2015年4月10日 星期五

2015-04-11 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


తెలుగువన్
   
నేతాజీ కుటుంబ సభ్యుల మీద నెహ్రు ప్రభుత్వం గూడఛర్యమా?   
తెలుగువన్
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు దేశాన్ని ఏలిన ప్రభుత్వాలేవీ స్వాత్రంత్ర సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణంపై మిష్టరీని చేధించి, ఆయన గురించి ప్రజలకు తెలియజేయలేకపోయాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దపడిన ఆ మహనీయుడిని ప్రభుత్వాలు విస్మరించినా యావత్ దేశప్రజల ...

నేతాజీ కుటుంబంపై భారత గూఢచార్య సంస్థల నిఘా   వెబ్ దునియా
నేతాజీ కుటుంబ సభ్యులపై ఐబి నిఘా!   Andhrabhoomi
నేతాజీ కుటుంబంపై నెహ్రూ ప్రభుత్వం నిఘా!   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైనా టు నేపాల్ వయా ఎవరెస్టు.. సొరంగ రైలు మార్గం   
వెబ్ దునియా
చైనా చేష్టలు ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటాయి. అందునా భారతదేశాన్ని వేధించడం ఆ దేశానికి ఓ సరదా.. ప్రమాదకరమని తెలిసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని తొలచి నేపాల్ కు రైలు మార్గాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టు రిపోర్టు కూడా సిద్ధం చేసింది. రెండు దేశాలు దీనికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. వివరాలిలా ...

ఎవరెస్ట్ కింద చైనా సొరంగం   తెలుగువన్

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతా.. పవన్ కళ్యాణ్   
వెబ్ దునియా
రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే తాను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన ట్విట్టర్ లో ఆయన శుక్రవారం ట్విట్ చేశారు. అందుకు అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు. ''ఈ రోజు ...

రైతులకు అండగా పోరాడుతా   Andhrabhoomi
ట్వీటర్‌లో పవన్‌కల్యాణ్ మరో రాజకీయ వ్యాఖ్య   సాక్షి

అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్   
సాక్షి
సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో తమిళ కూలీలను పోలీసులు కాల్చివేసినందుకు నిరసనగా శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్‌ను ముట్టడిస్తామంటూ తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వై.గోపాలస్వామి ప్రకటించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు సరిహద్దులతో పాటు కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం ...

శేషాచలం ఎన్‌కౌంటర్‌ పై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు   10tv
శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్‌పై సిఎం వ్యాఖ్యలు సరికాదు   Andhrabhoomi
ఎండిఎంకె నేత వైగో అరెస్ట్‌   ప్రజాశక్తి

అన్ని 29 వార్తల కథనాలు »   


అత్యంత మూర్ఖుడు కోమటిరెడ్డి: పాల్వాయి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ఎంపిక విషయంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి ఈ భూమి మీద ఉన్న అత్యంత మూర్ఖుడని పాల్వాయి ...


ఇంకా మరిన్ని »   


హవ్వా... ఆటోలో వస్తారా...   
సాక్షి
ఇవి ఓ శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు. అయితే ఆయన ప్రయాణించేందుకు ఎట్ లీస్ట్ మారుతీ కారు కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించాల్సిందే. అదే ఆయన చేసిన తప్పిదం. దాంతో తానేంటో నిరూపించుకునేందుకు గుర్తింపు కార్డు చూపించుకుని దుస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆయన సామాన్య వ్యక్తా అంటే కానేకాదు. సాక్షాత్తు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
బాబు ప్రభుత్వానికి చుక్కెదురు.. ఎన్ కౌంటర్ పోలీసులపై హత్యానేరం కేసు : హైకోర్టు   
వెబ్ దునియా
ఎన్ కౌంటర్ కేసులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. అంత పెద్ద సంఘటనపై నివేదికలో ఉన్న వివరాలు సరిపోవు.. అసలు ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేశారు. అసలెందుకు ఆ పని చేయలేదు. కుదరుదు. ముందు వారిపై కేసు నమోదు చేయండంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం తాజాగా విడుదల చేసిన ఆదేశాలు వివరాలిలా ...

బాబు సర్కార్‌కు చిక్కులు: ఎన్‌కౌంటర్‌పై హత్య కింద కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశం   Oneindia Telugu
ఎన్‌కౌంటర్‌పై పూర్తి నివేదికను ఇవ్వండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 14 వార్తల కథనాలు »   


10tv
   
శిఖరం నుండి పాతాళంలో 'సత్యం'..   
10tv
ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. యువతకు ఆరాధ్య దైవంగా వెలిగాడు. సుదీర్ఘ ప్రస్తానంలో ఎన్నో మలుపులు తిరిగాడు. అంతలోనే అంతిచిక్కని పాతాలానికి పడిపోయాడు. తనకు తానే శాపమై కడకు కటకటాలపాలయ్యాడు. తన జీవితంలో శిఖర సమానమైన గౌరవాన్ని పొంది కొద్దికాలంలోనే అగాధాల లోతును చూశాడు. అతనే సత్యం రామలింగరాజు. ఉన్నతస్థితి నుండి.. పదేళ్లలో అంతా ...

హైకోర్టును ఆశ్రయించనున్న సత్యం రామలింగ రాజు!   వెబ్ దునియా

అన్ని 81 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎన్‌కౌంటర్ పేరుతో కూలీలను చంపుతారా : నిలదీసిన వైఎస్ జగన్   
వెబ్ దునియా
ఎన్‌కౌంటర్ పేరుతో అమాయకులై కూలీలను చంపుతారా అంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ సర్కారును నిలదీశారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్ర చందన కూలీలను ఎన్‌కౌంటర్లో ఏపీ పోలీసులు కాల్చిపారేసిన విషయం తెల్సిందే. దీనిపై జగన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తుపాకులు లేని 20 మంది కూలీల ప్రాణాలను ...

బలి తీసుకుంటారా: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై జగన్   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చెన్నైలో హెరిటేజ్ ఫుడ్స్‌పై దాడులు : తమిళనాడులో శవాలతో ధర్నా!   
వెబ్ దునియా
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది తమిళుల మృతికి తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం పలువురు గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై నగరంలోని హెరిటేజ్ సూపర్ మార్కెట్‌ దుకాణంపై దాడికి పాల్పడ్డారు. ఈ కంపెనీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి చెందినది. ఆ వ్యక్తుల దాడిలో సూపర్ ...

బాబుకు జయ లేఖ: చెన్నైలో హెరిటేజ్ ఫుడ్స్‌పై దాడి (పిక్చర్స్)   Oneindia Telugu
తమిళనాట ఆగని ఆందోళనలు   Andhrabhoomi
ఢిల్లీలో తమిళ న్యాయవాదుల ఆందోళన   TV5
Namasthe Telangana   
అన్ని 18 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言