2015年4月18日 星期六

2015-04-19 తెలుగు (India) ప్రపంచం


TV5
   
ఆఫ్ఘనిస్థాన్‌లోని బాంబు పేలుళ్లు..37 మంది మృతి   
TV5
ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో జంట బాంబు పేలుళ్లు. ఈ సం ఘటనలో 37 మంది మృతిచెందారు. జలాలాబాద్‌లోని ప్రైవేటు కాబూల్ బ్యాంకు సమీపంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకోగా, సమీపంలోని మున్సిపల్ భవనాల వద్ద మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనల్లో 40మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణం ఆఫ్ఘనిస్థాన్ తాలిబనలై ఉండొచ్చని పోలీసులు ...

37కు చేరిన అఫ్ఘానిస్థాన్ పేలుళ్ల మృతుల సంఖ్య   Namasthe Telangana
ఆఫ్ఘనిస్థాన్‌లో జంట పేలుళ్లు : 37మంది మృతి   Andhrabhoomi
ఆప్ఘన్‌లో జంట బాంబు పేలుళ్లు: 37 మంది మృత్యువాత!   వెబ్ దునియా
సాక్షి   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
చైనా అభివృద్ధిని అమరావతిలో సాధిస్తాం   
Namasthe Telangana
-సుమారు 60 కంపెనీలతో ఒప్పందాలు.. చైనా పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు నమస్తే తెలంగాణ, హైదరాబాద్ : జనాభాలో అతిపెద్ద దేశమైన చైనా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. చైనాకు చెందిన వివిధ కంపెనీలతో ఒప్పందాలు (ఎంఓయూ) ...

షాంఘై తరహాలో నూతన రాజధాని.. అన్ని వనరులు ఆంధ్రాలో ఉన్నాయి.. చంద్రబాబు   వెబ్ దునియా
ఇప్పుడు చంద్రబాబు దృష్టి షాంఘై మీద   News Articles by KSR
షాంఘై తరహాలో అమరావతి, 29 ఎంఒయులు: చైనా పర్యటనపై ఖుషీ   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
TV5   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జలోత్సవంలో దారుణం.. మయన్మార్ లో 11 మంది మృతి   
వెబ్ దునియా
ఏడాకోమారు వచ్చే సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉత్సాహంగా ఆనందంగా ఆడే ఆటకు జనప్రవాహం కదలి వచ్చింది. మయన్మార్ లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మరో 134 మంది గాయపడ్డారు. విషాదకరమైన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మయన్మార్ లో ప్రతియేటా నాలుగు రోజుల పాటు జరిగే నీటి ఉత్సవంలో 11 మంది మరణించగా, 134 మంది గాయపడ్డారు.
మయన్మార్‌లో నీళ్ల ఉత్సవంలో తొక్కిసలాట : 11మంది మృతి   Andhrabhoomi
జలోత్సవాలకు వెళ్లి 11 మంది దుర్మరణం   Oneindia Telugu
నీళ్ల ఉత్సవంలో 11 మంది మృతి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్రాఫిక్ పోలీసులపై నైజీరియన్ల దాడి   
సాక్షి
లంగర్‌హౌస్ : నగరంలో నైజీరియన్లు మరోసారి టై పుట్టించారు. డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై మద్యం మత్తులో ఉన్న నైజీరియన్లు దాడికి దిగారు. దీంతో వారు స్థానికుల సహాయంతో ఒక నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్దరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు ...

పెచ్చరిల్లిపోతున్న నైజీరియన్ల ఆగడాలు.. ఎస్‌ఐపై దాడి!   వెబ్ దునియా
వ్యక్తిపైకి దూసుకెళ్లిన బస్సు: మృతి, ఉద్రిక్తత   Oneindia Telugu
ఎస్ఐ పై నైజీరియన్ల దాడి   తెలుగువన్

అన్ని 7 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
రేపటి నుంచి అజ్మీర్ దర్గా ఉర్పు ఉత్సవాలు.. ఒబామా కానుక   
Teluguwishesh
రేపటి నుంచి (ఏప్రిల్ 19 నుంచి) పవిత్రమైన అజ్మీర్ దర్గా 803వ ఉర్సు ఉత్సవాలు మొదలు కానున్నాచి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని అజ్మీర్ లోని ప్రఖ్యాత హజ్రత్ ఖ్వాజా మోయినుద్దీన్ చిస్తీకి ఓ అరుదైన భక్తిపూర్వక కానుక అందింది. ఆ బహుమానాన్ని పంపింది మరెవరోకాదు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా! ఆయన ఆదేశాలతో ప్రత్యేకంగా రూపొందించిన ...

అజ్మీర్ దర్గాకు ఒబామా కానుక   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాశ్మీర్ కోసం పవిత్ర యుద్ధం చేస్తున్నాం : హఫీజ్ సయీద్   
వెబ్ దునియా
కాశ్మీర్ కోసం పవిత్ర యుద్ధం చేస్తున్నట్టు జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ అంటున్నారు. ముఖ్యంగా.. కాశ్మీర్ వేర్పాటువాద నేత మసారత్ ఆలం అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. కాశ్మీరీల కోసం ఆలం ఎంతో చేస్తున్నాడంటూ కితాబిచ్చాడు. ముంబై దాడుల కేసుల్లో పాకిస్థాన్ సరైన సాక్ష్యాధారాలను సమర్పించక పోవడంతో ఆయనను విడుదల ...

పాక్ సైన్యంతో కలిసి కాశ్మీర్ జిహాద్: హఫీజ్ సయీద్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
ఇండోనేషియా విమానానికి బాంబ్ కాల్   
TV5
ఇండోనేషియాలో ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాన్ని సౌత్ సులవేసి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు స్వ్కాడ్ బృందం విసృతంగా తనిఖీలు చేసింది. చివరికి అటువంటిది ఏదీ లేదని తేలడంతో అధికారులు బెదిరింపు కాల్‌పై దృష్టిసారించారు.
ఇండోనేషియా విమానానికి బాంబు బెదిరింపు   Vaartha
ఇండోనేషియా ఫ్లైట్‌కు బాంబు బూచి.. అత్యవసర ల్యాండింగ్..!   వెబ్ దునియా
బాంబు బెదిరింపు: విమానం అత్యవసర ల్యాండింగ్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి శైలేంద్రహర్ష దుర్మరణం..!   
వెబ్ దునియా
అమెరికాలో చదువుకుంటున్న ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శైలేంద్రహర్ష అమెరికాలోని లామార్‌ యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. శైలేంద్ర తండ్రి పంచాయతీరాజ్‌ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. శైలేంద్ర నడుపుతున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని ...

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం   తెలుగువన్
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి మృతి   TV5
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
న్యూయార్క్ సిటీ క్రిమినల్ కోర్టు జడ్జీగా ప్రవాస భారతీయ మహిళ   
వెబ్ దునియా
ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు పదహారేళ్ల పాటు తన సేవలను అమెరికాకు అందించారు. అందుకు గుర్తింపు లభించింది. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి ప్రవాస భారతీయ మహిళాగా ముద్ర వేసుకున్నారు. చెన్నయ్ కు చెందిన రాజరాజేశ్వరి న్యూయార్కు సిటీ క్రైం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
'న్యూయార్క్' జడ్జిగా భారత సంతతి మహిళ   సాక్షి
న్యూయార్క్ న్యాయమూర్తిగా మన రాజరాజేశ్వరి!   Andhrabhoomi
అమెరికాలోమన జడ్జి...   Namasthe Telangana
TV5   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోస్ట్ వాంటెండ్ హఫీజ్ నిజంగానే బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయాడా?   
వెబ్ దునియా
మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్ట్, పాకిస్థాన్‌లో ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టుల చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ గురువారం పాక్‌లోని ఖైబర్ ట్రైబల్ ప్రాంతంలో రోడ్డుపక్కన బాంబును అమర్చబోతూ అనుకోకుండా అది పేలిపోవడంతో ముక్కచెక్కలై మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాద గ్రూపులకు నాయకత్వం వహించినా ...

బాంబు పెడుతూ పేలిపోయాడు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言