2015年4月10日 星期五

2015-04-11 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతా.. పవన్ కళ్యాణ్   
వెబ్ దునియా
రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే తాను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన ట్విట్టర్ లో ఆయన శుక్రవారం ట్విట్ చేశారు. అందుకు అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు. ''ఈ రోజు ...

రైతులకు అండగా పోరాడుతా   Andhrabhoomi
చట్టం ప్రయోగిస్తే పోరాడతా!: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ట్వీటర్‌లో పవన్‌కల్యాణ్ మరో రాజకీయ వ్యాఖ్య   సాక్షి
10tv   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
అత్యంత మూర్ఖుడు కోమటిరెడ్డి: పాల్వాయి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ఎంపిక విషయంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి ఈ భూమి మీద ఉన్న అత్యంత మూర్ఖుడని పాల్వాయి ...

కోమటిరెడ్డి ఒక బేవకూఫ్   తెలుగువన్
కోమటిరెడ్డి ఒక బేవకూఫ్ : పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఫైర్   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


హవ్వా... ఆటోలో వస్తారా...   
సాక్షి
ఇవి ఓ శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు. అయితే ఆయన ప్రయాణించేందుకు ఎట్ లీస్ట్ మారుతీ కారు కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించాల్సిందే. అదే ఆయన చేసిన తప్పిదం. దాంతో తానేంటో నిరూపించుకునేందుకు గుర్తింపు కార్డు చూపించుకుని దుస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆయన సామాన్య వ్యక్తా అంటే కానేకాదు. సాక్షాత్తు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఎన్‌కౌంటర్ పేరుతో కూలీలను చంపుతారా : నిలదీసిన వైఎస్ జగన్   
వెబ్ దునియా
ఎన్‌కౌంటర్ పేరుతో అమాయకులై కూలీలను చంపుతారా అంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ సర్కారును నిలదీశారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్ర చందన కూలీలను ఎన్‌కౌంటర్లో ఏపీ పోలీసులు కాల్చిపారేసిన విషయం తెల్సిందే. దీనిపై జగన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తుపాకులు లేని 20 మంది కూలీల ప్రాణాలను ...

బలి తీసుకుంటారా: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై జగన్   Oneindia Telugu
వైఎస్ తరహా పాలన కోసం జనం ఎదురుచూపులు   Andhrabhoomi
వైఎస్ పాదయాత్రతోనే సంక్షేమ పాలన   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
సికింద్రాబాద్: సురభి గార్డెన్‌లో షాక్ తిన్న ఫారెస్ట్ ఆఫీసర్స్...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సికింద్రాబాద్‌: సురభి గార్డెన్‌‌లో వన్య ప్రాణులు, అదే ఆవరణలోని బంగ్లాలో జంతు చర్మాలు, జంతు కళేబరాలు ఉన్నాయంటూ సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖాధికారులు అవాక్కయ్యారు. పెద్ద పులి, ఎలుగు బంటు, అడవి దున్న, దుప్పి, మొసలి తదితర జంతువుల కళేబరాలు (స్టఫ్‌డ్‌ యానిమల్స్‌), జంతు చర్మాలు, కొమ్ములు, ఇతర భాగాలు 40కి పైగా కనిపించడంతో ...

అక్రమంగా నెమలిని దాచారు, సీజ్ చేశారు (పిక్చర్స్)   Oneindia Telugu
అది పేరుకే ఫంక్షన్ హాల్.. నెమలి సహా పలు వన్యప్రాణులు! సురభి గార్డెన్స్   వెబ్ దునియా
సురభి గార్డెన్స్‌లో అటవీశాఖాధికారుల సోదాలు   Vaartha
TV5   
అన్ని 8 వార్తల కథనాలు »   


10tv
   
శిఖరం నుండి పాతాళంలో 'సత్యం'..   
10tv
ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. యువతకు ఆరాధ్య దైవంగా వెలిగాడు. సుదీర్ఘ ప్రస్తానంలో ఎన్నో మలుపులు తిరిగాడు. అంతలోనే అంతిచిక్కని పాతాలానికి పడిపోయాడు. తనకు తానే శాపమై కడకు కటకటాలపాలయ్యాడు. తన జీవితంలో శిఖర సమానమైన గౌరవాన్ని పొంది కొద్దికాలంలోనే అగాధాల లోతును చూశాడు. అతనే సత్యం రామలింగరాజు. ఉన్నతస్థితి నుండి.. పదేళ్లలో అంతా ...

ఏ ఉద్వేగం లేదు, రామలింగ రాజుకు '9' కష్టాలు!   Oneindia Telugu
హైకోర్టును ఆశ్రయించనున్న సత్యం రామలింగ రాజు!   వెబ్ దునియా
'సత్యం' కుంభకోణం కథ.. కమామిషు   Andhrabhoomi
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ప్రజాశక్తి   
అన్ని 81 వార్తల కథనాలు »   


సాక్షి
   
నర్రాకు కన్నీటి వీడ్కోలు   
సాక్షి
చిట్యాల: సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డికి ప్రజలు కన్నీటివీడ్కోలు పలి కారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండ లం వట్టిమర్తిశివారులోని ఆయన వ్యవసాయ క్షేత్రం లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరి గాయి.అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర సాగింది. పోలీసులు గాలిలోకి తుపాకులతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
కమ్యూనిస్టు యోథునికి కన్నీటి వీడ్కోలు   Andhrabhoomi
జననేతకు కన్నీటి వీడ్కోలు   ప్రజాశక్తి
ఇక సెలవు..కామ్రెడ్ 'నర్రా' అంత్యక్రియలు పూర్తి..   10tv
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 35 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాబు ప్రభుత్వానికి చుక్కెదురు.. ఎన్ కౌంటర్ పోలీసులపై హత్యానేరం కేసు : హైకోర్టు   
వెబ్ దునియా
ఎన్ కౌంటర్ కేసులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. అంత పెద్ద సంఘటనపై నివేదికలో ఉన్న వివరాలు సరిపోవు.. అసలు ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేశారు. అసలెందుకు ఆ పని చేయలేదు. కుదరుదు. ముందు వారిపై కేసు నమోదు చేయండంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం తాజాగా విడుదల చేసిన ఆదేశాలు వివరాలిలా ...

బాబు సర్కార్‌కు చిక్కులు: ఎన్‌కౌంటర్‌పై హత్య కింద కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశం   Oneindia Telugu
శేషాచలం ఘటనపై విచారణ 13కి వాయిదా   Andhrabhoomi
ఎన్‌కౌంటర్‌పై పూర్తి నివేదికను ఇవ్వండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
సాక్షి   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హైదరాబాద్ లో అమెజాన్ సంస్థ ఏర్పాటు   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఆన్‌లైన్ వస్తు విక్రయ సంస్థ 'అమెజాన్' తమ బ్రాంచీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తూరులో సుమారు 2.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ను త్వరలో ఏర్పాటు ...

కొత్తూరులో అమెజాన్ భారీ గోడౌన్   Namasthe Telangana
కొత్తూరులో అమెజాన్ భారీ గిడ్డంగి   Andhrabhoomi
తెలంగాణలో అమెజాన్ పెట్టుబడులు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పట్టిసీమను ఓ ఏడాదిలోపు నిర్మించకుంటే రిజైన్ చేస్తారా : పార్థసారధి!   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టును ఒక యేడాది లోపు పూర్తి చేయకపోతే పదవికి రాజీనామా చేస్తారా అని ఏపీ భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును వైకాపా నేత, మాజీ మంత్రి పార్థసారధి ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ...

రాజీనామా చేస్తారా: దేవినేని ఉమకు జగన్ పార్టీ నేత సవాల్   Oneindia Telugu
పట్టిసీమపై మంత్రి రాజీనామా చేస్తారా?   Vaartha
ఏడాదిలో పట్టిసీమ కాకుంటే రాజీనామా చేస్తారా   News Articles by KSR
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言