2015年4月15日 星期三

2015-04-16 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
మరో 15 భాషల్లో యూట్యూబ్ నావిగేషన్   
Namasthe Telangana
వాషింగ్టన్: వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో నావిగేషన్ కొరకు మరో 15 భాషలు చేరాయి. దీంతో యూట్యూబ్‌ను వీక్షించే అవకాశం 76 భాషల్లో లభిస్తుంది. తాజాగా 95% ఇంటర్నెట్ వినియోగదారులు ఇక మాతృ భాషలో యూట్యూబ్‌ను వీక్షించొచ్చు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి తమ మాతృ భాషలో యూట్యూబ్‌ను అందుబాటులో తేవడానికి తమ డవలపర్లు నిరంతరం ...

పండుగ చేస్కో: యూ ట్యూబ్‌లో 76 భాషల వీడియోలు   Oneindia Telugu
యూట్యూబ్ నావిగేషన్‌లో మరో 15 భాషలు: 76కి చేరిన భాషల సంఖ్య!   వెబ్ దునియా
యూ ట్యూబ్‌లో మరో 15 భాషలు   Vaartha
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జల్సా పూజారికి అమెరికాలో 27 యేళ్ళ జైలు   
వెబ్ దునియా
ఇటు భక్తులను, అటు బ్యాంకును, ఆలయ కమిటీని మోసం చేసిన ఓ పూజారి కటకటాల్లో ఊసలెక్కెడుతున్నారు. తన జల్సాల కోసం ఆలయ సొమ్మును స్వాహా చేసిన కేసులో ఆయనకు ఏకంగా 27 యేళ్ళు జైలు శిక్ష పడింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. న్యూయార్క్‌లో ఓ భారతీయ పూజారికి 27 యేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు ...

అమెరికాలో భారత పూజారికి 27 ఏండ్ల జైలుశిక్ష   Namasthe Telangana
భారత సంతతి పూజారికి 27 ఏళ్ల జైలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్‌ పూజారికి 27 ఏళ్ల జైలు   Vaartha
Oneindia Telugu   
News Articles by KSR   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


TV5
   
లిబియా సముద్రంలో పడవ బోల్తా, 400 మంది మృతి   
TV5
యూరప్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లిబియా సముద్రంలో వలసవాదులను అక్రమంగా తరలిస్తున్న పడవ బోల్తా పడి 400మంది చనిపోయారు. మధ్యదరా సముద్రంలో వాతావరణ మార్పుల కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. లిబియా తీరంలో 550మందితో వెళ్తున్న ఓ పడవ బోల్తాపడింది. ఈఘటనలో 400మంది జలసమాధి ...

సముద్రంలో మునిగిన నౌక: 400 మంది లిబియా వలసవాదులు మృతి!   వెబ్ దునియా
సముద్రంలో ముక్కలైన నౌక: 400 మంది మృతి!   Oneindia Telugu
బతుకు పోరాటంలో 400 మంది జలసమాధి   Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చిరుత కరుణించింది: బోనులో బ్రతికిపోయిన చిన్నారి   
Oneindia Telugu
న్యూయార్క్: తల్లి నిర్లక్షం వలన బోనులో పడిన రెండు సంవత్సరాల బాలుడి మీద చిరుత దయ చూపించింది. బిడ్డతో పాటు వారి కుటుంబ సభ్యులు బోనులోకి వెళ్లినా పెద్దగా పట్టించుకొకుండా చూసిచూడనట్లు ఉండిపోయింది. అమెరికాలోని క్లీవ్ లాండ్ మెట్రో జూలో సినిమా ఫక్కిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. న్యూయార్క్ లోని దిల్ వరే అనే ...

చిరుతపులి బోనులో రెండేళ్ల చిన్నారి   TV5
పులి బోనులో బాలుడు.. చూస్తుండిపోయిన చిరుత   వెబ్ దునియా
చిరుత బోనులో రెండేళ్ల చిన్నారి!!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
అతివల్లో గుండెజబ్బులకు విడాకులూ కారణమే..!   
Andhrabhoomi
విడాకులు తీసుకున్న మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు అమెరికాలోని డ్యూక్ వైద్య కేంద్రానికి చెందిన పరిశోధకులు సెలవిస్తున్నారు. విడాకులు తీసుకున్న స్ర్తిలు మళ్లీ పెళ్లి చేసుకున్నా- స్థిరమైన దాంపత్యబంధంలో ఉన్న మగువల కంటే గుండెజబ్బులకు దగ్గరవుతున్నట్లు పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. రెండుసార్లు లేదా ...

విడాకులు తీసుకున్న మహిళలకే అనారోగ్య సమస్యలు!   వెబ్ దునియా
విడాకులు తీసుకుంటే హర్ట్‌ఎటాక్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
బుజ్జి జిరాఫీకీ సుమారు 20 లక్షల హిట్లు   
TV5
అమెరికాలోని డాలస్ జూలో అప్పుడే పుట్టిన ఓ బుజ్జి జిరాఫీకీ సుమారు 20 లక్షల హిట్లు వచ్చాయి. తల్లి జిరాఫీ ఒడిలో వొదిగిపోయిన దృశ్యాలు... చెంగు చెంగున దూకుతూ అమ్మతో ఆడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు యానిమల్ ప్లానెట్ ఛానెల్ సైట్ లో హల్ చల్ చేస్తున్నాయి. 63 కేజీల బరువుతో జన్మించిన ఈ ఆడ జిరాఫీ పిల్ల పుట్టుకను చిత్రీకరించేందుకు యానిమల్ ...

జిరాఫీ ప్రసవాన్ని చూసేందుకు ఎగబడిన నెటిజన్లు.. 20 లక్షల హిట్లు..!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
ఉగ్రవాదం జాబితా నుంచి క్యూబా తొలగింపు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : అమెరికా రూపొందించిన ఉగ్రవాద ప్రేరేపిత దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగించారు. దీనిపట్ల క్యూబా హర్షం వ్యక్తం చేసింది. ఇది మంచి నిర్ణయమంటూ అమెరికాకు కృతజ్ఞతలు తెలిపింది. క్యూబా నేతలు ఉగ్రవాద సంస్తలకు ఎటువంటి సహాయం చేయమని మాటిచ్చారని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు.
ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబా తొలగింపు: సరైన నిర్ణయమన్న మంత్రి   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


చీర్యాల శ్రీలక్ష్మీ నర్సింహ్మస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం   
Andhrabhoomi
కీసర, ఏప్రిల్ 15: చీర్యాల శ్రీలక్ష్మీ నర్సింహ్మస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు వేదపండితుల మంత్రోచ్ఛరణలతో బుధవారం ప్రారంభమయ్యాయి. నవకలశ పూజలు, యజ్ఞం, బాలభోగం, నిత్యనిధి, రక్షాబంధనం, అఖండ జ్యోతి స్థాపన, మాధ్యహ్నికమం, ఆరాధన, మహానివేద, శాత్తుమారై తీర్థప్రసాద వినియోగం, సామూహిక విష్ణుపారాయణం, యజ్ఞపూజ, నిత్యలఘు ...

నేడు చీర్యాలకు సీఎం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆంక్షలు ఎత్తివేస్తేనే అణు ఒప్పందం : తేల్చి చెప్పిన ఇరాన్   
వెబ్ దునియా
తమపై కొన్ని దేశాలు విధించివున్న వివిధ రకాల ఆంక్షలను ఎత్తివేస్తేనే తాము దారికొస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. సుహృద్భావ వాతావరణంలో అణుఒప్పందాలు చేసుకుందామంటూ ఆరు అగ్రదేశాలతో పాటు.. ప్రపంచాన్ని ఊరించిన ఇరాన్ ఇపుడు సరికొత్త మెలిక పెట్టడం గమనార్హం. సమగ్ర అణుఒప్పందంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ మాట్లాడుతూ.. తమపై ...

ఆంక్షలు తొలగిస్తేనే అణు ఒప్పందం : ఇరాన్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేతాజీ ఫైళ్ల బహిర్గతంపై కమిటీ!   
సాక్షి
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి రహస్య పత్రాలను బయటపెట్టాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. ఆర్టీఐ, అధికార రహస్యాల చట్టాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నేతాజీ మనవడు సూర్యకుమార్‌బోస్ జర్మనీలో ప్రధాని మోదీని కలిసి నేతాజీ విషయంపై విజ్ఞప్తి చేసిన మరునాడే కేంద్రం ఈ ...

నేతాజీ రహస్యాలు మరిన్ని వెలుగులోకి..?   Namasthe Telangana
నేతాజీ రహస్య ఫైళ్లపై కమిటీ   Andhrabhoomi
నేతాజీ ఫైళ్లపై త్రిసభ్య కమిటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha   
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 20 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言