వెబ్ దునియా
చైనా దుస్సాహసం : చిన్న దేశాలను బెదిరిస్తోంది.. ఒబామా
వెబ్ దునియా
ఆసియా ఖండంలోని చిన్న దేశాలపై ఆర్థిక, అంగ బలంతో పెత్తనం చెలాయించాలని చైనా దుస్సాహసానికి పూనుకుంటోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఇది ఆ ప్రాంతానికి ఏ మాత్రం మంచి కాదనీ, చిన్నదేశాలని వాటిపై పెత్తనం చేయడం సమంజసం కాదనీ, ఇది చెడు ప్రభావాలకు దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనామాలో జరుగనున్న ...
ఆర్థిక, అంగ బలంతో చిన్న దేశాలను బెదిరిస్తోంది: చైనాపై ఒబామాOneindia Telugu
చిన్న దేశాలను చైనా బెదిరిస్తోంది: ఒబామాVaartha
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆసియా ఖండంలోని చిన్న దేశాలపై ఆర్థిక, అంగ బలంతో పెత్తనం చెలాయించాలని చైనా దుస్సాహసానికి పూనుకుంటోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఇది ఆ ప్రాంతానికి ఏ మాత్రం మంచి కాదనీ, చిన్నదేశాలని వాటిపై పెత్తనం చేయడం సమంజసం కాదనీ, ఇది చెడు ప్రభావాలకు దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనామాలో జరుగనున్న ...
ఆర్థిక, అంగ బలంతో చిన్న దేశాలను బెదిరిస్తోంది: చైనాపై ఒబామా
చిన్న దేశాలను చైనా బెదిరిస్తోంది: ఒబామా
Andhrabhoomi
పాక్ ఉగ్రవాది లఖ్వీ విడుదల
Andhrabhoomi
లాహోర్, ఏప్రిల్ 10: ముంబయి 26/11 దాడికి సూత్రధారి, లష్కరే తొయిబా ఉగ్రవాది జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేసింది. లఖ్వీ (55) ఆరేళ్లనుంచి జైలు నిర్బంధంలోనే ఉన్నాడు. అతడి నిర్బంధం అక్రమమని, తక్షణం విడుదల చేయాలంటూ లాహోర్ హైకోర్టు గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రావల్పిండిలోని అడియాల కారాగారం ...
పాక్ జైలు నుంచి లఖ్వీ విడుదలసాక్షి
లఖ్వీ విడుదలయ్యాడు..Namasthe Telangana
లఖ్వీ విడుదలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 25 వార్తల కథనాలు »
Andhrabhoomi
లాహోర్, ఏప్రిల్ 10: ముంబయి 26/11 దాడికి సూత్రధారి, లష్కరే తొయిబా ఉగ్రవాది జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేసింది. లఖ్వీ (55) ఆరేళ్లనుంచి జైలు నిర్బంధంలోనే ఉన్నాడు. అతడి నిర్బంధం అక్రమమని, తక్షణం విడుదల చేయాలంటూ లాహోర్ హైకోర్టు గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రావల్పిండిలోని అడియాల కారాగారం ...
పాక్ జైలు నుంచి లఖ్వీ విడుదల
లఖ్వీ విడుదలయ్యాడు..
లఖ్వీ విడుదల
10tv
ఫ్రాన్స్ లో కొనసాగుతున్న మోడీ పర్యటన
10tv
ప్యారిస్: ఫ్రాన్స్ లో భారత ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు యునెస్కో ప్రధాన కార్యాలయంలో మోడీ ప్రసంగించారు. ఫ్రాన్స్-భారత్ల మధ్య 17 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుకు భారత్కు ఆమోదం లభించింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో అడుగుపెట్టారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం .. పోర్టల్ను ప్రారంభించిన మోదీAndhrabhoomi
అన్ని మతాలకు సమస్థానంసాక్షి
వృద్ధి అంకెల్లో కాదు సామాన్యుడి ముఖంలో కనిపించాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
అన్ని 11 వార్తల కథనాలు »
10tv
ప్యారిస్: ఫ్రాన్స్ లో భారత ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు యునెస్కో ప్రధాన కార్యాలయంలో మోడీ ప్రసంగించారు. ఫ్రాన్స్-భారత్ల మధ్య 17 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుకు భారత్కు ఆమోదం లభించింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో అడుగుపెట్టారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం .. పోర్టల్ను ప్రారంభించిన మోదీ
అన్ని మతాలకు సమస్థానం
వృద్ధి అంకెల్లో కాదు సామాన్యుడి ముఖంలో కనిపించాలి
వెబ్ దునియా
వైద్య సేవలు అందించలేదనీ...డాక్టర్లను కాల్చి చంపిన ఐసిస్
వెబ్ దునియా
వారు చేసిందల్లా ఉగ్రవాదులకు వైద్యం చేయడానికి నిరాకరించడమే.. వైద్యం చేస్తే తమ ప్రాణాలు పోతాయని విన్నవించుకున్నారు. చేయకపోతే తామే చంపేస్తామంటూ ఐసిస్ ఇరాక్ లో డాక్టర్లపై విరుచుకు పడ్డారు. అందరిని ఒక చోటుకు చేర్చి డాక్టర్లపై తుపాకీ గుళ్ళి వర్షం కురిపించారు. వారందరిని హతమార్చిన విడియోలను ఇంటర్నెట్ పెట్టారు. వివరాలిలా ఉన్నాయి.
చికిత్సకు నిరాకరించారని, 10 మంది వైద్యులను కాల్చి చంపారుOneindia Telugu
పది మంది డాక్టర్లనూ చంపేశారుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వారు చేసిందల్లా ఉగ్రవాదులకు వైద్యం చేయడానికి నిరాకరించడమే.. వైద్యం చేస్తే తమ ప్రాణాలు పోతాయని విన్నవించుకున్నారు. చేయకపోతే తామే చంపేస్తామంటూ ఐసిస్ ఇరాక్ లో డాక్టర్లపై విరుచుకు పడ్డారు. అందరిని ఒక చోటుకు చేర్చి డాక్టర్లపై తుపాకీ గుళ్ళి వర్షం కురిపించారు. వారందరిని హతమార్చిన విడియోలను ఇంటర్నెట్ పెట్టారు. వివరాలిలా ఉన్నాయి.
చికిత్సకు నిరాకరించారని, 10 మంది వైద్యులను కాల్చి చంపారు
పది మంది డాక్టర్లనూ చంపేశారు
సాక్షి
ఫ్రాన్స్తో రఫాలే ఒప్పందం కుదుర్చుకుంటే కోర్టుకెళ్తా
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఫ్రాన్స్తో రఫాలే యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకున్నట్లయితే న్యాయ పోరాటానికి దిగుతానని బిజెపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శుక్రవారం హెచ్చరించారు. రఫాలే యుద్ధ విమానంలో లోపాలున్నాయని, అందువల్ల గత యుపిఏ ప్రభుత్వం చర్చలు జరిపిన ఈ ఒప్పందంపై ముందుకు వెళ్లవద్దని ఆయన ...
36 రఫల్ యుద్ధ విమానాల కొనుగోలుసాక్షి
భారత్, ఫ్రాన్స్ మధ్య 17 ఒప్పందాలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఫ్రాన్స్తో రఫాలే యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకున్నట్లయితే న్యాయ పోరాటానికి దిగుతానని బిజెపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శుక్రవారం హెచ్చరించారు. రఫాలే యుద్ధ విమానంలో లోపాలున్నాయని, అందువల్ల గత యుపిఏ ప్రభుత్వం చర్చలు జరిపిన ఈ ఒప్పందంపై ముందుకు వెళ్లవద్దని ఆయన ...
36 రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు
భారత్, ఫ్రాన్స్ మధ్య 17 ఒప్పందాలు
వెబ్ దునియా
అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వంపై రేపు హిల్లరీ క్లింటన్ ప్రకటన!
Namasthe Telangana
వాషింగ్టన్, ఏప్రిల్ 10: అమెరికా మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ మరోసారి డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు 2016లో జరిగే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి సంబంధించి ఆదివారం ఆమె ప్రకటన చేయనున్నట్లు తెలుస్తున్నది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి అయిన ...
అప్పుడు పతి.. ఇప్పుడు సతి.. విపక్షాలకు ప్రధాన ప్రచార అస్త్రం..Teluguwishesh
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్, ఏప్రిల్ 10: అమెరికా మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ మరోసారి డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు 2016లో జరిగే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి సంబంధించి ఆదివారం ఆమె ప్రకటన చేయనున్నట్లు తెలుస్తున్నది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి అయిన ...
అప్పుడు పతి.. ఇప్పుడు సతి.. విపక్షాలకు ప్రధాన ప్రచార అస్త్రం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్?
TV5
ఆఫ్ఘన్లో బాంబు పేలుడు:ముగ్గురు మృతి
Andhrabhoomi
న్యూఢిల్లీ:ఆఫ్ఘన్లోని జలాలాబాద్లో కారు బాంబు పేలి ముగ్గురు మృతి చెందారు. నాటో కాన్వాయ్ వెళుతుండగా కారు బాంబు పేలిందని, నలుగురికి గాయాలు సైతం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. Related Article. జైలు నుంచి లఖ్వీ విడుదల · మస్తాన్ బాబు మృతదేహం కోసం ట్రెక్కింగ్ ప్రారంభం · పారిస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ · లఖ్వీని తక్షణం విడుదల ...
ఆఫ్ఘనిస్థాన్లో కారు బాంబు..TV5
బాంబు పేలుడు: 12 మంది మృతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ:ఆఫ్ఘన్లోని జలాలాబాద్లో కారు బాంబు పేలి ముగ్గురు మృతి చెందారు. నాటో కాన్వాయ్ వెళుతుండగా కారు బాంబు పేలిందని, నలుగురికి గాయాలు సైతం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. Related Article. జైలు నుంచి లఖ్వీ విడుదల · మస్తాన్ బాబు మృతదేహం కోసం ట్రెక్కింగ్ ప్రారంభం · పారిస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ · లఖ్వీని తక్షణం విడుదల ...
ఆఫ్ఘనిస్థాన్లో కారు బాంబు..
బాంబు పేలుడు: 12 మంది మృతి
వెబ్ దునియా
ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫ్రాన్స్, ఏప్రిల్ 10: మూడు దేశాల పర్యనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఫ్రాన్స్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండో ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. ఫ్రాన్స్లోని అధ్యక్ష నివాసం ఎల్సీ ప్యాలస్లో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడి వ్యాపార వేత్తలతో మోదీ ప్రత్యేకంగా ...
ఫ్రాన్స్లో పర్యటిస్తున్న మోడీVaartha
ఫ్రాన్స్ చేరుకున్న నరేంద్ర మోడీవెబ్ దునియా
ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీNamasthe Telangana
సాక్షి
Andhrabhoomi
TV5
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫ్రాన్స్, ఏప్రిల్ 10: మూడు దేశాల పర్యనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఫ్రాన్స్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండో ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. ఫ్రాన్స్లోని అధ్యక్ష నివాసం ఎల్సీ ప్యాలస్లో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడి వ్యాపార వేత్తలతో మోదీ ప్రత్యేకంగా ...
ఫ్రాన్స్లో పర్యటిస్తున్న మోడీ
ఫ్రాన్స్ చేరుకున్న నరేంద్ర మోడీ
ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ
వెబ్ దునియా
ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాకొట్టిన బస్సు.. 24 మంది దుర్మణం..!
వెబ్ దునియా
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టడంతో 24 మంది ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బారిసల్ - ఢాకా జాతీయ రహదారిలో సుమారు 50 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఆ బస్సు గురువారం వేకువజామున ఫరిద్ పూర్ జిల్లాలోని బంగా ప్రాంతంలో ...
బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టి 24 మంది దుర్మరణంOneindia Telugu
బస్సు ప్రమాదం.. 24 మంది మృతితెలుగువన్
చెట్లను గుద్దుకున్న బస్సు..24మంది మృతిNamasthe Telangana
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టడంతో 24 మంది ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బారిసల్ - ఢాకా జాతీయ రహదారిలో సుమారు 50 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఆ బస్సు గురువారం వేకువజామున ఫరిద్ పూర్ జిల్లాలోని బంగా ప్రాంతంలో ...
బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టి 24 మంది దుర్మరణం
బస్సు ప్రమాదం.. 24 మంది మృతి
చెట్లను గుద్దుకున్న బస్సు..24మంది మృతి
వెబ్ దునియా
లండన్ బ్యాంకులో రూ.1860 కోట్లు చోరీ
వెబ్ దునియా
వందో, రెండొందలో కాదు.. ఏకాంగా 1860 కోట్ల రూపాయల విలువ చేసే నగలు.. బ్యాంకును కొల్లగొట్టారు. లాకర్లను దొంగలు దోపిడీ చేశారు. లండన్ నగరంలోని హాటన్ గార్డెన్స్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్ బ్యాంకులో దొంగలుపడి రూ. 1860 కోట్ల విలువైన వజ్రాలు, నగలను దోపిడీ చేసేశారు. వివరాలిలా ఉన్నాయి. అక్కడ ఈస్టర్ పండుగ సందర్భంగా మూడు రోజులుగా బ్యాంకులు ...
లండన్లో 1860 కోట్ల దోపిడీతెలుగువన్
లండన్ లో ఒక బ్యాంకులో 1800 కోట్ల దోపిడీNews Articles by KSR
లండన్లో రూ.1860 కోట్ల దోపిడీసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వందో, రెండొందలో కాదు.. ఏకాంగా 1860 కోట్ల రూపాయల విలువ చేసే నగలు.. బ్యాంకును కొల్లగొట్టారు. లాకర్లను దొంగలు దోపిడీ చేశారు. లండన్ నగరంలోని హాటన్ గార్డెన్స్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్ బ్యాంకులో దొంగలుపడి రూ. 1860 కోట్ల విలువైన వజ్రాలు, నగలను దోపిడీ చేసేశారు. వివరాలిలా ఉన్నాయి. అక్కడ ఈస్టర్ పండుగ సందర్భంగా మూడు రోజులుగా బ్యాంకులు ...
లండన్లో 1860 కోట్ల దోపిడీ
లండన్ లో ఒక బ్యాంకులో 1800 కోట్ల దోపిడీ
లండన్లో రూ.1860 కోట్ల దోపిడీ
沒有留言:
張貼留言