2015年4月13日 星期一

2015-04-14 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
కేసీఆర్ ను కలసిన రామోజీ.. ఓం సిటీ కోసమే...   
వెబ్ దునియా
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర రావు కలిశారు. సోమవారం సాయంత్రం గంటకుపై ఏకాంతంగా చర్చలు జరిపారు. 'చాలా క్యాజువల్‌ విజిట్‌' అని మాత్రమే రామోజీ రావు చెప్పినా తెలంగాణ సిఎంఓ మాత్రం ఓం సిటీ కోసమేనని అధికారం ప్రకటన చేసింది. ఎన్నడూ సిఎంవో వైపు కానీ, రాజకీయ నాయకులను కూడా తన కార్యాలయం చుట్టూ ...

కెసిఆర్‌తో రామోజీ రావు భేటీ: క్యాజువల్ విజిట్ అని వ్యాఖ్య, ఓంసిటీ కోసమని సిఎంవో   Oneindia Telugu
రామోజీ ఓం సిటీ చూడడానికి వారం రోజులు..   News Articles by KSR
టి-సచివాలయానికి రామోజీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


Vaartha
   
అందరికీ ధన్యవాదాలు: సానియా   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: మహిళ డబుల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకు సాధించిన తనను ఆశీర్వదించిన భగవంతుడికి, అందరికీ టెన్నీస్ ప్లేయర్ సానియా మిర్జా కృతజ్ఞతలు తెలిపింది. నాపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులు, కోచ్‌కు కృతజ్ఞతలు. నా చిరకాల కోరిక నెరవేరింది. దేశంలోని యువత తమపై తాము నమ్మకంతో ముందుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.
డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్'... అభినందనల వెల్లువ.. మోడీ ట్వీట్స్..!   వెబ్ దునియా
అదరగొట్టావ్ సానియా...   తెలుగువన్
నన్ను ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు: సానియా   Namasthe Telangana
Andhrabhoomi   
సాక్షి   
FIlmiBeat Telugu   
అన్ని 28 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అది సొరంగం కాదు: ఏసీపీ   
సాక్షి
శాలిబండ: చార్మినార్ కట్టడం సమీపంలోని బండి కా అడ్డా ప్రాంతంలో ఈనెల 12న తవ్వకాల్లో బయటపడ్డ నిర్మాణాల్లో సొరంగం లేదని చార్మినార్ ఏసీపీ కె.అశోక చక్రవర్తి స్పష్టం చేశారు. గతంలో ఇక్కడ పోలీస్ బ్యారెక్స్ ఉండేవని, ప్రస్తుతం తవ్వకాలు జరుపుతుండగా బ్యారెక్స్ నిర్మాణాలు బయట పడ్డాయన్నారు. సొరంగం ఉందన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. కాగా ...

ఛార్మినార్ బండికా వద్ద సొరంగం బయటపడిందట!   వెబ్ దునియా
పాతబస్తీలో సొరంగం: గోల్కొండకు దారేనా?   Oneindia Telugu
పాతబస్తీలో బయటపడ్డ పురాతన సొరంగం   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భజ్జీ ''పాగల్'' అయ్యాడనుకుంటా: సెహ్వాగ్ నవ్వుతూ కామెంట్   
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ పోరాడినా ముంబైని గెలిపించుకోలేకపోయాడు. భజ్జీ భీకరమైన బ్యాటింగ్ చేశాడు. దీని పైన వీరేంద్ర సెహ్వాగ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. హర్భజన్ సింగ్ 'పాగల్' అయ్యాడని నవ్వుతూ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
భజ్జీని 'పిచ్చోడ'ని సెహ్వాగ్: సంచలనాత్మక బ్యాటింగ్ (పిక్చర్స్)   Oneindia Telugu
హర్భజన్ పోరాటం వృథా   Andhrabhoomi
హర్భజన్ మెరుపులు వృథా   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
జహీర్, షమీ అన్‌ఫిట్   
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలోనూ ప్రధాన పేస ర్లు జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ బరిలోకి దిగలేదు. తుది జట్టులో వీరిద్దరు లేకపోవడంపై అనేక సందేహాలు తలెత్తాయి. దాంతో ఢిల్లీ జట్టు మేనేజ్‌మెంట్ దీనిపై వివరణ ఇచ్చింది. వారిద్దరూ గాయాలనుంచి కోలుకోకపోవడంతోనే ఆడించడం లేదని, మరో కారణం ఏమీ లేదని స్పష్టం చేసింది.
కోలుకోని జహీర్, షమీ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
గోదావరిపై మళ్లీ జల రవాణా   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: గోదావరిపై మళ్లీ జల రవాణా (నౌకాయానం)ను పునరుద్ధరించేం దుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వాతంత్య్రానికి పూర్వం వెంకటాపురం- చెన్నై వరకు గోదావరిలో జల రవాణా జరిగేదని ఆయన గుర్తుచేశారు. దుమ్ముగూడెం, ధవళేశ్వరం, కృష్ణా కెనాల్, కృష్ణా బ్యారేజీ తదితర మార్గాల ...

రోడ్ల మరమ్మత్తు,నిర్మాణం జూన్ నాటికి పూర్తి:తుమ్మల   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


'ప్రణాళిక లోపంతోనే ఓటమి'   
సాక్షి
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రణాళిక లోపం వల్ల హైదరాబాద్ లో ఓటమిని ఎదుర్కొన్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ముందు నుంచి హైదరాబాద్, రంగారెడ్డి లలో బలహీనతలు ఉన్నాయన్నారు. నాలుగేళ్లలో తెలంగాణ రోడ్లను గుజరాత్ కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఐపీఎల్ 8వ సీజన్: ఢిల్లీపై రాజస్థాన్ విన్.. 3 వికెట్ల తేడాతో గెలుపు!   
వెబ్ దునియా
ఐపీఎల్ 8 సీజన్లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. 185 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓ దశలో ఓటమి తప్పదని భావించిన తరుణంలో దీపక్ హుడా (25 బంతుల్లో 54) మలుపు తిప్పేశాడు. క్రిస్ మోరిస్ (6 బంతుల్లో 13 నాటౌట్), సౌథీ (4 బంతుల్లో 7) కూడా జట్టుకు విజయం సాధించిపెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.
ఊపేసిన హుడా: థ్రిల్లింగ్ మ్యాచులో ఢిల్లీపై రాయల్స్ విజయం   Oneindia Telugu
హుడా... దడదడ!   సాక్షి
ఢిల్లీకి మ‌రో షాక్‌   ప్రజాశక్తి

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
అయ్యో పాపం.. చివరి బంతి శాపం!   
సాక్షి
ఢిల్లీ:ఢిల్లీ డేర్ డేవిల్స్.. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు అది. ఈ ఐపీఎల్ సీజన్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డేర్ డెవిల్స్ యాజమాన్యమైన జీఎంఆర్ కీలక ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. అయినా వారికి అదృష్టం ఏమాత్రం కలిసిరావడం లేదు. ఐపీఎల్ టైటిల్ ఎలా ఉన్నా.. కనీసం లీగ్ మ్యాచ్ లను దాటి ముందుకు వెళ్లలేకపోతోంది. గత సీజన్లలో ...

రాజస్థాన్ రాయల్స్ 3వికెట్లతో విజయం   TV5
రాజస్థాన్ రాయల్స్ గెలుపు   Andhrabhoomi
రాజస్థాన్ రాయల్స్ విజయ లక్ష్యం 185పరుగులు   Namasthe Telangana
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 38 వార్తల కథనాలు »   


సాక్షి
   
చెన్నై 'సూపర్' విక్టరీ   
సాక్షి
చెన్నై: ఐపీఎల్-8లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్నినమోదు చేసుకుంది. గత మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఒక పరుగు తేడాతో గట్టెక్కిన చెన్నై .. శనివారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 'సూపర్' విక్టరీని సాధించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై విసిరిన 210 పరుగుల ...

ఐపీఎల్-8: చెన్నై సూపర్‌కింగ్స్ ఘన విజయం   Namasthe Telangana
నాలుగో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్   TV5
బౌలర్లు విఫలం: చెన్నైపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి   Oneindia Telugu

అన్ని 27 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言