2015年4月21日 星期二

2015-04-22 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
రైలు టికెట్లు ఇక సెల్‌ఫోన్లో కొనొచ్చు   
సాక్షి
న్యూఢిల్లీ: రైలు టికెట్ కోసం ఇక గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదు. సెల్‌ఫోన్లో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ టికెట్ కొనుక్కుని రైల్లో ప్రయాణించవచ్చు. ఇందుకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్‌ను భారతీయ రైల్వే బుధవారం ప్రారంభించనుంది. రైల్వే శాఖ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాలు తెలిపారు. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారు గూగుల్ యాప్ ...

మొబైల్‌తో టికెట్ బుకింగ్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పట్నాయక్ మృతితో విద్యాపీఠంలో విషాదఛాయలు   
Andhrabhoomi
తిరుపతి, ఏప్రిల్ 21: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జానకి వల్లభ్ పట్నాయక్ (89)కు దైవభక్తి మెండు. తిరుపతికి ఆయన ఎప్పుడు వచ్చినా సతీసమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో కాసేపు గడిపి వెళ్లేవారు. అయితే మంగళవారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 18వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఒక్కరే వచ్చారు. సోమవారం ...

ఒడడిశా మాజీ సిఎం జెబి పట్నాయక్ మృతి   వెబ్ దునియా
జేబీ పట్నాయక్ కన్నుమూత   సాక్షి
పట్నాయక్‌ మృతికి కెసిఆర్‌ సంతాపం   Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
TV5   
10tv   
అన్ని 32 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ప్రధాని మోదీని కలిసిన మోహన్‌బాబు కుటుంబం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 : ప్రధాని నరేంద్రమోదీని మంగళవారం సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ సమేతంగా కలిశారు. తన కుమారుడు మనోజ్‌ వివాహానికి మోదీని ఆహ్వానించారు. ప్రధానిని కలిసినప్పుడు రాజకీయాలు చర్చకు రాలేదని మోహన్‌బాబు అన్నారు. దేశ భవిష్యత్‌కు సంబంధించిన అంశాలపై మోదీతో చర్చించారని ఆయన తెలిపారు. మోదీని కలవడం సంతోషంగా ఉందని ...

మోదీకి మంచువారి పెళ్లిపిలుపు   Andhrabhoomi
నరేంద్ర మోడీని కలిసిన మంచు ఫ్యామిలీ.. రాజకీయాలపై మనోజ్ కామెంట్స్!   వెబ్ దునియా
మోదీని కలిసిన మోహన్‌బాబు ఫ్యామిలీ   Vaartha
FIlmiBeat Telugu   
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బస్సులో మంటలు.. 9 మంది మృతి   
వెబ్ దునియా
ఎవరి పనిలో వారున్నారు. ప్రయాణీకులంతా గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆతృతలో ఉన్నారు. కొంత దూరం ప్రయాణం కూడా జరిగింది. కానీ బస్సులోంచి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఉన్నపళంగా వ్యాప్తి చెందాయి. ప్రయాణీకులు తేరుకుని తప్పించుకునే లోపే మంటలు బస్సంతా చేరిపోయాయి. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటనలో 9 మంది మరణించారు. దాదాపుగా 16 మంది ...

బస్సులో మంటలు చెలరేగి తొమ్మిది మంది దుర్మరణం   Vaartha
బస్సులో మంటలు: 9 మంది సజీవ దహనం   TV5
ఆగి ఉన్న రైలులో మంటలు-భోగీ లు దగ్దం   News Articles by KSR
Oneindia Telugu   
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   


Vaartha
   
భువనేశ్వర్‌-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న భువనేశ్వర్‌-రాజధాని ఎక్‌ప్రెస్‌లో ఎసి కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దాంతో రైల్వే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపకశాఖకి సమాచారం అందించారు. ఫైరింజన్లు వెంటనే వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. దీంతో స్టేషనంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ఎసి కోచ్‌లో ...

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తగలబడిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలు!   వెబ్ దునియా
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు   Oneindia Telugu
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫకీరుగానే ఉంటా.. పదవులొద్దు : రాందేవ్ బాబా!   
వెబ్ దునియా
కేబినెట్ మంత్రి హోదా ఇస్తామన్న హర్యానా సర్కారు ఆఫర్ ను యోగా గురువు రాందేవ్ బాబా తిరస్కరించారు. తాను సన్యాసిగానే ఉంటాను తప్ప.. పదవు(కేబినెట్ హోదా)లేవీ వద్దని తేల్చి చెప్పారు. తన గౌరవార్థం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సోనేపట్ లో ఏర్పాటుచేసిన ఓ పెద్ద కార్యక్రమంలో ఆయనీ విషయం చెప్పారు. 'నేను సన్యాసిని. మానవాళికి సేవచేయడం ఒక్కటే నా ...

సన్యాసం చాలు.. పదవులొద్దు!!   సాక్షి
కేబినెట్‌ హోదాను తిరస్కరించిన రాందేవ్‌ బాబా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్యాబినెట్ ర్యాంకు వద్దు... రాందేవ్ బాబా   తెలుగువన్
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
హిందీ అవార్డులకు ఇందిర, రాజీవ్ పేర్లు తొలగింపు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: హిందీ భాషా ప్రచారం కోసం ప్రతి ఏటా ఇచ్చే రెండు జాతీయ అవార్డులనుంచి మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ పేర్లను ఎన్డీఏ ప్రభుత్వం తొలగించింది. హోం మంత్రిత్వ శాఖ ఈ రెండు అవార్డులను నిలిపివేసి కొత్తగా అధికార భాష ప్రచారం కోసం విశేష కృషి చేసే వారికోసం కొత్తగా రెండు పథకాలను ప్రవేశపెడుతోంది. హిందీ భాషాభివృద్ధి ...

మాజీ ప్రధానుల పేర్లు తొలగించిన ఎన్డీఏ   సాక్షి
ఎన్.డి.ఎ కి కూడా పేర్ల మార్పిడి గోల   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పోర్‌బందర్‌ తీరంలో పాక్‌ పడవ కలకలం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుజరాత్‌, ఏప్రిల్‌ 21 : గుజరాత్‌లోని పోర్‌బందర్‌ తీరంలో పాకిస్తాన్‌ నుంచి మాదక ద్రవ్యాలతో వచ్చిన ఒక పడవ కలకలం సృష్టించింది. పాకిస్తాన్‌ వైపు నుంచి భారత్‌ జలాల్లోకి ప్రవేశించిన పడవగా గుర్తించిన కోస్టుగార్డు, నౌకాదళాలు అడ్డుకున్నాయి. మూడు నౌకలు, ఒక హెలీకాఫ్టర్‌తో పడవను చుట్టుముట్టాయి. పడవలో 252 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. శాటిలైట్‌ ఫోన్‌లు ...

అక్రమ నావ- 600 కోట్ల సరుకు పట్టివేత   News Articles by KSR
గుజరాత్ తీరంలో పాక్ నౌక... 600 కోట్ల హెరాయిన్ పట్టివేత..!   వెబ్ దునియా
600 కోట్ల హెరాయిన్ పట్టివేత   సాక్షి
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
6న తేలనున్న సల్మాన్ భవితవ్యం   
Andhrabhoomi
ముంబయి, ఏప్రిల్ 21: పదమూడేళ్లనాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ భవితవ్యం మే 6న తేలిపోనుంది. విచారణ సందర్భంగా అనేక మలుపులు తిరిగిన ఈ కేసును కోర్టు తీర్పు 6న వెలువడనుంది. న్యాయమూర్తి డిడబ్ల్యూ దేశ్‌పాండే తీర్పును వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ప్రాసిక్యూషన్, డెఫెన్స్ వాదనలు పూర్తయ్యాయి.
సల్మాన్ 'హిట్ అండ్ రన్' కేసులో 6న తీర్పు   సాక్షి
మే 8న తుది తీర్పు, నేరం రుజువైతే..పదేళ్లు జైలు   TV5
సల్మాన్ హిట్ అండ్ రన్‌ కేసు.. మే 6న తుది తీర్పు..!   వెబ్ దునియా
Namasthe Telangana   
FIlmiBeat Telugu   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విరాట్ కోహ్లీ మార్కు ఫిట్ నెస్   
వెబ్ దునియా
ఫిట్ నెస్ ఎలా ఉండాలో భారతీయ యువతకు నేర్పేందుకు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెప్పనున్నారు. తనకంటూ ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా దేశ వ్యాప్తంగా జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసి వ్యాయమశాలలను నెలకొల్పనున్నారు. అందుకు చిసెల అనే నామకరణం కూడా జరిగిపోయింది. వివరాలిలా ఉన్నాయి. కోహ్లితో పాటు అతడి మార్కెటింగ్ ...

ఇక నుంచి కోహ్లి జిమ్‌లు!   సాక్షి
జిమ్ లను ఏర్పాటు చేస్తున్న విరాట్ కోహ్లి   News Articles by KSR
జిమ్‌ వ్యాపారంలోకి విరాట్ కోహ్లీ: 90 కోట్ల పెట్టుబడి   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言