2015年4月19日 星期日

2015-04-20 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
గిరిజన తెగలోకి మేదరులను చేర్చుతాం : ఈటెల   
వెబ్ దునియా
దాదాపు కొండ ఉత్పత్తులపైనే ఆధారపడి బుట్టలు, గంపలు అల్లుకుంటూ జీవనం సాగించే మేదరులను గిరిజన తెగలలోకి చేర్చుతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి టి. రాజేంద్ర అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆదివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సామాజిక వర్గ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మేదర సామాజిక ...

ఎస్టీల్లో మేదరులు: ఈటెల హామీ   Andhrabhoomi
హైదరాబాద్‌లో మేదర సంక్షేమ భవనం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సెల్ ఫోన్ల ఆధారంగా స్మగ్లర్లను పట్టుకుంటాం : బొజ్జల   
వెబ్ దునియా
శేషాచల ఎన్ కౌంటర్ సందర్భంగా చనిపోయిన వారి నుంచి కొన్ని సెల్ ఫోన్లు లభ్యమయ్యాయని వాటి నుంచి స్మగ్లర్లను గుర్తించే పనిలో పడ్డామని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాల క్రిష్ణా రెడ్డి అన్నారు. వారిని పట్టుకుని తీరుతామని ఆయన చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. రాష్ట్రంలో అడవులను రక్షించేందుకు ...

బొజ్జల గొంతు సవరించుకుంటున్నారా   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కళాభారతికి సమ్మతించిన సిఎం కేసీఆర్   
వెబ్ దునియా
వారసత్వ కట్టడాలకు అద్దం పట్టేలా రూపొందించిన కళాభారతికు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన సమ్మతి తెలియజేశారు. దీనిని ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కళాభారతి కోసం డిజైన్ రూపొందించారు 14 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ కట్టడానికి కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం పౌర సంబంధాల విభాగం ఒక ...

కళాభారతి డిజైన్‌కు సీఎం ఆమోదం   సాక్షి
తెలంగాణ కళాభారతి నమూనాకు సిఎం ఆమోదం   Andhrabhoomi
కళాభారతి నమూనాకు సీఎం ఆమోదం   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
దళపతి ఏచూరి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీపీఎం సారథిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశ ప్రజలు వామపక్షాల విలీనాన్ని కోరుకుంటున్నారని, అది త్వరలోనే జరిగి తీరుతుందని ఏచూరి స్పష్టం చేశారు. మోదీ సర్కార్‌ పేద రైతుల భూములు లాక్కుని విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి రైతులే భరతవాక్యం పలుకుతారని జోస్యం ...

సారథి ఏచూరి   Andhrabhoomi
22వ ఏట నుంచే 'ఎర్ర'కోటలోకి!   సాక్షి
సీపీఎం-సీపిఐ జాతీయ కార్యదర్శులు ఇద్దరూ తెలుగువారే   10tv

అన్ని 39 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప.గోజిల్లా, ఏప్రిల్‌ 19 : తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం, కోరుమామిడి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రామకృష్ణ, భార్య గౌరమ్మ మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భర్త రామకృష్ణ ...

పిల్లలకు విషం కలిపిన అన్నం తినిపించిన తల్లి ఆత్మహత్యా యత్నం..!   వెబ్ దునియా
తల్లి అన్నంలో విషం కలిపి...   TV5
విభేదాలు: అన్నంలో విషం కలిపి కుమార్తెలకు తినిపించిన తల్లి, ఒకరు మృతి   Oneindia Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మధ్యదరాలో భారీ బోటు బోల్తా.. 700 మంది గల్లంతు   
వెబ్ దునియా
బతుకుతెరువుకోసం దేశం కాని దేశం వెళ్లుతున్న వారు ప్రమాదానికి లోనయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 700 మందితో వెళ్ళుతున్న భారీ బోటు మధ్యదరా సముద్రంలో బోల్తా పడింది. వారిలో చాలా మంది గల్లంతయ్యారు. పక్కనే వెళ్ళుతున్న భారీ వాణిజ్య పడవను చూసే క్రమంలో వీరంతా ప్రమాదానికి గురయ్యారు. లిబియాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 700 మంది మృతి?   సాక్షి
మధ్యధరాలో మహా విషాదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజస్థాన్ రాయల్స్ దనాదన్..   
వెబ్ దునియా
రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ లోని సర్దార్ పటేల్ స్టేడియంలో మెరుపులు మెరిపించారు. చెన్నై సూపర్ కింగ్స్ మెడలు వంచి విజయాన్ని తన ఖాతాలోకి వేసింది. 8 వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్ స్మిత్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫామ్‌ని ...

సీన్ రివర్స్: చెన్నైను ఆటాడేసుకున్న రాజస్థాన్ ఓపెనర్లు   Oneindia Telugu
రాజస్థాన్ చేతిలో చెన్నై చిత్తు   Andhrabhoomi
చైన్నైపై రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5   
అన్ని 30 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
బంగారు తెలంగాణను ముద్దాడేదాకా..కాళ్లకు గజ్జె విడవొద్దు!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : బంగారు తెలంగాణను ముద్దాడేవరకు కాళ్లకు కట్టిన గజ్జెలను విడవొద్దని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు...కళాకారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని కళారూపాలతో పెంచిపోషించినవిధంగానే నూతన రాష్ట్రంలోని దారిద్ర్యాన్ని తరిమికొట్టాలని దిశానిర్దేశం చేశారు. 'కళాకారులు నా బిడ్డలు' అని భావోద్వేగంతో ...

కళాకారులకు కేసీఆర్ వరాలు..   10tv
గజ్జె కట్టి.. పాటెత్తుకోండి   Andhrabhoomi
ఇక మీ ధూమ్ ధామ్ సర్కార్ కోసం!   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


Vaartha
   
ఎపి నుంచి తమిళనాడు యథావిధిగా బస్సు సర్వీసులు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఎపి బస్సులను తమిళనాడుకు రాకుండా అక్కడి సంఘాలు అడ్డుకోవడంతో బస్సులా ఆపేసిన విషయం తెలిసిందే. అదే విధంగా తమిళనాడు బస్సులను చిత్తూరు ప్రజలు అడ్డుకున్నారు. దాంతో రెండు ...

తమిళనాడు: ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి, తిరిగి ప్రారంభమైన బస్సులు   Oneindia Telugu
ఏపీ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు ఇంద్రవెళ్లి అమరుల సంస్మరణ దినం   
సాక్షి
ఆదిలాబాద్: కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో అమరుల స్తూపం నిర్మించారు. ఆరోజు నుంచి అమరులైన అమరులకు నివాళులు అర్పించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఏప్రిల్ 20 కి రెండు రోజుల ముందు నుంచే గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారులను దిగ్బంధించేవారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పరిసర ప్రాంతాల్లో ఈ ...

నేడు 'ఇంద్రవెల్లి' సంస్మరణ దినం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言