సాక్షి
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: జేసీ
సాక్షి
అనంతపురం : రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్, బీజేపీలు అనేక హామీలు ఇచ్చాయని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుర్తుచేశారు. అనంతపురం జిల్లాలో కేంద్రమంత్రుల పర్యటన సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఆయన కలిశారు. అప్పట్లో ఇచ్చిన హామీలపై అధికారంలో ఉన్న బీజేపీ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పన్ను రాయితీలు ...
అమరావతికి రూ.1000 కోట్లు.. ప్రత్యేక హోదాపై వెంకయ్య పాతపాట!వెబ్ దునియా
మా జిల్లాను ఆదుకోండిAndhrabhoomi
ఎపికి ప్రత్యేక హోదాపై జైట్లీని నిలదీసిన జెసి దివాకర్ రెడ్డిOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం : రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్, బీజేపీలు అనేక హామీలు ఇచ్చాయని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుర్తుచేశారు. అనంతపురం జిల్లాలో కేంద్రమంత్రుల పర్యటన సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఆయన కలిశారు. అప్పట్లో ఇచ్చిన హామీలపై అధికారంలో ఉన్న బీజేపీ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పన్ను రాయితీలు ...
అమరావతికి రూ.1000 కోట్లు.. ప్రత్యేక హోదాపై వెంకయ్య పాతపాట!
మా జిల్లాను ఆదుకోండి
ఎపికి ప్రత్యేక హోదాపై జైట్లీని నిలదీసిన జెసి దివాకర్ రెడ్డి
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన నాయిని: చెల్లని రూపాయిగా మారిందని..
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని విమర్శించారు. భవిష్యత్లో కూడా అధికారంలో ఉండేది టిఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకు చెందిన పలు పార్టీల ఎంపిటీసిలు, ...
కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయి: నాయినిVaartha
'కాంగ్రెస్ చెల్లని రూపాయి-టిడిపి కనుమరుగు'Oneindia Telugu
శాంతిభద్రతలు లేవంటే రాజీనామా చేస్తా: నాయినిAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని విమర్శించారు. భవిష్యత్లో కూడా అధికారంలో ఉండేది టిఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకు చెందిన పలు పార్టీల ఎంపిటీసిలు, ...
కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయి: నాయిని
'కాంగ్రెస్ చెల్లని రూపాయి-టిడిపి కనుమరుగు'
శాంతిభద్రతలు లేవంటే రాజీనామా చేస్తా: నాయిని
సాక్షి
చిరస్మరణీయుడు జ్యోతిరావ్పూలే - మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
సాక్షి
చిత్తూరు (అగ్రికల్చర్) : మహాత్మా జ్యోతిరావ్పూలే భారతదేశం గర్వించదగ్గ చిరస్మరణీయుడని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొని యాడారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవనంలో జ్యోతిరావ్ పూలే జయంతి ఉత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి, జ్యోతి వెలిగించి ఘనంగా ...
నిమ్నవర్గాల అభివృద్ధి ప్రదాత పూలేAndhrabhoomi
ఘనంగా జ్యోతిబా పూలే జయంతి..10tv
తెలుగు రాష్ట్రాలలో పూలే జయంతి వేడుకలుTV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 32 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు (అగ్రికల్చర్) : మహాత్మా జ్యోతిరావ్పూలే భారతదేశం గర్వించదగ్గ చిరస్మరణీయుడని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొని యాడారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవనంలో జ్యోతిరావ్ పూలే జయంతి ఉత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి, జ్యోతి వెలిగించి ఘనంగా ...
నిమ్నవర్గాల అభివృద్ధి ప్రదాత పూలే
ఘనంగా జ్యోతిబా పూలే జయంతి..
తెలుగు రాష్ట్రాలలో పూలే జయంతి వేడుకలు
Andhrabhoomi
'టీటీడీ బోర్డు నియామకంపై నిర్ణయం తీసుకోలేదు'
సాక్షి
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు నియామకంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్సష్టం చేశారు. టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టీటీడీ పాలకవర్గంలో 18 మంది సభ్యులను కూడా ...
తితిదే చైర్మన్గా చదలవాడAndhrabhoomi
టీటీడీ చైర్మన్గా చదలవాడNamasthe Telangana
తితిదే ఛైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి.. చంద్రబాబు నిర్ణయం!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు నియామకంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్సష్టం చేశారు. టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టీటీడీ పాలకవర్గంలో 18 మంది సభ్యులను కూడా ...
తితిదే చైర్మన్గా చదలవాడ
టీటీడీ చైర్మన్గా చదలవాడ
తితిదే ఛైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి.. చంద్రబాబు నిర్ణయం!
వెబ్ దునియా
రోజా ధర్నా... సొమ్ముసిల్లి పడిపోయిన నటి... అంబేద్కర్కు పాలాభిషేకం!
వెబ్ దునియా
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు పోలీస్స్టేషన్ వద్ద టీడీపీ, వైసీపీ పోటాపోటీ ధర్నాలతో దద్ధరిల్లిపోయింది. దళితులపై రోజా వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు, టీడీపీ నేతలు ఆమెపై ఎస్సీ, ఎస్టీ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రోజా వ్యాఖ్యలకు నిరసనగా పుత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ, దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేసి నిరసన ...
ఎమ్మెల్యే రోజాపై అట్రాసిటీ కేసుAndhrabhoomi
పుత్తూరు పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత వైసీపీ, టీడీపీ పోటాపోటీ ధర్నాలు సొమ్మసిల్లి ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్పృహ తప్పి పడిపోయిన రోజాVaartha
News Articles by KSR
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు పోలీస్స్టేషన్ వద్ద టీడీపీ, వైసీపీ పోటాపోటీ ధర్నాలతో దద్ధరిల్లిపోయింది. దళితులపై రోజా వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు, టీడీపీ నేతలు ఆమెపై ఎస్సీ, ఎస్టీ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రోజా వ్యాఖ్యలకు నిరసనగా పుత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ, దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేసి నిరసన ...
ఎమ్మెల్యే రోజాపై అట్రాసిటీ కేసు
పుత్తూరు పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత వైసీపీ, టీడీపీ పోటాపోటీ ధర్నాలు సొమ్మసిల్లి ...
స్పృహ తప్పి పడిపోయిన రోజా
వెబ్ దునియా
పట్టిసీమను పూర్తి చేసి తీరుతాం : దేవినేని ఉమామహేశ్వర రావు
వెబ్ దునియా
పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఏపీ భారీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామన్నారు. ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును వదిలి కొత్త ...
ఏడాదిలో 'పట్టిసీమ'Andhrabhoomi
జగన్ బస్సు యాత్ర డ్రామా : మంత్రి దేవినేనిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పట్టిసీమ వద్ద బస:మంత్రి దేవినేని ఉమ వెల్లడిOneindia Telugu
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఏపీ భారీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామన్నారు. ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును వదిలి కొత్త ...
ఏడాదిలో 'పట్టిసీమ'
జగన్ బస్సు యాత్ర డ్రామా : మంత్రి దేవినేని
పట్టిసీమ వద్ద బస:మంత్రి దేవినేని ఉమ వెల్లడి
Oneindia Telugu
ఎన్కౌంటర్పై విచారణ జరపాలి : ఆలేరు స్టేషన్లో వికార్ తండ్రి ఫిర్యాదు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆలేరు, ఏప్రిల్ 11: నల్లగొండ జిల్లా సరిహద్దులో ఈ నెల 7న జరిగిన ఎన్కౌంటర్ బూటకమని.. వికారుద్దీన్ తండ్రి మహ్మద్, అహ్మద్ ఆరోపించారు. వికార్తోపాటు మరో నలుగురి బూటకపు ఎన్కౌంటర్పై విచారణ చేపట్టాలని వికార్ తండ్రి మహ్మద్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన వరంగల్ జిల్లా జైలు ఎస్కార్ట్ సిబ్బంది, ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ...
పథకం ప్రకారమే చంపారు: వికారుద్దీన్ తండ్రిTV5
ఉగ్రవాది వికారుద్దిన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ బూటకం.. కేసు పెట్టండి?వెబ్ దునియా
ఆలేరు పీఎస్ లో వికారుద్దీన్ తండ్రి ఫిర్యాదుAndhrabhoomi
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆలేరు, ఏప్రిల్ 11: నల్లగొండ జిల్లా సరిహద్దులో ఈ నెల 7న జరిగిన ఎన్కౌంటర్ బూటకమని.. వికారుద్దీన్ తండ్రి మహ్మద్, అహ్మద్ ఆరోపించారు. వికార్తోపాటు మరో నలుగురి బూటకపు ఎన్కౌంటర్పై విచారణ చేపట్టాలని వికార్ తండ్రి మహ్మద్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన వరంగల్ జిల్లా జైలు ఎస్కార్ట్ సిబ్బంది, ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ...
పథకం ప్రకారమే చంపారు: వికారుద్దీన్ తండ్రి
ఉగ్రవాది వికారుద్దిన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ బూటకం.. కేసు పెట్టండి?
ఆలేరు పీఎస్ లో వికారుద్దీన్ తండ్రి ఫిర్యాదు
సాక్షి
నర్రాకు కన్నీటి వీడ్కోలు
Namasthe Telangana
చిట్యాల: కమ్యూనిస్టు యోధుడు, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. నల్లగొండ, నకిరేకల్, వట్టిమర్తి మూడుచోట్లా రాఘవరెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రజానాయకుడు నర్రా ఇకలేరన్న విషయాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. నల్లగొండ జిల్లా చిట్యాల ...
కమ్యూనిస్టు యోథునికి కన్నీటి వీడ్కోలుAndhrabhoomi
జననేతకు కన్నీటి వీడ్కోలుప్రజాశక్తి
ఇక సెలవు..కామ్రెడ్ 'నర్రా' అంత్యక్రియలు పూర్తి..10tv
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 36 వార్తల కథనాలు »
Namasthe Telangana
చిట్యాల: కమ్యూనిస్టు యోధుడు, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. నల్లగొండ, నకిరేకల్, వట్టిమర్తి మూడుచోట్లా రాఘవరెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రజానాయకుడు నర్రా ఇకలేరన్న విషయాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. నల్లగొండ జిల్లా చిట్యాల ...
కమ్యూనిస్టు యోథునికి కన్నీటి వీడ్కోలు
జననేతకు కన్నీటి వీడ్కోలు
ఇక సెలవు..కామ్రెడ్ 'నర్రా' అంత్యక్రియలు పూర్తి..
వెబ్ దునియా
టీడీపీ బాటలో టీఆర్ఎస్: రూ.4.64కోట్ల ప్రీమియం చెల్లించిన కేసీఆర్!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. తాను తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీ బాటలో పయనిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల మాదిరే ఆయన తన పార్టీ కార్యకర్తలకూ బీమా చేయించారు. మొన్నటి పార్టీ సభ్యత్వానికి ముందు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త లోకేశ్, ఆ పార్టీ క్రియాశీల సభ్యులకు బీమా చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా ...
టిఆర్ఎస్ సభ్యులకు బీమాతో ధీమాTV5
టిఆర్ఎస్ కార్యకర్తలకు సామూహిక బీమాNews Articles by KSR
టీఆర్ఎస్ సభ్యులకు బీమా ప్రారంభంNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. తాను తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీ బాటలో పయనిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల మాదిరే ఆయన తన పార్టీ కార్యకర్తలకూ బీమా చేయించారు. మొన్నటి పార్టీ సభ్యత్వానికి ముందు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త లోకేశ్, ఆ పార్టీ క్రియాశీల సభ్యులకు బీమా చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా ...
టిఆర్ఎస్ సభ్యులకు బీమాతో ధీమా
టిఆర్ఎస్ కార్యకర్తలకు సామూహిక బీమా
టీఆర్ఎస్ సభ్యులకు బీమా ప్రారంభం
Oneindia Telugu
మెడికల్ హబ్గా ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు(పిక్చర్స)
Oneindia Telugu
విశాఖపట్నం: రాష్ట్రాన్ని హెల్త్ హబ్గా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మూడు రోజులపాటు జరిగే సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెన్షనల్ ఎండొస్కోపీ ఆఫ్ ఇండియా (ఎస్జిఇఐ) 16వ వార్షిక సదస్సు శుక్రవారం విశాఖలో ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు ప్రసంగించారు.
మెడికల్ హబ్గా ఎపిVaartha
కొత్త పరిశోధనలు పేదవారికి చేరాలిసాక్షి
మెడికల్ హబ్గా రాష్ట్రంప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖపట్నం: రాష్ట్రాన్ని హెల్త్ హబ్గా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మూడు రోజులపాటు జరిగే సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెన్షనల్ ఎండొస్కోపీ ఆఫ్ ఇండియా (ఎస్జిఇఐ) 16వ వార్షిక సదస్సు శుక్రవారం విశాఖలో ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు ప్రసంగించారు.
మెడికల్ హబ్గా ఎపి
కొత్త పరిశోధనలు పేదవారికి చేరాలి
మెడికల్ హబ్గా రాష్ట్రం
沒有留言:
張貼留言