2015年4月10日 星期五

2015-04-11 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
యువతిపై తెగబడ్డ కాబ్ డ్రైవర్.. ఢిల్లీలో అత్యాచారం   
వెబ్ దునియా
దేశ రాజధాని న్యూడిల్లీలో అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు తమను నమ్మి తమ వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం రాత్రి కూడా ఓ టాక్సీ డ్రైవర్ యవతిపై అత్యాచారారినికి పాల్పడ్డాడు. సంఘటన సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దేశ రాజధానిలో గురువారం ...

యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. చల్లారని శేషాచల ఎన్ కౌంటర్ మంటలు   
వెబ్ దునియా
ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులు మండుతూనే ఉన్నాయి. తమిళ రాజకీయ పార్టీలు అటు తమిళనాడులో నిరసనలు చేస్తూనే, సరిహద్దు ఆంధ్ర పట్టణాల్లోకి ప్రవేశించి ఆందోళనలు, నిరసనలు తెలపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తమిళన నాయకుడు వైగో శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడించడానికి సర్వ ప్రయత్నం చేశారు. ఆయనను తమిళ పోలీసులు వేలూరులోనే ...


ఇంకా మరిన్ని »   


తెలుగువన్
   
నేతాజీ కుటుంబ సభ్యుల మీద నెహ్రు ప్రభుత్వం గూడఛర్యమా?   
తెలుగువన్
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు దేశాన్ని ఏలిన ప్రభుత్వాలేవీ స్వాత్రంత్ర సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణంపై మిష్టరీని చేధించి, ఆయన గురించి ప్రజలకు తెలియజేయలేకపోయాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దపడిన ఆ మహనీయుడిని ప్రభుత్వాలు విస్మరించినా యావత్ దేశప్రజల ...

నేతాజీ కుటుంబంపై భారత గూఢచార్య సంస్థల నిఘా   వెబ్ దునియా
నేతాజీ కుటుంబ సభ్యులపై ఐబి నిఘా!   Andhrabhoomi
నేతాజీ కుటుంబంపై 20 ఏళ్ల నిఘా   సాక్షి
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Teluguwishesh   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైనా టు నేపాల్ వయా ఎవరెస్టు.. సొరంగ రైలు మార్గం   
వెబ్ దునియా
చైనా చేష్టలు ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటాయి. అందునా భారతదేశాన్ని వేధించడం ఆ దేశానికి ఓ సరదా.. ప్రమాదకరమని తెలిసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని తొలచి నేపాల్ కు రైలు మార్గాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టు రిపోర్టు కూడా సిద్ధం చేసింది. రెండు దేశాలు దీనికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. వివరాలిలా ...

ఎవరెస్ట్‌ను తొలిచి చైనా రైల్వే లైన్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎవరెస్ట్ కింద చైనా సొరంగం   తెలుగువన్
భారత్‌కు చైనా ఎవరెస్ట్ సెగ: సొరంగ మార్గం ద్వారా టిబెట్‌-నేపాల్‌కు రైలు మార్గం   Oneindia Telugu
Teluguwishesh   
సాక్షి   
Vaartha   
అన్ని 12 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
పాక్ ఉగ్రవాది లఖ్వీ విడుదల   
Andhrabhoomi
లాహోర్, ఏప్రిల్ 10: ముంబయి 26/11 దాడికి సూత్రధారి, లష్కరే తొయిబా ఉగ్రవాది జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేసింది. లఖ్వీ (55) ఆరేళ్లనుంచి జైలు నిర్బంధంలోనే ఉన్నాడు. అతడి నిర్బంధం అక్రమమని, తక్షణం విడుదల చేయాలంటూ లాహోర్ హైకోర్టు గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రావల్పిండిలోని అడియాల కారాగారం ...

పాక్ జైలు నుంచి లఖ్వీ విడుదల   సాక్షి
లఖ్వీ విడుదలయ్యాడు..   Namasthe Telangana
లఖ్వీ విడుదల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv   
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హోం మంత్రి రాజ్‌నాథ్ బంధువును తుపాకీతో కాల్చి చంపారు!   
వెబ్ దునియా
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బంధువును గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లా పూల్ పూర్ గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి పేరు అరవింద్ సింగ్. మంగళవారం అర్థ రాత్రి కారులో తన భార్యను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు ...

హోం మంత్రి రాజ్‌నాథ్ బంధువును కాల్చి చంపారు   Oneindia Telugu
హోం మంత్రి రాజ్‌నాథ్ బంధువు హత్య   తెలుగువన్
కేంద్ర హోం మంత్రి బందువు హత్య   News Articles by KSR
Andhrabhoomi   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చెన్నైలో హెరిటేజ్ ఫుడ్స్‌పై దాడులు : తమిళనాడులో శవాలతో ధర్నా!   
వెబ్ దునియా
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది తమిళుల మృతికి తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం పలువురు గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై నగరంలోని హెరిటేజ్ సూపర్ మార్కెట్‌ దుకాణంపై దాడికి పాల్పడ్డారు. ఈ కంపెనీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి చెందినది. ఆ వ్యక్తుల దాడిలో సూపర్ ...

బాబుకు జయ లేఖ: చెన్నైలో హెరిటేజ్ ఫుడ్స్‌పై దాడి (పిక్చర్స్)   Oneindia Telugu
తమిళనాట ఆగని ఆందోళనలు   Andhrabhoomi
ఢిల్లీలో తమిళ న్యాయవాదుల ఆందోళన   TV5
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వైమానికి భద్రతలో భారత్ బెస్ట్... ఫస్ట్ ర్యాంకును ఇచ్చిన అమెరికా..!   
వెబ్ దునియా
వైమానిక సేవల్లో అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, ప్రమాదాలకు దూరంగా ఉంటున్న భారత విమానయాన రంగానికి భద్రతా ర్యాంకింగ్‌ను పెంచుతున్నట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. దీంతో దేశీయ వియానయాన సంస్థలు తమ సేవలను విస్తరించడానికి మార్గం సుగమం అయ్యింది. గత 14 నెలల క్రితం అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో ...

భద్రతలో ఇండియా విమానాలు సూపర్   తెలుగువన్
వైమానిక భద్రతలో భారత్‌కు కేటగిరీ-1 ర్యాంకు   సాక్షి
భారత విమానాలు సురక్షితం, భద్రతా ర్యాంకింగ్‌ను పెంచిన అమెరికా   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెక్రటేరియట్లో అగ్నిప్రమాదం, బస్సు బోల్తా పడి 13 మంది మృతి(ఫోటోలు)   
Oneindia Telugu
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో కొత్త సచివాలయంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని ఎనిమిదవ అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగి మిగతా కార్యాలయాలకు వ్యాపించాయి. దీంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 20 పైరింజన్లు సాయంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
కోల్ కతా సచివాలయంలో అగ్నిప్రమాదం   TV5
పశ్చిమబెంగాల్ సచివాలయంలో అగ్నిప్రమాదం   Namasthe Telangana
కోల్ కతా కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ముద్రా బ్యాంకు : ఢిల్లీలో ప్రారంభించిన నరేంద్ర మోడీ!   
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఢిల్లీలో ముద్రా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ '20 వేల కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంకు ప్రారంభమవుతోందని, ముద్రా బ్యాంకు ద్వారా 5.77 కోట్ల యూనిట్లకు లాభం కలుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద ఈ బ్యాంకును ప్రారంభించినట్టు చెప్పారు.
చిన్న పరిశ్రమలే పెద్ద అండ   Andhrabhoomi
చిన్న పరిశ్రమలకు ముద్రా బ్యాంకు   ప్రజాశక్తి
ముద్రా బ్యాంక్ ప్రారంభించిన మోడీ   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言