వెబ్ దునియా
రాజధాని భూమి చదును మొదలయ్యింది.. మరో 500 ఎకరాలు అవసరం.. నారాయణ
వెబ్ దునియా
రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించిన ప్రభుత్వం చదును చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఒకవైపు భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తన తాను చేసుకుపోతోంది. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ ఆదివారం రాజధానిఅమరావతి పరిధిలోని భూమిని తాను స్వయంగా చదునే చేసే కార్యక్రమాన్ని ...
రాజధాని భూమి చదును ప్రక్రియ ప్రారంభంAndhrabhoomi
స్వయంగా ట్రాక్టర్ నడిపి చదును చేసిన మంత్రి నారాయణTV5
రాజదానికి ఇంకో 500 ఎకరాలు కావాలిNews Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించిన ప్రభుత్వం చదును చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఒకవైపు భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తన తాను చేసుకుపోతోంది. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ ఆదివారం రాజధానిఅమరావతి పరిధిలోని భూమిని తాను స్వయంగా చదునే చేసే కార్యక్రమాన్ని ...
రాజధాని భూమి చదును ప్రక్రియ ప్రారంభం
స్వయంగా ట్రాక్టర్ నడిపి చదును చేసిన మంత్రి నారాయణ
రాజదానికి ఇంకో 500 ఎకరాలు కావాలి
సాక్షి
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రైతులకు తీవ్ర నష్టం
సాక్షి
తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాణిజ్యపంటలతో పాటూ కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. కాగా భారీ వర్షం కారణంగా జిల్లాలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్లగొండ- నల్లగొండ ...
అకాల వర్షంతో భారీ నష్టంAndhrabhoomi
వేసవిలో వానలు..10tv
పాలమూరులో అకాల వర్షంతో నష్టంNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాణిజ్యపంటలతో పాటూ కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. కాగా భారీ వర్షం కారణంగా జిల్లాలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్లగొండ- నల్లగొండ ...
అకాల వర్షంతో భారీ నష్టం
వేసవిలో వానలు..
పాలమూరులో అకాల వర్షంతో నష్టం
వెబ్ దునియా
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి.. షాక్ ఇద్దరి మృతి
వెబ్ దునియా
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాల బలి అయ్యాయి. దుస్తు ఆరవేసి తీగెలకు విద్యుత్ సరఫరా కావడంతో భార్యాభర్తలు బలి అయ్యారు. ఎన్నిమార్లు చెప్పిన పట్టించుకోకపోవడం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కరీమాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్ ప్రాంతంలో అంకతి రమేష్(50), ...
ఈ పాపం కరెంటోళ్లదే..సాక్షి
విద్యుదాఘాతంతో భార్యభర్తలు మృతిTV5
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాల బలి అయ్యాయి. దుస్తు ఆరవేసి తీగెలకు విద్యుత్ సరఫరా కావడంతో భార్యాభర్తలు బలి అయ్యారు. ఎన్నిమార్లు చెప్పిన పట్టించుకోకపోవడం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కరీమాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్ ప్రాంతంలో అంకతి రమేష్(50), ...
ఈ పాపం కరెంటోళ్లదే..
విద్యుదాఘాతంతో భార్యభర్తలు మృతి
సాక్షి
వామపక్షాలే ప్రత్యామ్నాయం
Andhrabhoomi
విశాఖపట్నం, ఏప్రిల్ 12: యుపిఎ, ఎన్డిఎ కూటములకు ప్రత్యామ్నాయం వామపక్షాలేనని, అందుకు వామపక్ష పార్టీలన్నీ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. సిపిఎం 21వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని ఆదివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వామపక్ష పార్టీలు ఆ ...
రేపటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలుసాక్షి
అరుణారుమవుతోన్న విశాఖ..10tv
విశాఖ: ఈనెల 14 నుంచి 19 వరకు సీపీఎం జాతీయ మహాసభలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖపట్నం, ఏప్రిల్ 12: యుపిఎ, ఎన్డిఎ కూటములకు ప్రత్యామ్నాయం వామపక్షాలేనని, అందుకు వామపక్ష పార్టీలన్నీ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. సిపిఎం 21వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని ఆదివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వామపక్ష పార్టీలు ఆ ...
రేపటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
అరుణారుమవుతోన్న విశాఖ..
విశాఖ: ఈనెల 14 నుంచి 19 వరకు సీపీఎం జాతీయ మహాసభలు
సాక్షి
వికార్ ఎన్ కౌంటర్పై విచారణ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్పై విచారణ సాగుతోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. విచారణలో పోలీసుల తప్పు ఉందని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్కౌంటర్పై ఎంపీ అసదుద్దీన్ ...
కేబినెట్లో స్ధానంపై నాయిని, బాబుపై కేటీఆర్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్పై విచారణ సాగుతోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. విచారణలో పోలీసుల తప్పు ఉందని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్కౌంటర్పై ఎంపీ అసదుద్దీన్ ...
కేబినెట్లో స్ధానంపై నాయిని, బాబుపై కేటీఆర్
వెబ్ దునియా
ఏపీ - తెలంగాణాలో అకాలవర్షాలు.. నలుగురి మృతి!
వెబ్ దునియా
రెండు తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అకాల వర్షాలతో పాటు.. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడటంతో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు ప్రాణాలను కోల్పోయారు. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో బీటెక్ విద్యార్థి గౌరినాథ్ (22) పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తూ, తెగిపడ్డ కరెంట్ ...
విద్యుదాఘాతంతో బీటెక్ విద్యార్థి మృతిసాక్షి
తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు10tv
బారీ వర్షాలు ,వరంగల్ లో ముగ్గురు మృతిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రెండు తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అకాల వర్షాలతో పాటు.. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడటంతో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు ప్రాణాలను కోల్పోయారు. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో బీటెక్ విద్యార్థి గౌరినాథ్ (22) పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తూ, తెగిపడ్డ కరెంట్ ...
విద్యుదాఘాతంతో బీటెక్ విద్యార్థి మృతి
తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు
బారీ వర్షాలు ,వరంగల్ లో ముగ్గురు మృతి
సాక్షి
రాష్ట్రపతి అనుమతి లేకుండా రాష్ట్రం దాటొద్దు
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: గవర్నర్ల ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. తాము బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో ఏడాదికి కనీసం 292 రోజులు నివసించాలని సూచించింది. రాష్ట్రపతి అనుమతి లభిస్తే తప్ప రాష్ట్రం వీడి వెళ్లరాదని తెలిపింది. కొందరు గవర్నర్లు చాలా కాలంపాటు ఇతర ప్రాంతాల్లో గడుపుతున్నట్టు తెలియడంతో నరేంద్ర మోదీ సర్కారు తాజా ...
రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలిసాక్షి
రాష్టప్రతి అనుమతి తప్పనిసరిAndhrabhoomi
గవర్నర్ల పర్యటనలకు కేంద్రం మూకుతాడు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: గవర్నర్ల ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. తాము బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో ఏడాదికి కనీసం 292 రోజులు నివసించాలని సూచించింది. రాష్ట్రపతి అనుమతి లభిస్తే తప్ప రాష్ట్రం వీడి వెళ్లరాదని తెలిపింది. కొందరు గవర్నర్లు చాలా కాలంపాటు ఇతర ప్రాంతాల్లో గడుపుతున్నట్టు తెలియడంతో నరేంద్ర మోదీ సర్కారు తాజా ...
రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి
రాష్టప్రతి అనుమతి తప్పనిసరి
గవర్నర్ల పర్యటనలకు కేంద్రం మూకుతాడు!
వెబ్ దునియా
బీజింగ్ చేరిన చంద్రబాబు బృందం
Andhrabhoomi
బీజింగ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార బృందం ఆదివారం చైనా రాజధాని బీజింగ్ చేరుకుని అధికార కార్యక్రమాలలో బిజీబిజీగా గడిపింది. Related Article. మొదటి ప్రపంచ యుద్ధం మెమోరియల్ను సందర్శించిన మోదీ · ఉగ్రవాదులకు నీడనివ్వొద్దు · యెమెన్లో భీకర పోరు · హైస్పీడ్ రైళ్లకు ఫ్రాన్స్ సహకారం · లఖ్వీ విడుదలపై ...
చైనా చేరుకున్న భారత ప్రతినిధుల బృందంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రత్యేక విమానంలో బీజింగ్ చేరిన బాబు బృందంNews Articles by KSR
పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు చైనా పర్యటన!వెబ్ దునియా
Vaartha
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
బీజింగ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార బృందం ఆదివారం చైనా రాజధాని బీజింగ్ చేరుకుని అధికార కార్యక్రమాలలో బిజీబిజీగా గడిపింది. Related Article. మొదటి ప్రపంచ యుద్ధం మెమోరియల్ను సందర్శించిన మోదీ · ఉగ్రవాదులకు నీడనివ్వొద్దు · యెమెన్లో భీకర పోరు · హైస్పీడ్ రైళ్లకు ఫ్రాన్స్ సహకారం · లఖ్వీ విడుదలపై ...
చైనా చేరుకున్న భారత ప్రతినిధుల బృందం
ప్రత్యేక విమానంలో బీజింగ్ చేరిన బాబు బృందం
పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు చైనా పర్యటన!
సాక్షి
తెలంగాణ రైతు సంఘాల జేఏసీ ఏర్పాటు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని దాదాపు 20 రైతు సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘాలు సమావేశమయ్యాయి. వీటిల్లో పలు రాజకీయ పార్టీల రైతు విభాగాలతోపాటు స్వచ్ఛంద సంఘాలు కూడా ఉన్నాయి. ఈ నెల 18న మరోసారి సమావేశమై జేఏసీ చైర్మన్, కన్వీనర్లను ...
పోరు బాటన!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అందరం ఒక్కటై.. రైతు ఆత్మహత్యలు ఆపుదాం: కోదండరాంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని దాదాపు 20 రైతు సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘాలు సమావేశమయ్యాయి. వీటిల్లో పలు రాజకీయ పార్టీల రైతు విభాగాలతోపాటు స్వచ్ఛంద సంఘాలు కూడా ఉన్నాయి. ఈ నెల 18న మరోసారి సమావేశమై జేఏసీ చైర్మన్, కన్వీనర్లను ...
పోరు బాటన!
అందరం ఒక్కటై.. రైతు ఆత్మహత్యలు ఆపుదాం: కోదండరాం
సాక్షి
'కుంభమేళా'పై కుంభకర్ణ నిద్ర!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమనే కుంభకర్ణ నిద్ర పోతుండటంతో వాటి ఏర్పాట్లలో ప్రణాళిక గల్లంతైంది. పుష్కరాలకు కేవలం 3 నెలల గడువే ఉన్నప్పటికీ పుష్కర ఘాట్లు, రోడ్ల నిర్మాణం, దేవాలయాల వద్ద వసతుల కల్పన ...
గోదావరి పుష్కరాలకు రూ.100కోట్లAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమనే కుంభకర్ణ నిద్ర పోతుండటంతో వాటి ఏర్పాట్లలో ప్రణాళిక గల్లంతైంది. పుష్కరాలకు కేవలం 3 నెలల గడువే ఉన్నప్పటికీ పుష్కర ఘాట్లు, రోడ్ల నిర్మాణం, దేవాలయాల వద్ద వసతుల కల్పన ...
గోదావరి పుష్కరాలకు రూ.100కోట్ల
沒有留言:
張貼留言