2015年4月13日 星期一

2015-04-14 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కేసీఆర్ ను కలసిన రామోజీ.. ఓం సిటీ కోసమే...   
వెబ్ దునియా
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర రావు కలిశారు. సోమవారం సాయంత్రం గంటకుపై ఏకాంతంగా చర్చలు జరిపారు. 'చాలా క్యాజువల్‌ విజిట్‌' అని మాత్రమే రామోజీ రావు చెప్పినా తెలంగాణ సిఎంఓ మాత్రం ఓం సిటీ కోసమేనని అధికారం ప్రకటన చేసింది. ఎన్నడూ సిఎంవో వైపు కానీ, రాజకీయ నాయకులను కూడా తన కార్యాలయం చుట్టూ ...

కెసిఆర్‌తో రామోజీ రావు భేటీ: క్యాజువల్ విజిట్ అని వ్యాఖ్య, ఓంసిటీ కోసమని సిఎంవో   Oneindia Telugu
రామోజీ ఓం సిటీ చూడడానికి వారం రోజులు..   News Articles by KSR
టి-సచివాలయానికి రామోజీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రత్యేక హోదా కోసం కృష్ణానదిలో శివాజీ జలదీక్ష!   
వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత శివాజీ విజయవాడ వద్ద కృష్ణానదిలో జలదీక్షా ధర్నా చేశారు. ప్రత్యేక హోదాపై మాట తప్పవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీనిపై తాను ప్రాణత్యాగానికి అయినా సిద్దమేనని ఈ సందర్భంగా శివాజీ ప్రకటించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ పోరాటంలో పాల్గొనాలని ...

ప్రత్యేక హోదా కోసం శివాజీ జలదీక్ష   Andhrabhoomi
నటుడు శివాజీ జలదీక్ష   తెలుగువన్
బీజేపీకి చిక్కు!: పోరాడాలని పవన్ కళ్యాణ్‌కు శివాజీ   Oneindia Telugu
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'మా' ఎన్నికల ఫలితాల కేసు.. ఏప్రిల్ 15న తుదితీర్పు..!   
వెబ్ దునియా
మునుపెన్నడూ లేని రీతిలో వివాదాలకు దారి తీసి, కోర్టుకెక్కిన 'మా' (మూవీ ఆర్ట్స్ అసోసియేషన్) ఎన్నికల ఫలితాల కేసు తుది తీర్పు ఏప్రిల్ 15వ తేదికి వాయిదాపడింది. ఈ కేసులో సిటీ సివిల్ కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సోమవారం ముగిసింది. ఈ విచారణలో ఇరు పక్షాల వాద ప్రతివాదాలు ఉన్న విన్న కోర్టు.. తుది తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. టాలీవుడ్ ...

'మా' ఎన్నికల ఫలితాలపై వాదనలు పూర్తి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మా ఎన్నికల వివాదంపై పూర్తయిన వాదనలు   Namasthe Telangana
మా ఎన్నికలపై 15న తీర్పు   Andhrabhoomi
TV5   
Palli Batani   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 : జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. వార్డుల పునర్విభజనకు నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని తమ ముందు ఉంచాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కేసు విచారణ వాయిదా   Vaartha
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ వాయిదా   Andhrabhoomi
జీహెచ్ఎంసీ ఎన్నికలపై విచారణ 16కు వాయిదా!   వెబ్ దునియా
TV5   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సహజీవనం చేసినా భార్యాభర్తలే.   
వెబ్ దునియా
మేళతాళాలు, భాజాభజంత్రీలతో పెళ్లి అయి కలిసి ఉంటేనే భార్యభర్తలనీ భావిస్తాం. కానీ భాజభజంత్రీలు మోగకపోయినా, తాళిబొట్టు కట్టకపోయినా కలసి సహజీవనం చేస్తే చాలా వారు భార్యాభర్తలనడానికి అదే సాక్ష్యం అంతకంటే ఎక్కువ అక్కరలేదనీ దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇలా ఉన్నా సరే భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని తీర్పు ...

సహజీవనం చేస్తున్నారా... అయితే సుప్రిం కోర్టు తీర్పు మీకోసమే   Palli Batani
సహజీవనాన్ని పెళ్లిగానే గుర్తిస్తాం: సుప్రీంకోర్ట్   Teluguwishesh

అన్ని 13 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నష్టం.. అపారం   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఆంధ్ర రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో సుమారు లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. భారీ గాలులతో కురిసిన వర్షాలు రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరుతోపాటు కోస్తాలోని శ్రీకాకుళం జిల్లాలను అతలాకుతలం చేశాయి. వర్షం కారణంగా ప్రధానంగా పలు ఉద్యానవన పంటలతోపాటు వ్యవసాయ పంటలు ...

హైదరాబాద్‌: ఏడు జిల్లాల్లో 14 వేల ఎకరాల పంటనష్టం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అకాల వర్షం.. 15 వేల హెక్టార్ల నష్టం   సాక్షి
15366 హెక్టార్లలో పంటలకు నష్టం   Namasthe Telangana

అన్ని 32 వార్తల కథనాలు »   


TV5
   
నేటి నుంచి విశాఖలో సీపీఎం మహాసభలు   
TV5
విశాఖలో సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం కానున్నాయి. జాతీయ నాయకులు ప్రకాష్‌ కారత్‌, సురవరం సుధాకర్‌రెడ్డిలతోపాటు వివిధ రాష్ట్రాలనుంచి ప్రతినిధులు చేరుకున్నారు. సీపీఎం 21వ జాతీయ మహాసభల కోసం విశాఖ ముస్తాబైంది. పోరు జెండాలతో నగరం అరుణశోభ సంతరించుకుంది. ఇవాళ్టి నుంచి ఆరు రోజులపాటు జరిగే సమావేశాల కోసం పార్టీ ముఖ్య నేతలంతా ...

నేటి నుంచి సిపిఎం జాతీయ మహాసభలు   Andhrabhoomi
విశాఖ సిద్ధం నేటి నుండి సిపిఎం మహాసభలు   ప్రజాశక్తి
సీపీఎం 21వ జాతీయ మహాసభలకు విశాఖ ముస్తాబు   10tv
Oneindia Telugu   
News Articles by KSR   
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రెండేళ్లలో టిఆర్‌ఎస్ విచ్ఛిన్నం తథ్యం   
Andhrabhoomi
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 13: రెండేళ్లలో టిఆర్‌ఎస్ పార్టీ విచ్ఛిన్నం కావడం తథ్యమని, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వస్తుందని, క్రమశిక్షణ లోపించి కెసిఆర్ ఒంటెద్దు పోకడలకు విసిగెత్తి చాలామంది నాయకులు పార్టీని వదిలే పరిస్థితులు రాబోతున్నాయని టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. ఈనెల 23వ ...

టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు: ఎర్రబెల్లి, 'మూడో ఉగ్రవాది ఎక్కడున్నాడో తెలియదు'   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
సోనియా చరిత్రను పాఠ్యాంశంగా చేర్చండి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియా చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్రను చేర్చినప్పుడు తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన సోనియా పాత్ర గురించి తప్పనిసరిగా ...

పాఠ్యాంశాల్లో సోనియా పేరు   Andhrabhoomi
'తెలంగాణ చరిత్రలో సోనియా పాత్రను చేర్చాల్సిందే'   సాక్షి
పాఠ్య పుస్తకాల్లో సోనియా: కేసీఆర్‌కు లేఖ, బలంగా లేం కానీ: తుమ్మల   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


TV5
   
నేటి నుంచి లోకేష్ సంక్షేమ యాత్ర   
TV5
కార్యకర్తల సంక్షేమ యాత్రకు టీడీపీ యువనేత లోకేష్ సిద్ధమయ్యారు. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకు ఎప్పుడూ అండగా ఉంటామన్న మెసేజ్‌ ఇస్తూ జనంలో వెళ్లేందుకు చినబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. నేడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్‌ యాత్రను ప్రారంభించనున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి, మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక ...

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్   10tv
లోకేష్ - మేకింగ్ ఆఫ్ ఎ లీడర్   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言