వెబ్ దునియా
ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలి: ఓవైసీలపైనా శివసేన ఫైర్, విమర్శలు
Oneindia Telugu
ముంబై: శివసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేశంలో ముస్లింలకు ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ముస్లిం మతం తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గురవుతున్నందున ఆ మతస్థులకు ఉన్న ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో ప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక, అఖిల భారత ...
ముస్లింలకు ఓటు హక్కును రద్దు చేస్తే... సమస్యలకు పరిష్కారం.. సామ్నావెబ్ దునియా
ముస్లింల ఓటుహక్కును రద్దు చేయాలిAndhrabhoomi
ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలిNamasthe Telangana
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: శివసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేశంలో ముస్లింలకు ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ముస్లిం మతం తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గురవుతున్నందున ఆ మతస్థులకు ఉన్న ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో ప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక, అఖిల భారత ...
ముస్లింలకు ఓటు హక్కును రద్దు చేస్తే... సమస్యలకు పరిష్కారం.. సామ్నా
ముస్లింల ఓటుహక్కును రద్దు చేయాలి
ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలి
వెబ్ దునియా
రాజధాని భూమి చదును మొదలయ్యింది.. మరో 500 ఎకరాలు అవసరం.. నారాయణ
వెబ్ దునియా
రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించిన ప్రభుత్వం చదును చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఒకవైపు భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తన తాను చేసుకుపోతోంది. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ ఆదివారం రాజధానిఅమరావతి పరిధిలోని భూమిని తాను స్వయంగా చదునే చేసే కార్యక్రమాన్ని ...
రాజధాని భూమి చదును ప్రక్రియ ప్రారంభంAndhrabhoomi
స్వయంగా ట్రాక్టర్ నడిపి చదును చేసిన మంత్రి నారాయణTV5
రాజదానికి ఇంకో 500 ఎకరాలు కావాలిNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించిన ప్రభుత్వం చదును చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఒకవైపు భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తన తాను చేసుకుపోతోంది. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ ఆదివారం రాజధానిఅమరావతి పరిధిలోని భూమిని తాను స్వయంగా చదునే చేసే కార్యక్రమాన్ని ...
రాజధాని భూమి చదును ప్రక్రియ ప్రారంభం
స్వయంగా ట్రాక్టర్ నడిపి చదును చేసిన మంత్రి నారాయణ
రాజదానికి ఇంకో 500 ఎకరాలు కావాలి
సాక్షి
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రైతులకు తీవ్ర నష్టం
సాక్షి
తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాణిజ్యపంటలతో పాటూ కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. కాగా భారీ వర్షం కారణంగా జిల్లాలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్లగొండ- నల్లగొండ ...
అకాల వర్షంతో భారీ నష్టంAndhrabhoomi
వేసవిలో వానలు..10tv
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాణిజ్యపంటలతో పాటూ కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. కాగా భారీ వర్షం కారణంగా జిల్లాలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్లగొండ- నల్లగొండ ...
అకాల వర్షంతో భారీ నష్టం
వేసవిలో వానలు..
వెబ్ దునియా
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి.. షాక్ ఇద్దరి మృతి
వెబ్ దునియా
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాల బలి అయ్యాయి. దుస్తు ఆరవేసి తీగెలకు విద్యుత్ సరఫరా కావడంతో భార్యాభర్తలు బలి అయ్యారు. ఎన్నిమార్లు చెప్పిన పట్టించుకోకపోవడం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కరీమాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్ ప్రాంతంలో అంకతి రమేష్(50), ...
ఈ పాపం కరెంటోళ్లదే..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాల బలి అయ్యాయి. దుస్తు ఆరవేసి తీగెలకు విద్యుత్ సరఫరా కావడంతో భార్యాభర్తలు బలి అయ్యారు. ఎన్నిమార్లు చెప్పిన పట్టించుకోకపోవడం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కరీమాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్ ప్రాంతంలో అంకతి రమేష్(50), ...
ఈ పాపం కరెంటోళ్లదే..
వెబ్ దునియా
ఇండియాకు రండీ... వ్యాపార దిగ్గజాలతో మోడీ
వెబ్ దునియా
భారత దేశానికి రండీ... వ్యాపారాలకు అనువైన అన్ని సౌకర్యలను కల్పిస్తాం.. భద్రత మేము చూసుకుంటాం. ఎవరెవరి వ్యాపారాలు వారు చాలా సులువుగా చేసుకోవచ్చంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. జర్మనీలో ఆయన ఆదివారం రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. తన జర్మనీ పర్యటనలో భాగంగా హనోవర్లో ఆయన జర్మనీ వాణిజ్య దిగ్గజాలతో రౌండ్ టేబుల్ ...
జర్మనీ వాణిజ్య దిగ్గజాలతో ప్రధాని భేటీసాక్షి
బొగ్గు పాపం కాంగ్రెస్దే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత దేశానికి రండీ... వ్యాపారాలకు అనువైన అన్ని సౌకర్యలను కల్పిస్తాం.. భద్రత మేము చూసుకుంటాం. ఎవరెవరి వ్యాపారాలు వారు చాలా సులువుగా చేసుకోవచ్చంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. జర్మనీలో ఆయన ఆదివారం రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. తన జర్మనీ పర్యటనలో భాగంగా హనోవర్లో ఆయన జర్మనీ వాణిజ్య దిగ్గజాలతో రౌండ్ టేబుల్ ...
జర్మనీ వాణిజ్య దిగ్గజాలతో ప్రధాని భేటీ
బొగ్గు పాపం కాంగ్రెస్దే!
వెబ్ దునియా
ఐరాసలో శాశ్వత సభ్యత్వం భారత హక్కు : నరేంద్ర మోడీ
వెబ్ దునియా
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం మరోమారు గళమెత్తారు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొందడం భారత హక్కు అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న భారత్కు ఆ అవకాశం రావాలని కోరారు. పారిస్లోని ప్రవాస భారతీయుల విందులో పాల్గొన్న ఆయన ఈ ...
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేAndhrabhoomi
శాశ్వత సభ్యత్వం మన హక్కుసాక్షి
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం, పొందడం భారత హక్కు : ప్రధాని ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం మరోమారు గళమెత్తారు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొందడం భారత హక్కు అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న భారత్కు ఆ అవకాశం రావాలని కోరారు. పారిస్లోని ప్రవాస భారతీయుల విందులో పాల్గొన్న ఆయన ఈ ...
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే
శాశ్వత సభ్యత్వం మన హక్కు
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం, పొందడం భారత హక్కు : ప్రధాని ...
సాక్షి
వామపక్షాలే ప్రత్యామ్నాయం
Andhrabhoomi
విశాఖపట్నం, ఏప్రిల్ 12: యుపిఎ, ఎన్డిఎ కూటములకు ప్రత్యామ్నాయం వామపక్షాలేనని, అందుకు వామపక్ష పార్టీలన్నీ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. సిపిఎం 21వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని ఆదివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వామపక్ష పార్టీలు ఆ ...
రేపటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలుసాక్షి
అరుణారుమవుతోన్న విశాఖ..10tv
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖపట్నం, ఏప్రిల్ 12: యుపిఎ, ఎన్డిఎ కూటములకు ప్రత్యామ్నాయం వామపక్షాలేనని, అందుకు వామపక్ష పార్టీలన్నీ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. సిపిఎం 21వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని ఆదివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వామపక్ష పార్టీలు ఆ ...
రేపటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
అరుణారుమవుతోన్న విశాఖ..
సాక్షి
వికార్ ఎన్ కౌంటర్పై విచారణ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్పై విచారణ సాగుతోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. విచారణలో పోలీసుల తప్పు ఉందని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్కౌంటర్పై ఎంపీ అసదుద్దీన్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్పై విచారణ సాగుతోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. విచారణలో పోలీసుల తప్పు ఉందని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్కౌంటర్పై ఎంపీ అసదుద్దీన్ ...
వెబ్ దునియా
ఏపీ - తెలంగాణాలో అకాలవర్షాలు.. నలుగురి మృతి!
వెబ్ దునియా
రెండు తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అకాల వర్షాలతో పాటు.. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడటంతో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు ప్రాణాలను కోల్పోయారు. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో బీటెక్ విద్యార్థి గౌరినాథ్ (22) పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తూ, తెగిపడ్డ కరెంట్ ...
విద్యుదాఘాతంతో బీటెక్ విద్యార్థి మృతిసాక్షి
తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు10tv
బారీ వర్షాలు ,వరంగల్ లో ముగ్గురు మృతిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రెండు తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అకాల వర్షాలతో పాటు.. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడటంతో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు ప్రాణాలను కోల్పోయారు. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో బీటెక్ విద్యార్థి గౌరినాథ్ (22) పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తూ, తెగిపడ్డ కరెంట్ ...
విద్యుదాఘాతంతో బీటెక్ విద్యార్థి మృతి
తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు
బారీ వర్షాలు ,వరంగల్ లో ముగ్గురు మృతి
సాక్షి
రాష్ట్రపతి అనుమతి లేకుండా రాష్ట్రం దాటొద్దు
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: గవర్నర్ల ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. తాము బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో ఏడాదికి కనీసం 292 రోజులు నివసించాలని సూచించింది. రాష్ట్రపతి అనుమతి లభిస్తే తప్ప రాష్ట్రం వీడి వెళ్లరాదని తెలిపింది. కొందరు గవర్నర్లు చాలా కాలంపాటు ఇతర ప్రాంతాల్లో గడుపుతున్నట్టు తెలియడంతో నరేంద్ర మోదీ సర్కారు తాజా ...
రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలిసాక్షి
రాష్టప్రతి అనుమతి తప్పనిసరిAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: గవర్నర్ల ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. తాము బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో ఏడాదికి కనీసం 292 రోజులు నివసించాలని సూచించింది. రాష్ట్రపతి అనుమతి లభిస్తే తప్ప రాష్ట్రం వీడి వెళ్లరాదని తెలిపింది. కొందరు గవర్నర్లు చాలా కాలంపాటు ఇతర ప్రాంతాల్లో గడుపుతున్నట్టు తెలియడంతో నరేంద్ర మోదీ సర్కారు తాజా ...
రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి
రాష్టప్రతి అనుమతి తప్పనిసరి
沒有留言:
張貼留言