2015年4月30日 星期四

2015-05-01 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులతో జూన్ 21న క్రికెట్ మ్యాచ్!: కేసీఆర్‌కు హామీ   
వెబ్ దునియా
టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులతో జూన్ 21న క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహించి తద్వారా వచ్చిన నిధులు తెలంగాణ పథకాల కోసం అందజేస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీ ఇచ్చారు. హైదరాబాదులో సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా ...

జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ క్రికెట్ మ్యాచ్   సాక్షి
జూన్ 21న తెలుగు, తమిళ సినీ నటుల క్రికెట్   Andhrabhoomi
కేసీఆర్‌కు పల్లె హెచ్చరిక, క్రికెట్ మ్యాచ్ చూడనున్న తెలంగాణ సీఎం   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఐపీఎల్ 8.. 21 బాల్స్ 45 పరుగులు: సర్ఫరాజ్ ఖాన్‌కు కోహ్లీ నమస్తే.. టీమిండియాలో స్థానం!?   
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ అనే యువ క్రికెటర్ అదుర్స్ అనిపించుకుంటున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ బుధవారం రాజస్థాన్ రాయల్స్ పై 21 బంతుల్లో 45* పరుగులు చేశాడు. ఐపీఎల్-8లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ అంటే అంతగా ఎవ్వరికీ తెలీదు. కానీ ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి దృష్టి ఆకర్షించాడు. వాట్సన్ ...

అడ్డుకున్న వరుణుడు   ప్రజాశక్తి
కోహ్లీయే తలొంచాడు, సర్ఫరాజ్ విన్యాసాలు: టీమిండియాకు మరో స్టార్?   Oneindia Telugu
డివిలియర్స్ హాఫ్ సెంచరీ, ఔట్   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


పేదలకు సంక్షేమ పథకాలు అందాలి: కలెక్టర్   
Andhrabhoomi
చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 30: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు పేద ప్రజలకు అందించేందుకు వీలుగా అధికారులు బ్యాంకర్లు సమన్వయంతో కృషి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిర్మల అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని ...

సంక్షేమ పథకాలు పేదలకు చేరాలి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రాణం తీసిన బంతి   
సాక్షి
తిరుపతిక్రైం: 'అమ్మా... నీళ్లల్లో మునిగిపోతున్నాను... ఊపిరి ఆడడం లేదు... ఎక్కడున్నావమ్మా... త్వరగా వచ్చి కాపాడు' అంటూ ఆర్తనాదాలు చేస్తూ నీటిలో మునిగి తల్లికి శవమై కన్పించాడో కొడుకు. దీంతో ఆ తల్లి వేదనకు అంతే లేకుండా పోయింది. ఆమె రోదనలు చుట్టపక్కల వారి హృదయాలను కలచి వేసింది. కొర్లగుంటలోని నవోదయ కాలనీలో భాను తన కుమారుడు సురేష్(6)తో ...

బంతికోసం వెళ్లి.. నీళ్లల్లో మునిగిపోయాడు.. అమ్మా.. ఊపిరి ఆడటం లేదని ఆర్తనాదాలు...!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనుష్కతో చాలా కూల్‌గా ఉంటా.. షి ఈజ్ లవ్లీ. సింపుల్ పర్సన్: విరాట్ కోహ్లీ   
వెబ్ దునియా
టీమిండియా వైస్ కెప్టెన్, జట్టులో స్టార్ బ్యాట్స్ మన్‌గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల మధ్య గాఢమైన ప్రేమ బంధం రోజు రోజుకి బలపడుతోంది. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా, ఏమాత్రం వీలు చిక్కినా అనుష్క అక్కడ వాలిపోతోంది. ఆపై ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అయితే మైదానంలో దూకుడుగా వ్యవహరించే ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
నేపాల్ భూకంపం: బీసీసీఐ మాజీ ఫిజియో డాక్టర్ చావ్దా మృతి!   
వెబ్ దునియా
నేపాల్ భూకంపంలో బీసీసీఐ గతంలో ఫిజియోథెరపీ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన డాక్టర్ చావ్దా (39) దుర్మరణం చెందారు. లాంగ్తాంగ్ వ్యాలీలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆయన ప్రకృతి ప్రకోపానికి బలయ్యారు. చావ్దా 2001 నుంచి 2006 వరకు ముంబయి రంజీ జట్టుకు ఫిజియోగా వ్యవహరించారు. సాహసాలంటే ఇష్టపడే ఆయన ఏప్రిల్ 19న ఖాట్మండూ వెళ్లారు. అంతకుముందు ...

నేపాల్ భూకంపం: బీసీసీఐ మాజీ కన్సల్టెంట్ మృతి, ఫ్యామిలీ ఎదురుచూపు...!   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేసీఆర్ విచక్షణకే వదిలేస్తున్నాం: చాడా   
సాక్షి
హైదరాబాద్: సీపిఐ తెలంగాణకు వ్యతిరేకమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని సీపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. భూ సేకరణ చట్టం సామాన్య ప్రజలకు, రైతులకు వ్యతిరేకమని ఆయన అన్నారు. చాడా వెంకటరెడ్డి గురువారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ భూ సేకరణకు నిరసనగా మే 14న జైల్ భరో ...

భూ సేకరణకు నిరసనగా మే 14న జైల్ భరో : చాడ వెంకటరెడ్డి   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జిందాల్ కు మాత్రం ఒక న్యాయమా?: సీబీఐకి కోర్టు మొట్టికాయ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై కేసు విచారణ చేస్తున్న స్పెషల్ కోర్టు మండిపడింది. కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో మీకు అందరూ సమానమే, ఒక్కోక్కరిని ఒక్కోక్క విధంగా చూడరాదని సీబీఐ అధికారులకు కోర్టు సూచించింది. బొగ్గు కుంభకోణం కేసులో నవీన్ జిందాల్ ఆరోపణలు ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. గురువారం ...

బొగ్గు స్కాంలో దాసరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజస్థాన్-బెంగళూరు మ్యాచ్ రద్దు: వరుణుడు కరుణించకపోవడంతో..   
వెబ్ దునియా
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షంతో అంతరాయం కలిగింది. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకు ఆగకపోవడంతో మ్యాచ్ రద్దుచేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచిన బెంగళూరు ఆశలపై ...

రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం   సాక్షి

అన్ని 13 వార్తల కథనాలు »   


TV5
   
కాసేపట్లో కోల్‌కతా వర్సస్ చెన్నై మ్యాచ్ ప్రారంభం   
TV5
ఐపీఎల్‌లో ఇవాళ ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. సమఉజ్జీలుగా అంచనా వేస్తోన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈడెన్ గార్డెన్స్‌లో తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో చెన్నైపై ఓడిన నైట్‌రైడర్స్ ఇప్పుడు రివేంజ్ కోసం ఎదురుచూస్తోంది. చెపాక్ 135 పరుగుల టార్గెట్‌ను ఛేజింగ్ చేయలేకపోయిన గంభీర్ సేన సొంతగడ్డపై బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో సునీల్ ...

ఐపీఎల్ డైలీ గైడ్: చెన్నైపై కోల్‌కత్తా ప్రతీకారం తీర్చుకుంటుందా?   Oneindia Telugu
ఐపీఎల్‌లో నేడు కోల్‌కతాతో చెన్నై ఢీ   Namasthe Telangana
చెన్నైకి దెబ్బ: చేతి గాయంతో అశ్విన్ దూరం   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言