వెబ్ దునియా
కాశ్మీర్ లో పాక్ జెండాలు రెప రెప... భారీ ర్యాలీ
వెబ్ దునియా
కాశ్మీర్ లో బుధవారం పాకిస్తాన్ జాతీయ జెండాలు రెప రెపలాడాయి. ఓ భారీ ర్యాలీ నిర్వహించిన వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలం భట్ ఈ వివాదాస్పద చర్యకు పాల్పడ్డాడు. ఇటీవలే ఆయనను కాశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసింది. అదే ఆలస్యంగా ఆయన ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ జెండాతోపాటు, ఆ దేశ అనుకూల వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది మరోమారు ...
భారత్ వ్యతిరేక ర్యాలీ: పాక్ జెండాను ప్రదర్శించిన మసరత్ ఆలం(ఫొటోలు)Oneindia Telugu
సీఎం ముఫ్తీపై ప్రతిపక్షాల ఆగ్రహం, ఆలంపై నిఘా పెట్టిన ఐబీTV5
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాశ్మీర్ లో బుధవారం పాకిస్తాన్ జాతీయ జెండాలు రెప రెపలాడాయి. ఓ భారీ ర్యాలీ నిర్వహించిన వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలం భట్ ఈ వివాదాస్పద చర్యకు పాల్పడ్డాడు. ఇటీవలే ఆయనను కాశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసింది. అదే ఆలస్యంగా ఆయన ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ జెండాతోపాటు, ఆ దేశ అనుకూల వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది మరోమారు ...
భారత్ వ్యతిరేక ర్యాలీ: పాక్ జెండాను ప్రదర్శించిన మసరత్ ఆలం(ఫొటోలు)
సీఎం ముఫ్తీపై ప్రతిపక్షాల ఆగ్రహం, ఆలంపై నిఘా పెట్టిన ఐబీ
10tv
'మా' ఎన్నికల ఫలితాలకు కోర్టు గ్రీన్సిగ్నల్
10tv
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసొసియేషన్ ఎన్నికల ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. ఎన్నికలపై ఓ.కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ను సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అధికారి ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. అయితే శుక్రవారం లేదా శనివారం ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల ...
మా ఎన్నికల ఫలితాల వెల్లడికి కోర్టు గ్రీన్ సిగ్నల్Namasthe Telangana
'మా' ఫలితాలకు లైన్ క్లియర్Andhrabhoomi
'మా' ఎన్నికలపై కోర్టు తీర్పు: కళ్యాణ్ పిటిషన్ కొట్టివేత, జరిమానాFIlmiBeat Telugu
అన్ని 31 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసొసియేషన్ ఎన్నికల ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. ఎన్నికలపై ఓ.కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ను సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అధికారి ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. అయితే శుక్రవారం లేదా శనివారం ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల ...
మా ఎన్నికల ఫలితాల వెల్లడికి కోర్టు గ్రీన్ సిగ్నల్
'మా' ఫలితాలకు లైన్ క్లియర్
'మా' ఎన్నికలపై కోర్టు తీర్పు: కళ్యాణ్ పిటిషన్ కొట్టివేత, జరిమానా
వెబ్ దునియా
డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి ఉమ్మడి హైకోర్టు షాక్!
వెబ్ దునియా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. భరతసింహా రెడ్డి నిర్వహిస్తున్న క్వారీల్లో పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు, రూ.33 కోట్ల మేర భారీ జరిమానాను విధించింది. అంతేకాక భరతసింహారెడ్డి నుంచి జరిమానాను మీరు ...
డీకే కుటుంబానికి రూ.33 కోట్ల జరిమానాNamasthe Telangana
భరతసింహారెడ్డి క్వారీలపై స్టే విధించిన హైకోర్టుTV5
డీకే ఆరుణ భర్త భరతసింహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు మహబూబ్నగర్లో క్వారీలపై ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
Oneindia Telugu
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. భరతసింహా రెడ్డి నిర్వహిస్తున్న క్వారీల్లో పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు, రూ.33 కోట్ల మేర భారీ జరిమానాను విధించింది. అంతేకాక భరతసింహారెడ్డి నుంచి జరిమానాను మీరు ...
డీకే కుటుంబానికి రూ.33 కోట్ల జరిమానా
భరతసింహారెడ్డి క్వారీలపై స్టే విధించిన హైకోర్టు
డీకే ఆరుణ భర్త భరతసింహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు మహబూబ్నగర్లో క్వారీలపై ...
వెబ్ దునియా
జెరూసలేం వెళ్లేందుకు జగన్కు కోర్టు గ్రీన్ సిగ్నల్: హ్యాపీ హ్యాపీ
వెబ్ దునియా
జెరూసలేం వెళ్లేందుకు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్, జులై మాసాల్లో జెరూసలేం వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గతంలో జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. జగన్ పర్యటనకు సీబీఐ అధికారులు అభ్యంతరం ...
జెరూసలేం వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగన్ జెరూసలెం పర్యటనకు ఓకేAndhrabhoomi
జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్సాక్షి
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జెరూసలేం వెళ్లేందుకు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్, జులై మాసాల్లో జెరూసలేం వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గతంలో జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. జగన్ పర్యటనకు సీబీఐ అధికారులు అభ్యంతరం ...
జెరూసలేం వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతి
జగన్ జెరూసలెం పర్యటనకు ఓకే
జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్
వెబ్ దునియా
కుక్కలను కాల్చి చంపండి: మంత్రి పత్తిపాటి పుల్లారావు
వెబ్ దునియా
గుంటూరు జిల్లా కాకుమానులో ఆరేళ్ళ బాలికపై దాడి చేసిన కుక్కలను కాల్చి చంపాల్సిందిగా ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. కాకుమాను గ్రామంలో కుక్కలు వీరంగం సృష్టించిన ఘటనలో షేక్ కౌషర (6) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండుగా 10 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన కౌషర ...
కుక్కల దాడిలో ఐదేళ్ల బాలిక మృతిAndhrabhoomi
పది కుక్కలు.. బాలికను చంపేశాయితెలుగువన్
పది కుక్కల మూకుమ్మడి దాడి: చిన్నారి మృతిOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
సాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గుంటూరు జిల్లా కాకుమానులో ఆరేళ్ళ బాలికపై దాడి చేసిన కుక్కలను కాల్చి చంపాల్సిందిగా ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. కాకుమాను గ్రామంలో కుక్కలు వీరంగం సృష్టించిన ఘటనలో షేక్ కౌషర (6) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండుగా 10 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన కౌషర ...
కుక్కల దాడిలో ఐదేళ్ల బాలిక మృతి
పది కుక్కలు.. బాలికను చంపేశాయి
పది కుక్కల మూకుమ్మడి దాడి: చిన్నారి మృతి
వెబ్ దునియా
టి. మంత్రులు పరుగో పరుగు... తేనెటీగల దాడి
వెబ్ దునియా
కరువు పరిశీలన కోసం వెళ్లిన తెలంగాణ మంత్రులపై తేనెటీగలు విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో మంత్రులు అధికారులు అక్కడ నుంచి పరుగు అందుకోక తప్పలేదు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావుల పైన తేనెటీగలు దాడి చేశాయి. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మండలం నర్సింగాపూర్లో వర్షాల కారణంగా ...
తేనెటీగల దాడి...Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కరువు పరిశీలన కోసం వెళ్లిన తెలంగాణ మంత్రులపై తేనెటీగలు విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో మంత్రులు అధికారులు అక్కడ నుంచి పరుగు అందుకోక తప్పలేదు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావుల పైన తేనెటీగలు దాడి చేశాయి. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మండలం నర్సింగాపూర్లో వర్షాల కారణంగా ...
తేనెటీగల దాడి...
వెబ్ దునియా
మళ్ళీ జీవం పోసుకున్న జనతా పరివార్.. నేతగా ములాయం
వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే యూపిఏను తామందరమూ నట్టేట మునిగిపోతామని చాలా పార్టీ ప్రత్యామ్నయం గురించి ఆలోచించాయి. అందులోంచి పుట్టిందే జనతా పరివార్. దేశంలోని ప్రముఖ ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకే వేదిక మీదకు వచ్చారు. ఈ పార్టీలన్నీ కలిపి జనతా పరివార్ కు తిరిగి జీవం పోశాయి.
జనతా పరివార్ విలీనంసాక్షి
ఏకమైన జనతా పరివార్ సమాజ్వాదీ జనతా పార్టీప్రజాశక్తి
అన్ని 24 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే యూపిఏను తామందరమూ నట్టేట మునిగిపోతామని చాలా పార్టీ ప్రత్యామ్నయం గురించి ఆలోచించాయి. అందులోంచి పుట్టిందే జనతా పరివార్. దేశంలోని ప్రముఖ ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకే వేదిక మీదకు వచ్చారు. ఈ పార్టీలన్నీ కలిపి జనతా పరివార్ కు తిరిగి జీవం పోశాయి.
జనతా పరివార్ విలీనం
ఏకమైన జనతా పరివార్ సమాజ్వాదీ జనతా పార్టీ
వెబ్ దునియా
ఢిల్లీ నడి రోడ్డులో మహిళా జర్నలిస్టుపై దాడి
వెబ్ దునియా
ఢిల్లీలో ధౌర్జన్యకాండ రోజు రోజకు మితిమీరుతూనే ఉంది. ఒకవైపు మహిళలపై అత్యాచారాలు కొనసాగుతుండగానే మరోవైపు మహిళా జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. కేవలం ఓవర్ టేక్ చేసిన పాపానికి ఆమెపై దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి. మయూర్ విహార్ ప్రాంతంలో ఈ జర్నలిస్టు నైట్షిప్ట్ ముగించుకుని మారుతి ఆల్టో కారులో ఇంటికివెళుతూ ఓ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఢిల్లీలో ధౌర్జన్యకాండ రోజు రోజకు మితిమీరుతూనే ఉంది. ఒకవైపు మహిళలపై అత్యాచారాలు కొనసాగుతుండగానే మరోవైపు మహిళా జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. కేవలం ఓవర్ టేక్ చేసిన పాపానికి ఆమెపై దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి. మయూర్ విహార్ ప్రాంతంలో ఈ జర్నలిస్టు నైట్షిప్ట్ ముగించుకుని మారుతి ఆల్టో కారులో ఇంటికివెళుతూ ఓ ...
సాక్షి
పట్టిసీమను అడ్డుకుంటాం
Andhrabhoomi
పోలవరం, ఏప్రిల్ 15: రైతులకు అండగా ఉంటూ వారి పోరాటానికి మద్దతిచ్చి, పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని అడ్డుకుని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా కృషిచేస్తానని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన ఆయనకు ఇఇ పుల్లారావు ప్రాజెక్టు వివరాలు తెలిపారు.
నేడు వైఎస్ జగన్ ప్రకాశం బ్యారేజీ సందర్శనసాక్షి
పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్లు కూడా పెట్టలేదేNews Articles by KSR
అన్ని 41 వార్తల కథనాలు »
Andhrabhoomi
పోలవరం, ఏప్రిల్ 15: రైతులకు అండగా ఉంటూ వారి పోరాటానికి మద్దతిచ్చి, పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని అడ్డుకుని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా కృషిచేస్తానని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన ఆయనకు ఇఇ పుల్లారావు ప్రాజెక్టు వివరాలు తెలిపారు.
నేడు వైఎస్ జగన్ ప్రకాశం బ్యారేజీ సందర్శన
పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్లు కూడా పెట్టలేదే
వెబ్ దునియా
ముస్లింలకు కు.ని తప్పనిసరి చేయాలి : శివసేన సలహా
వెబ్ దునియా
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ముస్లింలు, క్రైస్తవులకు తప్పనిసరి చేయాలని శివసేన పేర్కొంది. ముస్లింలు, క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపించుకోవడం తప్పనిసరి చేయాలని శివసేన పేర్కొంది. జనాభాను పెంచుకుంటే సరిపోదని, కుటుంబానికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం గురించి కూడా ఆలోచించాలని శివసేన తెలిపింది.
శివసేన తాజా వాగుడుతెలుగువన్
ముస్లిం, క్రైస్తవులకు నిర్బంధ కు.ని. తప్పనిసరిNamasthe Telangana
ముస్లింలు, క్రిస్టియన్లకు ఫ్యామిలీ ప్లానింగ్ తప్పనిసరి: శివసేనOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ముస్లింలు, క్రైస్తవులకు తప్పనిసరి చేయాలని శివసేన పేర్కొంది. ముస్లింలు, క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపించుకోవడం తప్పనిసరి చేయాలని శివసేన పేర్కొంది. జనాభాను పెంచుకుంటే సరిపోదని, కుటుంబానికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం గురించి కూడా ఆలోచించాలని శివసేన తెలిపింది.
శివసేన తాజా వాగుడు
ముస్లిం, క్రైస్తవులకు నిర్బంధ కు.ని. తప్పనిసరి
ముస్లింలు, క్రిస్టియన్లకు ఫ్యామిలీ ప్లానింగ్ తప్పనిసరి: శివసేన
沒有留言:
張貼留言