వెబ్ దునియా
ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలి: ఓవైసీలపైనా శివసేన ఫైర్, విమర్శలు
Oneindia Telugu
ముంబై: శివసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేశంలో ముస్లింలకు ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ముస్లిం మతం తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గురవుతున్నందున ఆ మతస్థులకు ఉన్న ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో ప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక, అఖిల భారత ...
ముస్లింలకు ఓటు హక్కును రద్దు చేస్తే... సమస్యలకు పరిష్కారం.. సామ్నావెబ్ దునియా
ముస్లింల ఓటుహక్కును రద్దు చేయాలిAndhrabhoomi
ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలిNamasthe Telangana
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: శివసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేశంలో ముస్లింలకు ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ముస్లిం మతం తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గురవుతున్నందున ఆ మతస్థులకు ఉన్న ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో ప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక, అఖిల భారత ...
ముస్లింలకు ఓటు హక్కును రద్దు చేస్తే... సమస్యలకు పరిష్కారం.. సామ్నా
ముస్లింల ఓటుహక్కును రద్దు చేయాలి
ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలి
వెబ్ దునియా
ఓవైసీ సోదరులవి ఓటు బ్యాంకు రాజకీయాలు : బీజేపీ
వెబ్ దునియా
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లో క్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలపై బీజేపీ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఓవైసీ సోదరులు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ సంజయ్ విమర్శించారు. ఆదివారం శివసేన అధికారిక పత్రిక సామ్నా కు రాసిన సంపాదకీయంలో ఈ విధంగా స్పందించారు. ముస్లింలు రెచ్చగొట్టి ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లో క్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలపై బీజేపీ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఓవైసీ సోదరులు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ సంజయ్ విమర్శించారు. ఆదివారం శివసేన అధికారిక పత్రిక సామ్నా కు రాసిన సంపాదకీయంలో ఈ విధంగా స్పందించారు. ముస్లింలు రెచ్చగొట్టి ...
సాక్షి
రాష్ట్రపతి అనుమతి లేకుండా రాష్ట్రం దాటొద్దు
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: గవర్నర్ల ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. తాము బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో ఏడాదికి కనీసం 292 రోజులు నివసించాలని సూచించింది. రాష్ట్రపతి అనుమతి లభిస్తే తప్ప రాష్ట్రం వీడి వెళ్లరాదని తెలిపింది. కొందరు గవర్నర్లు చాలా కాలంపాటు ఇతర ప్రాంతాల్లో గడుపుతున్నట్టు తెలియడంతో నరేంద్ర మోదీ సర్కారు తాజా ...
రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలిసాక్షి
రాష్టప్రతి అనుమతి తప్పనిసరిAndhrabhoomi
గవర్నర్ల పర్యటనలకు కేంద్రం మూకుతాడు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: గవర్నర్ల ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. తాము బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో ఏడాదికి కనీసం 292 రోజులు నివసించాలని సూచించింది. రాష్ట్రపతి అనుమతి లభిస్తే తప్ప రాష్ట్రం వీడి వెళ్లరాదని తెలిపింది. కొందరు గవర్నర్లు చాలా కాలంపాటు ఇతర ప్రాంతాల్లో గడుపుతున్నట్టు తెలియడంతో నరేంద్ర మోదీ సర్కారు తాజా ...
రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి
రాష్టప్రతి అనుమతి తప్పనిసరి
గవర్నర్ల పర్యటనలకు కేంద్రం మూకుతాడు!
TV5
చెన్నైలో ఆగని ఆందోళనలు...ఆంధ్ర హోటళ్లపై దాడులు
TV5
చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ నేపథ్యంలో చెన్నైలో ఆగని ఆందోళనలు. ఈరోజు ఉదయం చెన్నై అంబాలి నగర్ లోని ఆంధ్ర హోటళ్లపై గుర్తుతెలియని దుండగులు దాడులు చేశారు. ఈ దాడిలో నాలుగు హోటళ్లు పూర్తిగా ధ్వంసమైనాయి. హోటల్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ...
చెన్నైలో ఆంద్ర హోటళ్ల పై దాడిNews Articles by KSR
చెన్నైలోని ఆంధ్రా హోటళ్లపై దాడిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
TV5
చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ నేపథ్యంలో చెన్నైలో ఆగని ఆందోళనలు. ఈరోజు ఉదయం చెన్నై అంబాలి నగర్ లోని ఆంధ్ర హోటళ్లపై గుర్తుతెలియని దుండగులు దాడులు చేశారు. ఈ దాడిలో నాలుగు హోటళ్లు పూర్తిగా ధ్వంసమైనాయి. హోటల్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ...
చెన్నైలో ఆంద్ర హోటళ్ల పై దాడి
చెన్నైలోని ఆంధ్రా హోటళ్లపై దాడి
వెబ్ దునియా
తిరుమలలో సాధారణ రద్దీ
వెబ్ దునియా
తిరుమలలో సోమవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 56,434 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఏకంగా 76,814 మంది దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 4 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
తిరుమలకు తగ్గిన భక్తులుNamasthe Telangana
శ్రీవారి దర్శనానికి 16 గంటలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తిరుమలలో సోమవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 56,434 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఏకంగా 76,814 మంది దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 4 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
తిరుమలకు తగ్గిన భక్తులు
శ్రీవారి దర్శనానికి 16 గంటలు
వెబ్ దునియా
మేక్ ఇన్ ఇండియా.. భారత్లో ఎయిర్బస్ తయారీ కేంద్రం!
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా పథకానికి ఫ్రాన్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులోభాగంగా.. ఎయిర్బస్ తయారీ కేంద్రాన్ని భారత్లో నెలకొల్పనున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. అలాగే, భారత్లో తమ ఔట్సోర్సింగ్ను 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మోడీ ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ...
భారత్లో ఎయిర్బస్ 'తయారీ'!సాక్షి
భారత్లో విమానాల తయారీకి సిద్ధంAndhrabhoomi
మేక్ ఇన్ ఇండియాకు ఎయిర్బస్ రెక్కలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Telangana99
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా పథకానికి ఫ్రాన్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులోభాగంగా.. ఎయిర్బస్ తయారీ కేంద్రాన్ని భారత్లో నెలకొల్పనున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. అలాగే, భారత్లో తమ ఔట్సోర్సింగ్ను 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మోడీ ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ...
భారత్లో ఎయిర్బస్ 'తయారీ'!
భారత్లో విమానాల తయారీకి సిద్ధం
మేక్ ఇన్ ఇండియాకు ఎయిర్బస్ రెక్కలు
గొల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి
సాక్షి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని గొల్లపల్లి సాగునీటి ప్రాజెక్టును భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టు ఆయకట్టు వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ పర్యటనలో దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా పాల్గొన్నారు. టాగ్లు: gollavaagu project, harishrao, ...
ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని గొల్లపల్లి సాగునీటి ప్రాజెక్టును భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టు ఆయకట్టు వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ పర్యటనలో దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా పాల్గొన్నారు. టాగ్లు: gollavaagu project, harishrao, ...
ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులు
సాక్షి
దేశంలో 28 కోట్ల మందికి విద్యుత్ కనెక్షన్ లేదు
Namasthe Telangana
మొహాలి, ఏప్రిల్ 12: ప్రపంచం ఓవైపు ఆధునిక సాంకేతిక రంగాల్లో వేగంగా దూసుకెళ్తుండగా.. భారత్లో మాత్రం ఇంకా దాదాపు 28 కోట్ల మంది కనీసం తమ ఇండ్లలో విద్యుత్ కనెక్షన్కు కూడా నోచుకోకుండా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించారు. 2019 సంవత్సరంనాటికి ఈ పరిస్థితిని మార్చివేసేందుకు ...
28 కోట్ల మంది చీకట్లలోనే!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
మొహాలి, ఏప్రిల్ 12: ప్రపంచం ఓవైపు ఆధునిక సాంకేతిక రంగాల్లో వేగంగా దూసుకెళ్తుండగా.. భారత్లో మాత్రం ఇంకా దాదాపు 28 కోట్ల మంది కనీసం తమ ఇండ్లలో విద్యుత్ కనెక్షన్కు కూడా నోచుకోకుండా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించారు. 2019 సంవత్సరంనాటికి ఈ పరిస్థితిని మార్చివేసేందుకు ...
28 కోట్ల మంది చీకట్లలోనే!
సాక్షి
సివిల్స్ ఫలితాలు విడుదల
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నతమైన పౌర సేవా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు-2014 వెల్లడయ్యాయి. జాట్ లకు రిజర్వేషన్ కల్పించే వివాదం కోర్టులో ఉండగానే ఆదివారం రాత్రి యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. ప్రధాన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ ...
సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సివిల్స్ పరీక్షా ఫలితాల వెల్లడిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నతమైన పౌర సేవా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు-2014 వెల్లడయ్యాయి. జాట్ లకు రిజర్వేషన్ కల్పించే వివాదం కోర్టులో ఉండగానే ఆదివారం రాత్రి యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. ప్రధాన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ ...
సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల
సివిల్స్ పరీక్షా ఫలితాల వెల్లడి
బోరుబావిలో పడి బాలుడు మృతి
Namasthe Telangana
వేలూర్: తమిళనాడులోని వేలూర్ జిల్లాలో రెండున్నరేండ్ల ఓ బాలుడు బోరుబావిలో పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా ఎండిపోయిన బోరుబావిలో పడిపోయాడు. సుమారు 250 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో బాలుడు 20 అడుగుల లోతున ఇరుక్కుపోయాడు. బాలుడిని కాపాడేందుకు చర్యలు చేపట్టిన అధికారులు సాయంత్రం 5.45 గంటలకు ...
బోరు బావిలో బాలుడుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
వేలూర్: తమిళనాడులోని వేలూర్ జిల్లాలో రెండున్నరేండ్ల ఓ బాలుడు బోరుబావిలో పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా ఎండిపోయిన బోరుబావిలో పడిపోయాడు. సుమారు 250 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో బాలుడు 20 అడుగుల లోతున ఇరుక్కుపోయాడు. బాలుడిని కాపాడేందుకు చర్యలు చేపట్టిన అధికారులు సాయంత్రం 5.45 గంటలకు ...
బోరు బావిలో బాలుడు
沒有留言:
張貼留言