ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గులాబీ బాస్... ఏడోసారి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. ఆ తర్వాత నుంచి ప్రతి రెండేళ్లకూ మళ్లీమళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్న గులాబీ బాస్.. ఏడోసారీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం హోదాలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఈసారి ప్రత్యేకత. 24న జరిగే పార్టీ ప్లీనరీలో ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించడమే తరువాయి. కాగా.. ప్లీనరీ ...
గులాబీ దళపతి...మళ్లీ కేసీఆరే..10tv
టీఆర్ ఎస్ చీఫ్ గా కేసీఆర్వెబ్ దునియా
గళాబీ దళపతి కెసీఆరే.. ఏకగ్రీవం.. ప్రకటనే తరువాయిTeluguwishesh
సాక్షి
Vaartha
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. ఆ తర్వాత నుంచి ప్రతి రెండేళ్లకూ మళ్లీమళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్న గులాబీ బాస్.. ఏడోసారీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం హోదాలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఈసారి ప్రత్యేకత. 24న జరిగే పార్టీ ప్లీనరీలో ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించడమే తరువాయి. కాగా.. ప్లీనరీ ...
గులాబీ దళపతి...మళ్లీ కేసీఆరే..
టీఆర్ ఎస్ చీఫ్ గా కేసీఆర్
గళాబీ దళపతి కెసీఆరే.. ఏకగ్రీవం.. ప్రకటనే తరువాయి
సాక్షి
చంద్రబాబుకు కేసీఆర్ ఫోన్
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఫోన్ చేశారు. సోమవారం చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారా ఏచూరికి కూడా కేసీఆర్ ...
చంద్రబాబుకు మోదీ, గవర్నర్, కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలుAndhrabhoomi
బాబుకు బర్త్ డే శుభాకాంక్షలు.. ఫోన్ చేసిన తెలిపిన కేసీఆర్..!వెబ్ దునియా
చంద్రబాబుకు ఫోన్ చేసి కేసీఆర్ గ్రీటింగ్స్, బాలకృష్ణ ఇంట్లో కేక్ కట్Oneindia Telugu
News Articles by KSR
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఫోన్ చేశారు. సోమవారం చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారా ఏచూరికి కూడా కేసీఆర్ ...
చంద్రబాబుకు మోదీ, గవర్నర్, కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
బాబుకు బర్త్ డే శుభాకాంక్షలు.. ఫోన్ చేసిన తెలిపిన కేసీఆర్..!
చంద్రబాబుకు ఫోన్ చేసి కేసీఆర్ గ్రీటింగ్స్, బాలకృష్ణ ఇంట్లో కేక్ కట్
Oneindia Telugu
ఆ ఐదుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, మహ్మద్ సలీం, పి.నరేందర్రెడ్డి, వి.గంగాధర్గౌడ్, బి.లక్ష్మీనారాయణలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ...
తెరాసలో టీ టీడీపీ విలీనం : స్వామిగౌడ్కు హైకోర్టు నోటీసు!వెబ్ దునియా
మండలి ఛైర్మన్ కు కోర్టు నోటీసుVaartha
స్వామిగౌడ్ కు హైకోర్టు నోటీసులుAndhrabhoomi
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, మహ్మద్ సలీం, పి.నరేందర్రెడ్డి, వి.గంగాధర్గౌడ్, బి.లక్ష్మీనారాయణలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ...
తెరాసలో టీ టీడీపీ విలీనం : స్వామిగౌడ్కు హైకోర్టు నోటీసు!
మండలి ఛైర్మన్ కు కోర్టు నోటీసు
స్వామిగౌడ్ కు హైకోర్టు నోటీసులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్లో ఎయిర్హోస్టెస్ అనుమానాస్పద మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 20 : నగరంలోని రామాంతపూర్లో రీతు అనే ఎయిర్హోస్టెస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోనే రీతూ మృతి చెందింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని ఘటనాస్థలంలో పలు ఆధారాలను సేకరించారు. రీతూ తలపై బలమైన గాయం వల్లే ఆమె చనిపోయినట్లు నిర్ధారించిన పోలీసులు ...
ఎయిర్ హోస్టెస్ మృతి: పోలీసుల అదుపులో భర్త!వెబ్ దునియా
ఎయిర్ హోస్టెస్ మృతి: భర్తపై అనుమానం, ఆర్థికంగా బాగుందని చెప్పి!Oneindia Telugu
ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతిDeccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 20 : నగరంలోని రామాంతపూర్లో రీతు అనే ఎయిర్హోస్టెస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోనే రీతూ మృతి చెందింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని ఘటనాస్థలంలో పలు ఆధారాలను సేకరించారు. రీతూ తలపై బలమైన గాయం వల్లే ఆమె చనిపోయినట్లు నిర్ధారించిన పోలీసులు ...
ఎయిర్ హోస్టెస్ మృతి: పోలీసుల అదుపులో భర్త!
ఎయిర్ హోస్టెస్ మృతి: భర్తపై అనుమానం, ఆర్థికంగా బాగుందని చెప్పి!
ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి
వెబ్ దునియా
కుటుంబ కలహాలు: కన్నబిడ్డనే గొంతు కోసి చంపేసింది.. ఆపై..!
వెబ్ దునియా
కుటుంబ కలహాల కారణంగా ఓ కన్న తల్లి తన పేగును తెంచుకుని పుట్టిన కన్నబిడ్డను గొంతు కోసి హతమార్చింది. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత తాను కూడా గొంతు కొసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు వెంటనే ఆమెను చికిత్స కోసం స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ...
ఫొటోగ్రాఫర్ గౌస్ హత్యVaartha
కొడుకు గొంతు కోసిన తల్లి, ఓ వ్యక్తి దారుణ హత్యOneindia Telugu
నంద్యాలలో ఓ యువకుడి దారుణహత్యTV5
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కుటుంబ కలహాల కారణంగా ఓ కన్న తల్లి తన పేగును తెంచుకుని పుట్టిన కన్నబిడ్డను గొంతు కోసి హతమార్చింది. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత తాను కూడా గొంతు కొసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు వెంటనే ఆమెను చికిత్స కోసం స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ...
ఫొటోగ్రాఫర్ గౌస్ హత్య
కొడుకు గొంతు కోసిన తల్లి, ఓ వ్యక్తి దారుణ హత్య
నంద్యాలలో ఓ యువకుడి దారుణహత్య
సాక్షి
కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య
సాక్షి
ధర్మవరం : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలు, వేధింపులతో మనస్తాపం చెందిన ఓ మహిళ కన్న కొడుకును గొంతుకోసి హత్య చేసి అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మారుతీనగర్లో జరిగింది. వివరాల..గ్రామానికి చెందిన శ్రీరామంజీ స్థానికంగా మగ్గం నేస్తూ ...
కొడుకు గొంతుకోసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నంNamasthe Telangana
కన్నతల్లి కసాయిగా మారింది!Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ధర్మవరం : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలు, వేధింపులతో మనస్తాపం చెందిన ఓ మహిళ కన్న కొడుకును గొంతుకోసి హత్య చేసి అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మారుతీనగర్లో జరిగింది. వివరాల..గ్రామానికి చెందిన శ్రీరామంజీ స్థానికంగా మగ్గం నేస్తూ ...
కొడుకు గొంతుకోసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం
కన్నతల్లి కసాయిగా మారింది!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ''యువనేత నారా లోకేశ్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి. భవిష్యత్తులో పార్టీకి నాయకుడిని తయారు చేసుకోవాల్సిన అవసరముంది'' అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... ''లోకేశ్ ...
లోకేష్లో నాయకత్వ లక్షణాలు పుష్కలం.. కేఈ కృష్ణమూర్తి!వెబ్ దునియా
నారా లోకేష్ రావాలి, నాయకత్వ లక్షణాలున్నాయి: ఆకాశానికెత్తిన కెఈOneindia Telugu
లోకేష్ నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి: కేఈసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ''యువనేత నారా లోకేశ్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి. భవిష్యత్తులో పార్టీకి నాయకుడిని తయారు చేసుకోవాల్సిన అవసరముంది'' అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... ''లోకేశ్ ...
లోకేష్లో నాయకత్వ లక్షణాలు పుష్కలం.. కేఈ కృష్ణమూర్తి!
నారా లోకేష్ రావాలి, నాయకత్వ లక్షణాలున్నాయి: ఆకాశానికెత్తిన కెఈ
లోకేష్ నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి: కేఈ
సాక్షి
సీఎంను కలిసిన రాజేంద్రప్రసాద్
సాక్షి
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడు, నటుడు రాజేంద్రప్రసాద్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ను ముఖ్యమంత్రి అభినందించారు. హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి, కళాకారుల సంక్షేమానికి కృషి ...
కేసీఆర్ ను కలసిన మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్వెబ్ దునియా
సీఎం కేసీఆర్ను కలిసిన 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీఎంను కలిసిన 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడు, నటుడు రాజేంద్రప్రసాద్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ను ముఖ్యమంత్రి అభినందించారు. హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి, కళాకారుల సంక్షేమానికి కృషి ...
కేసీఆర్ ను కలసిన మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
సీఎం కేసీఆర్ను కలిసిన 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
సీఎంను కలిసిన 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
Vaartha
చర్లపల్లి జైలులో.. మరో ఖైదీ ఆత్మహత్య
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 20: చర్లపల్లి కేంద్ర కారాగారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. జైలులో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు జీవిత ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్నగర్కు చెందిన శివకుమార్ అనే జీవిత ఖైదీ ఆదివారం చర్లపల్లి జైలులో ఆత్మహత్యాయత్నం చేశాడు. గాంధీ ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. ఇది జరిగిన మరునాడే (సోమవారం) మానస ...
చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నంసాక్షి
అధికారులు వేధిస్తున్నారని జైల్లో ఖైదీల ఆందోళనVaartha
చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం: యాసిడ్ తాగి..!వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 20: చర్లపల్లి కేంద్ర కారాగారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. జైలులో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు జీవిత ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్నగర్కు చెందిన శివకుమార్ అనే జీవిత ఖైదీ ఆదివారం చర్లపల్లి జైలులో ఆత్మహత్యాయత్నం చేశాడు. గాంధీ ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. ఇది జరిగిన మరునాడే (సోమవారం) మానస ...
చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
అధికారులు వేధిస్తున్నారని జైల్లో ఖైదీల ఆందోళన
చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం: యాసిడ్ తాగి..!
Oneindia Telugu
'ఆ అధికారం మాకు లేదు..హైకోర్టుకు వెళ్లండి'
సాక్షి
హైదరాబాద్: సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సత్యం రామలింగరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సవాల్ చేస్తూ రామలింగరాజు, ఇతర నిందితులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్జే) కోర్టును ఆశ్రయించిన ...
రామలింగరాజు పిటిషన్ను తిరస్కరించిన నాంపల్లి కోర్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రామలింగరాజు అప్పీల్ కొట్టివేసిన కోర్టుNews Articles by KSR
హైకోర్టుకెళ్లండి: రామలింగరాజుకు నాంపల్లి కోర్టు, చర్లపల్లి జైల్లో ఖైదీల నిరసనOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సత్యం రామలింగరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సవాల్ చేస్తూ రామలింగరాజు, ఇతర నిందితులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్జే) కోర్టును ఆశ్రయించిన ...
రామలింగరాజు పిటిషన్ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు
రామలింగరాజు అప్పీల్ కొట్టివేసిన కోర్టు
హైకోర్టుకెళ్లండి: రామలింగరాజుకు నాంపల్లి కోర్టు, చర్లపల్లి జైల్లో ఖైదీల నిరసన
沒有留言:
張貼留言