2015年4月17日 星期五

2015-04-18 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
రాజేంద్రప్రసాద్ కే మా కిరీటం   
వెబ్ దునియా
ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా సాగిన మా అసోసియేషన్ ఎన్నికలలో హీరో రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఈ పర్యాయం సినీ నటులు పాతకాపుల మద్దతుదారులను పక్కన పెట్టారు. మాజీ ఎమ్మెల్యే, సహజనటి జయసుధపై రాజేంద్రప్రసాద్ 83 ఓట్ల తేడాదో గెలిచింది. ఈ ఎన్నికలతో మా అసోసియేషన్లో స్పష్టమైన ఇరువర్గాల మధ్య స్పష్టమైన గీ కనిపిస్తోంది. మా అధ్యక్ష ...

మా కిరీటం రాజేంద్రుడికే!   సాక్షి
'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌   ప్రజాశక్తి
'మా' ఎన్నికల ఫలితాలను వెల్లడించిన మురళీమోహన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
Palli Batani   
Andhrabhoomi   
అన్ని 70 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మిషన్ కాకతీయపై విషం చిమ్ముతున్న కిషన్ రెడ్డి : మంత్రి హరీష్   
వెబ్ దునియా
తెలంగాణ రైతాంగానికి మేలు చేసే మిషన్ కాకతీయ కార్యక్రమంపై బిజేపీ నాయకుడు కిషన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారనీ, కేవలం రాజకీయాల కోసమే ఆయన ఈ పని చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందరికీ మంచి కనిపిస్తున్న ఆ ప్రాజెక్టులో కిషన్ రెడ్డికి మాత్రం తప్పులు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం హరీష్ విలేకరులతో ...

'మిషన్ కాకతీయ'పై విష ప్రచారం   Andhrabhoomi
'ఆయనది విష ప్రచారం'   సాక్షి
మిషన్‌ కాకతీయను విమర్శించొద్దు: హరీష్‌రావు   Vaartha
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏకగ్రీవం చేయాలనుకున్నాం: నాగబాబు   
సాక్షి
హైదరాబాద్ : మా అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ముందునుంచి భావించినట్లు మా సీనియర్ సభ్యుడు, నటుడు నాగబాబు తెలిపారు. తాము జయసుధకు వ్యతిరేకం కాదని.. అయితే నలుగురికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించి ఆయనకు మద్దతు తెలిపామన్నారు. ఈ ఎన్నికలు ...

సినీ పరిశ్రమకు ఆయన సేవలు ఎంతో అవసరం : నాగబాబు   Andhrabhoomi
'అందుబాటులో ఉండే వ్యక్తి రాజేంద్రప్రసాద్'   Namasthe Telangana
అలాగని జయసుధకు మేం వ్యతిరేకం కాదు : నాగబాబు   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
FIlmiBeat Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇది తేలిన తరువాతే... సచివాలయ నిర్మాణం   
వెబ్ దునియా
కొత్త సచివాలయం నిర్మించాలనుకున్నారు... ఒకే అసలు నిర్మాణం చేపట్టదలుచుకున్న స్థలంలో ఉన్న భవనాల పరిస్థితి ఏమిటి? అసలు అవి వారసత్వ సంపది పరిధిలోకి వస్తాయా..? రావా..? అది తేల్చండి. తరువాత దానిని అనుసరించి ఏమి చేయాలనేది ఉంటుందంటూ హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై ఆరువారాల్లో కమిటీ ద్వారా నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ...

ఎర్రగడ్డ సెక్రటేరియట్ - హైకోర్టు ఆదేశం   News Articles by KSR
'హెరిటేజ్'పై తేల్చేదాకా జోలికెళ్లొద్దు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రాహుల్ వ్యవహారం ఆ పార్టీ అంతర్గతం'   
సాక్షి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహారం ఆ పార్టీ అంతర్గతం అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ... అకాల వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు బాగా నష్టపోయారని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి నివేదిక అందగానే ...

రాహుల్ వ్యవహారంతో సంబంధం లేదు.. అది పార్టీ అంతర్గతం: వెంకయ్య   వెబ్ దునియా
'ఆలేరు' పోలీసుకు శౌర్య: వెంకయ్య, రాహుల్‌గాంధీది వారి వ్యవహారం   Oneindia Telugu
త్వరలో కేంద్ర బృందం పర్యటన:వెంకయ్య   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కూతురిపై ప్రేమోన్మాది దాడి... ప్రేమోన్మాదిని మట్టుబెట్టిన తండ్రి   
వెబ్ దునియా
అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఇల్లంతా రక్తసిక్తమయ్యింది. అందులో నివసిస్తున్న వారంత గాయాలపాలయ్యారు. తమను తాము రక్షించుకోవడానికి ఆ ఇంటి యజమాని ఓ ప్రేమోన్మాదిని హత్య చేయాల్సిన స్థితి ఏర్పండింది. రెండు గంటల తేడాతో ఆ ఇల్లు గందరగోళంగా తయారయ్యింది. తన కూతురిపై దాడి చేస్తున్న ప్రేమోన్మాదిపై తండ్రి తిరుగుబాటు చేసి అతనిని ...

ప్రేమోన్మాది హతం   Andhrabhoomi
హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో ప్రేమోన్మాది హత్య యువతి కుటుంబంపై కత్తితో దాడిచేసిన ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రియురాలిపై కత్తితో దాడి.. ప్రియుడి హత్య   సాక్షి

అన్ని 17 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
షాంఘైస్థాయకి ఆంధ్ర   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 17: నవ్యాంధ్రప్రదేశ్‌కు వచ్చి కొత్త రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని షాంఘై పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నిర్మాణరంగంలో చైనా సాధించిన నైపుణ్యం, కుశలతను చాటే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. షాంఘైలో సాధించిన అభివృద్ధి ఆంధ్రలో ప్రతిబింబించే విధంగా ప్రణాళిక ...

సత్తా చాటండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగిసిన చంద్రబాబు చైనా పర్యటన   సాక్షి
చైనా భాగస్వామ్యం చారిత్రక అవసరం: చంద్రబాబు   Vaartha
TV5   
అన్ని 31 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
హుస్సేన్‌సాగర్ రింగ్‌లో వైఫై ఆ..న్‌.. 40 హాట్ స్పాట్‌లు..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ) : హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఉచిత వైఫై సేవలు గురువారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నగరంలో ఉచిత వైఫై సేవలను అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నగరంలో విసృత్తంగా అప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌ కలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి క్వాడ్‌ జెన్‌ ఉచిత వైఫై సేవలను అందిస్తున్నాయి. వైఫై ...

హైదరాబాద్‌: ట్యాంక్ బండ్‌పై ఉచిత వైఫై పొందడం ఎలా?   Oneindia Telugu
డిజిటల్ తెలంగాణ మార్చేందుకు ప్రణాళికలు - కేటీఆర్..   10tv
ఇక నగరంలో ఉచిత వైఫై   సాక్షి
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 28 వార్తల కథనాలు »   


TV5
   
జీహెచ్ఎంసీ ఎన్నికల జాప్యంపై హైకోర్టు సీరియస్   
TV5
జీహెచ్ఎంసీ ఎన్నికలను పదేపదే జాప్యం చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎన్నికలు మీరు నిర్వహిస్తారా.. తమను జోక్యం చేసుకొమ్మంటారాని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించకపోతే.. తామే కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తామని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆరు నెలల గడువు కోరగా.. . హైకోర్టు ...

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్..ఉత్కం   10tv
మీరు నిర్వహిస్తారా...మేం జోక్యం చేసుకోవాలా..? జీహెచ్‌ఎంసీ ఎన్నికల జాప్యంపై ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో జాప్యం : హైకోర్టు ఫైర్   వెబ్ దునియా
సాక్షి   
తెలుగువన్   
అన్ని 9 వార్తల కథనాలు »   


TV5
   
భరతసింహారెడ్డి క్వారీలపై స్టే విధించిన హైకోర్టు   
TV5
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ భర్త భరత సింహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భరతసింహారెడ్డి క్వారీలపై స్టే విధించిన హైకోర్టు..33 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. జరిమానా వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జరిమానా మీరు వసూలు చేస్తారా.. లేక మమ్మల్ని వసూలు చేయమంటారా అంటూ హైకోర్టు ...

డీకే కుటుంబానికి రూ.33 కోట్ల జరిమానా   Namasthe Telangana
డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి ఉమ్మడి హైకోర్టు షాక్!   వెబ్ దునియా
డీకే ఆరుణ భర్త భరతసింహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు మహబూబ్‌నగర్‌లో క్వారీలపై ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言