2015年4月25日 星期六

2015-04-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ప్రేమజంట ఆత్మహత్య   
సాక్షి
మాచర్ల (గుంటూరు) : వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొన్న సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. మాచర్లకు చెందిన మక్కెన శ్రీనివాసరావు(30) అనే వ్యక్తి బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈయన వినుకొండలోని కొండ్రముట్ల గ్రామానికి చెందిన ...

ప్రేమజంట ఆత్మహత్య... కారణం అదే...   వెబ్ దునియా
ఇద్దరు ప్రేమికులు బలవన్మరణం   TV5
పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య   Vaartha

అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోడీ పయనం.... భేష్ అంటూ కితాబు   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో రైల్లో శనివారం నాడు దౌలాకువా స్టేషన్ నుంచి ద్వారకా వరకు ప్రయాణించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ప్రారంభించడం కోసం వెళ్తూ ఆయన మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణించడం ఇదే మొదటిసారి. శనివారం ఉదయం ఆయన తన ...

డిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం   సాక్షి

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఒక్క గరికపాడు చెక్‌పోస్టు నుంచే రూ.1.30 కోట్లు !   
సాక్షి
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ వాహనాలకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రవేశ పన్ను విధించడంతో తొలి రోజు ఆదాయం రూ.1.50 కోట్లకు చేరింది. ఇందులో కృష్ణా జిల్లా సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు ఆదాయం రూ.1.30 కోట్ల వరకు ఉంది. త్రైమాసిక పన్ను కింద వంద ప్రైవేటు బస్సులు ట్యాక్స్ చెల్లించడంతో ఈ ఆదాయం రూ.1.20 కోట్ల వరకు ఉందని ...

ఏపీలో తెలంగాణ వాహనాలకు ట్యాక్స్‌ వసూలు పన్ను వసూలుపై లారీ యజమానుల ఆందోళన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అన్నివిధాలా ఆదుకుంటాం: నేపాల్‌కు ప్రధాని మోదీ భరోసా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25: భారీ భూకంపంతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్‌ అండగా నిలిచింది. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ... నేపాల్‌ ప్రధాని సుశీల్‌ కొయిరాలా, అధ్యక్షుడు రామ్‌ బరణ్‌ యాదవ్‌లకు హామీ ఇచ్చారు. శనివారం ఆయన వారిద్దరితో మాట్లాడారు. 'మీ బాధను మా బాధగా భావిస్తాం' అని తెలిపారు ...

నేపాల్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం : ప్రణబ్ ముఖర్జీ   వెబ్ దునియా
నేపాల్ లో మళ్లీ భూప్రకంపనలు   సాక్షి

అన్ని 177 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణాలో మరో నిజాం నవాబు కేసీఆర్ : మోత్కుపల్లి   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోమారు విరుచుకపడ్డారు. నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు ఇపుడు కేసీఆర్ రూపంలో తెలంగాణా రాష్ట్రంలో బతికొచ్చినట్టున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన ఘనత ఒక్క కేసీఆర్‌దేనని, ఇపుడు కేసీఆర్ కూడా ...

నిజాం నవాబు మళ్లీ పుట్టాడు   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
సాహసశిఖరమా.. వీడ్కోలు   
సాక్షి
సంగం : అశ్రునయనాల మధ్య, ప్రభుత్వ లాంచనాలతో పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు శనివారం మండలంలోని గాంధీజనసంఘంలో ఘనంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన అభిమానులు, స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు ఆయనకు తుదివీడ్కోలు పలికారు. ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాలెక్కి గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన మల్లి మస్తాన్‌బాబు ...

మస్తాన్‌బాబుకు కన్నీటి వీడ్కోలు   Andhrabhoomi

అన్ని 53 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రిస్ట్ వాచ్‌తో హైటెక్ కాపీయింగ్: విద్యార్థి డీబార్!   
వెబ్ దునియా
రిస్ట్ వాచ్ లాంటి సెల్ ఫోన్‌తో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థి డీబార్ అయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఇలియాజ్ అనే విద్యార్థి రెండో సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నాడు. చేతికి ఉన్న గడియారం పదేపదే చూస్తూ పరీక్ష రాయడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ శ్రవణ్ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
'ప్రత్యేక' పోరాటం   
సాక్షి
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినదించాయి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరువిప్పాలని డిమాండ్ చేశాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ సారధ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఎల్లమ్మతోట పార్టీ ...

ప్రత్యేక హోదా హుళక్కేనా!   Andhrabhoomi

అన్ని 33 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శంషాబాద్‌లో పట్టుబడిన ఏడు కిలోల బంగారం   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 23: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం దుబాయి నుంచి హైదరాబాద్ చేరిన ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఇద్దరు మహిళల వద్ద ఏడు కిలోల బంగారం బయటపడింది. విమానాశ్రయ కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. ముంబయికి చెందిన సింధియా, సమీరాలు గురువారం తెల్లవారుజామున ఐదు ...

పట్టుబడ్డ బంగారం ఎక్కడ నుంచి వస్తోంది...?   వెబ్ దునియా
ఏడు కిలోల బంగారం పట్టివేత   సాక్షి
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 7.10కిలోల బంగారం పట్టివేత   Namasthe Telangana

అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సినీ నటికి జీవిత ఖైదు   
News Articles by KSR
తమిళ నటి సరిత అలియాస్ సంగీత కు జీవిత ఖైదు పడింది.ఒక సినీ దర్శకుడిని హత్య చేసినట్లు అబియోగం వచ్చింది. చిత్ర దర్శకుడు సెల్వ తీసిన సినిమాలో తనకు ప్రాదాన్యత కలిగిన పాత్ర ఇవ్వలేదన్న కోపంతో అతని గొంతు నులిమి హత్య చేసిందని ఫిర్యాదు వచ్చింది.ఆమెను పోలీసులు అరెస్టు చేసినా బెయిల్ పై విడుదల అయి ఎవరికి కనిపించకుండా పోయింది.ఎట్టకేలకు గత ...

హత్య కేసులో సినీనటికి జీవిత ఖైదు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言