2015年4月24日 星期五

2015-04-25 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గానికి కళ్లు తిరిగే ధర.. వామ్మో!   
వెబ్ దునియా
మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గాన్ని భారీ ధరకు విక్రయించారు. పులి తల బొమ్మతో కూడిన పిడి, వజ్రాలు, రత్నాలు పొదిగిన ఈ ఖడ్గాన్ని దక్కించుకునేందుకు ఓ ఔత్సాహికుడు ఏకంగా రూ.20 కోట్లను వెచ్చించాడు. గురువారం లండన్‌లో జరిగిన వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గంతో పాటు ఆయన వాడిన 30 రకాల ఆయుధాలను 'బోన్ హామ్స్' విక్రయించేసింది. టిప్పు ...

20 కోట్లు పలికిన 'టిప్పు' ఖడ్గం   తెలుగువన్
టిప్పు సుల్తాన్ ఆయుధాలకు రూ.70 కోట్లు, ఖడ్గానికే రూ.20 కోట్లు   Oneindia Telugu
టిప్పు సుల్తాన్ ఖడ్గం రూ. 20 కోట్లు   సాక్షి
News Articles by KSR   
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
18వ శతాబ్ధపు బుక్ రోమ్‌లో చోరీకి గురైంది.. అమెరికాలో దొరికింది!   
వెబ్ దునియా
18వ శతాబ్ధానికి చెందిన ప్రఖ్యాత పుస్తకం రోమ్‌లో చోరీకి గురైంది. ఏడాది తర్వాత అమెరికా ఖండంలో అర్జెంటీనాలో బయటపడింది. సెయింట్ పీటర్ బాసిలికాకు చెందిన ఈ పుస్తకం 1748 నాటిది. రోమ్ లోని ఓ ప్రైవేటు లైబ్రరీ నుంచి ఇది దొంగిలించబడింది. సదరు లైబ్రరీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా, అర్జెంటీనాలోని ఓ బుక్ ...

యూరప్ లో మాయమై అర్జెంటీనాలో తేలింది   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రధాని ఇంటిపై పడిన కెమెరా డ్రోన్.. అయినా ప్రమాదం కాదు..!   
వెబ్ దునియా
జపాన్ ప్రధాని షింజో అబె అధికారిక నివాసంపై కెమెరాతో కూడిన ఒక డ్రోన్ పడింది. అయితే ఎటువంటి పేలుడు ప్రమాదం సంభవించలేదు. అయినా ప్రధాని భద్రత గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చిందన్న విషయం తెలియరాలేదు. సుమారు 50 సెంటీమీటర్ల వింగ్ స్పాన్ ఉన్న ఈ డ్రోన్ ప్రధాని ఇంటిపై పడిపోవడాన్ని ...

ప్రధాని ఇంటిపై కెమెరా డ్రోన్!!   సాక్షి
జపాన్ ప్రధాని ఆఫీస్ పై డ్రోన్ కలకలం   TV5
జపాన్ ప్రధానికే భద్రత కరువు: ఇంటి మీద డ్రోన్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
17 మంది భారతీయుల మృతి   
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది భారత యాత్రికులు మృతిచెందగా, మరో 28 మంది గాయపడ్డారు. బుధవారం 45 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు దాండింగ్ జిల్లాలోని జాతీయ రహదారిపై నౌబిసే గ్రామం వద్ద 100 మీటర్లలోతు లోయలో పడిపోయింది. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. గుజరాత్‌కు చెందిన ఈ ...

నేపాల్‌లో బస్సు ప్రమాదం   Andhrabhoomi
నేపాల్‌లో బస్సు ప్రమాదం..17 మంది మృతి   TV5
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి, 27 మందికి గాయాలు!   వెబ్ దునియా
Namasthe Telangana   
Vaartha   
తెలుగువన్   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మిషెల్‌ ఒబామాకు చిన్నారి ప్రశ్న: మీ వయసెంత? 51 ఏళ్లా?   
వెబ్ దునియా
అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామాను ఓ చిన్నారి ఓ ప్రశ్న అడిగింది. అమెరికాలోని శ్వేత సౌధంలో బాలికా విద్యపై జరుగుతున్న సమావేశంలో మిషెల్ ఒబామా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది. ఇంతలో బ్రొడె అనే చిన్నారి, నింపాదిగా మిషెల్ ఒబామాను సమీపించింది. మీ వయసెంత? అని మిషెల్ చెవిలో చిన్నగా అడిగింది.
మీ వయసెంత మిచెలి..?: ఓ బాలిక   TV5

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆసియా-ఆఫ్రో సదస్సులో కాశ్మీర్ సమస్య : ఖండించిన భారత్!   
వెబ్ దునియా
ఆసియా-ఆఫ్రో సదస్సులో పాకిస్థాన్ కాశ్మీర్ సమస్య లేవనెత్తింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఈ సదస్సు కాశ్మీర్‌పై మాట్లాడిన పాక్, అక్కడి ప్రజల స్వయం నిర్ణయాధికారం హక్కును నెరవేర్చకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే భారత్ వెంటనే పాకిస్థాన్ వాదనను గట్టిగా తిప్పికొట్టింది. భారత్‌తో సహా ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన ...

ఆఫ్రో-ఆసియా సదస్సులో కాశ్మీర్‌ను ప్రస్తావించిన పాక్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీఫ్ బర్గర్ ఇవ్వలేదని వెయిటర్‌పై కాల్పులు జరిపిన మహిళ!   
వెబ్ దునియా
అగ్రరాజ్యం అమెరికాలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటికే కాల్పులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అమెరికాలో తాజాగా మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో తాను అడిగిన బీఫ్ బర్గర్ ఇవ్వలేదన్న కోపంతో ఓ మహిళ వెయిటర్‌పై కాల్పులు జరిపి కలకలంరేపింది. ఈ ఘటన అమెరికాలో గన్ కల్చర్‌ పెరిగిపోతుందని చెప్పడానికి మరో ఉదాహరణగా ...

మెక్ డోనాల్డ్ లో బర్గర్ తిన్నందుకు జైలు శిక్ష..!   Teluguwishesh
బేకన్ లేకుండా బర్గర్ ఇచ్చారని మెక్‌డొనాల్డ్స్‌పై మహిళ కాల్పులు: జైలు   Oneindia Telugu
బర్గర్ కోసం కాల్పులు.. మహిళ జైలు పాలు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
రైల్వే ట్రాక్‌పై కొత్త రికార్డులు సృష్టించిన... జపాన్‌కు చెందిన మాగ్నెటిక్‌ లెవిటేషన్‌ ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టోక్యో, ఏప్రిల్‌ 22 : జపాన్‌ రైలు రికార్డు సృష్టించింది. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి పాత రికార్డును తుడిచిపెట్టింది. ఆ పాత రికార్డులు సృష్టించింది కూడా ఆ రైలే కావడం విశేషం. జపనీస్‌ శాస్త్రవేత్తలు సృష్టించిన అత్యాధునిక సాంకేతిక అద్భుతం మాగ్నెటిక్‌ రైలు. ప్రస్తుతం ఈ రైలు ప్రపంచ రికార్డు సృష్టించింది. కళ్లు మూసి తెరిచేలోగా ...

గంటకు 603 కిమీ వేగంతో నడిచే రైలు   Vaartha
గంటకు 603 కిమీ రికార్డు వేగం సరే.. ఆ రైలు ఎలా ప్రయాణిస్తుంది?   వెబ్ దునియా
గంటకు 603 కిలోమీటర్ల వేగంతో రికార్డ్‌ బ్రేక్   TV5

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రష్యాలో కుప్పకూలిన ఎయిర్ మిసైల్.. సైన్యానికాధికారులకు షాక్..!   
వెబ్ దునియా
రష్యా దేశంలో సైన్యానికాధికారులు ప్రయోగించిన క్షిపణి (ఎయిర్ మిసైల్) అతి దారుణంగా విఫలమై కుప్పకూలిపోయింది. ఈ క్షిపణి 2,500 కిలో మీటర్లు దూసుకు వెళుతుందని రష్యా సైనికాధికారులు భావించగా, అది కేవలం 7 కిలో మీటర్లకే కుప్పకూలిపోవడంతో షాక్‌కు గురయ్యారు. మాస్కోలోని ప్లీసెస్క్ మిలటరీ కాస్మోడ్రోమ్ ప్రాంతంలో బుధవారం ఈ క్షిపణిని ...

రష్యాకు పెద్ద షాక్: కుప్పకూలిన క్షిపణి (ఫోటోలు)   Oneindia Telugu
రష్యా సైన్యానికి భంగపాటు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైనాలోని బయటపడిన 47 డైనోసార్ గుడ్లు..! హేయువాన్ మ్యూజియం గిన్నీస్ రికార్డ్..!   
వెబ్ దునియా
కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన రాక్షస బల్లులు, డైనోసార్‌ ఆనవాళ్లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. తాజాగా చైనాలోని హేయువాన్ అనే నగరంలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా, డైనోసార్ గుడ్లు శిలాజాల రూపంలో బయపడ్డాయి. ఈ విషయాన్ని చైనా అధికార న్యూ ఏజెన్సీ 'క్సిన్హువా' వెల్లడించింది. ఇక్కడ మొత్తం 43 గుడ్లు లభ్యంకాగా, ...

అమ్మో ఎన్ని డైనోసార్ గుడ్లో   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言