ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మా ఎంసెట్ పై చొరవ తీసుకోండి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : మే 8న జరగనున్న ఏపీ ఎంసెట్ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్ ఈఎ్సఎల్ నరసింహన్ను మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డితో కలిసి గవర్నర్ను కలిశారు. హైదరాబాద్లో ఏపీఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించేలా చూడాలని కోరారు. దీనిపై ...
తెలంగాణలో ఆంధ్ర ఎంసెట్.. భధ్రత కల్పిస్తాం.. గంటాకు గవర్నర్ హామీవెబ్ దునియా
ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : మే 8న జరగనున్న ఏపీ ఎంసెట్ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్ ఈఎ్సఎల్ నరసింహన్ను మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డితో కలిసి గవర్నర్ను కలిశారు. హైదరాబాద్లో ఏపీఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించేలా చూడాలని కోరారు. దీనిపై ...
తెలంగాణలో ఆంధ్ర ఎంసెట్.. భధ్రత కల్పిస్తాం.. గంటాకు గవర్నర్ హామీ
ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీ
వెబ్ దునియా
విశాఖలో బాలికపై అత్యాచారం... నిందితుడు పరార్
వెబ్ దునియా
విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సరదాగా సెలవుల్లో గడుపుదామని వచ్చిన బాలిక ఇలా అత్యాచారానికి గురికావడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నగరం గాంధీనగర్ కాలనీలో నివసిస్తున్న తమ నాయనమ్మ వద్దకు వేసవి సెలవుల్లో సరదాగా ...
ఆరేళ్ల బాలికపై అత్యాచారం...సాక్షి
విశాఖలో బాలికపై అత్యాచారంTV5
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సరదాగా సెలవుల్లో గడుపుదామని వచ్చిన బాలిక ఇలా అత్యాచారానికి గురికావడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నగరం గాంధీనగర్ కాలనీలో నివసిస్తున్న తమ నాయనమ్మ వద్దకు వేసవి సెలవుల్లో సరదాగా ...
ఆరేళ్ల బాలికపై అత్యాచారం...
విశాఖలో బాలికపై అత్యాచారం
వెబ్ దునియా
తలలోనే బుల్లెట్: 103 ఏట పేస్ మరణం.. 2006లో గిన్నిస్ పుస్తకంలో చోటు!
వెబ్ దునియా
తలలోనే బుల్లెట్ కలిగివున్న ఓ వృద్ధుడు.. 95 ఏళ్ల పాటు బతికాడు. 1917 అక్టోబర్లో విలియం తన అన్నతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఇద్దరూ కొద్దిసేపటి వరకూ ఎంచక్కా ఆడుకున్నారు. మామూలుగా ఆడుకుంటే కిక్కేముందీ.. ఇంట్లోకి వెళ్లి నాన్న గదిలోని గన్ తెచ్చుకుని మరీ ఆడుకున్నారు. అంతే క్షణాల్లో ''.22 రైఫిల్'' తో ప్రత్యక్షమయ్యాడు వీరసోదరుడు.
తలలో బుల్లెట్ 95 ఏళ్లు!Telangana99
95 ఏళ్లుగా తలలో బుల్లెట్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తలలోనే బుల్లెట్ కలిగివున్న ఓ వృద్ధుడు.. 95 ఏళ్ల పాటు బతికాడు. 1917 అక్టోబర్లో విలియం తన అన్నతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఇద్దరూ కొద్దిసేపటి వరకూ ఎంచక్కా ఆడుకున్నారు. మామూలుగా ఆడుకుంటే కిక్కేముందీ.. ఇంట్లోకి వెళ్లి నాన్న గదిలోని గన్ తెచ్చుకుని మరీ ఆడుకున్నారు. అంతే క్షణాల్లో ''.22 రైఫిల్'' తో ప్రత్యక్షమయ్యాడు వీరసోదరుడు.
తలలో బుల్లెట్ 95 ఏళ్లు!
95 ఏళ్లుగా తలలో బుల్లెట్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రతిపక్షం లేని ప్రభుత్వంపై ఇద్దరు 'చంద్రుల' ఆసక్తి కార్పోరేట్లకు అనుకూలంగా మోదీ ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, ఏప్రిల్ 30: ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు జిల్లాలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సురవరం, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు.
వెంకయ్యకు సిగ్గు, శరం ఉంటే పదవికి రాజీనామా చేయాలి: సీపీఐ ఫైర్వెబ్ దునియా
'పారిశ్రామీకరణకు వ్యతిరేకం కాదు'సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, ఏప్రిల్ 30: ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు జిల్లాలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సురవరం, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు.
వెంకయ్యకు సిగ్గు, శరం ఉంటే పదవికి రాజీనామా చేయాలి: సీపీఐ ఫైర్
'పారిశ్రామీకరణకు వ్యతిరేకం కాదు'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శేషాచలం ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తునకు 'నో'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 30: శేషాచలం ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రానందున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శేషాచలం ఎన్కౌంటర్పై గురువారం నాడు రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు. ఎదురు కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు ...
శేషాచలం ఎన్ కౌంటర్..రాజ్యసభలో వాడి వేడి చర్చ..10tv
పోలీసులదే తప్పంటే కఠిన చర్యలుVaartha
శేషాచలం ఎన్కౌంటర్పై రాజ్యసభలో రాజ్నాథ్ ప్రకటనNamasthe Telangana
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 30: శేషాచలం ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రానందున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శేషాచలం ఎన్కౌంటర్పై గురువారం నాడు రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు. ఎదురు కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు ...
శేషాచలం ఎన్ కౌంటర్..రాజ్యసభలో వాడి వేడి చర్చ..
పోలీసులదే తప్పంటే కఠిన చర్యలు
శేషాచలం ఎన్కౌంటర్పై రాజ్యసభలో రాజ్నాథ్ ప్రకటన
సాక్షి
ఒక్కో ఇంటికి రూ. 7.90 లక్షల వ్యయంతో పేదలకు 396 ఇళ్లు
సాక్షి
హైదరాబాద్: రాజధానిలో ఐడీహెచ్ కాలనీలోని ఇళ్ల సముదాయాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. గురువారం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గత అక్టోబర్లో శంకుస్థాపన చేసిన ఈ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల తీరును, నాణ్యతను, ఇతరత్రా అంశాలను ...
గ్రేటర్ ఎన్నికలు..సీఎం కేసీఆర్ నజర్...10tv
చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే! (పిక్చర్స్)Oneindia Telugu
జూన్ 2న డబుల్ బెడ్రూం పథకం ప్రారంభం :కేసీఆర్TV5
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రాజధానిలో ఐడీహెచ్ కాలనీలోని ఇళ్ల సముదాయాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. గురువారం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గత అక్టోబర్లో శంకుస్థాపన చేసిన ఈ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల తీరును, నాణ్యతను, ఇతరత్రా అంశాలను ...
గ్రేటర్ ఎన్నికలు..సీఎం కేసీఆర్ నజర్...
చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే! (పిక్చర్స్)
జూన్ 2న డబుల్ బెడ్రూం పథకం ప్రారంభం :కేసీఆర్
సాక్షి
రవాణా సమ్మె సక్సెస్
Andhrabhoomi
విశాఖపట్నం/విజయవాడ, ఏప్రిల్ 30: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న రోడ్డు రవాణా-్భద్రత బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని రవాణ సమ్మె విజయవంతమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోటార్ కార్మికుల పిలుపుమేరకు జాతీయ రహదారిపై లారీలు, విశాఖ నగరంలో ఎక్కడికక్కడ ఆటోలు నిలిచిపోయాయి. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సులను ...
ప్రభావం లేని రవాణా సమ్మెసాక్షి
రవాణా సమ్మె సంపూర్ణంNamasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖపట్నం/విజయవాడ, ఏప్రిల్ 30: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న రోడ్డు రవాణా-్భద్రత బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని రవాణ సమ్మె విజయవంతమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోటార్ కార్మికుల పిలుపుమేరకు జాతీయ రహదారిపై లారీలు, విశాఖ నగరంలో ఎక్కడికక్కడ ఆటోలు నిలిచిపోయాయి. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సులను ...
ప్రభావం లేని రవాణా సమ్మె
రవాణా సమ్మె సంపూర్ణం
వెబ్ దునియా
చంద్రబాబుది రక్తంతో తడిసిన చరిత్ర : వైకాపా నేతలు ఫైర్!
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుది రక్తంతో తడిసిన చరిత్ర అంటూ వైకాపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణ హత్యకు గురైన వైకాపా నేత ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పరామర్శించారు. వీరిలో భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ ...
సీబీఐ విచారణ జరిపించాలిసాక్షి
రక్తంతో తడిసిన చరిత్ర: చంద్రబాబుపై పెద్దిరెడ్డి, భూమన ఫైర్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుది రక్తంతో తడిసిన చరిత్ర అంటూ వైకాపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణ హత్యకు గురైన వైకాపా నేత ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పరామర్శించారు. వీరిలో భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ ...
సీబీఐ విచారణ జరిపించాలి
రక్తంతో తడిసిన చరిత్ర: చంద్రబాబుపై పెద్దిరెడ్డి, భూమన ఫైర్
TV5
నేపాల్ నుంచి ఇంటికి చేరిన కరీంనగర్ జిల్లా వాసులు
సాక్షి
కరీంనగర్ (పెద్దపల్లి): కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలం పెద్దపల్లికి చెందిన 55 మంది సురక్షితంగా నేపాల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. వీరంతా సంచారం జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే గత నెలలో నేపాల్కు వెళ్లారు. భూకంపంతో విలవిలలాడుతున్న వీరిని భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. గురువారం ఉదయం ఈ బృందం గోరక్పూర్ ...
ప్రాణాలతో వస్తామనుకోలేదు!Andhrabhoomi
నేపాల్ వెళ్లిన తెలుగు ప్రజలు క్షేమంగా స్వస్థలానికి...TV5
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కరీంనగర్ (పెద్దపల్లి): కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలం పెద్దపల్లికి చెందిన 55 మంది సురక్షితంగా నేపాల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. వీరంతా సంచారం జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే గత నెలలో నేపాల్కు వెళ్లారు. భూకంపంతో విలవిలలాడుతున్న వీరిని భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. గురువారం ఉదయం ఈ బృందం గోరక్పూర్ ...
ప్రాణాలతో వస్తామనుకోలేదు!
నేపాల్ వెళ్లిన తెలుగు ప్రజలు క్షేమంగా స్వస్థలానికి...
Oneindia Telugu
5,6 తేదీల్లో ఢిల్లీలో బీసీల ఆందోళన
సాక్షి
హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టాలన్న డిమాండ్తో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. టీడీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు తెలుగు ...
ఇద్దరు చంద్రులు బీసీ బిల్లుపై ఢిల్లీలో మాట్లాడరేం?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కృష్ణయ్య టిడిపి ఎమ్మెల్యేనే: బాబుపైనా బాణంOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టాలన్న డిమాండ్తో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. టీడీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు తెలుగు ...
ఇద్దరు చంద్రులు బీసీ బిల్లుపై ఢిల్లీలో మాట్లాడరేం?
కృష్ణయ్య టిడిపి ఎమ్మెల్యేనే: బాబుపైనా బాణం
沒有留言:
張貼留言