన కుక్కలను కాల్చి చంపాల్సిందిగా ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. కాకుమాను గ్రామంలో కుక్కలు వీరంగం సృష్టించిన ఘటనలో షేక్ కౌషర (6) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండుగా 10 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన కౌషర ...
కుక్కల దాడిలో ఐదేళ్ల బాలిక మృతిAndhrabhoomi
పది కుక్కలు.. బాలికను చంపేశాయితెలుగువన్
పది కుక్కల మూకుమ్మడి దాడి: చిన్నారి మృతిOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
సాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గుంటూరు జిల్లా కాకుమానులో ఆరేళ్ళ బాలికపై దాడి చేసిన కుక్కలను కాల్చి చంపాల్సిందిగా ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. కాకుమాను గ్రామంలో కుక్కలు వీరంగం సృష్టించిన ఘటనలో షేక్ కౌషర (6) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండుగా 10 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన కౌషర ...
కుక్కల దాడిలో ఐదేళ్ల బాలిక మృతి
పది కుక్కలు.. బాలికను చంపేశాయి
పది కుక్కల మూకుమ్మడి దాడి: చిన్నారి మృతి
వెబ్ దునియా
టి. మంత్రులు పరుగో పరుగు... తేనెటీగల దాడి
వెబ్ దునియా
కరువు పరిశీలన కోసం వెళ్లిన తెలంగాణ మంత్రులపై తేనెటీగలు విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో మంత్రులు అధికారులు అక్కడ నుంచి పరుగు అందుకోక తప్పలేదు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావుల పైన తేనెటీగలు దాడి చేశాయి. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మండలం నర్సింగాపూర్లో వర్షాల కారణంగా ...
తేనెటీగల దాడి...Andhrabhoomi
తెలంగాణ మంత్రులు, అధికారులపై తేనెటీగల దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరీంనగర్ జిల్లాలో తేనెటీగలు బీభత్సంTV5
Oneindia Telugu
సాక్షి
Vaartha
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కరువు పరిశీలన కోసం వెళ్లిన తెలంగాణ మంత్రులపై తేనెటీగలు విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో మంత్రులు అధికారులు అక్కడ నుంచి పరుగు అందుకోక తప్పలేదు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావుల పైన తేనెటీగలు దాడి చేశాయి. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మండలం నర్సింగాపూర్లో వర్షాల కారణంగా ...
తేనెటీగల దాడి...
తెలంగాణ మంత్రులు, అధికారులపై తేనెటీగల దాడి
కరీంనగర్ జిల్లాలో తేనెటీగలు బీభత్సం
వెబ్ దునియా
నేటి నుంచి హైదరాబాద్లో ఉచిత వైఫై
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ను వైఫై నగరంగా మార్చుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. నగరవాసులకు ఉచిత వైఫై సేవలు అందించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టనుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో హుస్సేన్సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందించాలని ...
నేటినుంచి నగరంలో ఉచిత వై-ఫైNamasthe Telangana
నేటి నుంచి రాజధానిలో ఉచిత వైఫైAndhrabhoomi
హైదరాబాద్: నగరంలో రేపు వైఫై సేవలు ప్రారంభంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ను వైఫై నగరంగా మార్చుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. నగరవాసులకు ఉచిత వైఫై సేవలు అందించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టనుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో హుస్సేన్సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందించాలని ...
నేటినుంచి నగరంలో ఉచిత వై-ఫై
నేటి నుంచి రాజధానిలో ఉచిత వైఫై
హైదరాబాద్: నగరంలో రేపు వైఫై సేవలు ప్రారంభం
వెబ్ దునియా
హైదరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరి మృతి
వెబ్ దునియా
అందరూ మరో రెండు గంటల్లో గమ్యస్థానాలు చేరుతామనుకుంటుండగా కొందరు మృత్యువాత పడ్డారు. మరి కొందరు గాయాల పాలయ్యారు. రెండు బస్సు ప్రమాదాలలో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున జరిగిన రెండు ప్రమాదాలలో ఇద్దరు మరణించగా దాదాపు 20 మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కావేరి ట్రావెల్స్కు చెందిన ...
రక్తమోడిన నార్కట్పల్లి-అద్దంకి రహదారిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అందరూ మరో రెండు గంటల్లో గమ్యస్థానాలు చేరుతామనుకుంటుండగా కొందరు మృత్యువాత పడ్డారు. మరి కొందరు గాయాల పాలయ్యారు. రెండు బస్సు ప్రమాదాలలో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున జరిగిన రెండు ప్రమాదాలలో ఇద్దరు మరణించగా దాదాపు 20 మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కావేరి ట్రావెల్స్కు చెందిన ...
రక్తమోడిన నార్కట్పల్లి-అద్దంకి రహదారి
Namasthe Telangana
మైనింగ్ ఆపండి
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 15: ప్రభుత్వం లీజుకు ఇచ్చిన భూమిలో మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం మాజీ మంత్రి డికె అరుణ కుమార్తె డికె స్నిగ్ధారెడ్డిని ఆదేశించింది. గద్వాలకు చెందిన బి కృష్ణమోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన తర్వాత కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. లీజు స్ధలం మహబూబ్నగర్ ...
గనుల తవ్వకాలు ఆపాలిసాక్షి
స్నిగ్ధారెడ్డికి హైకోర్టులో చుక్కెదురుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 15: ప్రభుత్వం లీజుకు ఇచ్చిన భూమిలో మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం మాజీ మంత్రి డికె అరుణ కుమార్తె డికె స్నిగ్ధారెడ్డిని ఆదేశించింది. గద్వాలకు చెందిన బి కృష్ణమోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన తర్వాత కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. లీజు స్ధలం మహబూబ్నగర్ ...
గనుల తవ్వకాలు ఆపాలి
స్నిగ్ధారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
వెబ్ దునియా
వరంగల్ వద్ద సిగ్నలింగ్లో లోపం... ఆగిపోయిన రైళ్లు...
వెబ్ దునియా
వరంగల్ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. వరంగల్ జిల్లా ఎల్గూర్ రంగంపేట వద్ద బుధవారం ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఫలితంగా వరంగల్ నుంచి అన్ని వైపులకు వెళ్లాల్సిన రైళ్లనీ ఆగిపోయాయి. విజయవాడ, సికింద్రాబాద్, బల్లార్ష వైపు వెళ్లే రైళ్లను నిలుపుదల ...
వరంగల్:సాంకేతిక లోపంపై అధికారులతో మాట్లాడిన టీడీపీ ఎం.పి.ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరంగల్ వద్ద ఆగిపోయిన రైళ్లుNews Articles by KSR
విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లుసాక్షి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరంగల్ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. వరంగల్ జిల్లా ఎల్గూర్ రంగంపేట వద్ద బుధవారం ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఫలితంగా వరంగల్ నుంచి అన్ని వైపులకు వెళ్లాల్సిన రైళ్లనీ ఆగిపోయాయి. విజయవాడ, సికింద్రాబాద్, బల్లార్ష వైపు వెళ్లే రైళ్లను నిలుపుదల ...
వరంగల్:సాంకేతిక లోపంపై అధికారులతో మాట్లాడిన టీడీపీ ఎం.పి.
వరంగల్ వద్ద ఆగిపోయిన రైళ్లు
విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లు
沒有留言:
張貼留言