2015年4月12日 星期日

2015-04-13 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఇండియాకు రండీ... వ్యాపార దిగ్గజాలతో మోడీ   
వెబ్ దునియా
భారత దేశానికి రండీ... వ్యాపారాలకు అనువైన అన్ని సౌకర్యలను కల్పిస్తాం.. భద్రత మేము చూసుకుంటాం. ఎవరెవరి వ్యాపారాలు వారు చాలా సులువుగా చేసుకోవచ్చంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. జర్మనీలో ఆయన ఆదివారం రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. తన జర్మనీ పర్యటనలో భాగంగా హనోవర్‌లో ఆయన జర్మనీ వాణిజ్య దిగ్గజాలతో రౌండ్ టేబుల్ ...

జర్మనీ వాణిజ్య దిగ్గజాలతో ప్రధాని భేటీ   సాక్షి
బొగ్గు పాపం కాంగ్రెస్‌దే!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోదీ జర్మనీ పయనం   Andhrabhoomi
Oneindia Telugu   
TV5   
అన్ని 7 వార్తల కథనాలు »   


TV5
   
ఉగ్రవాద జాబితా నుంచి త్వరలో క్యూబాకు ఉపశమనం   
TV5
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. ప్రాంతీయ అంశాల నేపథ్యంలో ..తనకు క్యూబా నేత రవుల్ క్యాస్ట్రోకు మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయ్యాయన్నారు. క్యూబాను ఒక సమస్యగా తాము భావించడంలేదన్నారు. ఉగ్రవాద జాబితా ...

క్యూబాతో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినట్టే : బరాక్ ఒబామా   వెబ్ దునియా
ఇంకా నిర్ణయం తీసుకోలేదు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మేక్ ఇన్ ఇండియా.. భారత్‌లో ఎయిర్‌బస్ తయారీ కేంద్రం!   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా పథకానికి ఫ్రాన్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులోభాగంగా.. ఎయిర్‌బస్ తయారీ కేంద్రాన్ని భారత్‌లో నెలకొల్పనున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. అలాగే, భారత్‌లో తమ ఔట్‌సోర్సింగ్‌ను 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ...

భారత్‌లో ఎయిర్‌బస్ 'తయారీ'!   సాక్షి
భారత్‌లో విమానాల తయారీకి సిద్ధం   Andhrabhoomi
మేక్‌ ఇన్‌ ఇండియాకు ఎయిర్‌బస్‌ రెక్కలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Telangana99   
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైనా చేరిన చంద్రబాబు.. రెండో రోజు జియోమి ప్రతినిధులతో చర్చలు   
వెబ్ దునియా
రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం చైనా వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన అక్కడే పర్యటిస్తారు. ఇందులో భాగంగా సోమవారం రెండోరోజు కూడా చైనాలో పలువురు ప్రతినిధులను కలిసి చర్చలు జరిపింది. జియోమి, టాస్కాన్ సంస్థల ప్రతినిధులతో సీఎం ...

చైనా కంపెనీలకు సహకరిస్తాం: చంద్రబాబు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


TV5
   
ఐసిస్ మహిళలకు టెర్రరిస్టుల శిక్షణ   
TV5
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మహిళలకు కూడా శిక్షణ ఇస్తూ కరుడుగట్టిన తీవ్రవాదులుగా మారుస్తున్నారు. నాలుగు గోడలకే పరిమితమైన మహిళలు కఠినమైన శిక్షపొందుతూ పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా దూసుకుపోతున్నారు. అత్యాధునిక ఆయుధాలు చేతపట్టి, అవసరమైతే ఆత్మాహుతి సభ్యులుగా మారుతున్నారు. ఐసిస్ టెర్రరిస్టులు చిన్నపిల్లలతోపాటు ...

మహిళలకు సాయుధ శిక్షణ ఇస్తున్న ఐఎస్ఐఎస్   వెబ్ దునియా
మహిళా సూసైడ్‌ బాంబర్లు   Vaartha
ఐఎస్‌ఐఎస్ తరపున మహిళలు సైతం..   Namasthe Telangana
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


TV5
   
త్వరలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం   
TV5
ఈ నెల 18వ తేదిన ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ విభాగాన్ని అమెరికాలోని మినియాపోలీస్‌లో ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ నేత మహిపద్ నాగేందర్ చెప్పారు. ఎన్.ఆర్.ఐ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశ్యం .. తెలంగాణ సర్కార్ కు ఒక వారధిగా ...

18న టీఆర్‌ఎస్ అమెరికా శాఖ ప్రారంభం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
చైనా పెత్తనం చేయాలని చూస్తోంది...   
తెలుగువన్
అమెరికా అధ్యక్షుడు చైనా తీరుపై మండిపడ్డారు. ఆసియా ఖండంలోని చిన్న దేశాలపై ఆర్ధిక బలంతో చైనా పెత్తనం చేయాలని చూస్తోందని, ఇది ఆ ప్రాంతానికి ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ఇది చాలా చెడు ప్రభావాలకు దారి తీస్తుందన్నారు. పనామాలో జరుగనున్న కరేబియన్ సదస్సులో పాల్గొనేందుకు ఒబామా జమైకా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ ...

చైనా దుస్సాహసం : చిన్న దేశాలను బెదిరిస్తోంది.. ఒబామా   వెబ్ దునియా
ఆర్థిక, అంగ బలంతో చిన్న దేశాలను బెదిరిస్తోంది: చైనాపై ఒబామా   Oneindia Telugu
చిన్న దేశాలను చైనా బెదిరిస్తోంది: ఒబామా   Vaartha

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గాఢ నిద్రలో ఉన్న కూలీలపై కాల్పులు... 20 మంది దుర్మరణం..!   
వెబ్ దునియా
రోజంతా శ్రమించి, రాత్రి పడుకుని గాఢ నిద్రలో ఉన్న వారిపై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. నిద్రలో ఉన్న ఆ కూలీలు మేల్కొని ఏమి జరుగుతుందని గుర్తించే లోపే రక్తపు మడుగులో శవాలుగా మారిపోయారు. పాకిస్తాన్‌లో జరిగిన సంఘటన దిగ్బ్రాంతి పరిచింది.
కిరాతకం: నిద్రిస్తున్న 20 మంది కూలీలను కాల్చి చంపేశారు   Oneindia Telugu
నిద్రిస్తున్న వారిపై కాల్పులు: 20 మంది మృతి   Vaartha
నిద్రలో ఉన్న 20 మందిని కాల్చేశారు   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లఖ్వీ విడుదలపై అమెరికా తీవ్ర ఆగ్రహం, భారత్‌పైకి నెపం నెట్టిన పాక్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాదుల సూత్రధారి జకీవుర్ రెహ్మన్ లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేయడం పైన అమెరికా, ఫ్రాన్సు, ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కుట్రదారులకు శిక్ష పడేలా చేస్తామన్న హామీకి పాకిస్తాన్ కట్టుబడాలని, ఈ విషయాన్ని ఆ దేశానికి చెప్పామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెఫ్ రాఠ్కే పేర్కొన్నారు. లఖ్వీ విడుదలపై ఈ ...

లఖ్వీ విడుదలపై మళ్లీ అప్పీల్ చేయండి   Namasthe Telangana
పాక్‌ జైలునుండి లఖ్వీ విడుదల   Vaartha
లఖ్వీ విడుదలపై మోడీ మండిపాటు : ఇజ్రాయెల్   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 33 వార్తల కథనాలు »   


సాక్షి
   
అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్   
సాక్షి
వాషింగ్ టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ పోటీపై ఎట్టకేలకు అధికారికంగా ఒక స్పష్టమైన ప్రకటన వెలువడింది. ఆదివారం అధికారిక ప్రచార వెబ్ సైట్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననీ.. అమెరికా వాసులు కోరుకుంటున్న ఛాంపియన్ గా నిలవాలనుకుంటున్నానంటూ ఆ వీడియోలో హిల్లరీ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వంపై రేపు హిల్లరీ క్లింటన్ ప్రకటన!   Namasthe Telangana
అప్పుడు పతి.. ఇప్పుడు సతి.. విపక్షాలకు ప్రధాన ప్రచార అస్త్రం..   Teluguwishesh
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్?   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言