సాక్షి
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: జేసీ
సాక్షి
అనంతపురం : రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్, బీజేపీలు అనేక హామీలు ఇచ్చాయని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుర్తుచేశారు. అనంతపురం జిల్లాలో కేంద్రమంత్రుల పర్యటన సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఆయన కలిశారు. అప్పట్లో ఇచ్చిన హామీలపై అధికారంలో ఉన్న బీజేపీ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పన్ను రాయితీలు ...
అమరావతికి రూ.1000 కోట్లు.. ప్రత్యేక హోదాపై వెంకయ్య పాతపాట!వెబ్ దునియా
మా జిల్లాను ఆదుకోండిAndhrabhoomi
ఎపికి ప్రత్యేక హోదాపై జైట్లీని నిలదీసిన జెసి దివాకర్ రెడ్డిOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం : రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్, బీజేపీలు అనేక హామీలు ఇచ్చాయని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుర్తుచేశారు. అనంతపురం జిల్లాలో కేంద్రమంత్రుల పర్యటన సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఆయన కలిశారు. అప్పట్లో ఇచ్చిన హామీలపై అధికారంలో ఉన్న బీజేపీ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పన్ను రాయితీలు ...
అమరావతికి రూ.1000 కోట్లు.. ప్రత్యేక హోదాపై వెంకయ్య పాతపాట!
మా జిల్లాను ఆదుకోండి
ఎపికి ప్రత్యేక హోదాపై జైట్లీని నిలదీసిన జెసి దివాకర్ రెడ్డి
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన నాయిని: చెల్లని రూపాయిగా మారిందని..
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని విమర్శించారు. భవిష్యత్లో కూడా అధికారంలో ఉండేది టిఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకు చెందిన పలు పార్టీల ఎంపిటీసిలు, ...
కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయి: నాయినిVaartha
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని విమర్శించారు. భవిష్యత్లో కూడా అధికారంలో ఉండేది టిఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకు చెందిన పలు పార్టీల ఎంపిటీసిలు, ...
కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయి: నాయిని
సాక్షి
చిరస్మరణీయుడు జ్యోతిరావ్పూలే - మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
సాక్షి
చిత్తూరు (అగ్రికల్చర్) : మహాత్మా జ్యోతిరావ్పూలే భారతదేశం గర్వించదగ్గ చిరస్మరణీయుడని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొని యాడారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవనంలో జ్యోతిరావ్ పూలే జయంతి ఉత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి, జ్యోతి వెలిగించి ఘనంగా ...
నిమ్నవర్గాల అభివృద్ధి ప్రదాత పూలేAndhrabhoomi
ఘనంగా జ్యోతిబా పూలే జయంతి..10tv
అన్ని 32 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు (అగ్రికల్చర్) : మహాత్మా జ్యోతిరావ్పూలే భారతదేశం గర్వించదగ్గ చిరస్మరణీయుడని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొని యాడారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవనంలో జ్యోతిరావ్ పూలే జయంతి ఉత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి, జ్యోతి వెలిగించి ఘనంగా ...
నిమ్నవర్గాల అభివృద్ధి ప్రదాత పూలే
ఘనంగా జ్యోతిబా పూలే జయంతి..
Andhrabhoomi
'టీటీడీ బోర్డు నియామకంపై నిర్ణయం తీసుకోలేదు'
సాక్షి
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు నియామకంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్సష్టం చేశారు. టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టీటీడీ పాలకవర్గంలో 18 మంది సభ్యులను కూడా ...
తితిదే చైర్మన్గా చదలవాడAndhrabhoomi
టీటీడీ చైర్మన్గా చదలవాడNamasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు నియామకంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్సష్టం చేశారు. టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టీటీడీ పాలకవర్గంలో 18 మంది సభ్యులను కూడా ...
తితిదే చైర్మన్గా చదలవాడ
టీటీడీ చైర్మన్గా చదలవాడ
వెబ్ దునియా
రోజా ధర్నా... సొమ్ముసిల్లి పడిపోయిన నటి... అంబేద్కర్కు పాలాభిషేకం!
వెబ్ దునియా
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు పోలీస్స్టేషన్ వద్ద టీడీపీ, వైసీపీ పోటాపోటీ ధర్నాలతో దద్ధరిల్లిపోయింది. దళితులపై రోజా వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు, టీడీపీ నేతలు ఆమెపై ఎస్సీ, ఎస్టీ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రోజా వ్యాఖ్యలకు నిరసనగా పుత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ, దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేసి నిరసన ...
ఎమ్మెల్యే రోజాపై అట్రాసిటీ కేసుAndhrabhoomi
పుత్తూరు పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత వైసీపీ, టీడీపీ పోటాపోటీ ధర్నాలు సొమ్మసిల్లి ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్పృహ తప్పి పడిపోయిన రోజాVaartha
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు పోలీస్స్టేషన్ వద్ద టీడీపీ, వైసీపీ పోటాపోటీ ధర్నాలతో దద్ధరిల్లిపోయింది. దళితులపై రోజా వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు, టీడీపీ నేతలు ఆమెపై ఎస్సీ, ఎస్టీ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రోజా వ్యాఖ్యలకు నిరసనగా పుత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ, దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేసి నిరసన ...
ఎమ్మెల్యే రోజాపై అట్రాసిటీ కేసు
పుత్తూరు పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత వైసీపీ, టీడీపీ పోటాపోటీ ధర్నాలు సొమ్మసిల్లి ...
స్పృహ తప్పి పడిపోయిన రోజా
ఎన్కౌంటర్పై విచారణ జరపాలి : ఆలేరు స్టేషన్లో వికార్ తండ్రి ఫిర్యాదు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆలేరు, ఏప్రిల్ 11: నల్లగొండ జిల్లా సరిహద్దులో ఈ నెల 7న జరిగిన ఎన్కౌంటర్ బూటకమని.. వికారుద్దీన్ తండ్రి మహ్మద్, అహ్మద్ ఆరోపించారు. వికార్తోపాటు మరో నలుగురి బూటకపు ఎన్కౌంటర్పై విచారణ చేపట్టాలని వికార్ తండ్రి మహ్మద్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన వరంగల్ జిల్లా జైలు ఎస్కార్ట్ సిబ్బంది, ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆలేరు, ఏప్రిల్ 11: నల్లగొండ జిల్లా సరిహద్దులో ఈ నెల 7న జరిగిన ఎన్కౌంటర్ బూటకమని.. వికారుద్దీన్ తండ్రి మహ్మద్, అహ్మద్ ఆరోపించారు. వికార్తోపాటు మరో నలుగురి బూటకపు ఎన్కౌంటర్పై విచారణ చేపట్టాలని వికార్ తండ్రి మహ్మద్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన వరంగల్ జిల్లా జైలు ఎస్కార్ట్ సిబ్బంది, ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ...
వెబ్ దునియా
ఒక్క రూపాయి కూడా ఇవ్వం : మంత్రి చిన్నరాజప్ప
వెబ్ దునియా
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగర్ల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కింద ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని ఏపీ హోం మంత్రి ఎన్. చినరాజప్ప తేల్చి చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. స్మగ్లర్లలో మార్పు రావట్లేదు.. అందుకే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. అందుకే ఎర్రచంద్రనం అడవులను ...
శేషాచలం ఎన్కౌంటర్ను రాజకీయం చేయోద్దుTV5
రూపాయి కూడా ఇచ్చేది లేదుతెలుగువన్
ఉద్దేశం అది కాదు: శేషాచలం ఎన్కౌంటర్పై హోం మంత్రి, తమిళ నేతలదే తప్పని బొజ్జలOneindia Telugu
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగర్ల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కింద ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని ఏపీ హోం మంత్రి ఎన్. చినరాజప్ప తేల్చి చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. స్మగ్లర్లలో మార్పు రావట్లేదు.. అందుకే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. అందుకే ఎర్రచంద్రనం అడవులను ...
శేషాచలం ఎన్కౌంటర్ను రాజకీయం చేయోద్దు
రూపాయి కూడా ఇచ్చేది లేదు
ఉద్దేశం అది కాదు: శేషాచలం ఎన్కౌంటర్పై హోం మంత్రి, తమిళ నేతలదే తప్పని బొజ్జల
వెబ్ దునియా
పట్టిసీమను పూర్తి చేసి తీరుతాం : దేవినేని ఉమామహేశ్వర రావు
వెబ్ దునియా
పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఏపీ భారీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామన్నారు. ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును వదిలి కొత్త ...
ఏడాదిలో 'పట్టిసీమ'Andhrabhoomi
జగన్ బస్సు యాత్ర డ్రామా : మంత్రి దేవినేనిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పట్టిసీమను పూర్తి చేసి తీరుతాం: దేవినేనిసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఏపీ భారీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామన్నారు. ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును వదిలి కొత్త ...
ఏడాదిలో 'పట్టిసీమ'
జగన్ బస్సు యాత్ర డ్రామా : మంత్రి దేవినేని
పట్టిసీమను పూర్తి చేసి తీరుతాం: దేవినేని
వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు సిమి కుట్ర : తీవ్రవాది వెల్లడి
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కు చెందిన ఉగ్రవాది గుర్ఫాన్ వెల్లడించారు. దీంతో రాయ్పూర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నరేంద్ర మోడీని హత్య చేసేందుకు సిమి ప్లాన్ చేసి విఫలమైనట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అంబికాపూర్ లోక్ సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీని ...
ప్రధాని మోడీ హత్యకు సిమి ఉగ్రవాదుల కుట్రOneindia Telugu
మోడీని చంపాలనుకున్నా.. సిమితెలుగువన్
మోదీ హత్యకు సిమి ఎన్నిసార్లు ప్లాన్ చేసింది?సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కు చెందిన ఉగ్రవాది గుర్ఫాన్ వెల్లడించారు. దీంతో రాయ్పూర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నరేంద్ర మోడీని హత్య చేసేందుకు సిమి ప్లాన్ చేసి విఫలమైనట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అంబికాపూర్ లోక్ సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీని ...
ప్రధాని మోడీ హత్యకు సిమి ఉగ్రవాదుల కుట్ర
మోడీని చంపాలనుకున్నా.. సిమి
మోదీ హత్యకు సిమి ఎన్నిసార్లు ప్లాన్ చేసింది?
వరుడు ఊడాయించాడు… వివాహాం అగిపోయింది…
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
తెల్లవారే సరికి పేళ్లి. అదనంగా కట్నం ఇస్తేనే పేళ్ళి చేసుకుంటానని వరుడు మొండి కేసాడు. అందుకు వదువు తల్లిదండ్రులు నిరాకరించడంతో వరుడు ఊడాయించాడు. వరుడితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అదే తరహాలో వ్యవహారించడంతో వివాహాం అగిపోయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని బోర్గాం(పి) గ్రామంలో ఈ సంఘటన శుక్రవారం చోటు ...
ఇంకా మరిన్ని »
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
తెల్లవారే సరికి పేళ్లి. అదనంగా కట్నం ఇస్తేనే పేళ్ళి చేసుకుంటానని వరుడు మొండి కేసాడు. అందుకు వదువు తల్లిదండ్రులు నిరాకరించడంతో వరుడు ఊడాయించాడు. వరుడితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అదే తరహాలో వ్యవహారించడంతో వివాహాం అగిపోయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని బోర్గాం(పి) గ్రామంలో ఈ సంఘటన శుక్రవారం చోటు ...
沒有留言:
張貼留言