2015年4月13日 星期一

2015-04-14 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
కుని ఆపరేషన్ చేయించుకోకపోతే.. ఓటు హక్కు రద్దు.. సాక్షి మహరాజ్   
వెబ్ దునియా
పెరుగుతున్న జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని కుటుంబ నియంత్రణ పాటించని వారికి ఓటుహక్కును రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లాగే ముస్లింలూ కుటుంబ నియంత్రణ పాటించాలని, అందరికీ ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. ఉన్నావ్‌లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.
కుటుంబ నియంత్రణ పాటించ కుంటే ఓటు హక్కు వద్దు   సాక్షి
కుటుంబ నియంత్రణ పాటిస్తున్న వారికే ఓటు హక్కు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కు.ని. ఆపరేషన్‌కీ, ఓటుకీ లింకు   తెలుగువన్
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సహజీవనం చేసినా భార్యాభర్తలే.   
వెబ్ దునియా
మేళతాళాలు, భాజాభజంత్రీలతో పెళ్లి అయి కలిసి ఉంటేనే భార్యభర్తలనీ భావిస్తాం. కానీ భాజభజంత్రీలు మోగకపోయినా, తాళిబొట్టు కట్టకపోయినా కలసి సహజీవనం చేస్తే చాలా వారు భార్యాభర్తలనడానికి అదే సాక్ష్యం అంతకంటే ఎక్కువ అక్కరలేదనీ దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇలా ఉన్నా సరే భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని తీర్పు ...

సహజీవనం చేస్తున్నారా... అయితే సుప్రిం కోర్టు తీర్పు మీకోసమే   Palli Batani
సహజీవనం చేసినా భార్యాభర్తలుగానే గుర్తింపు, ఆస్తి ఆమెకే: సుప్రీం   Oneindia Telugu
సహజీవనాన్ని పెళ్లిగానే భావిస్తాం: సుప్రీంకోర్టు   Vaartha
తెలుగువన్   
Teluguwishesh   
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   


Vaartha
   
చెన్నై లో హెరిటేజ్ స్టోర్ పై బాంబుదాడి!   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై నగరంలోని హెరిటేజ్ దుకాణంపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. తమిళ అనుకూల సంఘానికి చెందిన నలుగురు వ్యక్తులను ఈ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం ప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీలను ...

తిరుపతి ఎన్‌కౌంటర్: హెరిటేజ్‌పై బాంబులు.. కీలక మలుపు!   వెబ్ దునియా
చెన్నైలో హెరిటేజ్ శాఖపై బాంబు -దుర్మార్గమే   News Articles by KSR
హెరిటేజ్ స్టోర్ పై బాంబుదాడి!   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


TV5
   
భూ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసు   
సాక్షి
న్యూఢి ల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ పునఃజారీపై దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలిపాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆర్డినెన్స్ పునఃజారీ చట్టబద్ధతను సవాలు చేస్తూ పలు రైతు సంఘాలు వేసిన పిటిషన్‌పై జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ ఎస్‌ఏ బోబ్దేలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తమ దావాను ...

భూసేకరణ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు   Andhrabhoomi
కేంద్ర భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్   TV5

అన్ని 4 వార్తల కథనాలు »   


పదేళ్లుగా భారత్‌, దక్షిణాసియా దేశాలపై చైనా గూఢచర్యం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత ప్రభుత్వ రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందా? అంటే నిజమేనని పేర్కొంటోంది ఫైర్‌ ఐ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ. ఏపిటి 30 అనే సంస్థ ద్వారా చైనా ప్రభుత్వం కీలకమైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై నిఘా ఉంచిందని ఫైర్‌ ఐ ఓ నివేదికలో వెల్లడించింది. ఆయా ప్రభుత్వరంగ ...

భారత కంప్యూటర్ నెట్‌వర్క్‌పై చైనా గూఢచర్యం!   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
రౌత్ వ్యాఖ్యలపై రగడ   
సాక్షి
న్యూఢిల్లీ: ముస్లింలకు ఓటుహక్కు రద్దు చేయాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన డిమాండ్‌పై వివిధ రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రం కూడా ఈ వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని, రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాజ్యాంగం అందరికీ ఓటుహక్కు ప్రసాదించిందని, దానికి తమ ...

కు.ని. పాటిస్తేనే ఓటు హక్కు   Namasthe Telangana
ముస్లిం మంత్రులను తొలగించాలని అడుగుతారా   News Articles by KSR
వారూ ఈ దేశ పౌరులే!   Andhrabhoomi
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు-2014 విడుదల!   
వెబ్ దునియా
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు-2014 విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను యూపీఎస్సీ వెబ్ సైట్ www.upsc.gov.in లో ఉంచింది. దేశంలోని అత్యున్నతమైన పౌర సేవా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల కోసం యూపీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. అయితే సివిల్ ...

సివిల్స్ ఫలితాలు విడుదల   సాక్షి
సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల విడుదల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సివిల్స్ పరీక్షా ఫలితాల వెల్లడి   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సినీమా ఫక్కీలో దొంగతనాలు.. చంటిపిల్లలతో దొంగలు   
వెబ్ దునియా
చంటి బిడ్డలను రొడ్డు మీద పెట్టి అడుక్కునే వాళ్లను చూశాం.. వీపున కట్టుకుని కూలీ పనులు చేసుకునే వారిని చూశాం. చంటి పిల్లలను అడ్డుపెట్టుకుని దొంగతనాలు చేసే వారిని చూశారా.. ఇలాంటి వారిని సినిమాల్లో కామెడీ సీన్లలో మాత్రమే కనిపిస్తుంటారు. కానీ రాజస్తాన్ పోలీసులు ఇలాంటి వారిని చూసి షాక్ తిన్నారు. వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ లోని ...

చంటిపిల్లలతో వెళతారట...   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ముంబయి దాడుల కేసు విచారణ రెండు నెలల్లో ముగించండి   
Andhrabhoomi
ఇస్లామాబాద్, ఏప్రిల్ 13: ముంబయి తీవ్రవాద దాడుల కేసు విచారణను రెండు నెలల్లో ముగించాలని పాకిస్తాన్‌లోని దిగువ కోర్టుకు ఇస్లామాబాద్ హైకోర్టు గడువు విధించింది. లేదంటే లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ బెయిలును రద్దు చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని అంగీకరిస్తామని హెచ్చరించింది. 2008లో జరిగిన ముంబయి తీవ్రవాద ...

ముంబై దాడుల కేసు విచారణకు పాకిస్థాన్ కోర్టు 2 నెలల గడువు!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాబా రాందేవ్‌కు కేబినెట్ హోదా   
సాక్షి
చండీగఢ్: బాబా రాందేవ్‌కు హరియాణా ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించిం ది. యోగా, ఆయుర్వేదాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర బ్రాండ్ అంబాసడర్‌గా నియమితుడైన బాబా రాందేవ్‌కు కేబినెట్ మంత్రికి సమాన హోదా కల్పించాలని సోమవారం హర్యానా మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్ మంత్రికి సమాన హోదా ఇచ్చినప్పటికీ.. కేబినెట్ మంత్రి పొందే వేతన ...

బాబా రాందేవ్‌కు మంత్రి హోదా   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言