2015年4月13日 星期一

2015-04-14 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అమెరికా పీఠానికి పోటీ చేసేందుకు హిల్లరీ రెడీ   
వెబ్ దునియా
అప్పుడే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ఏ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య, విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ సిద్ధమయిపోయారు. తన అభిప్రాయాన్ని ఆమె అప్పుడే అమెరికా పౌరుల ఎదుట పెట్టేశారు. 2016లో జరుగనున్న అమెరికా ...

అధ్యక్ష బరిలోకి దిగుతున్నా   Namasthe Telangana
అధ్యక్ష పదవి రేసులో హిల్లరీ   సాక్షి
అమెరికా అధ్యక్ష బరిలో హిల్లరీ: లోగో దొంగిలించారని వికీలీక్స్ షాక్   Oneindia Telugu
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Teluguwishesh   
అన్ని 20 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
20 - 30 ఏళ్లలో ఏలియన్స్ జాడ తెలుసుకుంటాం: నాసా వెల్లడి   
వెబ్ దునియా
రానున్న 20 -30 ఏళ్ల కాలంలో ఇతర గ్రహాల పైన జీవం ఆనవాళ్లను, ఏలియన్స్ (గ్రహాంతర వాసుల) జాడ తెలుసుకుంటామని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాసులు ఉన్నట్టు సాక్షాధారాలతో సహా చూపిస్తామని నాసా శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెబుతున్నారు. గ్రహాంతర జీవనం, నివాసయోగ్యమైన గ్రహాల ...

2025 నాటికి ఏలియన్స్ ఆనవాళ్లు, 2045 కల్లా వెలుగులోకి   Oneindia Telugu
గ్రహాంతరవాసుల్ని కనిపెడతాం!   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


రన్ వే నుంచి జారిపోయిన విమానం   
సాక్షి
హ్యూస్టన్ : అమెరికాలోని హ్యూస్టన్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ పోర్టులో 173 మందితో వస్తున్న ఓ విమానం రన్ వే నుంచి జారిపోయింది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం లాస్ వెగాస్ నుంచి వచ్చింది. తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో టెర్మినల్ కు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. టాక్సీవే నుంచి మట్టి, గడ్డి ఉన్న ప్రాంతంలోకి ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మెకానిక్ కొడుకు అరుదైన ఘనత   
సాక్షి
కాన్పూర్: ఓ మెకానిక్ కొడుకు అరుదైన ఘనత సాధించాడు. తన ప్రతిభా సామర్థ్యాలతో కోటి రూపాయల స్కాలర్ షిప్ కైవసం చేసుకున్నాడు. ఈ ఉపకార వేతనంతో వరల్డ్ టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో అతడు ఇంజనీరింగ్ విద్య అభ్యసించనున్నాడు. కాన్పూర్ లోని కళ్యాణ్ పూర్ ప్రాంతానికి చెందిన ఆయుష్ శర్మ(17) ఈ ఘనత ...

ఎంఐటీలో కోటి రూపాయల వేతనాన్ని గెలుచుకున్న మెకానిక్ కుమారుడు   Oneindia Telugu
కాన్పూర్ ఐఐటీ విద్యార్థికి అరుదైన అవకాశం: కోటి రూపాయల ఉపకారవేతనం!   వెబ్ దునియా
మెకానిక్‌ కుమారుడికి రూ. కోటి స్కాలర్‌షిప్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కుప్పకూలిన చర్చి: ఐదుగురు క్రైస్తవులు మృతి!   
వెబ్ దునియా
చర్చి కుప్పకూలడంలో ఐదుగురు క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. ప్రార్థనలు చేస్తున్న సమయంలో కుప్పకూలిపోవడంతో పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆగ్నేయ నైజీరియాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఎనుగు రాష్ట్రంలోని ఓడుమా పట్టణంలో సెయింట్ ఆంథోణి చర్చిలో క్రైస్తవులు ...

కుప్పకూలిన చర్చి: ఐదుగురు దుర్మరణం   Oneindia Telugu
చర్చి కుప్పకూలి.. ఐదుగురి మృతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మేక్ ఇన్ ఇండియా.. భారత్‌లో ఎయిర్‌బస్ తయారీ కేంద్రం!   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా పథకానికి ఫ్రాన్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులోభాగంగా.. ఎయిర్‌బస్ తయారీ కేంద్రాన్ని భారత్‌లో నెలకొల్పనున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. అలాగే, భారత్‌లో తమ ఔట్‌సోర్సింగ్‌ను 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ...

భారత్‌లో ఎయిర్‌బస్ 'తయారీ'!   సాక్షి
భారత్‌లో విమానాల తయారీకి సిద్ధం   Andhrabhoomi
మేక్‌ ఇన్‌ ఇండియాకు ఎయిర్‌బస్‌ రెక్కలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Telangana99   
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గాఢ నిద్రలో ఉన్న కూలీలపై కాల్పులు... 20 మంది దుర్మరణం..!   
వెబ్ దునియా
రోజంతా శ్రమించి, రాత్రి పడుకుని గాఢ నిద్రలో ఉన్న వారిపై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. నిద్రలో ఉన్న ఆ కూలీలు మేల్కొని ఏమి జరుగుతుందని గుర్తించే లోపే రక్తపు మడుగులో శవాలుగా మారిపోయారు. పాకిస్తాన్‌లో జరిగిన సంఘటన దిగ్బ్రాంతి పరిచింది.
కిరాతకం: నిద్రిస్తున్న 20 మంది కూలీలను కాల్చి చంపేశారు   Oneindia Telugu
నిద్రిస్తున్న వారిపై కాల్పులు: 20 మంది మృతి   Vaartha
నిద్రలో ఉన్న 20 మందిని కాల్చేశారు   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
రష్యా లో భారీ కార్చిచ్చు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: రష్యాలోని సైబీరియాలో కార్చిచ్చు తలెత్తి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. దక్షిణ సైబిరియాలో సెలవుదినం కావడంతో విడిది కోసం దాదాపు 500 మందికి పైగా అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ తాత్కళికంగా ఏర్పాటుచేసుకున్న నివాసాల్లో ఉన్నారు. అనుకోకుండా అక్కడ ఉన్న ఎండుగడ్డికి నిప్పు అంటుకోవడంతో అప్పటికే ...

రష్యా భారీ కార్చిచ్చు.. ఐదుగురి మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న హోంగార్డు అరెస్ట్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 : చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న హోంగార్డును సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కిలోపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని బాలానగర్‌ ఏసీపీ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న మహేందర్‌సింగ్‌ వీలుచిక్కినప్పుడల్లా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నాడు. మహిళల వద్ద ...

చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న హోంగార్డు   Andhrabhoomi
హోంగార్డ్.. చలాకీ చైన్ స్నాచర్   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
క్యూబాకు ఉపశమనం: ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదన్న   
వెబ్ దునియా
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. క్యూబాను తొలగించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒబామా చెప్పారు. ప్రాంతీయ అంశాల నేపథ్యంలో ..తనకు క్యూబా నేత రవుల్ క్యాస్ట్రోకు మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయ్యాయన్నారు. క్యూబాను ఒక ...

ఉగ్రవాద జాబితా నుంచి త్వరలో క్యూబాకు ఉపశమనం   TV5
ఇంకా నిర్ణయం తీసుకోలేదు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言