సాక్షి
ప్రాణాలు తీసిన ఈత
Andhrabhoomi
మహబూబ్నగర్/ మహబూబాబాద్, ఏప్రిల్ 29: సెలవుల్లో సరదాగా గడుపుదామనుకున్న వారి ఆశ ఏకంగా ప్రాణాలనే బలిగొంది. పిక్నిక్ వెళ్లిన ఓ కుటుంబం, ఈత కొడదామనుకున్న ఓ ముగ్గురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలోనూ, వరంగల్ జిల్లా మహబూబాబాద్లో బుధవారం జరిగిన రెండు దుర్ఘటనలు తీవ్ర ...
ఈతకెళ్ళి ఒక కుటుంబానికి చెందిన ఏడుగురు మృతివెబ్ దునియా
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి:సీఎంNamasthe Telangana
చెరువులో పడి ఏడుగురు మృతిసాక్షి
TV5
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
మహబూబ్నగర్/ మహబూబాబాద్, ఏప్రిల్ 29: సెలవుల్లో సరదాగా గడుపుదామనుకున్న వారి ఆశ ఏకంగా ప్రాణాలనే బలిగొంది. పిక్నిక్ వెళ్లిన ఓ కుటుంబం, ఈత కొడదామనుకున్న ఓ ముగ్గురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలోనూ, వరంగల్ జిల్లా మహబూబాబాద్లో బుధవారం జరిగిన రెండు దుర్ఘటనలు తీవ్ర ...
ఈతకెళ్ళి ఒక కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి:సీఎం
చెరువులో పడి ఏడుగురు మృతి
వెబ్ దునియా
అనుమానంతో భార్యనే పొట్టనబెట్టుకున్న భర్త!: కత్తితో పొడిచి.. పరారీ!
వెబ్ దునియా
అనుమానం ఓ ఇల్లాలిని బలిగొంది. గొల్లపల్లి మండలం గోవిందునిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త, భార్యను పాశవికంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.... మమత (26), మల్లేశం భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. కొన్ని రోజులుగా మల్లేశం తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం కత్తితో పొడిచి ...
అనుమానంతో భార్యను చంపిన భర్తసాక్షి
అనుమానంతో హత్య చేశాడుతెలుగువన్
అనుమానంతో భార్యను హత్యచేసిన భర్తAndhrabhoomi
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అనుమానం ఓ ఇల్లాలిని బలిగొంది. గొల్లపల్లి మండలం గోవిందునిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త, భార్యను పాశవికంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.... మమత (26), మల్లేశం భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. కొన్ని రోజులుగా మల్లేశం తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం కత్తితో పొడిచి ...
అనుమానంతో భార్యను చంపిన భర్త
అనుమానంతో హత్య చేశాడు
అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త
సాక్షి
మోదీని కలిసిన ఎంపీ కేశినేని
సాక్షి
విజయవాడ : నియోజకవర్గ పరిధిలో సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమానికి సంబంధించి చేపట్టనున్న ప్రణాళికలతో కూడిన బుక్లెట్ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని అందజేశారు. బుధవారం పార్లమెంట్ భవన్ పదో చాంబర్లో ఎంపీ నాని పీఎంను కలిసి నియోజకవర్గపరిధిలో చేపడుతున్న పథక ప్రణాళికలపై వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ నాని ...
కేశినేని చొరవ- మోడీ అబినందనNews Articles by KSR
మోడీని కలిసిన ఎంపి నాని: ప్రధాని అభినందనOneindia Telugu
మోదీని కలిసిన ఎంపీ నానిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ : నియోజకవర్గ పరిధిలో సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమానికి సంబంధించి చేపట్టనున్న ప్రణాళికలతో కూడిన బుక్లెట్ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని అందజేశారు. బుధవారం పార్లమెంట్ భవన్ పదో చాంబర్లో ఎంపీ నాని పీఎంను కలిసి నియోజకవర్గపరిధిలో చేపడుతున్న పథక ప్రణాళికలపై వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ నాని ...
కేశినేని చొరవ- మోడీ అబినందన
మోడీని కలిసిన ఎంపి నాని: ప్రధాని అభినందన
మోదీని కలిసిన ఎంపీ నాని
Andhrabhoomi
జూబ్లీహిల్స్లో ఇళ్లు
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 29: హైదరాబాద్ నగరంలో ఇల్లులేని నిరుపేదలు రెండు లక్షల మందికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్నులు నివాసం ఉండేచోట ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని సిఎం ప్రకటించారు. నిరుపేదల ఇళ్లు అంటే ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కాకుండా నగరం నడిబొడ్డులో రెండు వేల ఎకరాల స్థలాన్ని సేకరించి ఇళ్లు నిర్మించి ...
పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తాంసాక్షి
రైతుల చేతికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు 2 లక్షల ఇళ్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రెండు వేల ఎకరాలు సేకరించాలని సీఎం ఆదేశంNamasthe Telangana
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 29: హైదరాబాద్ నగరంలో ఇల్లులేని నిరుపేదలు రెండు లక్షల మందికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్నులు నివాసం ఉండేచోట ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని సిఎం ప్రకటించారు. నిరుపేదల ఇళ్లు అంటే ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కాకుండా నగరం నడిబొడ్డులో రెండు వేల ఎకరాల స్థలాన్ని సేకరించి ఇళ్లు నిర్మించి ...
పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తాం
రైతుల చేతికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు 2 లక్షల ఇళ్లు
రెండు వేల ఎకరాలు సేకరించాలని సీఎం ఆదేశం
Oneindia Telugu
మంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం
Oneindia Telugu
మెదక్: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాలోని నంగునూరు ఎర్ర చెరువులో బుధవారంనాడు చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా చెరువు పరిశీలిస్తూ అక్కడ ఉన్న జేసీబీ ఎక్కడానికిక ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన కాలు బురదలో కూరుకుపోయింది. దీంతో ...
మంత్రి హరీష్ రావుకు తప్పిన ప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బురదలో ప్రమాదానికి గురైన హరీష్ రావుNews Articles by KSR
బురదలో పడిన హరీష్రావు.. తప్పిన ప్రమాదంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెదక్: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాలోని నంగునూరు ఎర్ర చెరువులో బుధవారంనాడు చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా చెరువు పరిశీలిస్తూ అక్కడ ఉన్న జేసీబీ ఎక్కడానికిక ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన కాలు బురదలో కూరుకుపోయింది. దీంతో ...
మంత్రి హరీష్ రావుకు తప్పిన ప్రమాదం
బురదలో ప్రమాదానికి గురైన హరీష్ రావు
బురదలో పడిన హరీష్రావు.. తప్పిన ప్రమాదం
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు యథాతథం
సాక్షి
హైదరాబాద్: వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. అర్థరాత్రి నుంచి ఆటోలు, లారీలు ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రోడ్డు సేఫ్టీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలు నేడు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చాయి. ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ తదితర ...
దేశవ్యాప్తంగా రవాణా బంద్.. కొత్త బిల్లుపై ఆగ్రహంTeluguwishesh
రేపు దేశ వ్యాప్తంగా సమ్మె.. రోడ్డు రవాణా భద్రతా బిల్లుకు వ్యతిరేకత..!వెబ్ దునియా
రేపు దేశ వ్యాప్తంగా రవాణా బంద్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. అర్థరాత్రి నుంచి ఆటోలు, లారీలు ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రోడ్డు సేఫ్టీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలు నేడు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చాయి. ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ తదితర ...
దేశవ్యాప్తంగా రవాణా బంద్.. కొత్త బిల్లుపై ఆగ్రహం
రేపు దేశ వ్యాప్తంగా సమ్మె.. రోడ్డు రవాణా భద్రతా బిల్లుకు వ్యతిరేకత..!
రేపు దేశ వ్యాప్తంగా రవాణా బంద్
సాక్షి
పోలీసులు, అధికారుల అండతోనే హత్య
సాక్షి
హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత ప్రసాదరెడ్డిని బుధవారం అనంతపురం జిల్లాలో ఎమ్మార్వో కార్యాలయంలోనే వేటకొడవళ్లతో కిరాతకంగా హత్య చేయటం వెనుక ప్రభుత్వాధికారులు, పోలీసుల సహకారం ఉందని స్పష్టమవుతోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడి కనుసన్నల్లోనే రాప్తాడు మండల ...
వైకాపా నేత దారుణ హత్యAndhrabhoomi
ప్రసాద్రెడ్డి మృతదేహం వద్ద ఎస్ఐ నేమ్ప్లేట్Vaartha
మార్చురీకి.. ప్రసాద్రెడ్డి మృతదేహం తరలింపు, పరిటాల శ్రీరాం అంబులెన్స్ తగలబెట్టిన ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 44 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత ప్రసాదరెడ్డిని బుధవారం అనంతపురం జిల్లాలో ఎమ్మార్వో కార్యాలయంలోనే వేటకొడవళ్లతో కిరాతకంగా హత్య చేయటం వెనుక ప్రభుత్వాధికారులు, పోలీసుల సహకారం ఉందని స్పష్టమవుతోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడి కనుసన్నల్లోనే రాప్తాడు మండల ...
వైకాపా నేత దారుణ హత్య
ప్రసాద్రెడ్డి మృతదేహం వద్ద ఎస్ఐ నేమ్ప్లేట్
మార్చురీకి.. ప్రసాద్రెడ్డి మృతదేహం తరలింపు, పరిటాల శ్రీరాం అంబులెన్స్ తగలబెట్టిన ...
వెబ్ దునియా
ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోండి
సాక్షి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, జి.సాయన్న, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్గౌడ్, వివేకానంద, కృష్ణారావు, గాంధీ ...
టీటీడీపీ నేతల బస్తీమే సవాల్ : తెరాస నేతల వెన్నులో వణుకుపుట్టిస్తున్న రేవంత్ ...వెబ్ దునియా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు టిడిపిలో చేరలVaartha
రాజ్యాంగ విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ వ్యవహారం : టీటీడీపీ ఎమ్మెల్యేలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, జి.సాయన్న, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్గౌడ్, వివేకానంద, కృష్ణారావు, గాంధీ ...
టీటీడీపీ నేతల బస్తీమే సవాల్ : తెరాస నేతల వెన్నులో వణుకుపుట్టిస్తున్న రేవంత్ ...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు టిడిపిలో చేరల
రాజ్యాంగ విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ వ్యవహారం : టీటీడీపీ ఎమ్మెల్యేలు
వెబ్ దునియా
కడపలో వడ్డీ వ్యాపారిని అర్థరాత్రి రాళ్లతోనే కొట్టి చంపేశారు..!
వెబ్ దునియా
వైఎస్సార్ జిల్లాలో వడ్డీ వ్యాపారిని రాళ్లతోనే కొట్టి చంపేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండూరులో చంద్రశేఖర్ అనే వడ్డీవ్యాపారిని గ్రామానికి చెందిన కొందరు అర్ధరాత్రి రాళ్లతో కొట్టి చంపారు. బకాయిల విషయమై తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు బుధవారం పోలీసులు ఘటనా స్థలాన్ని ...
వడ్డీ వ్యాపారాని రాళ్లతో కొట్టి చంపారుVaartha
వడ్డీ వ్యాపారి దారుణ హత్యAndhrabhoomi
వడ్డీ వ్యాపారిని రాళ్లతో కొట్టి చంపారుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైఎస్సార్ జిల్లాలో వడ్డీ వ్యాపారిని రాళ్లతోనే కొట్టి చంపేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండూరులో చంద్రశేఖర్ అనే వడ్డీవ్యాపారిని గ్రామానికి చెందిన కొందరు అర్ధరాత్రి రాళ్లతో కొట్టి చంపారు. బకాయిల విషయమై తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు బుధవారం పోలీసులు ఘటనా స్థలాన్ని ...
వడ్డీ వ్యాపారాని రాళ్లతో కొట్టి చంపారు
వడ్డీ వ్యాపారి దారుణ హత్య
వడ్డీ వ్యాపారిని రాళ్లతో కొట్టి చంపారు
నిజాం చక్కెర ఫ్యాక్టరీపై కమిటీ నియామకం
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 29: నిజాం చక్కెర ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీని నడిపించాలని, తమ వద్ద చెరుకు తీసుకున్న యాజమాన్యం డబ్బులు చెల్లించడం లేదని రైతులు ముఖ్యమంత్రి కెసిఆర్ను అభ్యర్ధించారు. దీనిపై స్పందించిన సిఎం ఉన్నత స్ధాయి నిపుణులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ నిజాం చక్కెర ...
ప్రభుత్వ ఆధీనంలోకి నిజాం షుగర్స్సాక్షి
నిజాం షుగర్స్ స్వాధీనం దిశగా ప్రభుత్వం చర్యలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 29: నిజాం చక్కెర ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీని నడిపించాలని, తమ వద్ద చెరుకు తీసుకున్న యాజమాన్యం డబ్బులు చెల్లించడం లేదని రైతులు ముఖ్యమంత్రి కెసిఆర్ను అభ్యర్ధించారు. దీనిపై స్పందించిన సిఎం ఉన్నత స్ధాయి నిపుణులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ నిజాం చక్కెర ...
ప్రభుత్వ ఆధీనంలోకి నిజాం షుగర్స్
నిజాం షుగర్స్ స్వాధీనం దిశగా ప్రభుత్వం చర్యలు
沒有留言:
張貼留言