సాక్షి
బీహార్ ను కుదిపేసిన వరదలు.. 42 మంది మృతి, 80 మందికి గాయాలు
వెబ్ దునియా
అకాల వర్షాలు.. వరదలు దేశంలో పలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి దాకా రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో అకాల వర్షాలు తీవ్రమైన పంట నష్టాన్ని కలిగించాయి. తాజాగా మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారు జామున సంభవించిన తుపాను ధాటికి బీహార్ అతలాకుతలం అయ్యింది. ఈ సంఘటనలో 42 మంది మరణించగా, 80 మంది గాయాల పాలయ్యారు.
బిహార్లో తుపాను బీభత్సంసాక్షి
బీహార్లో తుపాను బీభత్సం : 32 మంది మృతిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అకాల వర్షాలు.. వరదలు దేశంలో పలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి దాకా రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో అకాల వర్షాలు తీవ్రమైన పంట నష్టాన్ని కలిగించాయి. తాజాగా మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారు జామున సంభవించిన తుపాను ధాటికి బీహార్ అతలాకుతలం అయ్యింది. ఈ సంఘటనలో 42 మంది మరణించగా, 80 మంది గాయాల పాలయ్యారు.
బిహార్లో తుపాను బీభత్సం
బీహార్లో తుపాను బీభత్సం : 32 మంది మృతి
Oneindia Telugu
కేజ్రీ సాక్షిగా రైతు ఆత్మహత్య: ప్రధాని విచారం, మృతిపై ఫ్యామిలీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో రైతు ఆత్మహత్య చేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. రైతు బలవన్మరణం విచారకరమని, ఇది తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఏకాకులమైనట్లుగా ఏ దశలోను రైతులు భావించవద్దని విజ్ఞప్తి చేశారు. దేశ రైతులకు మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఉందని చెప్పారు.
మీదే బాధ్యత.. కాదు మీదే!సాక్షి
'ఆమ్ ఆద్మీ' సాక్షిగా రైతు ఆత్మహత్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆప్ ర్యాలీలో ఓ రైతు ఆత్మహత్యాయత్నంTV5
వెబ్ దునియా
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 21 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో రైతు ఆత్మహత్య చేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. రైతు బలవన్మరణం విచారకరమని, ఇది తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఏకాకులమైనట్లుగా ఏ దశలోను రైతులు భావించవద్దని విజ్ఞప్తి చేశారు. దేశ రైతులకు మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఉందని చెప్పారు.
మీదే బాధ్యత.. కాదు మీదే!
'ఆమ్ ఆద్మీ' సాక్షిగా రైతు ఆత్మహత్య
ఆప్ ర్యాలీలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి
కాల్ డ్రాప్ సమస్యపై త్వరలో టెలికాం సంస్థలతో సమావేశం: రవిశంకర్ ప్రసాద్
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందేలా చూస్తామని, ముఖ్యంగా ఇటీవలికాలంలో తరచూ వినియోగదారులను వేధిస్తున్న కాల్ డ్రాప్ సమస్యపై త్వరలోనే టెలికాం శాఖ అన్ని టెలికాం కంపెనీలతో సమావేశం జరపనుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిటిఐకి తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ కొందరు ...
నెట్ న్యూట్రాలిటీ చట్టం తీసుకురావాలి.. తలొగ్గవద్దని రాహుల్ గాంధీ సూచన!వెబ్ దునియా
లోక్ సభలో ఇంటర్ నెట్ దుమారంసాక్షి
నెట్ న్యూట్రాలిటీపై దద్దరిల్లిన లోక్ సభTV5
Teluguwishesh
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందేలా చూస్తామని, ముఖ్యంగా ఇటీవలికాలంలో తరచూ వినియోగదారులను వేధిస్తున్న కాల్ డ్రాప్ సమస్యపై త్వరలోనే టెలికాం శాఖ అన్ని టెలికాం కంపెనీలతో సమావేశం జరపనుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిటిఐకి తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ కొందరు ...
నెట్ న్యూట్రాలిటీ చట్టం తీసుకురావాలి.. తలొగ్గవద్దని రాహుల్ గాంధీ సూచన!
లోక్ సభలో ఇంటర్ నెట్ దుమారం
నెట్ న్యూట్రాలిటీపై దద్దరిల్లిన లోక్ సభ
వెబ్ దునియా
మోతీనగర్లో భవనం కూలి ఒకరు మృతి 11 మందికి గాయాలు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: మూడంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్లో ఉన్న సదర్శన్పార్క్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. గాయపడినవారిని భవనం శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూడటం కోసం అనేక గంటల పాటు ...
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన మూడంతస్థుల భవనం! యువకుడు దుర్మరణం..!వెబ్ దునియా
ఢిల్లీలో మూడంతస్తుల భవనం కూలి ఒకరు మృతిVaartha
ఢిల్లీ మోతీనగర్లో కుప్పకూలిన భవనంTV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: మూడంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్లో ఉన్న సదర్శన్పార్క్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. గాయపడినవారిని భవనం శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూడటం కోసం అనేక గంటల పాటు ...
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన మూడంతస్థుల భవనం! యువకుడు దుర్మరణం..!
ఢిల్లీలో మూడంతస్తుల భవనం కూలి ఒకరు మృతి
ఢిల్లీ మోతీనగర్లో కుప్పకూలిన భవనం
సాక్షి
పులిట్జర్ విజేతల్లో భారతీయ ఇంజనీర్
Andhrabhoomi
న్యూయార్క్, ఏప్రిల్ 22: ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతిని భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పళని కుమనన్ పొందారు. పరిశోధాత్మక జర్నలిజంలో గ్రాఫిక్స్ను వినియోగించే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి పళని కుమనన్ ఈ అవార్డును పంచుకున్నారు. డౌజోన్స్ ప్రచురిస్తున్న వాల్స్ట్రీట్ జర్నల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన పనిచేస్తున్నారు.
ఎన్నారైని వరించిన పులిట్జర్ పురస్కారంNamasthe Telangana
పులిట్జర్ బహుమతికి పలని కుమనన్ ఎంపికTV5
భారతీయుడికి పులిట్జర్ బహుమతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూయార్క్, ఏప్రిల్ 22: ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతిని భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పళని కుమనన్ పొందారు. పరిశోధాత్మక జర్నలిజంలో గ్రాఫిక్స్ను వినియోగించే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి పళని కుమనన్ ఈ అవార్డును పంచుకున్నారు. డౌజోన్స్ ప్రచురిస్తున్న వాల్స్ట్రీట్ జర్నల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన పనిచేస్తున్నారు.
ఎన్నారైని వరించిన పులిట్జర్ పురస్కారం
పులిట్జర్ బహుమతికి పలని కుమనన్ ఎంపిక
భారతీయుడికి పులిట్జర్ బహుమతి
ఎంపిలాడ్స్ నిధి 25 కోట్లకు పెంపు?
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: పార్లమెంటు సభ్యులకు నియోజకవర్గం అభివృద్ధి నిధి (ఎంపిలాడ్స్) కింద ప్రతి ఏటా ఇస్తున్న 5 కోట్లను 25 కోట్ల రూపాయలకు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎంపిలాడ్స్ నిధులను పెంచాలనే ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని కేంద్ర గణాంకాల శాఖ మంత్రి వికె సింగ్ బుధవారం లోక్సభలో ఒక లిఖితపూర్వక ...
ఎంపీల్యాడ్స్ నిధులు రూ. 25 కోట్లకు పెంపుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: పార్లమెంటు సభ్యులకు నియోజకవర్గం అభివృద్ధి నిధి (ఎంపిలాడ్స్) కింద ప్రతి ఏటా ఇస్తున్న 5 కోట్లను 25 కోట్ల రూపాయలకు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎంపిలాడ్స్ నిధులను పెంచాలనే ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని కేంద్ర గణాంకాల శాఖ మంత్రి వికె సింగ్ బుధవారం లోక్సభలో ఒక లిఖితపూర్వక ...
ఎంపీల్యాడ్స్ నిధులు రూ. 25 కోట్లకు పెంపు
'అల్ జజీరా'పై 5 రోజుల నిషేధం
సాక్షి
న్యూఢిల్లీ: భారతదేశ పటాన్ని తప్పుగా చూపిన అంతర్జాతీయ న్యూస్ చానల్ అల్ జజీరాపై కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఐదు రోజుల పాటు నిషేధం విధించింది. ఈ నెల 22 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి ఈ నెల 27 అర్ధరాత్రి 12.01 గంటల వరకు ఈ చానల్ స్థానంలో బ్లాంక్ స్క్రీన్ దర్శనమిస్తుంది. 2013, 2014 నాటి అల్ జజీరా కార్యక్రమాల్లో భారత్ మ్యాప్ను తప్పుగా ...
ఐదురోజులు అల్ జజీరా ప్రసారాలు బంద్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారతదేశ పటాన్ని తప్పుగా చూపిన అంతర్జాతీయ న్యూస్ చానల్ అల్ జజీరాపై కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఐదు రోజుల పాటు నిషేధం విధించింది. ఈ నెల 22 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి ఈ నెల 27 అర్ధరాత్రి 12.01 గంటల వరకు ఈ చానల్ స్థానంలో బ్లాంక్ స్క్రీన్ దర్శనమిస్తుంది. 2013, 2014 నాటి అల్ జజీరా కార్యక్రమాల్లో భారత్ మ్యాప్ను తప్పుగా ...
ఐదురోజులు అల్ జజీరా ప్రసారాలు బంద్
Vaartha
ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్ర ప్రారంభం
సాక్షి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని యమునోత్రి, గంగోత్రి ఆలయాల గేట్లు తెరుచుకోవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ రోజునే ఈ యాత్రను ప్రారంభించాలని ముందుగా ముహూర్తం పెట్టారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఖర్సాలి ప్రాంతంలో పవిత్ర ఢోలీని స్వయంగా ఎత్తుకుని యమునోత్రికి వెళ్లి.. ఈ యాత్రను ప్రారంభించారు.
ఆర్నెల్ల తర్వాత ఛార్ధామ్ యాత్రVaartha
ఆరు నెలల విరామం తర్వాత చార్ధామ్ యాత్రNamasthe Telangana
తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు (21-Apr-2015)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని యమునోత్రి, గంగోత్రి ఆలయాల గేట్లు తెరుచుకోవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ రోజునే ఈ యాత్రను ప్రారంభించాలని ముందుగా ముహూర్తం పెట్టారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఖర్సాలి ప్రాంతంలో పవిత్ర ఢోలీని స్వయంగా ఎత్తుకుని యమునోత్రికి వెళ్లి.. ఈ యాత్రను ప్రారంభించారు.
ఆర్నెల్ల తర్వాత ఛార్ధామ్ యాత్ర
ఆరు నెలల విరామం తర్వాత చార్ధామ్ యాత్ర
తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు (21-Apr-2015)
వెబ్ దునియా
ఇక సెల్ఫోనే రైలు టికెట్
సాక్షి
సాక్షి, చెన్నై: సబర్బన్ రైళ్ల టికెట్ల కోసం ఇక క్యూలో నిల్చోవాల్సిన అసవ రం లేదు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు టికెట్టు ఉన్నట్టే. ఇందుకు తగ్గ సరి కొత్త విధానానికి దక్షిణ రైల్వే శ్రీకారం చుట్టింది. దీనిని ఎగ్మూర్ స్టేషన్లో ఎంపీ రంగరాజన్ బుధవారం ప్రారంభించారు. చెన్నై నగరంలో బీచ్ నుంచి తాంబరం - చెంగల్పట్టు వైపుగా, సెంట్రల్ నుంచి ఆవడి ...
అన్రిజర్వుడ్ రైల్వే టికెట్ల జారీ కోసం యాప్Namasthe Telangana
సెల్ఫోన్ నుంచే రైల్వే టికెట్లు.. సరికొత్త యాప్.. సురేష్ ప్రభు ప్రారంభం..!వెబ్ దునియా
అన్రిజర్వ్డ్ టికెట్ల కోసం కొత్త మొబైల్ యాప్ను ప్రారంభించిన రైల్వే శాఖOneindia Telugu
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, చెన్నై: సబర్బన్ రైళ్ల టికెట్ల కోసం ఇక క్యూలో నిల్చోవాల్సిన అసవ రం లేదు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు టికెట్టు ఉన్నట్టే. ఇందుకు తగ్గ సరి కొత్త విధానానికి దక్షిణ రైల్వే శ్రీకారం చుట్టింది. దీనిని ఎగ్మూర్ స్టేషన్లో ఎంపీ రంగరాజన్ బుధవారం ప్రారంభించారు. చెన్నై నగరంలో బీచ్ నుంచి తాంబరం - చెంగల్పట్టు వైపుగా, సెంట్రల్ నుంచి ఆవడి ...
అన్రిజర్వుడ్ రైల్వే టికెట్ల జారీ కోసం యాప్
సెల్ఫోన్ నుంచే రైల్వే టికెట్లు.. సరికొత్త యాప్.. సురేష్ ప్రభు ప్రారంభం..!
అన్రిజర్వ్డ్ టికెట్ల కోసం కొత్త మొబైల్ యాప్ను ప్రారంభించిన రైల్వే శాఖ
News Articles by KSR
రాహుల్ సాహసయాత్ర
News Articles by KSR
ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాందీ నిజంగానే సాహసోపతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత రెండు రోజులుగా పార్లమెంటులో చురుకుగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాహుల్ గాందీ తాజాగా కేదార్ నాద్ ఆలయానికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం నాడు కేదార్ నాథ్ ఆలయానికి నడిచి వెళతారని, గురువారం డెహ్రాడూన్ వెళ్లి, ...
కేదార్ నాథ్ నడిచి వెళ్లనున్న రాహుల్!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాందీ నిజంగానే సాహసోపతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత రెండు రోజులుగా పార్లమెంటులో చురుకుగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాహుల్ గాందీ తాజాగా కేదార్ నాద్ ఆలయానికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం నాడు కేదార్ నాథ్ ఆలయానికి నడిచి వెళతారని, గురువారం డెహ్రాడూన్ వెళ్లి, ...
కేదార్ నాథ్ నడిచి వెళ్లనున్న రాహుల్!
沒有留言:
張貼留言